Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

jojobet

jojobet giriş

milosbet

Streameast

jojobet

milosbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Betnano

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

betasus

jojobet

bets10

jojobet

kingbetting

casibom güncel giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet

izmir escort

primebahis

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

restbet

perabet

elexbet

marsbahis

teosbet

kingroyal

1xbet

cratosroyalbet

Pusulabet Giriş

meritking

dinamobet

marsbahis

lunabet

marsbahis

matbet

padişahbet

vdcasino giriş

కాంగ్రెస్ వైఫల్యాలపై పోరు ఉధృతం

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీ అధినేత కెసిఆర్‌ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. శనివారం ఎర్రవెళ్లిలోని కెసిఆర్ నివాసానికి వెళ్లిన కెటిఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమికి గల కారణాలు అధినేతకు వివరించారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో బిఆర్‌ఎ స్ ఓటమి.. తదనంతర పరిణామాలపై కెసిఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. భవిష్యత్ కార్యచరణపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభానికి ముందు జిల్లాల పర్యటనకు సిద్ధం కావాలని కెటిఆర్‌ను కెసిఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యం లో మంగళవారం నాడు తెలంగాణ భవన్ వేదికగా బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల తో కెటిఆర్ భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ టమి నేపథ్యంలో పార్టీ కేడర్‌తో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పరాజయం తర్వా త జూబ్లీహిల్స్ కార్యకర్తలు నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని కెటిఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను ఉత్తేజపరచడం, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కెటిఆర్ పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మరింతగా పోరాటం చేయాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చే స్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస పరాజయాలతో బిఆర్‌ఎస్ సతమతమవుతోంది.

విజయం ఖాయమనుకున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి పాలై, మరో సిట్టింగ్ అసెంబ్లీ స్థానాన్ని బిఆర్‌ఎస్ పార్టీ కోల్పోయింది. ప్రచారంలో ముందంజలో ఉన్నప్పటికీ పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలమై భారీ తేడాతో జూబ్లీహిల్స్‌లో ఓటమి పాలైనట్లుగా పార్టీ వర్గాలు విశ్లేషించుకుంటున్నట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి మాగంటి సునీతను పార్టీ అభ్యర్థిగా బిఆర్‌ఎస్ బరిలో దింపింది. మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభల నుంచే ఉపఎన్నిక ప్రచారానికి బిఆర్‌ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. బాకీ కార్డుల పేరిట కాంగ్రెస్ పార్టీ అమలు చేయని ఎన్నికల హామీలు, గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. హైడ్రా, ఆటో డ్రైవర్లు, తదితర అంశాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నీ తానై ఉపఎన్నిక బాధ్యతను భుజానికెత్తుకున్నారు. పార్టీ అగ్రనేత హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి, పార్టీ యంత్రాంగం అంతా ఉపఎన్నికల్లో పని చేశారు. మిగిలిన పార్టీల కన్నా ముందుగానే బిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ జూబ్లీహిల్స్‌లో బిఆర్‌ఎస్ ఓటమి పాలు కావడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రచారంలో ముందంజ…పోల్ మేనేజ్‌మెంట్‌లో డీలా

అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను తగినట్లుగా ప్రతి వ్యూహాలు రచించడంలో కొంత వెనుబడినట్లుగా బిఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నట్లు తెలిసింది.సైలెంట్ ఓటింగ్‌పై బిఆర్‌ఎస్ భారీగా ఆశలు పెట్టుకొంది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలు ఓట్ల రూపంలో తమ వ్యతిరేకతన చూపుతారని ఆశించారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బులు తీసుకొని తమకు ఓటు వేయాలని కెటిఆర్ రోడ్ షోలలో బహిరంగంగానే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ బిఆర్‌ఎస్ పార్టీ నమ్ముకొన్న సైలెంట్ ఓటింగ్ అంతగా ప్రభావం చూపినట్లుగా కనిపించలేదు. ముందు జూబ్లీహిల్స్‌లో విజయం ఖాయమన్న ధీమాతో గులాబీ పార్టీ కనిపించింది. సర్వేలు తమకు పూర్తి అనుకూలంగా ఉన్నాయని, విజయం ఖాయమన్న విశ్వాసంతో నేతలు కనిపించారు.ఎన్నికల ప్రచారం ముగిసే వరకు పైచేయిగా ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ, ఆ తర్వాత డీలా పడిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు బలంగా లేకపోవడం, సంస్థాగత నిర్మాణం లేని లోటు స్పష్టంగా కనిపించింది. బిఆర్‌ఎస్ ప్రచార పర్వాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు ముందుండి నడిపించారు. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత వారు వెళ్లిపోవడంతో, ప్రభావవంతంగా పోల్ మేనేజ్‌మెంట్ చేసే వారు లేకపోవడం బిఆర్‌ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రచారం గడువు ముగిసిన తర్వాత అధికార పార్టీ నేతలు ఇంటింటికీ తిరిగి సమర్థవంతంగా పోల్ మేజేజ్‌మెంట్ చేయడం, పోల్ మేనేజ్‌మెంట్‌లో బిఆర్‌ఎస్ పార్టీ కొంత వెనుకబడిపోవడం వల్లనే జూబ్లీహిల్స్‌లో ఓటమి పాలయ్యామని బిఆర్‌ఎస్ శ్రేణులు విశ్లేషించుకున్నట్లు తెలిసింది.

కలిసి రాని సానుభూతి

సిట్టింగ్ ఎంఎల్‌ఎ మరణిస్తే ఉప ఎన్నికలో కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడం ద్వారా సానుభూతి కలిసి వస్తుందన్న సెంటిమెంట్ బిఆర్‌ఎస్‌కు పెద్దగా కలిసి రానట్లుగా తెలుస్తోంది. నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ మాత్రమే ఈ తరహాలో గెలుపొందారు. దుబ్బాక, ఇటీవల జరిగిన కంటోన్మెంట్‌తోపాటు తాజాగా జూబ్లీహిల్స్‌లోనూ బిఆర్‌ఎస్‌కు సానుభూతి కలిసి రాలేదు.

రాష్ట్రం ఏరో ఇంజిన్ హబ్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు, ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ‘ఏరోస్పేస్, డిఫెన్స్ ఎకోసిస్టమ్’ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు రోడ్డు మ్యాప్‌ను రూపొందిస్తున్నామన్నారు. ‘ఎండ్ టూ ఎండ్ ఎకోసిస్టం’ కోసం గత కాంగ్రె స్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ స్ట్రాటెజిక్ డిఫెన్స్ హబ్‌గా మార్చాయని వివరించారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్, ఐఎస్‌బీ, ముంజాల్ ఇన్సిట్యూట్ ఫర్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంయుక్తాధ్వర్యంలో శనివారం గచ్చిబౌలి లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో నిర్వహించిన ‘ఎంపవరింగ్ 

ఆత్మనిర్భర్ భారత్: ఇండియాస్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏఅండ్ డీ రంగంలో నమోదవుతున్న వేగవంతమైన వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్, ఐఎస్ బీ డీన్ ప్రొఫెసర్ పి.మదన్, ప్రొఫెసర్ చందన్ చౌదరి పాల్గొన్నారు.

రాష్ట్రంలో విన్ గ్రూప్ పెట్టుబడులు

మన తెలంగాణ/హైదరాబాద్ : విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సన్ చౌ శనివారం న్యూ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కీలక ప్రా జెక్టులను స్థాపించడంపై ఆయన బలమైన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ యూనిట్లు, బ్యాటరీ స్టోరేజ్ సౌకర్యాలను ఏర్పా టు చేయాలన్న విన్‌గ్రూప్ తపనను ఫామ్ సన్ చౌ తెలిపారు. సుస్థిర, స్వచ్ఛ ఇంధన విస్తర ణ దిశగా తెలంగాణ చేస్తున్న కృషికి అనుగుణంగా సౌర, పవన ఇంధన ప్రాజెక్టులలో అవకాశాలను అన్వేషించడంపై కూడా ఆయన ఆసక్తి కనబరిచారు. ప్రతిపాదిత ‘భారత్ ఫ్యూ చర్ సిటీ’పై సీఈఓ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.

దాని దార్శనిక సామర్థ్యాన్ని అభినందిస్తూ, దాని అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి విన్‌గ్రూప్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. డి సెంబర్ 8, -9 తేదీల్లో జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’లో పాల్గొనాలని ఫామ్ సన్ చౌ, విన్‌గ్రూప్ ఛైర్మన్ ఫామ్ నట్ వువోంగ్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రపంచ పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, భవిష్యత్, హరిత, ఆవిష్కరణల నేతృత్వంలోని అభివృద్ధిని పెంపొందించడానికి ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.

కులమతాల చిచ్చు రగిల్చిన శక్తులకు బీహార్‌లో గుణపాఠం

సూరత్: విద్వేషకర శక్తులకు బీహార్ ఎన్నికల్లో ప్రజానీకం ఘాటైన జవాబు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గుజరాత్‌లోని సూరత్‌లో తనకు బీహారీలు జరిపిన సన్మాన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు. దేశంలో కులాల విషం చిమ్మిన వారికి, మతాల చిచ్చు రగిల్చిన కాంగ్రెస్‌కు ప్రజలు తమ తిరస్కార ఓటుతో పరాజయం పాలుచేశారని, ఇందుకు తాను బీహారీలను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు ఇప్పటి ఈ గాంధీలతో విసిగివేసారి, బాధపడుతున్నారని చెప్పారు.

బీహార్‌లో బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ ఘనవిజయంపై మోడీ నాయకత్వాన్ని అభినందించేందుకు సూరత్‌కు చెందిన బీహారీలు ప్రధానిని ఆహ్వానించి సన్మానించారు. గడిచిన దశాబ్ధంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల పరాజయాలను మూటగట్టుకుంది. ఇప్పటికైనా కొందరు ఈ సంకుచిత, విద్వేషపూరిత కాంగ్రెస్ నేతలకు అంతర్మథనం మొదలవుతుందా? చూడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముస్లిం లీగ్ మావోయిస్టు పార్టీగా మారింది. అంతా అరాచకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనిపేరు ఇప్పుడు పొడిపొడిగా చెప్పాలంటే ఎంఎంసి అని వ్యాఖ్యానించారు. 

సిఐడి విచారణకు నటుడు రానా, యాంకర్ విష్ణుప్రియ

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సిఐడి సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియలు శనివారం సిఐడి సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు అధికారులు వారిని విచారించి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. విష్ణుప్రియ బ్యాంక్ అకౌంట్ వివరాలతోపాటు బ్యాంక్ స్టేట్‌మెంట్ వివరాలను సిట్ అధికారులకు అందజేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన పారితోషికాలపైనా అధికారులు విచారణ చేశారు. కాగా, తాజ్ 777 బుక్ డాట్ కామ్(Taj777 Book.com) సహా మరో రెండు బెట్టింగ్ యాప్స్‌ను విష్ణు ప్రియ ప్రమోట్ చేశారు. సినీ నటుడు దగ్గుబాటి రానా సైతం సిఐడి సిట్ విచారణకు హాజరయ్యారు. రానా తన బ్యాంక్ ఖాతా వివరాలు, స్టెట్‌మెంట్‌లతో విచారణకు వచ్చారు.

బెట్టింగ్ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రానాను అధికారులు ప్రశ్నించారు. కాగా, రానా 2017లో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సిఐడికి రానా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం రానా మీడియాతో మాట్లాడుతూ ఒప్పందం చేసుకునే సమయంలో తన నాయ్యబృందం అన్ని పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతోనూ తాను ఒప్పందం చేసుకోలేదని రానా స్పష్టం చేశారు. తన న్యాయబృందం పూర్తిగా పరిశీలించిందని రానా వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ సిట్ అధికారులకు ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించినట్లు రానా పేర్కొన్నారు.

మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలి

జాతర సమయాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలి

ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్లను ముందస్తుగా సరి చేసుకోవాలి

కలెక్టర్ హైమావతి ఆదేశం

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: కొమురవెళ్లి మల్లికార్జునస్వామి బ్ర హ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆలయ అధికారులకు సూచించారు. కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ మల్లికార్జునస్వామి దేవస్థానం కొమురవెల్లి నందు తేదీ 14 డిసెంబర్ 2025 ఆదివారం రోజున ఉదయం 10:45 నిమిషాల కు స్వామి వారి కళ్యాణం నిర్వహించబడి 18 జనవరి 2026 నుండి 16 మార్చి 2026 వరకు ప్రతి ఆదివారం, బుధవారంలలో జాతర అ త్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జాతరకు జిల్లా నుండే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖలకు సమన్వయంతో ముందస్తు ఏర్పాటు చేయాలని, జాతర జరిగినన్ని రోజులు శాఖలకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు.

ఈ సారి మేడారం జాతర కూడా ఉన్నందున అక్కడికి వెళ్లే భక్తులు, అక్కడి నుండి దర్శనం చేసుకొని వచ్చే భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని ఎలాంటి అంచనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి మా నిటరింగ్ చేయాలని, పార్కింగ్, బ్యారికెడింగ్ చేసి భక్తుల రద్దీని కంట్రోల్ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్ లో మైకుల ద్వారా అవసరమైన విషయాలను అనౌన్స్ చేయాలని, లడ్డు కౌంటర్ లను మరింత పెంచి భక్తులు ఒకే చోట గుమి కాకుండా చూడాలని, భక్తుల క్యూ లైన్ ను సరిగా మైంటైన్ చేయాలని, దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం సమయంలో రద్దీ కలుగకుండా వివిధ ప్రాంతాలలో అన్నదానం చేయాలని, విధులు నిర్వహించే సిబ్బందికి భోజన వసతి ఎక్కడికక్కడే ఏర్పా టు చేయాలన్నారు.

శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్ ద్వారా నిర్మాణంలో ఉన్న వివిధ నిర్మాణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, విద్యుత్ సమస్యలు ఎదురుకాకుండా ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్లను ముందస్తుగా సరి చేసుకోవాలని, అదనంగా అవసరమైన ట్రా న్స్ఫార్మర్లను సమకూర్చాలని అన్నారు. భక్తులకు అత్యవసర వైద్య సేవలతో పాటు సాధారణ వైద్య సేవలు అందించుటకు మెడికల్ క్యాంప్ ల ను ఏర్పాటుచేసి వైద్య సిబ్బందిని 3 షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంచాలని, అవసరమైన మందులను, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.

జాతర జరిగే అన్ని రోజులు పారిశు ద్ధ్యం అతి ముఖ్యమైనదని అవసరమైన సంఖ్యలో సానిటేషన్ సిబ్బందిని నియమించుకొని మూడు షిఫ్టులలో శానిటేషన్ కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలని, త్రాగునీరు సమస్య రాకుండా అవసరమైన ఏ ర్పాట్లు చేయాలని, మద్యం అమ్మకాలు జరుగకుండా చూడాలని, ట్రా ఫిక్ సమస్య కాకుండా ఆర్టీసీ బస్సులను రూట్ల వారీగా నడపాలని, నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేయాలని, అగ్నిమాపక యం త్రా లు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు క లెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ కుశాల్కర్, హుస్నాబాద్ ఏసీబీ సదానందం, ఆలయ ఈవో వెంకటేశ్వర్, కొమురవెల్లి సిఐ, ఎక్సైజ్ సూ పరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, డిఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ధన్ రాజ్, డిపిఓ విజయ్ కుమార్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, టీజీఎస్‌ఆర్టిసి, ఆర్ అండ్ బి, అగ్నిమాపక, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

వార ఫలాలు (16-11-2025 నుండి 22-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి సమస్యలు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థలాన్ని కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఆచితూచి వ్యవహరించండి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్న వారికి వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఇటువంటి సందర్భాలలో కుటుంబ పెద్దల సలహాలు సూచనలు తీసుకుని పాటించండి. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

వృషభ రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కెరియర్ పరంగా అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. రుణాలు చాలా వరకు తీరుస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ధనం అధికంగా ఖర్చు అవుతుంది. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని స్థాయిని సంపాదించుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. ఉద్యోగపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి కలిసి రావు. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు ఎరుపు.

మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా వరకు అభివృద్ధి సాధిస్తారు. కలిసి వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి. బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ కి షేర్ మార్కెట్ కి దూరంగా ఉండటం మంచిది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతిరోజు కూడా సుబ్రమణ్య స్వామి అష్టకాన్ని చదవండి. ఈ కార్దిక మాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. భూవివాదాలు తీరిపోతాయి. బ్యాంకు లోన్లు పర్సనల్ లోన్లు మంజూరు అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల జాగ్రత్త వహించండి. వృత్తి ఉద్యోగాలపరంగా మీరు ఆశించిన మార్పులు జరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగం మారడానికి అనుకూలమైన కాలం కాదు. సినీ కళా రంగంలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. వైద్యుత్ లో ఉన్నవారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.

సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కొన్ని కొన్ని పనులు వేగంగా పూర్తవుతాయి కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబ పరంగా చిన్నచిన్న మనస్పర్ధలు కలహాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులతో నూతన సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో ఉంటాయి. చేపట్టిన పనులను అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా శని గ్రహ స్తోత్రాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసివచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. నూతన పెట్టబడులు పెడతారు. నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. ఉద్యోగం చేసే వారి కంటే కూడా వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే.

తులారాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆచి తూచి వ్యవహరించండి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వివాదాలకు దూరంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు గ్రే.

వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. నూతన కాంట్రాక్టులు ప్రాజెక్టు వర్క్ లు లభిస్తాయి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెడతారు. నర దిష్టి అధికంగా ఉంటుంది. ప్రతిరోజు నాగ సింధూరం నుదుటను ధరించండి. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.

ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కోర్టు సంబంధమైన విషయాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. స్థిరాస్తులను పెంచుకుంటారు. స్వగృహ యోగం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు క్రీం కలర్.

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యపరంగా చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. నలుగురిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గోశాలలో గోవులకు గో గ్రాసం దానం చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఆర్థికపరమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్.

కుంభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ లభిస్తుంది. మీరు ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ ఇప్పుడు పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు లాబిస్తాయి. గడిచినా రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. విద్యార్థినీ విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన బ్రాంచీలను నెలకొల్పుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షలలో పాల్గొంటారు. మీ లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరులకు మీకు తోచిన సహాయం చేస్తారు. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో మరొకసారి ఆలోచన చేయడం మంచిది. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

 

రాహుల్ ‘హస్త’భూషణమేనా!

‘అబ్ కే బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో బయలుదేరి 2024లో 240 స్థానాల దగ్గర ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ, అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు బీహార్ లో జనతాదళ్ యునైటెడ్ తదితర పార్టీల సహాయంతో కేంద్రంలో మూడోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వంలో రాజ్య విస్తరణకాంక్ష రోజు రోజుకు బలపడుతున్నట్టు అర్థం అవుతున్నది.శుక్రవారంనాడు బీహార్ లో అక్కడి రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే పశ్చిమబెంగాల్లో ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ‘నెక్స్ వెస్ట్ బెంగాల్’ అని ట్వీట్ చేసింది. అంతేకాదు, కేంద్రమంత్రి గిరిరాజ్ తో సహా పలువురు బిజెపి నాయకులు ‘బెంగాల్ ఈ విజయ పరంపరను అందిపుచ్చుకుంటుంది’ అని వ్యాఖ్యానించారు. అంటే బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ని ఆక్రమించుకోబోతున్నామని అర్థం కదా. దానికి అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ యూట్యూబ్ లో ఒక బాలుడి చేత చేయించిన వీడియో దేశమంతా ఆసక్తికరమైన చర్చకు తెర లేపింది. ఆ బాలుడు వీడియోలో ‘సప్నే దేఖ్నా అచ్ఛీ బాత్ హై’ (కలలు కనడం మంచిదే) అంటాడు. అంటే బీహార్ తర్వాత వెనువెంటనే ఎన్నికలు రాబోతున్నది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భాషలో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ‘జంగిల్ రాజ్’ (ఆటవిక రాజ్యం)ను అంతమొందించే సమయం ఆసన్నమైందని బిజెపి కలలు కంటున్నదని అర్థం.

2021లో పశ్చిమ బెంగాల్లో బిజెపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 294 శాసనసభ స్థానాల్లో 77 చోట్ల గెలిచిన కారణంగా ఈసారి అక్కడ అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇక తమిళనాడు విషయానికొస్తే నిన్న బీహార్ ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో ఎన్‌డిఎ ఘన విజయానికిగాను జెడి(యు) నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలుపుతూనే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకాన్ని మాత్రం దుయ్యబట్టారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన అవకతవకలను, నిర్లక్ష్య వైఖరిని కప్పిపుచ్చజాలవని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఈ దేశానికి మరింత బలమైన, నిష్పాక్షికమైన ఎన్నికల సంఘం అవసరం అంటూ, ఓడిపోయేవారిలో కూడా విశ్వాసం కల్పించేలా ఎన్నికల వ్యవస్థ నిర్వహణ పద్ధతి ఉండాలన్న స్టాలిన్ మాటల వెనుక మరో ఆరు నెలల్లో తన రాష్ట్రానికి ఎన్నికల సంఘం ద్వారా ప్రమాదం ముంచుకురానున్నదన్న సూచన ఉందేమో అనిపిస్తుంది. తమిళనాడు అధికారపక్షం డిఎంకె కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బిజెపికి బద్ధశత్రువు. ఎన్‌డిఎ వ్యతిరేక కూటమైన ‘ఇండియా’లో భాగస్వామి. డిఎంకె ప్రత్యర్ధి ఎఐఎడిఎంకె తో కలిసి డిఎంకె ని ఎదుర్కోవడం సాధ్యమయ్యే పని కాదని అర్థం అయిన బిజెపి, తమిళ ప్రముఖ నటుడు విజయ్‌తో పార్టీ పెట్టించిందనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతున్నది.

ఒక రాజకీయ పార్టీ ఎల్లకాలం కేంద్రంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తానే అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ దే ఈ దేశంలో ఏకఛత్రాధిపత్యం. భారతీయ జనతా పార్టీ ఏర్పడిందే 80 లలో. ఇక కేంద్రంలో, రాష్ట్రాల్లో తామే శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నది బిజెపి ఆలోచన కావచ్చు. ప్రజామోదం ఉంటే ఎవరాపగలరు?హర్యానా, మహారాష్ట్ర , బీహార్ ఫలితాల ఊపులో కమలనాథులు ఆ ఊహల్లో తెలియాడుతుండటంలో తప్పులేదు కానీ అది అంత సులభం కాదన్న విషయం ఎవరు చెప్పాలి? కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉన్నంతకాలం అది సులభమేనని ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెబుతున్నారు. బీహార్ ఎన్నికల ప్రక్రియ మొదటినుండి సక్రమంగా సాగలేదని చెబుతూనే ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయన్నారు రాహుల్ గాంధీ. అంతేకాదు, నా పోరాటం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే అని కూడా వ్యాఖ్యానించారు. అధికారంలోకి రావడంకంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ప్రధానమైంది. అందులో సందేహం లేదు. దానిలో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ తాను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలంటే అధికారం కూడా అవసరమన్న విషయం రాహుల్ గాంధీకి పెద్దగా పట్టినట్లు లేదు. రాజ్యాంగబద్ధమైన, స్వయంప్రతిపత్తిగల కేంద్ర ఎన్నికల సంఘం లోపభూయిష్టంగా ఉన్నదని, అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నదని చెపుతూ అందుకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటం ఓటర్లకు పెద్దగా ఎక్కుతున్నట్లు లేదు. ఒకవైపు ఆయన పోరాటం సాగుతూనే ఉన్నది, ఇంకో వైపు హర్యానా పాయె, మహారాష్ట్ర పాయె, ఇప్పుడు బీహార్ కూడా పాయె.

ఆయన ఇంకా ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ ఉద్యమ జెండా భుజానేసుకుని ఇలానే ముందుకుపోతుంటే రేపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు కూడా పాయే అనుకోవాల్సి వస్తుందేమో. తమిళనాడులో కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలో లేదు. పశ్చిమ బెంగాల్లో కూడా కాంగ్రెస్ ది గత చరిత్రే అయినప్పటికీ ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పక్షాలు భారతీయ జనతా పార్టీకి బద్ధ విరోధులు. వచ్చే కొద్ది మాసాల్లో ఆ రెండు రాష్ట్రాల్ని రాహుల్ గాంధీ చెబుతున్న ఎన్నికల సంఘం అవకతవకలనుంచి కాపాడటానికి ఏం చేయాలో ఈరోజు నుండే రాహుల్ గాంధీ ఆలోచించకపోతే త్వరలోనే ఆయన రాజకీయ రంగస్థలం మీద నుండి నిష్క్రమించే పరిస్థితి రావచ్చునన్నది విశ్లేషకుల అంచనా.

రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థల్ని సరైన మార్గంలో పెట్టాలనుకుంటే ఆయన చేతుల్లో అధికారం అనే అస్త్రం ఉండాలి. కానీ ఆయన ఆ ఆలోచన, ప్రయత్నాలు పక్కనపెట్టి విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీహార్ నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ పేరుకే మహా ఘట్‌బంధన్ గా కాంగ్రెస్, ఆర్‌జెడి తదితర పార్టీలు ఎన్నికల్లో ఎన్‌డిఎను ఢీకొనేందుకు వెళ్లాయి కానీ, సరైన హోంవర్క్ జరగలేదని స్పష్టంగా కనిపిస్తున్నది. హేమాహేమీలైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీహార్ రాజకీయాల్లో కురువృద్ధుడు నితీశ్ కుమార్ మీద పోరాటానికి నాయకత్వం వహించాల్సిందిగా అంతగా రాజకీయ అనుభవం లేని తేజస్వి యాదవ్‌ను వదలడమే నష్టం చేసిందన్న వాదన వినిపిస్తోంది. మహాఘట్‌బంధన్‌లో ప్రధాన పాత్రధారి కాంగ్రెస్ పరిస్థితి బీహార్ లో అత్యంత దయనీయమైంది. అక్కడ పోటీ చేసిన మజ్లిస్ పార్టీకి వచ్చిన ఐదు స్థానాలకంటే ఒక్క స్థానం మాత్రమే ఎక్కువ గెలుచుకుంది కాంగ్రెస్. ఇండియా కూటమిలో ఉన్న మజ్లిస్‌ను బీహార్ ఎన్నికల్లో ఎందుకు ఘట్‌బంధన్‌లో చేర్చుకోలేకపోయారు? ఆ పార్టీ ఒంటరిగా ఎందుకు పోటీ చేసింది? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

కేంద్రంలో అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి కూడా బీహార్ రాష్ట్రానికి పరిమితమైన నితీశ్ కుమార్ నే ముందుపెట్టి నడిపించినప్పటికీ ఆ పార్టీ నితీశ్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం గమనార్హం. నితీశ్ కుమార్ ముందు తేజస్వి యాదవ్ పర్సనాలిటీని ఓటర్లు పట్టించుకోలేదనిపిస్తుంది. అయితే విచిత్రం ఏమిటంటే, 25 స్థానాలకే పరిమితమైన ఆర్‌జెడి ఓట్ల శాతం మాత్రం గెలిచిన బిజెపి, జెడి(యు’ పార్టీలకంటే ఎక్కువ. ఆర్‌జెడికి 23 శాతం ఓట్లు లభించగా, ఆ పార్టీ కంటే బిజెపికి 2. 92 శాతం, జెడి(యు)కు 3.75 శాతం తక్కువ ఓట్లు లభించాయి.ఇక్కడ ప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రస్తావించాలి. కొన్ని పార్టీలను అధికారంలోకి తేవడానికి ఆయన ఎన్నికల వ్యూహాలు పని చేసాయి కాని, స్వయంగా తాను రాజకీయాల్లోకి వచ్చి బరిలో దిగితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం తయారు చేసిన ఫైర్ బ్రాండ్ యువ నాయకుడు, బీహార్ కే చెందిన కన్హయ్యకుమార్ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో లేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది.

ఓట్ల సంఖ్య విషయంలో రాహుల్ గాంధీ విమర్శలకు మరింత బలం చేకూర్చిన అంశం బీహార్‌లో రెండవ విడత పోలింగ్ తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా మొత్తం ఓటర్ల సంఖ్యను పేర్కొంటూ విడుదల చేసిన పత్రికా ప్రకటన. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అక్టోబర్ ఆరున బీహార్‌లో అర్హులయిన ఓటర్ల సంఖ్య ఏడుకోట్ల 42 లక్షలు అని అధికారికంగా ప్రకటించారు. అదే ఎన్నికల సంఘం నవంబర్ 11న రెండవ విడత పోలింగ్ ముగిసాక చేసిన ప్రకటనలో మొత్తం ఓట్ల సంఖ్య ఏడుకోట్ల నలభై అయిదు లక్షలు అని ప్రకటించింది. ఈ మూడు లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? దీనికి ఎన్నికల సంఘం దగ్గర సమాధానం లేదు.

అధికార ఎన్‌డిఎ కూటమి బీహార్ లో ఎన్నికల నియమాల్ని ధిక్కరించినా పట్టించుకున్న నాథుడు లేడు. బీహార్ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ ఆరవ తేదీన ప్రకటించింది. అంటే, ఎన్నికల కోడ్ ఆ రోజునుంచే ప్రారంభమైందని అర్థం. లెక్క ప్రకారం ఎటువంటి ఆర్థిక మంజూరీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, నిధుల విడుదల కానీ చేయకూడదు. అయితే బీహార్‌లో అధికారంలో ఉన్న పక్షాలకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం అక్టోబర్ 31న, నవంబర్ 7న, నవంబర్ 14న డబ్బులు పంచింది. మహిళల ఖాతాల్లోకి పదివేల రూపాయల చొప్పున ఈ తేదీల్లో నేరుగా నగదు బదిలీ చేయడం ఎన్నికల ఉల్లంఘనే అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆర్‌జెడి అధికారికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు.ఇదీ పరిస్థితి. మరి రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థను సరిచేసేందుకు పోరాటం చెయ్యాలా? ప్రతిపక్షాలను కలుపుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలా? భవిష్యత్తు తమదయిన యువత ఆలోచించాల్సిందే.

Delete Edit

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్ అయింది. www. tshc.gov.in వెబ్‌సైట్‌లో పిడిఎఫ్‌లను ఈ నెల 11న అప్‌లోడ్ చేస్తుండగా అంతరా యం ఏర్పడి ఓ లింక్ వచ్చి బెట్టింగ్ సైట్‌గా ప్రత్యక్షం అయింది. వెంటనే అప్రమత్తమైన హైకోర్టు సిబ్బంది వెబ్‌సైట్‌పై సైబర్ అటాక్ అయిందని గుర్తించారు. హైకోర్టు ఐటి రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వరరావు సైబర్ అటాక్ గురించి తెలంగాణ రాష్ట్ర డిజిపి శివదర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బిఆర్‌కెఆర్ భవన్‌లోని నేషనల్ ఇన్‌ఫర్‌మెటిక్స్ నుంచి హై కోర్టు వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. వెబ్‌సైట్‌లో కేసుల సమాచారం, స్టేటస్ సమాచారం, నోటిఫికేషన్లు, నోటీసులు తదితరా లు మొత్తం ఉన్నాయి. పిడిఎఫ్‌లు అప్‌లోడ్ చేస్తుండగానే రీడైరెక్ట్ అయి గేమింగ్ అప్లికేషన్ బిడిజి స్లాట్ ఓపెన్ అవుతోంది. రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సెక్షన్ 66 రెడ్‌విత్ 43, 66(సి), 66(డి) ఐటి యాక్ట్, సెక్షన్ 337, బిఎన్‌ఎస్ సెక్షన్ 3(1), (ఐ) తెలంగాణ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

‘కారు’లోనే ఉన్నాం

మన తెలంగాణ/హైదరాబాద్:తాము బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని, ‘కారు’ ది గలేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు తెల్లం వెంకట్రావ్, సంజయ్‌లు ‘క్రాస్ ఎగ్జామినేషన్’ సందర్భంగా తేల్చి చెప్పారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఏల అ నర్హత పిటిషన్లపై విచారణ జరుపుతున్న అ సెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం ఇద్దరు ఎంఎల్‌ఏలు తెల్లం వెంకట్రావు, సంజయ్‌లపై దాఖలైన పిటిషన్లపై వాదన లు విన్నారు.పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తెల్లం వెంకట్రావ్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ కెపి వివేకానంద పిటిషన్ దాఖ లు చేశారు. ఎంఎల్‌ఏ సంజయ్‌పై అనర్హత వేటు వేయాల్సిందిగా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై శనివారం స్పీకర్ ప్రసాద్ కుమార్ వాదన లు విన్నారు. పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎంఎల్‌ఏలు తెల్లం వెంకట్రావు ను, సంజయ్‌ను క్రాస్ ఎగ్జామ్ చేశారు.

ఇదిలాఉండగా శుక్రవారం ఎంఎల్‌ఏలు అరికెపూ డి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిల అనర్హత పిటిషన్లపైనా స్పీకర్ ప్రసాద్ కు మార్ విచారణ ఎదుట విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఏలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ గత నెలలో ముగిసింది. ఫిరాయింపు ఎంఎల్‌ఏలు మొత్తం పది మందికి స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపించగా, ఎంఎల్‌ఏలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ కౌంటర్ దాఖలు చేయలేదు.ఇదిలాఉండగా ఎంఎల్‌ఏల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఇదివరకే స్పీకర్‌కు సూచించిన సంగతి తెలిసిందే. ఆ గడువు అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. అయితే తాను స్పీకర్ల సదస్సుకు హాజరు కావడం వల్ల, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సకాలంలో విచారణ పూర్తి చేసేందుకు సమయం సరిపోలేదు కాబట్టి మరో రెండు నెలల గడువు ఇవ్వాలని కోరుతూ స్పీకర్ ప్రసాద్ కుమార్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.