Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

bets10

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

jojobet

holiganbet giriş

kingroyal

casibom giriş

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లీ నర్సాగౌడ్ అనే గీతా కార్మికుడు తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. సోమవారం ప్రతి రోజులాగానే కల్లు తీయడానికి చెట్టు ఎక్కి గీత గీస్తుండగా చెట్టుపై నుండి పడి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె వున్నారు. అందరితో కలుపుగోలుగా వుండి తన పని చేసుకునే నర్సాగౌడ్ మృతి గ్రామస్తులను కలిచివేసింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎర్రకోట పేలుడుపై ప్రధాని మోడీ ఆరా

ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి అమిత్‌షా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

చేయని నేరానికి కేసు పెట్టి వేధింపులు.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య?

మన తెలంగాణ/మానకొండూర్: చేయని నేరాన్ని తనపై మోపి, తనను వేధింపులకు గురి చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి చితకబాదారని, మనస్థాపానికి గురైన ఓ యువకుడు కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఎలుకల మందు తాగాడు. మృతుక్షి బంధువులు,గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామానికి చెందిన ఇల్లందుల కిషోర్(24)అనే యువకుని తండ్రి ఉపాధి నిమిత్తం గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు వలస వెళ్ళాడు.లక్ష్మయ్య దంపతులకు కిషోర్,వెంకటలక్ష్మి జన్మించారు.మృతుడు కిషోర్ తన తల్లితో కలిసి అమ్మమ్మ గ్రామమైన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని తిమ్మక్కపాలెం(బుల్లవారి పాలెం)లో జీవిస్తున్నారు.వారం రోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజిలో పని చేస్తున్న సర్వేష్ అనే లెక్చరర్ కిషోర్ పై దొంగతనం మోపి డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు.అంతే కాకుండా ఇష్టం వచ్చినట్లు చితకబాది పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించినట్లు కిషోర్ ఆరోపంచారు.లెక్చరర్ వేధింపు గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.దీంతో మనస్థాపానికి గురైన కిషోర్ కూల్ డ్రింక్స్ లో ఎలకల మందు కలుపుకొని తాగి అపస్మారకస్థితికి చేరుకోగా,స్థానికులు చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు.4 రోజులపాటు చికిత్స పొంది ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.తన మృతికి కారణమైన ప్రైవేట్ లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మృతుడు కిషోర్ సెల్ఫీ వీడియోలో అధికారులను కోరాడు. కిషోర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విజయవాడ నుండి మృతదేహాన్ని స్వగ్రామం వెల్ది తీసుకువచ్చి సోమవారం అంతక్రియలు నిర్వహించారు.కిషోర్ కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నట్లు బంధువులు తెలిపారు.మృతుని తండ్రి లక్ష్మయ్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందాడు.మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

స్కూల్ బస్సును తప్పించబోయి బోల్తా పడ్డ లారీ

 రెండు తెలుగు రాష్ట్రాలలో వరుస బస్సు ప్రమాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులు ఒకవైపు, బస్సు ప్రమాదాలతో విషాద ఛాయలు చోటు చేసుకుంటున్న వేళ అధికారులు ప్రమాదాల నివారణ చర్యలకు ఉపక్రమిస్తున్నప్పటికీ ,వాహన డ్రైవర్ల నిర్లక్షంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, సంబంధిత అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదాలకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం హైద్రాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై లింగోటం వద్ద జరిగిన సంఘటనలో లారీ డ్రైవర్ సమయస్ఫూర్తితో విద్యార్థులకు ప్రాణహాని తప్పింది.లింగోటం వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టకుండా లారీ డ్రైవర్ దారిమళ్లించడంతో , లారీ అక్కడే బోల్తా పడగా,లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.

లారీ డ్రైవర్ వ్యవహరించిన తీరుతో సుమారు 15మంది విద్యార్థులు ప్రాణాలతో బయటపడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.మహారాష్ట్రనుండి ఉల్లిగడ్డ లోడ్‌తో లారీ హైద్రాబాద్ మీదుగా విజయవాడ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించి,విద్యార్థులకు ప్రాణ హాని కాకుండా కాపాడింనందు నార్కట్‌పల్లి ఎస్‌ఐ క్రాంతి కుమార్‌తోపాటు పలువురు అధికారులు లారీ డ్రైవర్‌ను అభినందించారు.గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు జాతీయ రహదారిపై గట్టి నిఘా పెట్టాలని,నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాల డ్రైవర్లు,యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో ఎపి విద్యార్థిని మృతి

 అమెరికాలో ఎపికి చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది. యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్సాస్‌లోని ఎ అండ్ ఎమ్ యూనివర్సిటీ-కార్పస్ క్రిస్టి నుంచి పట్టభద్రు రాలు. అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. నవంబర్ 7వ తేదీన నిద్రలోనే ఆమె చనిపోయిన ట్లుగా తెలుస్తోంది. ఉదయాన్నే లేపగా మేల్కోకపోవడంతో స్నేహితులు గుండెలు బాదుకుంటూ ఏడ్చేశారు.

రెండు, మూడు రోజులగా తీవ్రమైన ద గ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతుందని బంధువు చైతన్య వెల్లడించారు. ఇక మృతదేహాన్ని ఎపికి పంపించేందుకు చైతన్య టెక్సాస్‌లో నిధులు సేకరిస్తు న్నారు. రాజ్యలక్ష్మిది ఆంధప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కర్మెచెడు గ్రామం. తల్లిదండ్రులు అన్నదాతలు. ఎన్నో కలలతో అమెరికాకు పంపినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఆమె మరణానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అక్కడి అధికారులు శవపరీక్ష నిర్వహిస్తున్నారు .

తిరుమలలో నాన్ వెజ్ తింటూ దొరికిన ఇద్దరు టీటీడీ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది

ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టిటిడి సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టిటిడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్రశ్నించారు. ఆ సిబ్బంది తప్పు ఒప్పుకోకపోగా తిరిగి బెదిరింపు ధోరణిలో వ్యవహరిం చడంతో భక్తులు ఆగ్రహం కనబర్చారు. అలిపిరి మార్గంలో నాన్ వెబ్ తిన్నారన్న ఆరోపణలతో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టిటిడి పేర్కొంది. ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై కఠిన చర్యలు తీసుకున్నామని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది.

టిటిడి ఫిర్యాదుతో ఎపి ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. టిటిడి నిబంధనల మేరకు తిరుమల పరిధిలో మాంసాహారం, మద్యం, పొగాకు వినియోగం పూర్తిగా నిషేధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని టిటిడి స్పష్టం చేసింది. కాగా, అలిపిరిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కొంత మంది భక్తులు తిరుమలకు మాంసాహారాన్ని తీసుకొచ్చి తింటూ దొరికిపోయారు. మార్చిలో ఇద్దరు వ్యాపారులు మద్యం, గంజాయి తిరుమలకు తరలిస్తూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి టిటిడి అధికారులు అలిపిరి వద్ద తనిఖీలను తీవ్రతరం చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ లో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ తోపాటు దేశంలోని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వంటి ప్రధాన నగరాల్లో కేంద్రహోంశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో హైదరాబాద్ లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని నగర సిపి సజ్జనార్… ప్రజలకు సూచించారు. 

కాగా, ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని  8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. తర్వాత NIA, NSG టీమ్స్‌ ప్రమాదస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన కారులో పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతోపాటు హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆరా తీస్తున్నారు.

శివ కేవలం నాగార్జున కోసం తీసిన సినిమా:రామ్ గోపాల్ వర్మ

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను బిఫోర్ శివ, ఆఫ్టర్ శివగా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4కె డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “శివకి ఇంత ఆదరణ కల్టి ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ శ్రద్ధ తీసుకుని చేశాడో రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుందని అంటున్నారు.

నేను సినిమా చూసి కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. రాము ‘శివ’తో సినిమాని ఇలా కూడా తీయొచ్చని చూపించారు. నేను కూడా చాలాసార్లు ఎందుకు ఇది కల్ట్ సినిమా అయిందని భావిస్తుంటాను. సమ్‌థింగ్ మ్యాజిక్ జరిగింది. సినిమాని చాలా ఇష్టపడి చేశాం. శివ అందమైన అనుభవాన్నిచ్చింది. నేను అప్పటికే 8 సినిమాలు చేశాను. అయినప్పటికీ శివ అనేది నాకు షూటింగ్ పరంగా కూడా కొత్త అనుభవాన్నిచ్చింది”అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “శివ కేవలం నాగార్జున కోసం తీసిన సినిమా. -నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తను రౌడీ కాదు. కానీ ఒక సందర్భంలో తన చేతిలో ఆయుధం ఉండాలనుకున్నప్పుడు, అది సహజంగా ఉండాలి. అలా సైకిల్ చైన్ ఆలోచన వచ్చింది”అని తెలిపారు.

సిపిఐ మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళ మావోయిస్టు సభ్యురాలు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం జిల్లా పొలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ లొంగుబాటు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా పోలీసులు ఆదివాసీ ప్రజల అభివృది, సంక్షేమం కోసం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్నా, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల గురించి తెలుసుకొని, మావోయిజాన్ని విడిచి ప్రశాంత జీవనం గడపాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టికి చెందిన మహిళా సభ్యురాలు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మడకం సోమి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన సభ్యురాలు ములుగు జిల్లా ఎసీ డా. శబరిష్ పి, ఐపిఎస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టుల దళ సభ్యురాలికి రూ. 25 వేలు ఆర్ధిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఇంచార్జ్ ఓఎస్డీ, డిఎస్పీ నలువాల రవిందర్, ఆర్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

డ్రైనేజీలో మృత శిశువు

మిర్యాలగూడ పట్టణంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. క్షణికావేశంలో చేసే పనికి ,విచ్చలవిడితనానికి నిదర్శనంగా నెలలు నిండని పసికందు మృతదేహం డ్రైనేజీలో కనిపించింది. మిర్యాలగూడ సబ్ జైల్ రోడ్డులో నెలలు నిండని ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కవర్ లో పెట్టి డ్రైనేజీ కాలువలో పడేయగా,కుక్కలు నోట్లో పెట్టుకుని పీక్కుతింటున్న దృశ్యం చూపరులను కలచివేసింది. వెంటనే స్థానికుల  సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శిశువు మృతిపై ఐడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశామని,ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఒకటవ పట్టణ సిఐ తెలిపారు. ఈ ఘటనపై అధికారులు అంగన్వాడీలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.