Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

holiganbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

eyüp escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

grandpashabet

süratbet

deneme bonusu veren yeni siteler

casibom

jojobet

casibom

lunabet

casibom giriş

jojobet

jojobet

holiganbet giriş

casibom giriş

küçükçekmece escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

jojobet güncel giriş

jojobet

betasus

Holiganbet Giriş

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

kingroyal

meritking

meritking

madridbet

meritking

madridbet

meritking

madridbet

kingroyal

meritking

meritking giriş

తల్లిదండ్రులు మందలించడంతో కుమారుడి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్‌ల కుమారుడు విశ్వతేజ (17) కావడంతో పెద్దపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్‌ల కుమారుడైన విశ్వతేజ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్‌కు వెళ్లనని తల్లిదండ్రులతో గొడవ పడడంతో వారు మందలించారు. దీంతో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో విశ్వతేజ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి శివారులోని వ్యవసాయ బావి(ఈత బావి) సమీపంలో అతడి చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

దాదాపు రెండు గంటలకుపైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం వ్యవసాయ బావిలో  విశ్వతేజ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మృతితో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ దంపతుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ప్రజాప్రతినిధులు, బంధువులు కూడా ఘటనాస్థలానికి చేరుకొని శోకార్తులైన కుటుంబాన్ని ఓదార్చారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సతీమణి పావని మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూపసురేందర్‌ల నివాసానికి వెళ్లారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సతీమణి పావని మృతుడు విశ్వతేజ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అఎమ్మెల్యే సతీమణి పావని వెంట పరామర్శించిన వారిలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్‌విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మూడు రోజుల ముందే అజ్ఞాతంలోకి ఉమర్

ఢిల్లీలో ఆత్మాహుతి బాంబు దాడికి మూడు రోజుల ముందు అనుమానితుడు, డాక్టర్ ఉమర్ నబీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు కూడా అందకుండా తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో డాక్టర్లు అదిల్, ముజమ్మిల్‌ల అరెస్ట్, 2900 కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం తర్వాత జరిగిన విచారణ క్రమంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. జమ్మూ కశ్మీర్‌లోని ఉమర్ నబీ సొంతూరు కోయల్‌కు పోలీసులు వెళ్లే వరకు అతడు ఢిల్లీ పేలుళ్లలో ప్రధాన పాత్రధారి అని కుటుంబీకులతో సహా గ్రామస్థులు ఎవరికీ తెలియదు. కోయల్ గ్రామంలోని ఉమర్ నివాసంలో పోలసులు తనిఖీలు నిర్వహించి ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉమర్ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉమర్ సన్నిహితుడైన వైద్యుడు డాక్టర్ సజాద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉమర్‌కు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పరీక్షలున్నాయి.. ఫోన్ చేయవద్దన్నాడు

ఉమర్ నబీ కుటుంబ సభ్యురాలైన ముజామిల్ మాట్లాడుతూ.. పోలీసుల రాకతో తామంతా షాక్‌లో ఉన్నామన్నారు. ఢిల్లీ ఘటన వెనక మా ఉమర్ ఉన్నాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ఫరీబాద్‌లోని ఓ కాలేజీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నాడని, శుక్రవారంనాడు ఫోన్ చేసి తనకు పరీక్షలు ఉన్నాయని, మూడు రోజులు బిజీగా ఉంటానని, తనకు అప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయవద్దని సూచించాడని వివరించారు. పరీక్షలు ముగిశాక మూడు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పాడని తెలిపారు. ఉమర్‌కు పెద్దగా స్నేహితులు కూడా లేరని, ఎవరితోనూ అంతగా కలుపుగోలుగా ఉండేవాడు కాదని చెప్పారు. ఎంతో కష్టపడి అతడ్ని చదివించామని, ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటాడని ఆశించామని ఆవేదనగా ముజామిల్ వివరించింది. రెండు మాసాల క్రితం ఉమర్ కశ్మీర్‌కు వచ్చి వెళ్లాడని, ఆ తర్వాత మళ్లీ రాలేదని ఆమె తెలిపింది.

మహిళా డాక్టర్ షహీన్‌కు పెళ్లి.. విడాకులు

 ఫరీదాబాద్‌లో వెలుగుచూసిన అంతర్రాష్ట టెర్రర్ మాడ్యూల్‌లో అదుపులోకి తీసుకున్న మొత్తం ఎనిమిది మందిలో నలుగురు వైద్యులు ఉన్నారు. వారిలో ఒకరు మహిళా డాక్టర్. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆమెను డాక్టర్ షహీన్ సయీద్‌గా గుర్తించారు. ప్రస్తుతం షహీన్ పోలీసులు అదుపులో ఉంది. పేలుళ్ల కేసులో ఆమె కూడా అనుమానితురాలిగా ఉంది. మహారాష్ట్రకు చెందిన జఫర్ హయత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. స్వల్ప కాలంలోనే అంటే 2015లో అతనితో విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని జఫర్ వెల్లడించారు. విడిపోయిన తర్వాత షహీన్ ఫరీదాబాద్‌లో ఒంటరిగా ఉంటున్నట్లు, అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే మరిన్ని వ్యక్తిగత వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆమె వివాహం, విడాకుల విషయాన్ని లక్నోలోని షహీన్ తండ్రి కూడా ధ్రువీకరించారు.

249 కిలోల గంజాయిని పట్టుకున్న డిఆర్ఐ అధికారులు

విజయవాడ కానూరు వద్ద 249 కిలోల గంజాయిని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్‌ టీమ్‌తో కలిసి చేసిన ఆపరేషన్‌లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి యూపికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఒడిశా నుంచి ఎపికి వాహనంలో నిందితులు గంజాయిని విజయవాడకు తరలించారు. కానూరులో నిల్వ చేసి.. యుపి వాహనంలో ఎక్కిస్తుండగా.. డిఆర్‌ఐ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కీలక నిందితుడు సహా ఐదుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.49.76 లక్షలు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు. 

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరుంలో పంత్

కోల్‌కతా: నవంబర్ 14 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు తొలి టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈ సిరీస్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ లో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఈ డైనమిక్ బ్యాటర్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌లో 90 సిక్సర్లు బాదాడు. మరో సిక్స్ కొడితే.. అత్యధిక సిక్సులు కొట్టిన తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు.

ఈ లాంగెస్ట్ ఫార్మాట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా లెజండరీ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట రికార్డు ఉంది. ఆయన టెస్టుల్లో మొత్తం 90 సిక్సలు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులోనే పంత్.. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టే చాన్స్ ఉంది.వీరి తర్వాత రోహిత్ శర్మ 88 సిక్సులు బాదాడు. అయితే, రోహిత్ రిటైర్ కావడంతో ఈ రికార్డును అధిగమించలేడు. ఇక, రవీంద్ర జడేజా కూడా టెస్టుల్లో 80 సిక్సర్లు కొట్టాడు.ప్రస్తుతం జడేజా టెస్టులో కొనసాగుతున్నా.. పంత్ ను రికార్డును బ్రేక్ చేయడం కష్టమే.

కాగా, ఈ సిరీస్ తో పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్.. ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో దక్షిణాఫ్రికా Aతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా A తరపున బరిలోకి దిగి జట్టుకు విజయాన్ని అందించాడు.

చంచల్‌గూడ జైల్లో రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ

హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీ షీటర్ల జాబ్రిపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘర్షణలో ములాఖత్‌ రూమ్‌లో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. జాబ్రి, దస్తగిరిల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే జైల్లో దాడి చేసుకున్నట్లు సమాచారం. రౌడీ షీటర్ జాబ్రి ఓ కేసులో రిమాండ్ ఖైధీగా ఉన్నాడు. అయితే, ఈ ఘటనను జైలు అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు.. హైదరాబాద్ లో హై అలర్ట్

దేశంలో 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, గోవా విమానాశ్రయాలను బాంబులతో పేల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు కూడా మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం.. ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసింది. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్క్వాడ్ తో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్ ల వంటి రద్దీ ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

ఢిల్లీ పేలుడు ఘటన.. బాధితులను పరామర్శించిన ప్రధాని

దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిని వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకొని బుధవారం తిరిగొచ్చిన ప్రధాని మోడీ.. నేరుగా ఎల్ఎన్ జెపి ఆసుపత్రికి వెళ్లి బాధితులకు కలిశారు. ఈ సందర్భంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అధికారులు, వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనపై మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ కమిటీ పాల్గొననుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో పేలుడు ఘటనలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత జీవితాలు పాడైపోతున్నాయి: ప్రకాశ్‌రాజ్

హైదరాబాద్: బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ వ్యవహారంలో నటుడు ప్రకాశ్‌రాజ్ బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో ఆయన్ని అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నించారు. అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. 2016లో ఓ యాప్‌నకు ప్రమోషన్ చేశానని.. అది 2017లో బెట్టింగ్ యాప్‌గా మారిందని అన్నారు. వెంటనే యాప్‌తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని తెలిపారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే అని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. అందుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు.

బెట్టింగ్ యాప్ స్కాంలో గతంలో ఇడి తనను విచారించిందని.. ఆ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎలాంటి పేమెంట్ తీసుకోలేదని అధికారులకు వివరించానని తెలిపారు. ఇతర బెట్టింగ్ యాప్‌లకు ఏమైనా చేశారా అని అధికారులు అడిగిన ప్రశ్నకు లేదని చెప్పానని అన్నారు. బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించానని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చిన దాంట్లో ఏమీ లేదని తెలిసిందని అన్నారు. బెట్టింగ్ యాప్‌ వల్ల యువత జీవితాలు పాడై పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

రోషన్ కనకాల ‘మోగ్లీ’ టీజర్ వచ్చేసింది..

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషల్ కనకాల. హీరోగా తొలి చిత్రం ‘బబుల్‌గమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. ‘కలర్‌ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకుడు. చాలాకాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ డిసెంబర్ 12న సినిమాను విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రేమ కోసం ఓ యువకుడు చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్‌లో వైవా హర్ష, రోషన్‌ల మధ్య సంభాషణలు అలరిస్తున్నాయి. హీరోయిన్ సాక్షి మడోల్కర్‌ నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. విలన్‌ పాత్ర కూడా మెప్పించే విధంగా ఉంది. మొత్తనికి టీజర్ ప్రేక్షకులకు నచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి థియేటర్‌లో ‘మోగ్లీ’ ఎలా అలరిస్తుందో చూడాలి.