Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

konya escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

casibom

casibom

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

meritking

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

jojobet güncel giriş

betasus

sekabet giriş

jojobet

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

padişahbet

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

padişahbet

padişahbet giriş

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

Holiganbet Giriş

pusulabet

jojobet

Holiganbet

izmir escort

restbet

Big Bass Bonanza

Big Bass

imajbet

grandpashabet

kingroyal

bets10

meritking

enbet

madridbet

meritking giriş

బాలాజీ నగర్‌లో జార్ఖండ్ యువకుడి ఆత్మహత్య

జార్ఖండ్‌కు చెందిన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాజీ నగర్‌లో చోటుచేసుకుంది. బాలాజీ నగర్‌లోని మా భూమి న్యాచురల్స్‌లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బినాయి కుమార్(27) సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే ఉంటున్నాడు, ఈ నెల 13వ తేదీన షాపులోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డైరీలో కుటుంబ సభ్యులకు సారీ, గుడ్‌బై, ఫర్‌గివ్ అని రాసుకున్నాడు. డిప్రెషన్‌లో ఉండేవాడని, ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అత్యంత చిన్న వయస్కురాలైన ఎంఎల్‌ఎగా మైథిలి ఠాకూర్

 బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓ మెరుపు మెరిసింది. ఎన్నికల్లో బరిలో నిలిచే అర్హత కలిగిన పాతికేళ్ల యువతి, జానపద గాయని మైథిలి ఠాకూర్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ విజయం సాధించారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున బరిలో దిగిన ఆమె ఆర్‌జెడికి చెందిన 63 ఏళ్ల అభ్యర్థి వినోద్ మిశ్రాపై 12వేలకుపైగా ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. తొలి ప్రయత్నంలో విజయం సాధించడమే కాకుండా అసెంబ్లీ అత్యంత చిన్న వయస్కురాలైన ఎంఎల్‌ఎగా రికార్డు సాధించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు తెలంగాణకు చెందిన మైనంపల్లి రోహిత్‌పై ఉండేది. ఆయన 26 ఏళ్ల వయసులో బరిలో దిగి ఎన్నికయ్యారు. తాజాగా ఆ రికార్డును మైథిలి సొంతం చేసుకున్నారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే అలీనగర్ పేరును సీతానగర్‌గా మార్చుతానని ఆమె హామీ ఇచ్చారు. 

నెలకు రూ.10కే..!

రాయల్ ర్యాప్చీ సంస్థ ‘టీబీడీ’ ఓటీటీని దుబాయ్‌లో లాంచ్ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన లోగో లాంచ్ కార్యక్రమానికి సంస్థ ఎండి ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, డి.యస్.రావు, వి. సముద్ర, వి.యన్. ఆదిత్య, చంద్రమహేష్, ఇ.సత్తిబాబు, శివనాగు, బసిరెడ్డి, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిబిడి ఎండి ధరమ్‌గుప్తా మాట్లాడుతూ టిబిడి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ నెలకు కేవలం రూ.10 మాత్రమేనని అన్నారు.

చెట్టు తల్లి తిమ్మక్క కన్నుమూత

 చెందిన పర్యావరణవేత్త, వృక్షమాతగా పేరొందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు.114 పంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్క స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 30వ తేదీ 1911లో జన్మించిన తిమ్మక్క వృక్షోరక్షతి రక్షిత తపనతో కర్నాటకలోని హులికల్ కుదూర్ మధ్య నాలుగున్నర కిలోమీటర్ల వరకూ వేలాది మొక్కలను నాటడమే కాకుండా, వాటి రక్షణకు పాటుపడినందుకు ఆమెకు పలు పురస్కారాలు దక్కాయి, నిరాడంబర జీవితం , పిల్లలు లేని తనకు చెట్లే సంతానం అనే ఆలోచనతో జీవితాన్ని అంకితం చేసిన మహిళగా పేరొందారు.

హంపీ వర్శిటీ , జాతీయ పౌర పురస్కారం, ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు వంటి అనేక విశిష్ట గౌరవాలను ఆమె తన సేవకు గుర్తింపుగా ఆశించకుండానే పొందారు. వీటి గురించి పట్టించుకోకుండా చెట్ల మధ్యనే గడిపారు. ఆమె మృతి పట్ల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి , ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ , యడ్యూరప్ప ఇతర కన్నడ నేతలు నివాళులు అర్పించారు. ప్రకృతి పర్యావరణం పట్ల ఆమె ప్రేమ ఆమె పవిత్ర ప్రకృతిలో సముచిత స్థానం పదిలం అవుతుందని సిఎం సిద్ధరామయ్య స్పందించారు. 

ప్రజా పాలన ఫలితం జూబ్లీ విజయం: మంత్రి అడ్లూరి

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రెండేళ్ల ప్రజా పాలన ఫలితమే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ విజయమని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం నాడు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ సంబరాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బాణాసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై విశ్వాసం నమ్మకంతో ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగింటిని అమలు చేసిందని వాటి ఫలితమే ఈనాటి విజయానికి కారణమని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఆదర్శంగా తీసుకొని మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని లక్ష్మణ్ కుమార్ చెప్పారు.

తమ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని బి ఆర్ ఎస్, బిజెపి ఎన్ని అబద్ధాలు ఆడిన దొంగ మాటలు చెప్పిన ప్రజలు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేశారని ఇప్పటికైనా వక్రబుద్ధి మానుకోవాలని సూచించారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారని నీతి నిజాయితీకి పట్టం కట్టారని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే 20 ఏళ్లు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడియా రూప్లనాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కిలవనపర్తి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యక్షులు సంతోష్, యువజన కాంగ్రెస్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు యశోద అజయ్, ధర్మారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోగాల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జనగామ తిరుపతి,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి అధికారుల తనిఖీలు

వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు మహబూబ్నగర్ రేంజ్ డిఎస్పి బాలకృష్ణతోపాటు ఇద్దరు ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయసిబ్బంది,వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని బయటికి వెళ్లకుండా లోపలనే ఉంచి వారితో ఉన్న డాక్యుమెంట్ లను క్షుణ్ణంగా పరిశీలించి, రైటర్స్,కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.లోపల ఉన్న ప్రతి ఒక్కరి వివరాలతో పాటు,ఏ పని నిమిత్తం వచ్చారనే సమాచారంను సేకరించారు. అనంతరం డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ గత కొంత కాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని,

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.ఈ తనిఖీల్లో పలు రికార్డులతో పాటు కార్యాలయ,డాక్యుమెంట్ రైటర్స్ సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం.పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాక మీడియాకు వివరాలు వెల్లడిస్తాం.జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు,సిబ్బంది లంచం అడిగితే నేరుగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064,91543 88974 కి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం అని తెలిపారు. అనంతరం వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని అక్కడ నుంచి పంపించేసి కార్యాలయంలో అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు సమయం పడుతుందని తెలిపారు.

ఉలిక్కిపడ్డ అధికారులు

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విస్తృత అకస్మిక తనిఖీల నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేసే అధికారులు,సిబ్బంది ఉలికిపడ్డారు.ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఆ సమయానికి కార్యాలయాల్లో ఉండకుండా బయటికి వెళ్లారు.మొదట ఏసీబీ జిల్లాకు వచ్చి తనీఖిలు చేస్తున్నారనే సమాచారం లేక పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారనే తప్పుడు సమాచారం రావడంతో పలువురు మీడియా సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆరా తీయగా…అక్కడ పనిచేసే ఏజెంట్లు ,సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అకస్మిక తనిఖీలు చేస్తున్నారనే సమాచారం రావడంతో పలు శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బీహార్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి సత్తా చాటిన ఎంఐఎం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోగా, అక్కడ పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసికి చెందిన ఎంఐఎం పార్టీ మరోసారి తన పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ తన సత్తా చాటింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాలను ఏఐఎంఐఎం గెలుచుకుంది. ఆ పార్టీ వర్గాల సమాచారం మేరకు అమౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అక్తర్ ఉల్ ఇమాన్, బహదూర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తౌసీఫ్ ఆలం, జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ ముర్షీద్ ఆలం, బైసి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గులాం సర్వార్, కొచధమాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ సర్వార్ ఆలం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలను 2020 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ గెలుచుకుంది.

ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జనం మాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడుపాయలకు చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. ఘనాపూర్ ప్రాజెక్టు ఎత్తు పెంపు, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక ప్రాజెక్టు అయిన ఘనాపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు కోసం స్థానిక నాయకులు ప్రయత్నం చేసి, మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

ఆనకట్ట ఎత్తు పెంపు పనుల పూర్తికి 30 లక్షల రూపాయలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురైన రైతులకు చెల్లించాల్సిన పరిహారం కింద రూ.13 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురైన రైతులతో మాట్లాడతామని కవిత తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంచడం వలన ముఖ్యంగా ఏడుపాయల ఆలయానికి కలిగే ప్రయోజనాన్ని ఆమె వివరించారు. ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా ముంపుకు గురవుతోంది. ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల అమ్మవారి ఆలయం ముంపుకు గురికాకుండా ఉంటుందని కవిత పేర్కొన్నారు. అమ్మవారి దయవల్ల ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచి, అమ్మవారి ఆలయమునగకుండా చూడాలని మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కవిత తెలిపారు.

జాతీయ రహదారిపై కారు బోల్తా

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 44పై కారు బోల్తా పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.  హైదరాబాద్ నుండి కర్నూలు వైపు అతివేగంగా వెళ్తున్న కారును గద్వాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు కొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసి బస్సు కారును ఢీకొట్టి ఆగడంతో వెనకాల వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గద్వాల ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఆర్టీసీ బస్సును ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. సుమారు 50 మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

ఆటోలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 331 గ్రాముల గంజాయి, ఆటో, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దుంప శ్రీనివాస్, కావేటి విజయ్‌కుమార్ కలిసి బాలాపూర్, మిథాని రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే ఎస్‌టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లింది. ఆటోలో ఇద్దరు నిందితులు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

ధూల్‌పేట్‌లో…

ధూల్‌పేట, ఝాన్సీ చౌరాయి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.152కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ సింగ్, విజయలక్ష్మి, బిజిమా ది బాయి కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. నరేందర్ సింగ్‌ను అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.