Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

jojobet

jojobet giriş

milosbet

Streameast

jojobet

milosbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Betnano

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

betasus

jojobet

bets10

jojobet

kingbetting

betsmove

holiganbet

jojobet

jojobet giriş

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet

izmir escort

primebahis

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

restbet

perabet

elexbet

marsbahis

teosbet

kingroyal

1xbet

cratosroyalbet

dinamobet

marsbahis

lunabet

grandpashabet

matbet

padişahbet

vdcasino giriş

meritking

kingroyal

jojobet

jojobet güncel giriş

aresbet

holiganbet

kulisbet

teosbet

atlasbet

süratbet

casinoroyal

deneme bonusu veren yeni siteler

ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు… టీచర్ సస్పెండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఎస్ జిటి గా విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ వాట్సప్‌లో మెసేజు పెట్టినందుకు శ్రీనివాస్‌ను డిఎఇ సస్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదనేది సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని భీముడు అనే నెటిజన్ కామెంట్ చేశాడు.

‘రాజు వెడ్స్ రాంబాయి‘ అలాంటి కథ కాదు

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీ వీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. ఈ కథలో ప్రేమికులకు ఏం జరిగింది అనేది మాత్రం తెరపైనే చూడాలి. 2004లో ఈ ఘటన జరిగింది. వేణు అన్న, బన్నీ వాస్, వంశీ నందిపాటి మూవీ ఔట్ పుట్ చూసి సంతోషించారు” అని అన్నారు. 

ఆ క్యారెక్టర్ లేకపోతే ఈ కథ లేదు

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ’12ఎ రైల్వే కాలనీ’ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ “అనిల్ పర్యవేక్షణలో నాని ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. సినిమాని అద్భుతంగా తీశారు. ఇందులో నరేష్‌కి జోడిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు ఆరాధన. నా క్యారెక్టర్ ఎక్కడ నుంచి వచ్చింది, ఏం చేస్తుందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తన పని మీదే శ్రద్ధ పెట్టే క్యారెక్టర్. అలాంటి లైఫ్‌లో వచ్చిన ప్రేమ స్టోరీ ఎలా ముందుకెళ్ళింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆరాధన క్యారెక్టర్ లేకపోతే ఈ కథ లేదు. సినిమా చూసిన తర్వాత నా క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అల్లరి నరేష్‌తో నటించడం అనేది నా కెరీర్‌కి చాలా మైలేజ్ ఇస్తుంది. ఇది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్. ఇక ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. ఇందులో మూడు పాటలు కూడా కథకు చాలా తోడ్పడతాయి. ఐదేళ్ల నా కెరీర్‌లో విరూపాక్ష, పొలిమేర చిత్రాలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. లైలా సినిమా వర్కవుట్ అయి ఉంటే మంచి పేరు వచ్చేది. ప్రస్తుతం నేను చేస్తున్న డెకాయిట్ షూటింగ్ జరుగుతోంది. ఇంకొక పెద్ద సినిమా ఉంది. అది మేకర్స్ ప్రకటిస్తారు. అలాగే పొలిమేర 3 కూడా మొదలు పెట్టాలి” అని పేర్కొన్నారు. 

బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు… హిందూపురంలో వైసిపి కార్యాలయం ధ్వంసం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం వైసిపి కార్యాల‌యంపై దాడి జరిగింది. వైసిపి కార్యాలయ అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్ర‌హాన్ని టిడిపి కార్యకర్తలు, ఎంఎల్ఎ బాలకృష్ణ అభిమానులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై హిందూపురం వైసిపి ఇన్ చార్జి దీపిక భర్త వేణురెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వైసిపి కార్యకర్తలపై కూడా దాడి చేశారు. నటుడు, టిడిపిఎంఎల్ఎ బాలకృష్ణపై హిందూపురం వైసిపి ఇంచార్జ్ దీపికా రెడ్డి భర్త వేణురెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతోనే టిడిపి కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. హైదరాబాద్ లో ఉండే వాడి కాళ్ల కింద బతుకుతున్నామని వేణు రెడ్డి విమర్శించారు. వారికి ఓట్లు వేస్తాం కానీ వారు హైదారబాద్‌లోనే ఉండిపోతున్నారని, మనం ఇక్కడ బానిస బతుకులు బతుకుతున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.. వేణురెడ్డి వ్యాఖ్యలపై టిడిపి కార్యకర్తలు ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వైసిపి కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వేణు రెడ్డి భార్య దీపికారెడ్డి గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల‌లో సాంస్కృతిక‌ శోభ

తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు న‌వంబ‌రు 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుచానూరు, తిరుప‌తిల‌లోని ప‌లు వేదిక‌ల‌పై ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థానమండపంలో ప్ర‌తి రోజు ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో మంగళధ్వని, ఉద‌యం 5.30 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ క‌ళాకారులు ల‌క్ష్మీ స‌హ‌స్ర‌నామ పారాయ‌ణం, ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించ‌నున్నారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో భ‌క్తామృతం (ధార్మికోప‌న్యాసం), ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్ర‌ముఖ క‌ళాకారుల‌తో భక్తి సంగీత కార్యక్రమం జ‌రుగ‌నుంది.అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు హరికథ పారాయణం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేయ‌నున్నారు.

తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్న‌మాచార్య క‌ళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వ‌ర‌కు, తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వ‌ర‌కు ప్ర‌ముఖ క‌ళాకారుల‌తో ఆధ్యాత్మిక, భ‌క్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వాహ‌న సేవ‌ల‌లో టిటిడి అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, ఒడిస్సా, ఉత్త‌ర ప్ర‌దేశ్‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి 206 క‌ళాబృందాలు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇ్వ‌నున్నారు.

స్క్రిప్ట్ పనులు పూర్తి

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తన బ్లాక్‌బస్టర్ హిట్ దర్శకుడు బాబీతో చిరంజీవి మరో సినిమా చేయబోతున్నాడు. ఇది మెగాస్టార్ కెరీర్ 158వ సినిమాగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు తాజాగా కొత్త లోక సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి ఎంపికయ్యాడు. అయితే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌లో వైరల్‌గా మారింది. స్క్రిప్ట్ పనులు పూర్తి కావడంతో ఇక నెక్స్ షూటింగ్ మాత్రమే మొదలు కావాల్సి ఉంది. ఇక దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి కేవిఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

జనగామలో లారీని ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు: ఇద్దరు మృతి

హైదరాబాద్: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ సమీపంలో లారీని ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.  గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న రాజధాని బస్సు ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరు దిండిగల్ కు చెందిన పులమాటి ఓం ప్రకాష్, మరొకరు హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్ గా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

విజువల్ వండర్‌గా ‘వారణాసి’

సూపర్ స్టార్ మహేష్‌బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వారణాసి’అనే టైటిల్‌ను ఖరారు చేశారు దర్శకుడు రాజమౌళి. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేష్ బాబు లుక్‌తో పాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతంతో అబ్బురపరిచింది. ఇందులో ‘వారణాసి’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. మహేష్ బాబు రక్తం నిండిన దేహంతో, నందిపై ఒక చేత్తో త్రిశూలం పట్టుకొని కనిపించిన స్టిల్ అదిరిపోయింది. ఎగురుతున్న జుట్టు, ఆగ్రహంతో కనిపించిన మహేష్ లుక్‌ను చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక వారణాసి గురించిన కథ కావడంతో ఈ సినిమాకు అదే టైటిల్‌ను రాజమౌళి ఫైనల్ చేశారు.

ఇందులో మహేష్… రుద్ర పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇక కథానాయిక మందాకినిగా ప్రియాంక చోప్రా, ప్రతినాయకుడు కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్ బ్యానర్ అధినేత, నిర్మాత కెఎల్ నారాయణ… యువ నిర్మాత కార్తికేయతో కలిసి నిర్మిస్తున్నారు. 2027 వేసవిలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మహేష్‌బాబు మాట్లాడుతూ.. “ప్రతి నటుడి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసే సినిమా, పాత్ర ఒకటి ఉంటుంది. నాకు ‘వారణాసి’ అలాంటిదే. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ‘వారణాసి’ విడుదలైనప్పుడు ఈ మూవీ చూసి యావత్ దేశం గర్వపడుతుంది”అని తెలియజేశారు.

రాజమౌళి మాట్లాడుతూ “నాకు మొదటి నుంచి రామాయణం, మహాభారతం అంటే చాలా ఇష్టం. మహాభారతం తెరకెక్కించడం నా డ్రీమ్ అని అందరికీ తెలుసు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అనుకోలేదు. కానీ ఒకొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు.. గాల్లో ఉన్నానని అనిపించింది. మొదటిసారి మహేష్ కి రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే నాకే గూస్ బమ్స్ వచ్చాయి. మహేష్ కృష్ణుడిగా బాగుంటాడు.. కొంటెతనం ఉంటుంది. రాముడి లాంటి ప్రశాంతమైన పాత్రకు మహేష్ సూటవుతాడా లేదా అనుకుంటూనే ఫొటో షూట్ చేశాం. ఇప్పటికి 60 రోజులు షూట్ చేశాం. ప్రతీ రోజూ.. ఒక ఛాలెంజ్. మహేష్ మీరనుకున్నదానికన్నా ఎక్కువ పరాక్రమంగా ఉంటాడు”అని అన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ “రాజమౌళి ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు ఒక కామిక్ చదువుతున్నట్లు అనిపించింది. ఇక రాజమౌళి ఇండియన్ సినిమాను మరోసారి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఈ సినిమా మహేష్ కోసమే.. మహేష్ ఉన్నది ఈ సినిమా కోసమే. ఇక ఈ సినిమాలో నా పాత్ర చాలా భయపెడుతుంది”అని చెప్పారు.

నిర్మాత కెఎల్ నారాయణ మాట్లాడుతూ “15 ఏళ్ల క్రితం రాజమౌళితో సినిమా చేద్దామని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత సమయం పడుతుందని ఆయన, నేనూ ఊహించలేదు. ఈ 15 ఏళ్లలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వచ్చాయి. ఈ సినిమాను ఒప్పుకున్నందుకు సూపర్‌స్టార్ మహేష్‌బాబు, ప్రియాంచ చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ధన్యవాదాలు”అని అన్నారు. 

మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా విడుదలై వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఈ మూవీ టీమ్ ప్రెస్ మీట్ ద్వారా తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “-మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఒక ఎంటర్ టైనింగ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో మా సినిమా సక్సెస్ తో అర్థమైంది. ఆయ్, లిటిల్ హార్ట్ తర్వాత అలాంటి పూర్తి ఎంటర్‌టైనర్ మా మూవీ అని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల నుంచి మంచి టాక్ ఉంది. విక్రాంత్, చాందినీ చౌదరి కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. మురళీధర్ గౌడ్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్..ఇలా ప్రధాన తారాగణం అంతా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు”అని అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ “సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మూవీ చేశాం. ఆ మంచి ఫలితం మాకు దక్కిందని అనిపిస్తోంది”అని తెలిపారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “ఒక సామాజిక సమస్యకు వినోదాన్ని జత చేసి ఆకట్టుకునేలా సినిమా చేశారంటూ ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాను మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఎలాంటి అసభ్యత లేకుండా చూపించారంటూ కొనియాడుతున్నారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ చాందినీ చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తదితరులు పాల్గొన్నారు. 

గెలుపు దిశగా భారత్

 జడేజా మాయాజాలం

 రెండో ఇన్నింగ్స్‌లోనూ తేలిపోయిన ప్రొటీస్

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్ టెస్టులో టీమిండియా విజయం వైపు దూసుకెళుతోంది. దక్షిణాప్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ విజయం ఖాయమైనట్టే కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో తడబడినా భారత్ బౌలింగ విభాగంలో అద్భుత ప్రదర్శనతో సఫారీలను కట్టడిచేస్తోంది. శనివారం 30 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రొటీస్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసి కష్టాల్లో పడింది. సారథి టెంబా బవుమా(29 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. బవుమాతో పాటు టెయిలెండర్ కోర్బిన్ బోష్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/29) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. కెఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(27), రవీంద్ర జడేజా(27) పర్వలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు.