Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

holiganbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

grandpashabet

süratbet

deneme bonusu veren yeni siteler

casibom

jojobet

casibom

lunabet

casibom giriş

jojobet

jojobet

holiganbet giriş

küçükçekmece escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

jojobet güncel giriş

jojobet

betasus

Holiganbet Giriş

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

meritking

kingroyal

meritking

meritking giriş

casibom güncel giriş

meritking

madridbet

kingroyal

ఢిల్లీ పేలుడు ప్రభుత్వ వైఫల్యమే.. రాజధానిలోనే నిఘా వైఫల్యమా?

గళూరు : ఢిల్లీ పేలుడును ప్రభుత్వం వైఫల్యంగా ఎఐసిసి చీఫ్ మల్లికార్జున అభివర్ణించారు. పేలుడు వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు అత్యంత దురదృష్టకరమని, అయితే దేశ రాజధానిలోనే నిఘా వర్గాలు ఇంత ఘోర వైఫల్యం చెందితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అన్ని దర్యాప్తు కేంద్రాలకు వేదికైన ఢిల్లీలోనే ప్రభుత్వం దారుణంగా విఫలం చెందిందన్నారు.

బుధవారంనాడు ఇక్కడ ఆయన మీడియాంతో మాట్లాడారు. పేలుడు ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. దర్యాప్తును ఎన్‌ఐఎకు అప్పగించారని, ఆ సంస్థ వెల్లడించే నివేదికను పరిశీలించిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. 

ఉత్తర కర్నాటక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి: కాంగ్రెస్ ఎంఎల్‌ఎ లేఖ

బెళగావి : 15 జిల్లాలతో ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంఎల్‌ఎ రాజు కాగె రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారు. తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని, ప్రతి రంగంలో పాలకులు పక్షపాతం చూపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా సంతకాల సేకరణ కూడా చేపడతానని ఆయన ప్రకటించారు. బీదర్, కలబురగి, విజయపుర, యాద్గిర్, బాగల్‌కోట్, బెళగావి, ధార్వాడ్, గడగ్ తదితర జిల్లాలతో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.

ఆస్పత్రి నుంచి ధర్మేంద్ర, గోవిందా డిశ్చార్జి

ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉదయాన్నే ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్ద చికిత్స జరిపించాలని నిర్ణయించుకున్నారని, తదనుగుణంగా ఆయనకు ఇంట్లోనే చికిత్స అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ధర్మేంద్ర ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. ఆయన కోలుకుంటున్నారని, ఫేక్ వార్తలు ప్రసారం చేయవద్దని, ఆయన కోసం ప్రార్ధించిన అందరికీ కృతజ్ఞతలు అని ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ప్రతినిధి ఒక ప్రకటలో తెలిపారు.

మరోవైపు స్వల్ప అనారోగ్యానికి గురైన మరో నటుడు గోవిందా(61) మంగళవారంనాడు రాత్రి కొంత స్పృహ కోల్పోవడంతో క్రిటీ కేర్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యుల పరీక్షల అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు బాగానే ఉన్నానని, వైద్యులు అతిగా వర్కౌట్ చేయవద్దని సలహా ఇచ్చారని, యోగా, ప్రాణాయామంతో సరిపెట్టుకోవాలని సూచించినట్లు తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి వాడాలని సూచించారని గోవిందా వివరించారు. 

ఎన్నికల సమయం లోనే ఉగ్రదాడులా ?: సిద్ధరామయ్య

బెంగళూరు: దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా సిఎం సిద్ధరామయ్య ఎన్నికల సమయం లోనే ఉగ్రమూకల దాడులు జరగడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. ఈ ప్రకటన మీడియాలో కూడా ప్రసారమైంది. మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌పూర్తయిన తరువాత సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి. మైసూరులో మంగళవారం విలేకరులతో సిద్ధరామయ్య మాట్లాడుతూ దేశంలో బాంబు పేలుళ్లు జరగకూడదని, అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు మంత్రి ప్రియాంక్ ఖర్గే అసమర్ధుడైన హోం మంత్రి అమిత్‌షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కర్ణాటక విభాగం అధ్యక్షుడు బివై విజయేంద్ర సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమే కాకుండా తక్కువస్థాయి రాజకీయాలని విమర్శించారు. 

ఇలాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి:దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలు అద్భుతమైన స్పందనతో సినిమాపై మంచి అంచనాలను సృష్టించాయి. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్, రానా విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ “ఇది పూర్తిగా ఫిక్షనల్ కథ. ఆ కాలం నుంచి ప్రేరణ పొంది రాసిన కథ. ఇది ఒక సంఘటన అని చెప్పలేం. ఇద్దరు గొప్ప వ్యక్తులు గొడవలు పడిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు. -50ల బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడానికి కారణం ఉంది. ఆ కాలంలో సాహిత్యం, సంగీతానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది.

ఆ సమయంలో జరిగిన కథ అంటే తెలియని రొమాన్స్ వస్తుంది. భాగ్యశ్రీ ఈ కథకి సరిపోయింది. ఈ సినిమా మాకు చాలా స్పెషల్. మేము సినిమాని జీవితాంతం ప్రేమించే వాళ్ళం. సినిమానే మాకు అంత ఇచ్చింది. సినిమాకి మేము ఇవ్వాలి తిరిగి ఇవ్వాలి. అలాంటి అవకాశం ఈ సినిమాతో వచ్చింది”అని అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “-ఈ ఫిక్షనల్ స్టోరీ నాకు నచ్చింది. నేను ఇంకేది ఆలోచించలేదు. సినిమా చూసినప్పుడు దీన్ని ఒక మంచి కథగానే ఫీలవుతారు.- మహానటి సినిమాలో సినిమా ఉంటుంది. కానీ ఆ సినిమాకి ఒక రిఫరెన్స్ లేదు. ఇక ఈ క్యారెక్టర్ ఎలా చేస్తానని నేను, డైరెక్టర్ మాట్లాడుకునేవాళ్లం. ఒక మ్యాజిక్ అయితే జరిగింది. అది మీరు ట్రైలర్‌లో చూశారు. రానా, సముద్రఖని, భాగ్యశ్రీ అందరూ కూడా అద్భుతమైన నటులు. వీళ్ళ అందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక మ్యాజిక్ జరిగింది. – కాంత నా కెరీర్‌లో చాలా స్పెషల్ ఫిలిం. ఇలాంటి సినిమాలు జీవితంలో ఒకేసారి వస్తాయి”అని తెలిపారు.

పోలీసుల అదుపులో హర్యానా మతబోధకుడు

ఫరీదాబాద్‌లో తన అద్దె ఇంటిలో పేలుడు పదార్ధాలను నిల్వచేయడానికి సహకరించాడన్న నేరారోపణపై హర్యానాకు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపు లోకి తీసుకుని బుధవారం శ్రీనగర్‌కు తీసుకు వచ్చారు. ఆయన అద్దె ఇంటి నుంచి పేలుడు పదార్ధాలైన 2900 కిలోల అమోనియా నైట్రేట్, పొటాసియం క్లోరేట్ , సల్ఫర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 360 కిలోలు మండే స్వభావం కలిగిన అమోనియం నైట్రేట్‌గా గుర్తించారు. దీంతోపాటు ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మేవత్‌కు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్ ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్శిటీ క్యాంపస్‌లో మతబోధనలు చేస్తుంటాడు.

యూనివర్శిటీకి సమీపాన తాను అద్దెకు ఉంటున్న నివాసంలో పేలుడు పదార్ధాల నిల్వ ఉంచేలా సహకరించాడని పోలీసుల దర్యాప్తు లో తేలింది. ఎర్రకోటవద్ద జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడితో సంబంధం ఉన్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ నేరం కింద ఈ అరెస్టు జరిగింది. ఈ పేలుడు పదార్ధాలను డాక్టర్ ముజమ్మిల్ అలియాస్ ముసాయిబ్ ,డాక్టర్ ఉమర్‌నబీ నిల్వచేశారు. ఎర్రకోట పేలుడుకు వినియోగించిన కారును డాక్టర్ ఉమర్‌నడీ డ్రైవ్ చేసినట్టు తెలిసింది. ఎర్రకోట కేసులో ఇంతవరకు అరెస్టు అయిన వారిలో మౌల్వీ తొమ్మిదో వ్యక్తి అవుతాడు.

నవంబర్ 14న చలో వరంగల్

పత్తి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 14న చలో వరంగల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ పత్తి రైతుల సంఘం వెల్లడించింది. వరంగల్‌లోని సిసిఐ రీజనల్ కార్యాలయం ఎదుట జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్, కో కన్వీనర్ మూడ్ శోభన్ పిలుపునిచ్చా రు. ఇందుకు సంబంధించి బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్, మూడ్ శోభన్ లు మాట్లాడుతూ తేమతో నిమిత్తం లేకుండా సిసిఐ ద్వారా రైతుల పత్తి పంటను కొనుగోలు చేయాలని, రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ వల్ల కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున యాప్ అమలు వెనక్కి తీసుకోవాలన్నారు.

సిసిఐ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా ప్రతి ఎకరాకు 12 క్వింటాల్ పత్తిని కొనుగోలు చేయాలని, పతి ఎకరాకు కేవలం 7 క్వింటాల్ కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు 475 బోనస్ అమలు చేయాలని, మ్యాపింగ్ పేరుతో కాటన్ మిల్లుల దగ్గరలో ఉన్న గ్రామాల రైతులను సుదూర ప్రాంతాలకు పంపడం వలన రవాణా ఛార్జీలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున అట్టి మ్యాపింగ్ పద్ధతిని సిసిఐ విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ వాసిరెడ్డి వరప్రసాద్, రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ, యలమంచిలి వంశీ కృష్ణ, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, కందాల శంకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, రాజన్న, ఆముదాల మల్లారెడ్డి, వెంకట్ మావో, చల్లారపు తిరుపతి రెడ్డి, మిల్కురి వాసుదేవ రెడ్డి, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో హైదరాబాద్ ఐటీ కారిడార్లకు మోనో రైళ్లు

 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన ట్రాఫిక్‌తో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించే దిశలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. నగరంలోని ఐటి కారిడార్‌లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తోంది. ఐటీ కారిడార్‌లలో మరిన్ని స్కైవాక్ లు, మోనోరైళ్లు నిర్మించాలని, మోనోరైళ్లకు అనుసంధానించేలా స్కైవాక్‌లు ఉండేలా చూస్తోంది. కాగా వీటికి కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ అనుమతి తప్పనిసరి అవసరం ఉంటుంది. దరిమిలా ఎ లా ముందుకు వెళ్లాలా అని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. స్కైవాక్‌లను దక్షిణ మధ్య రైల్వే నిధుల ద్వారా మోనో రైలును పిపిపి విధానంలో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఈ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మోనో రైళ్లతో త్వరలోనే ఐటి కారిడార్‌లకు కనెక్టివిటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు.

మీసేవ మరో ముందడుగు

పెన్షనర్లకు సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. మీసేవ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవతో ఇప్పుడు పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించుకోవచ్చని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.- పెద్దలకు సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, మీసేవా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవ పారదర్శకతతో పాటు గౌరవాన్ని కలిగించే టెక్నాలజీ ఆధారిత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ సేవకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. వినియోగదారుల సంఖ్య సంవత్సరం వారీగా పెరుగుతోందని చెప్పారు. 2022- 23లో 143, 2023- 24లో 31,295, 2024- 25లో 64,612, ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ 11 వరకు

13,214 మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారని వివరించారు. మొత్తం ఇప్పటివరకు 1.09 లక్షలకుపైగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షలకుపైగా పెన్షనర్లు ఈ సదుపాయంతో లాభపడుతున్నారని వివరించారు. మీసేవా యాప్‌లో ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణ వ్యవస్థతో గుర్తింపు పూర్తయిన వెంటనే లైఫ్ సర్టిఫికెట్ ఆటోమేటిక్‌గా ప్రభుత్వ రికార్డుల్లో అప్‌డేట్ అవుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా అధికారులు ఈ సేవను నిరంతరం అందుబాటులో ఉంచి పెన్షన్ చెల్లింపులు అంతరాయం లేకుండా జరుగుతున్నాయని వెల్లడించారు. పెన్షనర్లకు ప్రయాణం, కాగిత పనులు, క్యూలైన్ల కష్టాలు అన్నీ తొలగిపోయాయని తెలిపారు. తద్వారా మీసేవా రాష్ట్ర డిజిటల్ పాలనలో మరో కీలకమైన దశను అధిగమించింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా 300కి పైగా ప్రభుత్వ, వ్యాపార సేవలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

సిఐడి సిట్ విచారణకు హజరయిన ప్రకాశ్ రాజ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నమోదయిన కేసులను సిఐడికి బదిలి చేయడంతో విచారణకు హజరు కావాలని సిఐడి సిట్ అధికారులు నోటిసులు ఇచ్చారు. బుధవారం విచారణకు హజరయిన ప్రకాశ్ రాజ్‌ను గంటపాట్నర పాటు సిట్ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పేనన్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం అధికారులకు ఇచ్చానని తెలిపారు. బెట్టింగ్ యాప్‌ను 2017లోనే బ్యాన్ చేశారని, 2016లో ఇంకా బెట్టింగ్ మొదలు కాలేదని, గేమ్ అనుకుని యాడ్ చేశానని చెప్పారు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్‌గా రూపాంతరం చెందిందని తెలిసిందన్నారు. ఆ తర్వాత ఆ యాడ్ నుంచి తప్పుకున్నానని ఆయన గుర్తుచేశారు.

ఆ సమయంలోనే కంపెనీతో తన ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు ఆయన వివరించారు. తాను ఎటువంటి డబ్బులు తీసుకోలేదని సిట్ అధికారులకు చెప్పానన్నారు. బెట్టింగ్ యాప్స్ సరైనవి కావని, యువత వాటి జోలికి వెళ్లోద్దని సూచించారు. వీటి వల్ల చాలా మంది యవత ప్రాణాలు కొల్పోవడం బాధకరమయిన విషయమన్నారు. బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టోద్దని కోరారు. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుందనే అప్పుడే డబ్బులు వస్తాయని, అందరం కష్టపడి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్‌లో నమోదయిన కేసును సిఐడి అడిషనల్ డిజిపి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో సినీనటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి.