Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

milosbet

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

casibom

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

meritking

marsbahis

vdcasino

grandpashabet

casibom

restbet

jojobet güncel giriş

betasus

jojobet

interbahis

bets10

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

Holiganbet Giriş

pusulabet

jojobet

izmir escort

jojobet

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

kingroyal

bets10

enbet

madridbet

vegabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

Holiganbet giriş

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

padişahbet

restbet

perabet

elexbet

madridbet

kingroyal

kingroyal

చిరు ధాన్యాలతోనే చక్కెర వ్యాధికి చెక్

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మందిని కలవరపెడుతున్న అంశం జీవనశైలి జబ్బులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని భయపెడుతున్నాయి. కారణం పెరిగిన కాలుష్యం, మారిన జీవన శైలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. జంక్, ప్రాసెస్‌డ్ ఆహారం అనేక రోగాలకు కారణం అవుతోంది. ఈ పరిస్థితుల్లో రోగాలను దరిచేరనీయని చిరుధాన్యాలు అమృతంలా మారాయి. ప్రపంచంలో అనేక మంది తమ ఆహారంలో వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. చిరు ధాన్యాలు అంటే చిన్న గింజలు కలిగిన తృణధాన్యాల సమూహం. వీటిలో జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు వంటివి ప్రధానమైనవి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, ఫైబర్, పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి మరియు జీవనశైలి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆధునిక యుగం మనిషి జీవితంలో వేగాన్ని పెంచింది. గడియారంతో పోటీ పడుతూ తీవ్ర ఒత్తిడి మధ్య పని చేస్తే కానీ బతకలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో మనిషి అనేక ముఖ్య విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ప్రధానంగా ఆరోగ్యాన్ని నిర్దేశించే తిండి, నిద్ర విషయంలో సమతౌల్యం లోపిస్తోంది. ఉద్యోగ, కుటుంబ ఒత్తిళ్ల మధ్య వంట చేసుకునే సమయం లేకపోవడం వల్ల ఆరోగ్యానికి చేటు చేసే జంక్ ఫుడ్, ప్రాసెస్‌డ్ ఫుడ్ ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పెరిగి చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండెజబ్బులు సహా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తోంది. అయితే కొవిడ్‌కు ముందు వరకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత మాత్రం పరిస్థితుల్లో మాత్రం క్రమంగా మార్పు రావడం ఆరంభమైంది. ప్రజల్లో ఆరోగ్య, పోషహాకార స్పృహ పెరిగింది. ఫలితమే విస్తృత పోషకాలు కల్గిన చిరుధాన్యాలకు ఆదరణ పెరగడం.

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తూ ఉండడంతో ప్రస్తుతం అనేక మంది ప్రజలు చిరుధాన్యాలతో చేసిన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైనా కానీ డయాబెటిస్ అదుపులో ఉండాలన్నా కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఒక ఆహార పదార్థం మనం తీసుకున్నపుడు అది మనకు ఎంత తొందరగా అబ్సార్బ్ అయ్యి ఎంత తొందరగా గ్లూకోస్‌ని శరీరంలో విడుదల చేస్తుందనే దానిని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఎప్పుడూ అవాయిడ్ చేయాలి. షుగర్స్‌లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే అబ్సార్షన్ స్లోగా జరిగి షుగర్‌ని స్లోగా రిలీజ్ చేస్తుందని అనే కంట్రోల్ మేనర్‌లో ఫుడ్ తీసుకోవాలి. మధుమేహం రాకుండా బరువును అదుపులో ఉంచుకోవడానికి మిల్లెట్స్ ఉత్తమం.

సంపూర్ణ ఆరోగ్యానికి సిరి ధాన్యాలు : మిల్లెట్స్‌ను చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు అని అంటారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు, అరికెలు, అండు కొర్రలు, సామలు, ఊద్లు, ఉలవలు వంటి వాటిని మిల్లెట్స్‌గా పరిగణిస్తారు. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థాలు కావడంతో వీటిని సిరి ధాన్యాలు అని కూడా అంటారు. వీటిలో ఎక్కువ భాగం మొదట పశువులకు మేతగా వాడేవారు. తర్వాత క్రమంగా మన ఆహారంలో భాగంగా మారాయి. వీటిలో మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ. గోధుమల కంటే 3 నుంచి 5 రెట్లు పోషకాలు కలిగిఉంటాయి. బి విటమిన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ కలిగి ఉండడంతో పాటు గ్లూటెన్ లేకుండా ఉంటాయి.

వీటిలోని అధిక పోషకాల కారణంగానే చిరుధాన్యాలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జొన్న అంబలి, రాగి జావ, ఉలవచారు, మక్కగట్క, సామల ఉప్మా, కొర్రల కిచిడీ, పాయసం, జొన్న రొట్టె, గుడాలు, సూప్, చిరుధాన్యాల మిశ్రమ పిండితో రొట్టెలు, బజ్జీలు, బిర్యానీ, వడ, ఉప్మా, కట్లెట్, కీర్, ఇడ్లీలు, దోశ తయారు చేసి విక్రయిస్తుండటం, ఇళ్లలోనూ వీటివాడకం క్రమంగా పెరుగుతోంది. మురుకులు, బిస్కెట్లు తదితరాలను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిరుధాన్యాలను ప్రతిరోజు తింటే మనిషికి ఎన్నడూ జబ్బు చేయడని నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాల సాగు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తక్కువ కాలంలో పండే పంటలు. మిగతా పంటలతో పోలిస్తే ఎరువులు, పురుగు మందుల వాడకమూ తక్కువే. ఇవి వర్షాధారితంగా ఎక్కువ పండుతాయి. రసాయనాలు లేకపోవడం, తక్కువ కొవ్వు, అధిక ఫైబర్ ఉండటంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారికి చిరుధాన్యాలు వరదాయినిగా మారాయి.సకల పోషకాలు కలిగిన పదార్థాలు కాబట్టి మిల్లెట్స్ కు అంత ప్రాధాన్యం ఉంది. మిల్లెట్స్ ను ప్రజలు ప్రధానంగా రొట్టెలు, దోశలు, సూప్‌లు, అన్నం లాగానే తయారు చేసుకుని తింటారు. వీటిని కడిగి నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. ఎందుకంటే ఇది సూక్ష్మ పోషకాల జీవలభ్యతను అందిస్తుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. చిరు ధాన్యాలు చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.

మిల్లెట్స్‌తో ప్రయోజనాలు ఇవీ : ఆలస్యంగా జీర్ణమవటంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు లాభిస్తుంది. వీటిల్లో చక్కెర పదార్థాలు తక్కువగా ఉండగా టైప్ 2 చక్కెరవ్యాధి నిరోధానికి దోపదపడతాయి. చిరుధాన్యాల్లోని మెగ్నీషియం అధిక రక్తపోటు తగ్గిస్తుంది. చిరుధాన్యాల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఖనిజ లవణాలు పిల్లల్లో ఎదుగుదలకు సాయపడతాయి. నాడీవ్యవస్థ సక్రమ పనితీరుకు, పాస్పరస్ శరీర కణాల పెరుగుదలకు, పిండి పదార్థాలు శక్తిగా మారడానికి దోహదడపతాయి. వీటిలోని నయాసిస్ అనే బి-విటమిన్ బ్లడ్‌లోని చెడుకొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటి వల్ల గుండెసంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి. కాలేయం, మూత్రపిండాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి. పేగుసంబంధిత క్యాన్సర్లు, అల్సర్లు ఏర్పడే అవకాశాలను సైతం తగ్గిస్తుంది. ఊబకాయం, మలబద్దకం, తిమ్మిరి, ఉబ్బసం వంటివి రాకుండా సహకరిస్తాయి. సామలలో ఎక్కువగా ఖనిజ లవణం, ఇనుము ఉండటంతో మహిళల్లో రక్కహీనతను నివారిస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా అధిక పీచుపదార్థం కాపాడుతుంది.

డా. చేతన్ రెడ్డి కెబి

కాంగ్రెస్ విజయ గర్వంతో విర్రవీగడం సరికాదు : కెటిఆర్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో తమ కార్యకర్తపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఫలితాలు వచ్చి 24 గంటలు దాటక ముందే కాంగ్రెస్ గూండాయిజం చేస్తోందని అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ విజయగర్వంతో విర్రవీగడం సరికాదని, బిఆర్ఎస్ శ్రేణులపై దాడులకు.. సిఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని సూచించారు. తాము కూడా అనేక ఎన్నికల్లో గెలిచామని, ఇలా దాడులు చేయలేదని విమర్శించారు. తనది అహంకారమో.. సిఎం రేవంత్ రెడ్డి ది అహంకారమో.. ప్రజలు చూస్తున్నారని అన్నారు. విజయ గర్వంతోనే నిన్న ఊరేగింపు నిర్వహించారని కెటిఆర్ పేర్కొన్నారు. 

కెసిఆర్ కళ్లకు గంతలు కట్టి బిఆర్ఎస్ ను అధోగతిపాలు చేస్తున్నారు: కవిత

మెదక్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూశానైనా బిఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించటం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఎక్కడ చూసిన కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అయిన సరే కాంగ్రెస్ ఎందుకు గెలిచిందని ప్రశ్నించారు.  అనుకున్న స్థాయిలో ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పనిచేయకపోవడంతో జాగృతి సంస్థ ప్రశ్నించే శక్తిగా ప్రజల వజ్రాయుధంగా మారుతుందన్నారు. మెదక్ జిల్లాలో జాగృతి జనంబాటలో భాగంగా కవిత మాట్లాడారు. సోషల్ మీడియాలోనే వాళ్లు యుద్ధం చేస్తున్నారు కానీ ప్రజల్లోకి రావటం లేదన్నారు. కృష్ణార్జునులు అనుకునే వాళ్లు ఒకరి జబ్బలు ఒకరు చరుచుకుంటున్నారని, కానీ పెద్ద ఎత్తున ప్రజల కోసం వారి సమస్యల కోసం పనిచేయటం లేదని చురకలంటించారు.

జూబ్లీహిల్స్ లో విత్ డ్రా చేసుకోవాలని కొంతమంది తన దగ్గరి వచ్చారని, తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని అడిగారని, తాను బిఆర్ఎస్ లో లేనని చెప్పానన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి మరణించినా కూడా పార్టీ కోసం టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతూ పనిచేశారని ఆయన భజనపరులు మోశారని, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓడిపోవటంతో హరీష్ రావు ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు లేకపోతే మాజీ సిఎం కెసిఆర్ లేరని, తెలంగాణ ఉద్యమమే లేదన్నట్లుగా ప్రచారం చేస్తారని కవిత ధ్వజమెత్తారు.

హరీషన్న పార్టీలో ఉండి పార్టీని మోసం చేయటం మానుకోవాలని, హరీష్ అవినీతి బయటపెట్టిన సరే ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అడిగారు. హరీష్ రావుకు ముఖ్యమంత్రికి ఏం అండర్ స్టాండింగ్ ఉందో చెప్పాలని నిలదీశారు. మెదక్ జిల్లా అంటే నెక్ట్స్ న్యూయార్క్ అనుకున్నామని, ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, మహానాయకులు ఉన్న చోట ఇలాగే ఉంటుందని ఇప్పుడే జ్ఞానోదయం అయ్యిందన్నారు. కెసిఆర్ కళ్లకు గంతలు కట్టి బిఆర్ఎస్ ను అధోగతి పాలు చేస్తున్నారని కవిత దుయ్యబట్టారు. ఈ అరాచకాలు కెసిఆర్ కు తెలిసి ఉంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే వారు కాదు అని, రామన్న సోషల్ మీడియాను వదిలి ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ లు ఉన్నాయని, కెసిఆర్ ప్రభుత్వంలో మెదక్ కు రూ. 50 కోట్లు, మిగతా వాటికి రూ. 25 కోట్లు కేటాయించారని, ఆ నిధులు వచ్చాయో లేదో తనకు తెలియదన్నారు. కానీ రామాయం పేట మాత్రం వర్షాలకు మునిగిపోయిందని, అక్కడి ప్రజలను పలకరిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారని,  కొత్తగా అయినా మండలాలు, రెవెన్యూ డివిజన్లకు ఆఫీస్ లేవని దుయ్యబట్టారు. కొత్తగా జిల్లా అయి 12 ఏళ్లు అయినప్పటికీ ఎందుకు ఫలితం దక్కలేదని ప్రశ్నించారు. 

కెటిఆర్ సామాజిక మాధ్యమాలు బంద్ చేయాలి : కవిత

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రచారం చేయకే జూబ్లీహిల్స్ లో ఓడిపోయామని అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. మోసం చేయడం హరీశ్ రావు నైజం అని..అన్నారు. ఈ సందర్భంగా మెదక్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు అనుచరులు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారని, మెదక్ లో ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నారని కవిత తెలియజేశారు. తాను బయటకు వచ్చి ప్రజా సమస్యలపై తిరుగుతున్నానని.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని, బిఆర్ఎస్ ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడమే సరిపోతుందని కవిత విమర్శించారు. 

భారత్‌కు భారీ ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడికి గాయం

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు కాస్త తడబడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 1 వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి తొలి రోజు ఆట ముగించుకుంది. అయితే రెండో రోజు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మెడ గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.

సైమన్ హార్మర్ ఓవర్‌లో స్లాగ్ స్వీప్ ఆడే ప్రయత్నంలో గిల్ మెడ పట్టేసింది. అతడు మెడను పూర్తిగా కదల్చలేని విధంగా కనిపించాడు. ఫిజియో వచ్చి అతడిని చికిత్స అందించినప్పటికీ.. గిల్ కోలుకోలేకపోయాడు. దీంతో ఫిజియో సాయంతో గిల్ మైదానం వీడాడు. గిల్ గాయం గురించి బిసిసిఐ అప్‌డేట్ ఇచ్చింది. గిల్ మెడ నొప్పితో బాధపడుతున్నాడని.. అతడు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది. అతడి రికవరీని బట్టి ఈ రోజు ఆటలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామని ఎక్స్‌లో స్పష్టం చేసింది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ప్రస్తుతం 56 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. క్రీజ్‌లో అక్షర్ పటేల్ (2), మహ్మద్ సిరాజ్ (0) ఉన్నారు. భారత్ ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాపై 13 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

హుస్నాబాద్ బస్సు స్టేషన్ కు లింక్ కాలువ ఏర్పాటు చేయండి: పొన్నం

సిద్దిపేట: ఇటీవల భారీ వర్షాలు కురవడంతో హుస్నాబాద్ బస్సు స్టేషన్ నీట మునిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నీట మునగకుండా లింక్ కాలువ ఏర్పాటు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైన హుస్నాబాద్ బస్సు స్టేషన్ ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించడం జరిగింది. భవిష్యత్ లో బస్సు స్టేషన్ లో  ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ కమిటీ సందర్శించారు. ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం లోడ్ అయిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేశామని, వారి ఖాతాలో డబ్బులు కూడా జమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ చెరువులో సహచర మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్లతో కలిసి ఉచిత చేప పిల్లల పంపిణీ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లలు విడుదల చేయడం జరిగింది.

ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి : సిపి సజ్జనార్

హైదరాబాద్: డబ్బు పంపాలన్న మెసేజ్ లు ఎవరూ నమ్మవద్దు అని సిపి కమిషనర్ సజ్జనార్ తెలిపారు. అనుమానస్పద లింకులు మెసేజ్ లు, వీడియో కాల్స్ బ్లాక్ చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా సృష్టించారని సజ్జనార్ తెలియజేశారు. ఆపదలో ఉన్నానని.. డబ్బు పంపాలని మెసేజ్ లు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఒక స్నేహితుడు రూ. 20 వేలు పంపి మోసపోయారని అన్నారు. సైబర్ మోసాలపై 1930 లేదా https://cybercrime.gov.in/ లో ఫిర్యాదు చేయాలని సిపి సజ్జనార్ సూచించారు. 

సం ‘కుల’ సమరం..ఎన్డియెకే బి ‘హారం’

పట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 లో బీజేపీ- జెడీ(యు) కూటమి రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించింది. బీహార్ ఎన్నికల లో కులం ఎప్పుడూ కీలకమైన అంశమే. గెలుపు ఓటముల నిర్ణయాత్మక శక్తిగా భావిస్తున్నారు. 2023 అక్టోబర్ లో నిర్వహించిన కులగణన ప్రకారం 13 కోట్లకు పైగా ఉన్న జనాభా లో 60 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారు. 85 శాతం మంది బిసి, ఇబిసీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారని తేలింది. ఎన్డీయే ఘన విజయానికి పునాదిని అత్యంత వెనుకబడిన తరగతులు, ఇ తర వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులా లు, తెగల ఓటర్ల బలమైన మద్దతు అంటున్నా రు. మహా ఘట్బంధన్ ముఖ్యంగా ముస్లిం, యాదవ్ సమాజం ఓట్ల బలమే ప్రధానంగా పోటీ చేసిందని భావించారు. ఈ సారి ఎన్నికలలో కులం కార్డ్ ఎన్డీఏకు అనుకూలంగా ఉందని తేలింది. ఉదాహరణకు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చెందిన కుర్మి, కోయిరీ కమ్యునిటీ అశ్చర్యకరంగా 31.9 శాతం వర కూ ఓటు వేసింది.

బీహార్ జనాభాలో 2.6 శా తం ఉన్న నిషాద్ (మల్లా) కమ్యునిటీ ని విఐపీ నాయకుడు ముఖేష్ సహానీకి మద్దతు ఇవ్వ డం ద్వారా ప్రతిపక్షాలు ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టాలని ఆశించాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన 60శాతం కన్నా ఎక్కువ మంది ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థులకు ఓటు వేసినట్లు భావిస్తున్నారు. కుష్వాహా కమ్యునిటీకి చెందిన వా రు కూడా ఎన్డీయేకు అత్యధికంగా ఓట్లు వేసినట్లు కన్పిస్తోంది. ఆ వర్గానికి చెందిన ఓటర్లు 41 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉన్నారు. అయితే 9 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు పైచేయి సాధించడం విశేషం. ఆశ్చర్యకరంగా, పాశ్వాన్ కమ్యునిటీ ఓట్లు కూడా మహాఘట్బంధన్ కు దూరమయినట్లు కన్పిస్తోంది. చిరాగ్ పాశ్వాన్‌కు చెంది న లోక్ జనశక్తి పార్టీ అద్భుత ఫలితాలకు అదే కారణం. లోక్ జన శక్తి పార్టీకి ఎన్డీఏ కూట మి 28 సీట్లు కేటాయించింది. వాటిలో 19 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది.

ఆ ర్థికంగా వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన తరగతులు రెండూ అధికార ఎన్డీఏకు అండగా నిలిచినట్లు కన్పిస్తోంది. అందువల్ల ఎన్డీయే అంచనాలను మించి , ఆవర్గాలనుం చి 63 శాతం కంటే ఎక్కువ మద్దతు, ఎస్సీ ల నుంచి 74 శాతం కన్నా ఎక్కువ మద్దతు పొం దాయని ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే, ముస్లిం, యాదవ్ కమ్యునిటీలు నూటి కి నూరు శాతం మహా కూటమికి అనుకూలం గా లేవని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈ ఓట్లలో 65 శాతం ఎన్డిఏ సాధించి ఉండవచ్చునని భావిస్తున్నారు. రాఘోపూర్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కంచుకో ట. 1995 నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన భార్య రబ్రీదేవి, లేదా ఆమె కుమారుడు తేజశ్వీ యాదవ్ లు ఈ స్థానం నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. ఈ సారి 2025లోనూ తేజశ్వీయాదవ్ ఈ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. ఒక్క 2010లో మాత్రం ఈ స్థానం నుంచి రబ్రీదేవి ఓడిపోయారు. 

సం ‘కుల’ సమరం..ఎన్డియేకే బి ‘హారం’

పట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 లో బీజేపీ- జెడీ(యు) కూటమి రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించింది. బీహార్ ఎన్నికల లో కులం ఎప్పుడూ కీలకమైన అంశమే. గెలుపు ఓటముల నిర్ణయాత్మక శక్తిగా భావిస్తున్నారు. 2023 అక్టోబర్ లో నిర్వహించిన కులగణన ప్రకారం 13 కోట్లకు పైగా ఉన్న జనాభా లో 60 శాతం మంది అణగారిన వర్గాలకు చెందిన వారు. 85 శాతం మంది బిసి, ఇబిసీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారని తేలింది. ఎన్డీయే ఘన విజయానికి పునాదిని అత్యంత వెనుకబడిన తరగతులు, ఇ తర వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులా లు, తెగల ఓటర్ల బలమైన మద్దతు అంటున్నా రు. మహా ఘట్బంధన్ ముఖ్యంగా ముస్లిం, యాదవ్ సమాజం ఓట్ల బలమే ప్రధానంగా పోటీ చేసిందని భావించారు. ఈ సారి ఎన్నికలలో కులం కార్డ్ ఎన్డీఏకు అనుకూలంగా ఉందని తేలింది. ఉదాహరణకు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు చెందిన కుర్మి, కోయిరీ కమ్యునిటీ అశ్చర్యకరంగా 31.9 శాతం వర కూ ఓటు వేసింది.

బీహార్ జనాభాలో 2.6 శా తం ఉన్న నిషాద్ (మల్లా) కమ్యునిటీ ని విఐపీ నాయకుడు ముఖేష్ సహానీకి మద్దతు ఇవ్వ డం ద్వారా ప్రతిపక్షాలు ఆ వర్గం ఓట్లు కొల్లగొట్టాలని ఆశించాయి. ఈ సమాజిక వర్గానికి చెందిన 60శాతం కన్నా ఎక్కువ మంది ఎన్డీఏ నిలబెట్టిన అభ్యర్థులకు ఓటు వేసినట్లు భావిస్తున్నారు. కుష్వాహా కమ్యునిటీకి చెందిన వా రు కూడా ఎన్డీయేకు అత్యధికంగా ఓట్లు వేసినట్లు కన్పిస్తోంది. ఆ వర్గానికి చెందిన ఓటర్లు 41 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు నిర్ణయించే స్థితిలో ఉన్నారు. అయితే 9 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు పైచేయి సాధించడం విశేషం. ఆశ్చర్యకరంగా, పాశ్వాన్ కమ్యునిటీ ఓట్లు కూడా మహాఘట్బంధన్ కు దూరమయినట్లు కన్పిస్తోంది. చిరాగ్ పాశ్వాన్‌కు చెంది న లోక్ జనశక్తి పార్టీ అద్భుత ఫలితాలకు అదే కారణం. లోక్ జన శక్తి పార్టీకి ఎన్డీఏ కూట మి 28 సీట్లు కేటాయించింది. వాటిలో 19 సీట్లు గెలుచుకుని ముందంజలో నిలిచింది.

ఆ ర్థికంగా వెనుకబడిన తరగతులు, ఇతర వెనుకబడిన తరగతులు రెండూ అధికార ఎన్డీఏకు అండగా నిలిచినట్లు కన్పిస్తోంది. అందువల్ల ఎన్డీయే అంచనాలను మించి , ఆవర్గాలనుం చి 63 శాతం కంటే ఎక్కువ మద్దతు, ఎస్సీ ల నుంచి 74 శాతం కన్నా ఎక్కువ మద్దతు పొం దాయని ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే, ముస్లిం, యాదవ్ కమ్యునిటీలు నూటి కి నూరు శాతం మహా కూటమికి అనుకూలం గా లేవని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ఈ ఓట్లలో 65 శాతం ఎన్డిఏ సాధించి ఉండవచ్చునని భావిస్తున్నారు. రాఘోపూర్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కంచుకో ట. 1995 నుంచి దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన భార్య రబ్రీదేవి, లేదా ఆమె కుమారుడు తేజశ్వీ యాదవ్ లు ఈ స్థానం నుంచి విజయం సాధిస్తూ వచ్చారు. ఈ సారి 2025లోనూ తేజశ్వీయాదవ్ ఈ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. ఒక్క 2010లో మాత్రం ఈ స్థానం నుంచి రబ్రీదేవి ఓడిపోయారు. 

డీలా పడిన ఆర్జేడి

పాట్నా: బీహార్‌లో మార్పు తథ్యమని, కాబోయే ముఖ్యమంత్రి తేజశ్వీయాదవ్ అని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢంకా భజాయించిన మహాఘట్బంధన్ చతికిపడింది. 2020 బీహార్ అసెంబ్లిలో అతిపెద్ద ఏకైక పా ర్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీ 2025 ఎన్నికలలో కేవలం 32 స్థానాలకే పరిమితమయింది. బీహార్ లో ఆర్జేడీ కి ఎదురైన రెండో అత్యంత దారుణమైన ఓటమి ఇది. 20 ఏళ్లుగా పార్టీ ఉద్ధాన పతనాలను బేరీజు వేసుకుం టే..2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ వి జయం తర్వాత నితీశ్ కుమార్ తొలిసారి బీహార్ ము ఖ్యమంత్రిగా అధికారం చేపట్టిననాడు ఆర్జేడీ 55 సీట్ల ను గెలుచుకుంది. అప్పటివరకూ తేజశ్వీ యాదవ్ తల్లి రబ్రీదేవి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్జేడీకి బీహార్ లో ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉంది ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాలలో ఓటమి తప్పలేదు. నితీశ్ కుమార్ బీజేపీతో జతకట్టి అద్భుతమైన విజయాన్ని సాధించి బీహా ర్‌లో ఆర్జేడీ పాలనకు చరమగీతం పాడారు.

2010లో జరిగిన తర్వాతి ఎన్నికల్లో ఆర్జేడీ చాలా తీవ్రంగా దెబ్బతింది. కేవలం 22 సీట్లకే పరిమితమైంది. ఆర్జేడీకి ఎ దురైన అత్యంత దారుణమైన ఫలితం ఇది. ఇరవై ఏళ్ల తర్వాత నితీశ్ కుమార్ అనేక పరాజయాల తర్వాత బీజేపీ, జేడీయు 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో ఏ కంగా 205 స్థానాలను గెలుచుకుని మరో అపూర్వ వి జయాన్ని సాధించాయి. 36 ఏళ్ల తేజశ్వీయాదవ్ తన తండ్రి,ప్రముఖ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్థాపించిన పార్టీ నాయకత్వం వహించారు. లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ఆర్జేడీని స్థాపించి, పలు ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2025లో బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీలలో ఆర్జేడీ ఇప్పటికీ అత్యధిక ఓట్ల వాటా కలిగి ఉండడం. ఆ పార్టీ కొన్ని సీ ట్లను భారీ తేడాతో గెలుచుకున్నప్పటికీ, మహాఘట్బంధన్ పార్టీలన్నింటినీ సమైక్యంగా గెలిపించుకోలేకపోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏది ఏమైనా ఆర్జేడీకి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కలిసి రాలేదు. ఎన్డీఏ తో పోలిస్తే.. ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్బంధన్ చాలా..చాలా వెనుకబడి ఉంది.