Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

süratbet

casibom

casibom

casibom giriş

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

grandpashabet

jojobet güncel giriş

jojobet

betasus

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

artemisbet

asyabahis

padişahbet

padişahbet giriş

Gates of Olympus

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

భారతదేశంలోనే నూతన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ:సిఎం రేవంత్ రెడ్డి

23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీనదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సిఎం అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు.

కెబీఆర్ పార్క్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు..

హైదరాబాద్: గంజాయి, డ్రగ్క్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, 2గ్రాముల ఎండిఎంఏ, రూ.5,500 నగదు, రెండు బైక్‌లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ సమీపంలోని బంజారాహిల్స్‌లోని కెబీఆర్ పార్క్ వద్ద గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగు తున్నాయనే సమాచారం వచ్చింది. వెంటనే హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ సీఐ చంద్రశేఖర్ గౌడ్, సిబ్బంది కలిసి దాడులు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న పి. వేమేష్, కె. దేవి చరణ్, వై. హేమంత్‌ను అరెస్టు చేశారు. ఈ దాడిలో సీఐతో పాటు కానిసేబుళ్లు కిరణ్, శ్రీకాంత్, సాయి కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తు కోసం గంజాయి, డ్రగ్స్‌తోపాటు ముగ్గురు నిందితులను అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

48 మద్యం బాటిళ్ల స్వాధీనం…

గోవా, ఢిల్లీ, హర్యానా నుంచి తీసుకుని వస్తున్న నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ సీ అండ్ డీ టీమ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి హహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను తనిఖీలు చేయగా 48 నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ పట్టుబడినట్లు ఎస్టీఎఫ్ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు తెలిపారు.

ఆటో బోల్తా.. ఏడుగురు కూలీలకు గాయాలు

 హైదరాబాద్: నల్గొండ జిల్లా లో రోడ్డు చందంపేట మండలం బుగ్గతండా వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పత్తి ఏరివేతకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. గమనించిన స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలకు వెళితే.. క్షతగాత్రులు పెద్ద ఆడిషర్లపల్లి మండలం పెద్దగుమ్మడం వాసులుగా పోలీసులు గుర్తించారు.

ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతాం : భట్టి

హైదరాబాద్: విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజలకే జవాబు దారీగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. ఎంత త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తామని భట్టి తెలియజేశారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతామని, ప్రజల సొమ్ము దోపిడీకి గురి కానివ్వమని అన్నారు. ఎక్కడ ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, మధిర ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తామని భట్టి పేర్కొన్నారు.  

కర్నూల్ బస్సు ప్రమాదం… షాకింగ్ విజువల్స్ వెలుగులోకి

అమరావతి: కర్నూల్ బస్సు ప్రమాదం రోజు జరిగిన సంఘటన షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. కర్నూల్ బస్సు ప్రమాదం కంటే ముందు జరిగిన బైక్ ప్రమాద దృశ్యాలు బయటకు వచ్చాయి. ఓ బస్సు  సిసి టివిలో రోడ్డు పక్కన శివ చనిపోయి మృతదేహం కనిపించగా అతని పక్కన నిలబడి స్నేహితుడు స్వామి కనిపించాడు.  ఆ సమయంలో బైక్ రోడ్డు మధ్యలో పడి ఉండడంతో వాహనాలు మెల్లగా వెళ్లాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ మాత్రం మద్యం సేవించలేదు.

బైక్ డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారణ

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నారని పోలీసులు నిర్ధరించారు. ’సిసి వీడియోలో ఆయన వైఖరి మద్యం సేవించినట్టు ఉంది. శవ పరీక్ష లో అదే నిజమని తేలింది’ అని పోలీసులు తెలిపారు. ”ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ), కర్నూలు తన విశ్లేషణా నివేదికను సమర్పించింది. శవ పరీక్షలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది” అని కర్నూలు ఎస్‌పి ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఒక్క పైసా ఖర్చు చేయలేదు.. ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు : జగన్

అమరావతి: తమ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది అని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. క్రెడిట్ చోరీ ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..18 నెలల కాలంలో గజం స్థలం కూడా సేకరించలేదని, ఒక్కరికి సెంటు స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క పైసా ఖర్చు చేయలేదని, ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని మండిపడ్డారు. వైసిపి హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను.. తామే కట్టేశామంటూ సిగ్గు లేకుండా చెప్తున్నారని, చంద్రబాబు..తమరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని జగన్ ధ్వజమెత్తారు. ఇతరుల కష్టాన్ని గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని, నాటకాల రాయుడు అంటారు అని ఎద్దేవా చేశారు. 3.92 లక్షల ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా చంద్రబాబు ఇవ్వలేదని, 3.92 లక్షల ఇళ్లలో 1,40,010 ఇళ్లు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలియజేశారు. 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ వైఎస్ఆర్ సిపి కట్టించినవేనని, 66,845 ఇళ్లు వైఎస్ఆర్ సిపి హయాంలో ఉన్నవేనని పేర్కొన్నారు. అక్టోబర్ 12,2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో గృహప్రవేశాలతో చరిత్ర సృష్టించామని కొనియాడారు. ఇన్ని వాస్తవాలు కళ్లముందే ఉన్నా.. అసలు వైఎస్ఆర్ పి ప్రభుత్వం ఏమి చేయనట్లు చంద్రబాబే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం : పొన్నం

హైదరాబాద్: ఆర్టిసి రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలనీలకు బస్సు రూట్ లు పెంచేలా అధ్యనం చేయాలని అన్నారు. ఆర్టిసి ఉన్నతాధికారులతో పొన్నం సమీక్షా సమావేశం జరిపారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పిరియడ్ రెండేళ్లకు తగ్గించాలని, నష్టాల్లో ఉన్న డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ జరుగుతుందని తెలియజేశారు. అరంఘర్ బస్సు టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చించాలని, హైదరాబాద్ కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి.. కలెక్టర్లతో నివేదిక ఇవ్వాలని అధికారులకు పొన్నం ఆదేశించారు. బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేస్తామని, త్వరలో ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్లతో జామ్ మీటింగ్ నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 

ఆ మాజీ మంత్రి భూమి అక్రమణలపై పవన్ వీడియో విడుదల

అమరావతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. భూముల అక్రమణపై వీడియోను ఉప ముఖ్యమంత్రి పవన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇటీవల కుంకీ ఏనుగుల సందర్శన సమయంలో ఏరియల్ సర్వే నిర్వహించి పవన్ వీడియో తీసి విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలలో అక్రమణకు గురైందని, విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని పవన్ ఆరోపణలు చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు అటవీ శాఖ వైబ్‌సైట్‌లో వెల్లడించాలని అధికారులకు డిప్యూటీ సిఎం ఆదేశించారు. అటవీ భూములతో ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని పవన్ ఆదేశించారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు.

మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు ఆ విధంగా లేకపోవడం మూలంగానే ఆక్రమణలు సాగాయని, మంగళంపేట సర్వే నంబరు 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశంపై సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూలెక్కలు, అండంగల్ లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయని, వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు కనిపిస్తోందని ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలని, అలాగే భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా ఎందుకు చూపారని ప్రశ్నించారు. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారని, అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చిందని, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలని దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాని అధికారులకు పవన్ ఆదేశించారు. 

ఆ విషయం మాట్లాడిన తరువాత నాకు భయం వేస్తుంది: రష్మిక

హైదరాబాద్: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్‌పై విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద వసూళ్లతో దూసుకపోతుండడంతో సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. గతంలో మగవాళ్లకు కూడా జీవితంలో ఒకసారి పీరియడ్స్ వస్తే ఆడవాళ్లు పడే బాధ తెలుస్తుందని రష్మిక అన్నారు. ఈ కామెంట్స్ వైరల్‌గా మారడంతో రష్మిక వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను ఒక ఉద్దేశంతో మాట్లాడితే దానిని మరోలా అర్థం చేసుకున్నారని రష్మిక మందనా తెలిపారు. ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడరని, షోలు ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే తనకు భయం వేస్తుందన్నారు. పీరియడ్స్ సమయంలో తాను భయంకరమైన నొప్పిని అనుభవిస్తానని, తాను ప్రతి నెల నొప్పిని భరించాల్సిందేనని, ఒకసారి స్పృహతప్పి పడిపోయానని, వైద్యుల దగ్గరికి వెళ్లి అన్ని చెకప్‌లు చేయించుకున్నానని రష్మిక పేర్కొన్నారు. ఇది సాధారణ విషయమని చెప్పారని, దేవుడా ఎందుకు తనని ఇంత బాధ పెడుతున్నావని ప్రతి నెల అనుకుంటున్నానని, ప్రతి ఒక్కరూ అనుభవిస్తేనే ఈ బాధ తెలుస్తుందని, పురుషులకు కనీసం ఒక్కసారైనా పీరియడ్స్ రావాలని కోరుకుంటున్నానని రష్మిక బాధను వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు మొత్తం షేర్ చేయకుండా సగం మాత్రమే కట్ చేసి షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. తన వ్యాఖ్యలను కట్ చేసి షేర్ చేయడం ఏంటని ఆమె అసహనం వ్యక్తం చేసింది. 

ఏనుగుల దాడితో రైతు మృతి

అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు కలకలం రేపింది. కుర్మాని పల్లిలో రాగి పంటకు కాపలా ఉన్న కిష్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందాడు.  స్థానికులు సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవి ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ రాగి పంటలను ఏనుగులు బీభత్సంగా నాశనం చేస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. చేనుకు కాపాలాగా వెళ్తే ఏనుగులు రైతులను బలి తీసుకుంటున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ఏనుగుల భారీ నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. అటవీ ప్రాంతాలలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా జూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పంట చేను నాశనం కావడంతో తమ ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బ్రతకాలిసి వస్తుందన్నారు.