Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

bets10

marsbahis

bettilt giriş

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

galabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

jojobet

holiganbet giriş

casibom giriş

esenyurt escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

grandpashabet

marsbahis

matbet

grandpashabet

meritking

padişahbet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

meritking

kingroyal

meritking

meritking giriş

meritking güncel

meritking

jojobet güncel giriş

kingroyal

kralbet

jojobet

లక్షల ఎకరాలను ముంచిన మొంథా

మన తెలంగాణ/హైదరాబాద్ :మొంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటల వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొంథా తుఫాన్ కారణంగా రా ష్ట్రంలో 1,17,757 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నివేదికను సమర్పించిందన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సి ద్ధం చేసినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అత్యధికంగా వరి 83,407 ఎకరాలలో, పత్తి 30,144,మొక్కజొన్న2,097 ఎకరాలలో న ష్టం జరిగిదని, నాగర్ కర్నూల్ జిల్లాల్లో న ష్టం జరిగినట్లు వ్యవసాయ నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 33 శా తంకి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించామని, 27 జిల్లాల్లోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరా ల్లో నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. కేం ద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద ఇసుక మేటలకు ఎకరానికి రూ 7,285, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి 

రూ.6,880, వర్షాధార పంటలకు ఎకరానికి రూ. 3,440,- తోటలకు ఎకరానికి రూ. 9,106- చొప్పున మొత్తం 70 కోట్ల నిధులు రాష్ట్రానికి నిధులు రావల్సి ఉందని మంత్రి చెప్పారు. గతంలో వరదలు సంభవించినప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కేంద్రానికి పంపి ఎన్‌డిఆర్‌ఎఫ్‌లో కేంద్రాన్ని నిధులు అడుగుతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మొంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలని కోరామన్నారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా పంట నష్టం వివరాలు

మొంథా తుఫాన్ దాటికి జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ పంటం నష్టం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 23,508.6 ఎకరాల్లో పంట నష్టం కాగా, తరువాత వరుసగా వరంగల్‌లో 19,736.22, కరీంనగర్‌లో 11,473.32, హన్మకొండలో 11,310.10, జనగాంలో 8,457.04, మహబూబాబాద్‌లో 8, 318.07, సూర్యాపేటలో 7,476, సిద్దిపేటలో 5,277, నల్గొండలో 5,259.20, సంగారెడ్డిలో4,858.01, ఖమ్మంలో 3,901.34, వనపర్తిలో 1,884.01, మెదక్‌లో 1,634.19, జగిత్యాలలో 1,157.16, మంచిర్యాలలో 570.15, వికారాబాద్‌లో 523.35, జయశంకర్ భూపాలపల్లిలో 481.25, మహబూబ్‌నగర్‌లో463.36, యాదాద్రి భువనగిరిలో 421.04, రంగారెడ్డిలో 316.19, నిర్మల్‌లో 252.23, నిజామాబాద్‌లో 250.14, ఆదిలాబాద్‌లో 62.38, రాజన్న సిరిసిల్లలో 55.03, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 13.28, జోగులాంబ గద్వాల్‌లో 12.16, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 7.30 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసాయ శాఖ వెల్లడించింది.

ఇందిరమ్మ ఇళ్లకు రూ.202కోట్లు

మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేసినట్టు హౌసిం గ్ కార్పొరేషన్ ఎండి వి.పి.గౌతం తెలిపారు. ఇళ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రక్రియలో భాగంగా నవంబర్ 11 వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్‌మెం ట్ లెవల్ నిర్మాణాలు 4,615,

రూఫ్ లెవల్ (గోడలుపూర్తి) అయిన 8,517, శ్లాబ్ వేసిన 5,115 ఇళ్ల్లు ఉన్నాయని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇంతవరకు మొత్తం రూ.2900.35 కోట్లను చెల్లించినట్టు ఆయన తెలిపారు. వీటిలో బేస్ మెంట్ లెవల్ (బిఎల్) దా టిన ఇళ్లకు రూ.1610.79 కోట్లు, రూఫ్ లెవల్ (ఆర్ ఎల్) – రూ.716.91 కోట్లు, రూఫ్ క్యాస్టెడ్ (శ్లాబ్ పూర్తి -ఆర్‌సి)- అయిన ఇళ్లకు రూ.572.65 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు 2,33,069 ఇళ్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో బేస్‌మెంట్ (బిఎల్) స్థాయిలో 90,613, గోడల నిర్మాణం పూర్తయినవి (ఆర్‌ఎల్) 41,212 ఇళ్లు శ్లాబ్ పూర్తి (ఆర్‌సి) అయినవి 37,400 ఇళ్లు ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు.

జిఎస్‌టి వసూళ్లలో భేష్

మన తెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీరేట్ల త గ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో పన్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో ప న్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10 శాతం వృ ద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేం ద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉం దని నిపుణులు భావిస్తున్నారు. సవరించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల కారణంగా వస్తువుల ధరలు దిగివచ్చాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా మరికొన్నింటి శ్లాబులు తగ్గించారు. అయితే దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గుతాయని.. నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేశారు. అయితే జీఎస్టీ పన్ను రేట్లు తగ్గినా వ సూళ్లు మాత్రం తగ్గట్లేదు.

జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ వల్ల లబ్ధి పొందిన అతిపెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచింది. తాజా ‘ఎకోరాప్’ నివేదిక ప్రకారం జీఎస్టీ వసూళ్లలో అనూహ్య వృద్ధిని నమోదు చేసి దేశంలోనే రెండో స్థానం దక్కించుకుంది. జీఎస్టీ రేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆ దాయంలో 7 శాతం నష్టాన్ని అంచనా వేసిన తెలంగాణ రాష్ట్రం దానికి భిన్నంగా 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 అక్టోబర్ నెలలో తెలంగాణ జీఎస్టీ ద్వారా రూ.5,726 కోట్లు వ సూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్స రం (2024 అక్టోబర్) వసూలు చేసిన రూ.5, 211 కోట్లతో పోలిస్తే 10శాతం అధికం. రాష్ట్రం అంచనా వేసిన నెలవారీ రూ.583 కోట్ల నష్టానికి బదులు.. ఏకంగా రూ.783 కోట్ల లాభాన్ని న మోదు చేసింది. ఎకోరాప్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 8-9 శాతం వార్షిక జీఎస్టీ వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో కర్ణాటక 10 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలవగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కూడా తెలంగాణకు సమానంగా 8-9 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా. కర్ణాటక రాష్ట్రం నెలవారీ రూ.7,083 కోట్ల నష్టాన్ని అంచనా వేసినా అది కూడా 10శాతం వృద్ధిని చూసింది. పంజాబ్ 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో స్వల్పంగా 1 శాతం క్షీణత కనిపించగా కేరళలో జీఎస్టీ ఆదాయం 2 శాతం తగ్గింది.

బడ్జెట్ అంచనాలను మించే అవకాశం :

జీఎస్టీ కౌన్సిల్ డేటా ప్రకారం ధరల సవరణల తర్వాత చాలా రాష్ట్రాలు సానుకూల వృద్ధిని కనబరిచాయి. దేశీయ జీఎస్టీ వసూళ్ల అంచనాల ఆధారంగా చూస్తే రాష్ట్రాలు అక్టోబర్ 2025లో చూపిన వృద్ధిని ఇలాగే కొనసాగిస్తే 2025 -26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం జీఎస్టీ ఆదాయాలు కేంద్ర బడ్జెట్‌లో అంచనా వేసిన ప్రొజెక్షన్లను మించిపోయే అవకాశం ఉందని ఎకోరాప్ నివేదిక పేర్కొంది. గతంలో 2018 జూలై, 2019 అక్టోబర్ నెలల్లో జీఎస్‌టి రేట్ల మార్పుల తర్వాత కూడా స్వల్ప సర్దుబాటు దశ అనంతరం ఆదాయాలు నెలవారీ 5-6 శాతం వృద్ధి చెందాయని నివేదిక గుర్తు చేసింది. ప్రస్తుత రేట్ల తగ్గింపు వల్ల స్వల్పకాలంలో 3-4 శాతం క్షీణత ఉన్నప్పటికీ మొత్తం జీఎస్టీ పన్ను పరిధిని బలోపేతం చేసిందని, భవిష్యత్తులో స్థిరమైన వృద్ధికి ఇది మార్గం సుగమం చేస్తుందని నివేదిక వెల్లడించింది.

రూ.1.22 లక్షల కోట్లు దాటిన ఆదాయం

రాష్ట్ర ఆదాయం గత ఏడాది కన్నా ఈ ఏడాది పెరిగింది. కొత్త రుణాలతోపాటు పన్నుల ఆదాయం అధికంగా ఉండటంతో రాష్ట్ర ఆదాయ, వ్యయాల్లో గణనీయంగా వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025- 26) తొలి అర్ధభాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు) రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటగా వ్యయం రూ.1.11 లక్షల కోట్లుగా ఉన్నట్లు కాగ్ తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది(2024- 25) ఇదే అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రూ.14 వేల కోట్ల ఆదాయం అధికంగా ఉంది. పన్నుల ద్వారా ఈ ఏడాది మొత్తం కలిపి రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అర్ధ సంవత్సరం ముగిసేనాటికి అందులో 40.97 శాతం (రూ.71,836 కోట్లు) మాత్రమే సాధించింది. గత ఏడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో పన్నులపై ఆదాయం అదనంగా రూ.2,913 కోట్లు మాత్రమే పెరిగింది. కానీ కొత్త రుణాలు రూ.12,626 కోట్లు అదనంగా సేకరించడంతో మొత్తం ఆదాయం రూ.1.22 లక్షల కోట్లు దాటినట్లు కాగ్ వివరించింది.

కొత్త రుణాల సేకరణ భారీగా పెరగడంతో అదే నిష్పత్తిలో వ్యయం కూడా రూ.1.01 లక్షల కోట్ల నుంచి రూ.1.11 లక్షల కోట్లకు చేరింది. సంక్షేమ పథకాలు, రాయితీలతోపాటు ఉద్యోగుల జీతభత్యాలు, రిటైరైన వారికి పింఛన్లు, పాత బాకీలపై వడ్డీలు, అసలు కిస్తీల చెల్లింపులకే భారీగా వ్యయం అవుతున్నట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం భారీగా పెరగడం అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వెల్లడిస్తోంది. బడ్జెట్ లక్ష్యాల మేరకు పన్నుల ఆదాయం భారీగా పెరగకపోగా కనీసం తొలి అర్ధభాగంలో సగమైనా రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు రూ.45,139 కోట్లకు విస్తరించింది. దీన్ని పూడ్చుకునేందుకు అంతమేర కొత్త రుణాలను సేకరించినట్లు తేలింది. ఇక ఈ ఏడాది ఆదాయ, వ్యయాల అనంతరం రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లకుపైగా ఉండవచ్చని బడ్జెట్‌లో అంచనావేస్తే తలకిందులై తొలి ఆరు నెలల్లోనే రూ.12,452 కోట్ల లోటు ఏర్పడింది. ఈ లోటు మైనస్ 454 శాతం అని కాగ్ స్పష్టం చేసింది.

భారత్‌పై సుంకాలు తగ్గిస్తాం:ట్రంప్

న్యూయార్క్ / వాషింగ్టన్ : భారత్‌పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యో చిస్తోందని, భారత్‌తో తా ము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గర గా ఉన్నామని అమెరికా అ ధ్యక్షుడు ట్రంప్ వెల్లడించా రు. భారత్‌తో జరుగుతున్న వాణిజ్య చర్చల గురించి విలేకరులు అడిగినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి భి న్నంగా ఇప్పుడు ఒప్పందం ఉంటుందని పేర్కొన్నా రు. భారత్‌కు అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ వైట్‌హౌస్‌లో ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ట్రంప్ భారత్‌పై సుంకాల గురించి ప్రస్తావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్‌కు సన్నిహితంగా చర్చలు జరిగేలా చూడాలని సెర్గియోకు ట్రంప్ సూచించారు. 

బుధవారం రాశి ఫలాలు (12-11-2025)

మేషం :

బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్త నడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం :

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

మిధునం :

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసి వస్తాయి. వ్యాపారాలు అనుకులిస్తాయి.

కర్కాటకం : 

స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసి రావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

సింహం :

వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

కన్య :

స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

తుల : 

కుటుంబసభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం :

మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు :

కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరోభాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరం :

ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

కుంభం :

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మీనం :

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

 

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా.. బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద భారీగా విదేశీ గంజాయిని గుర్తించారు. మొదట లగేజి బ్యాగ్‌ను చెక్‌ చేస్తుంటే NIA అధికారినంటూ నిందితురాలు బుకాయించింది. ఫేక్‌ ఐడీ కార్డు చూపించి కస్టమ్స్‌ అధికారులను బెదిరింపులకు దిగింది. అంతేకాదు, వాష్‌రూమ్‌లో NIA జాకెట్‌ వేసుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమెపై అనుమానం కలగడంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకుని చెక్ చేయగా.. 12 కిలోల విదేశీ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్ లో రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు.

స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి

మండలంలోని కరిసెలబోడు గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… కరిశలబోడు తండాకు చెందిన భూక్యా గోపి, అఖిల దంపతులకు కవల పిల్లలు లక్ష, దర్షిత్‌లు ఉన్నారు. దర్షిత్ (2) రోడ్డుపై ఆడుకుంటున్న క్రమంలో జూలూరుపాడుకు చెందిన సాయి ఎక్స్‌లెంట్ ప్రైవేట్ స్కూల్ బస్సు పిల్లలను తీసుకెళ్లేందుకు గ్రామంలోనికి వచ్చింది. దర్షిత్ ఇంటి ముందు పిల్లలను ఎక్కించుకున్ను బస్సు డ్రైవర్ రోడ్డుపై ఆడుతున్న దర్షిత్‌ను గమనించకపోవడంతో బస్సు ఢీకొని దర్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి తండ్రి గోపి ఫిర్యాదు మేరకు బస్ డ్రైవర్ ఆరెం వంశీకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ… అన్ని స్కూల్ యాజమాన్యాలు, డ్రైవర్లు పిల్లలను తీసుకెళ్లే సమయంలో అత్యంత జాగ్రత్త పాటించాలని, భద్రత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

ఐర్లాండ్ 270/8

బంగ్లాదేశ్‌తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఐర్లాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌తో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన కేడ్ కర్మిఛెల్‌లు అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడిన స్టిర్లింగ్ 9 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కేడ్ 129 బంతుల్లో ఏడు బౌండరీలతో 59 పరుగులు సాధించాడు. కుర్టిస్ కాంఫెర్ (44), వికెట్ కీపర్ లొర్కాన్ టక్కర్ (41), జోర్డాన్ నీల్ (30) పరుగులు చేశారు. ఆట ముగిసే సమయానికి మెక్‌కార్తీ 21 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మీరాజ్ మూడు, హసన్ మురాద్ రెండే వికెట్లను పడగొట్టారు.

టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయం.. ధ్రువ్ జురెల్ పై ప్రశంసలు

కోల్‌కతా: యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల సౌతాఫ్రికాఎతో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్‌లో ధ్రువ్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నాడు. రానున్న రోజుల్లో ధ్రువ్ జురెల్ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగడం ఖాయమన్నాడు. అతని బ్యాటింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ జట్టుకు అండగా నిలిచే సత్తా అతనికుందన్నాడు. రానున్న రోజుల్లో అతను టీమిండియా కీలక ఆటగాళ్లలో ఒకడిగా ఎదగడం ఖాయమని గంగూలీ జోస్యం చెప్పాడు.

పేలుడు బాధితులకు ఢిల్లీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

ఎర్రకోట సమీపంలో పేలుడు మృతుల కుటుంబాలకు ఢిల్లీ సిఎం రేఖాగుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారంగా అందజేయనున్నట్లు మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యానికి గురైనా వారికి రూ.5లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ.2లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ.20వేలు అందజేస్తామని సిఎం వివరించారు. ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.