xmtradingxmtradingxmtradingxmtradingsonbahis girişsonbahissonbahis güncelcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişcasinoroyalcasinoroyal girişenbetenbet girişhilbethilbet girişhiltonbethiltonbet girişyakabetyakabet girişmeritkingmeritking girişmeritking güncel girişmeritkingkulisbetcasibomcasibom girişcasibom güncel girişXMTradingkulisbetkulisbet girişaresbetaresbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişefesbetefesbet girişefesbetaresbetaresbet girişkulisbetkulisbet girişhiltonbethiltonbet giriştrendbettrendbet girişhilbethilbet girişteosbetteosbet girişatlasbetatlasbet girişsüratbetsüratbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişaresbetaresbet girişkulisbetkulisbet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriştrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet girişheybetheybet girişgorabetgorabet girişmakrobetmakrobet girişnesinecasinonesinecasino girişhayalbahishayalbahis girişxslotxslot girişhiltonbet girişhiltonbethiltonbetmedusabahis girişmedusabahismedusabahisloyalbahis girişloyalbahisloyalbahisatlasbet girişatlasbetatlasbetenbet girişenbetenbetsüratbet girişsüratbetsüratbethayalbahis girişhayalbahishayalbahisxslot girişxslotxslotelexbet girişelexbetelexbetrestbet girişrestbetrestbetperabet girişperabetperabetenbet girişenbetenbetrestbet girişrestbetrestbetloyalbahisloyalbahis girişloyalbahisteosbet girişteosbetteosbetmarsbahis girişmarsbahispusulabetcratosroyalbet girişkulisbet girişkulisbetkulisbettrendbet giriştrendbettrendbetaresbet girişaresbetaresbetteosbet girişteosbetteosbetmedusabahis girişmedusabahismedusabahispusulabetaresbetaresbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişpusulabetcratosroyalbetpusulabetultrabetultrabet girişmakrobetmakrobet girişenbetenbet girişaresbetaresbet girişjojobetperabetperabet girişrestbetrestbet girişelexbetelexbet girişhayalbahishayalbahis girişsüratbetsüratbet girişenbetenbet girişatlasbetatlasbet girişloyalbahisloyalbahis girişmedusabahismedusabahis girişteosbetteosbet girişhiltonbetikimisliikimisli girişkulisbetkulisbet girişbetboxbetbox girişefesbetefesbet giriştambettambetultrabetultrabetyakabetyakabetbetkolikbetkolikprizmabetprizmabetgalabetgalabetkulisbetkulisbetrealbahisrealbahistrendbettrendbetwinxbetwinxbetmasterbettingmasterbettingprizmabetprizmabetkalebetkalebetcratosroyalbetcratosroyalbet girişbetovismarsbahisbetovismarsbahis girişlordbahismeritkinglordbahisroyalbetmeritking girişroyalbetmasterbettingmasterbettingultrabetmeritkingultrabetmeritking girişbetkolikbetkolikmeritkingrinabetmeritking girişrinabetyakabetyakabetbetkolikbetkolikyakabetyakabettrendbettrendbet girişhiltonbethiltonbet girişkulisbetkulisbet girişaresbetaresbet girişhilbethilbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişwinxbetwinxbet girişsüratbetsüratbet girişyakabetyakabet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

holiganbet

jojobet

elexbet

artemisbet

galabet

vaycasino

mavibet

grandpashabet

escort sakarya

Casibom

cratosroyalbet giriş

vaycasino

betgaranti giriş

ikimisli giriş

betpark 2026

casinolevant

casinolevant

cratosroyalbet

cratosroyalbet giriş

vaycasino

piabellacasino

vaycasino

cratosroyalbet giriş

izmit escort

deneme bonusu

meritking

xnxx

porn

hit botu

galabet

Holiganbet

Holiganbet Giriş

vaycasino

Streameast

betsmove

galabet

jojobet

matbet

holiganbet giriş

holiganbet güncel giriş

holiganbet

holiganbet

holiganbet giriş

holiganbet giriş

Matbet Güncel Giriş

holiganbet güncel giriş

Jojobet

artemisbet

Jojobet

casibom giriş

Jojobet giriş

holiganbet

betasus

kağıthane escort

betnano

Matbet

holiganbet

artemisbet

holiganbet

Meritking

Holiganbet

Meritking Güncel

Holiganbet Güncel

casibom

grandpashabet

holiganbet

jojobet

holiganbet

kavbet

lunabet

betsmove

Matbet Giriş

matbet

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

padişahbet

casibom

jojobet

Holiganbet giriş

Holiganbet Güncel Giriş

perabet

Meritking Giriş

Meritking Güncel Giriş

casibom güncel giriş

casibom

nakitbahis

nakitbahis giriş

nakitbahis

nakitbahis giriş

betpas

betmoney

casibom

betsmove

betebet

deneme bonusu veren siteler 2026

deneme bonusu veren yeni siteler

casibom

1xbet

serdivan escort

portobet

tlcasino

interbahis

Thailand Digital Arrival Card

jojobet güncel giriş

Marsbahis Giriş

Marsbahis

wbahis

interbahis

betlike

bettilt

hititbet

matadorbet

izmir escort

Cratosroyalbet

grandpashabet

pusulabet

meritking

grandpashabet

imajbet

vdcasino

galabet

casibom güncel giriş

marsbahis

marsbahis

meritking

grandpashabet

sekabet

meritking

holiganbet

setrabet

pulibet

pulibet

otobet

betpas

galabet

meritking

grandpashabet

artemisbet

enbet

megabahis

polobet

dinamobet giriş

pusulabet

galabet

interbahis

ikimisli

ikimisli giriş

kulisbet

kulisbet giriş

perabet giriş

restbet

restbet giriş

elexbet

elexbet giriş

hayalbahis

hayalbahis giriş

süratbet

süratbet giriş

enbet

enbet giriş

atlasbet

atlasbet giriş

loyalbahis

loyalbahis giriş

medusabahis

teosbet

hiltonbet

medusabahis giriş

pusulabet

casibom

jojobet

artemisbet

casino siteleri

marsbahis

teosbet

bahsegel

vaycasino

casibom

Cratosroyalbet

Cratosroyalbet

padişahbet

madridbet

kingroyal

betebet

meritking

holiganbet

Cratosroyalbet

sekabet giriş

kingroyal

casibom güncel giriş

meritking

casibom güncel adres

kralbet

రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం : దానం

హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీ నామా ప్రస్తావన ఇంకా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తనకు ఎన్నికలు కొత్త కాదు అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణగూడలో రూ.1.40 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అని తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని,11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర ఉందని దానం పేర్కొన్నారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సిఎం కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని దానం నాగేందర్ స్పష్టం చేశారు.  

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం: మావోయిస్టులు

హైదరాబాద్: మావోయిస్టు వికల్ప్‌ పేరుతో మరో లేఖ విడుదల చేశారు. అగ్రనేతలు దేవ్‌జీ, రాజిరెడ్డిలు మాతో ఉన్నారన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్‌జీ చెప్పారనడం అవాస్తవమన్నారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడ వెళ్లారని, విజయవాడలోని కలప, ఫర్నీచర్‌ వ్యాపారులు మాకు ద్రోహం చేశారన్నారు. పోలీసులు హిడ్మాను సజీవంగా పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారన్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ బూటకమని, 13 మందిని పట్టుకుని ఎపి పోలీసులు కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. 

వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు : పొంగులేటి

హైదరాబాద్: ఇళ్లులేని పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకున్నామని, వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జి ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని అన్నారు. ప్రస్తుతం 3 రకాల ఇళ్ల నిర్మాణం, ప్రస్తుతం 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని తెలియజేశారు. కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాకు వెళ్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 

రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు స్వాగతం

ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్‌ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

భారత్‌కు రష్యా చమురు సరఫరా సజావుగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భావిస్తుందని తెలిపారు. భారత్‌కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అమెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉండగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీనినే హిపోక్రసీ అంటారేమోనని చురకలంటించిన విషయం తెలిసిందే. 

గందరగోళంలో గగనయానం

అవసరాలకు తగినట్టు ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల రద్దీ రానురాను ఎక్కువవుతున్నా అనేక సమస్యలు ఎదురై గగనయానం గందరగోళంగా తయారవుతోంది. గత వారం రోజులుగా స్వదేశీ విమానయాన సంస్థలు పైలట్ల కొరత, సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, చలికాలం వల్ల షెడ్యూల్‌లో మార్పులు, తదితర సంక్షోభంలో తేలియాడుతున్నాయి. స్వదేశీ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ప్రతిమూడు విమానాల్లో రెండు ఆలస్యంగానే నడుస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఈ సంస్థకు చెందిన దాదాపు 300 కు పైగా విమానాలు రద్దు కావడం తెలిసిందే. ఇండిగో రోజుకు మొత్తం 2200 విమానాలను నడుపుతున్నా వీటిలో కేవలం 35 శాతం మాత్రమే డిసెంబర్ 2 న సరైన సమయానికి నడిచాయి. అదే రోజున ప్రభుత్వ అధీనం లోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలు 38 శాతం సరైన సమయానికి నడిచాయంటే ఇండిగో సంస్థ విమానాల నిర్వహణ ఎలా ఉందో తెలుస్తుంది. ఈ సంక్షోభంపై పౌర విమానయాన శాఖ రంగం లోకి దిగి పరిశీలించగా అనేక అపసవ్య పరిస్థితులు బయటపడ్డాయి. కొందరు పైలట్లు డ్యూటీ రోస్టర్స్ (షిఫ్ట్ టైమ్)ను పాటించడం లేదని, మరికొందరు శెలవులు పెట్టి ఇతర విమానయాన సంస్థల్లో ఇంటర్వూలకు హాజరవుతున్నారని వెల్లడైంది.

శెలవులను రద్దు చేసుకుని వస్తే జీతానికి 1.5 రెట్లు చెల్లిస్తామని ఆఫర్ చేసినా ఇండిగో సంస్థకు సహాయపడలేదని తెలిసింది. ఈ కారణం గానే ఇండిగో మంగళవారం 130 విమానసర్వీసులు, బుధవారం 200 విమాన సర్వీసులను బలవంతంగా రద్దు చేయవలసి వచ్చింది. గురువారం కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది. రోజుకు దాదాపు 150 కి పైగా విమాన సర్వీసుల షెడ్యూల్ మారడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పైలట్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు మెరుగుపర్చడానికి డిజిసిఎ ఆయా సిబ్బంది టైమింగ్స్‌లో మార్పులు చేసింది. వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. రాత్రి పనివేళలను అర్ధరాత్రి నుంచి వేకువ జాము ఐదు గంటలకు మార్చారు. వరుసగా రెండు రాత్రులకు మించి సిబ్బందికి డ్యూటీలు వేయకూడదు. 14రోజుల్లో మొత్తం పనిగంటలు 95 మించకూడదు. గతంలో ఇది 100 గంటలుగా ఉండేది. ఒక్క రోజులో డ్యూటీ టైమ్ 12 గంటల వరకు ఉండగా, దీన్ని 10 గంటలకు తగ్గించారు. నైట్ డ్యూటీ ముగించుకున్న తరువాత ఇది వరకు 10 గంటలు మాత్రమే విశ్రాంతి ఉండగా, ఇప్పుడు కనీసం 12 గంటల వరకు ఉండాలని సవరించారు.

రాత్రిపూట విమానాశ్రయాల్లో ల్యాండింగ్ అయ్యే విమానాల సంఖ్య ఇదివరకు ఆరు ఉండగా, ఇప్పడు రెండుకు కుదించారు. ఈ నిబంధనలను డిజిసిఎ 2024 మేలోనే నోటిఫై చేయగా ఈ ఏడాది జులైలో మొదటి దశలో కొన్ని, నవంబర్ 1 నుంచి రెండోదశలో మరికొన్ని నిబంధనలను ఇండిగో అమలులో తీసుకొచ్చింది. ఈ నిబంధనలను స్వదేశీ విమాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా మొదట్లో వ్యతిరేకించినా, తరువాత ఢిల్లీ హైకోర్టు మార్గదర్శకాలతో తలవంచక తప్పలేదు. ఇండిగో సంస్థ మొదటి నుంచీ నిబంధనల అమలు విషయంలో నిర్లక్షం వహిస్తున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఆరోపిస్తోంది. విమాన సంస్థల్లో సిబ్బందికి తగిన విశ్రాంతి అవసరం. ముఖ్యంగా సరిగ్గా నిద్రపోకుంటే అనేక సమస్యలు ఎదురై ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా తయారవుతుంది. గత సెప్టెంబర్ నెలలో పారిస్ నుంచి కోర్సికా ద్వీప రాజధాని అజాక్సియోకు బయలుదేరే విమానం దిగుతున్న సమయంలో ఎయిర్‌పోర్టు కంట్రోల్ టవర్ నుంచి సిగ్నల్ రాక గాలిలోనే 18 నిమిషాల పాటు విమానం చక్కర్లు కొట్టవలసి వచ్చింది.

ఇలా జరగడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది ఆ సమయంలో నిద్రపోవడమేనని తరువాత బయటపడింది. దీన్ని బట్టి నిబంధనల ప్రకారం సిబ్బందికి విశ్రాంతి కల్పించక తప్పదు. ప్రస్తుతం మనదేశం లోని పలు విమాన సంస్థలు 650 కి పైగా విమాన సర్వీస్‌లను నడుపుతున్నాయి. వీటిని నడిపేందుకు 8 వేల మంది పైలట్లు అందుబాటులో ఉన్నా సరిపోవడం లేదు. మరోవైపు భారతీయ పైలట్లకు ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ విమాన సంస్థలతో పోలిస్తే ఈ దేశాల విమానయాన సంస్థలు వీరికి అత్యధికంగా జీతభత్యాలు ముట్టచెబుతున్నాయి. అందుకనే కొంతమంది భారతీయ పైలట్లు విదేశీయాన సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సమస్యలతో పాటు వాతావరణ మార్పులు విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గత నవంబర్ 28, 29 తేదీల్లో ఎ320 నమూనా విమానాలు ఎదుర్కొన్న అనూహ్య పరిణామాలను గుర్తు తెచ్చుకుందాం.

సౌర ధార్మిక ప్రభావానికి గురై ఆ గ్రూపు విమానాల్లోని ఎలివేటర్ ఎయిలెరాన్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎ 320 విమానాలు దాదాపు 6000 స్తంభించిపోయాయి. సౌర ధార్మికత ప్రభావంతో విమానాలు 35,000 అడుగుల కిందకు అమాంతంగా దిగజారిపోవడంతో కొంతమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను సరిచేయడానికి రెండు రోజులు పట్టింది. మరోవైపు సైబర్ దాడులు కూడా విమాన సర్వీసులను గందరగోళ పరుస్తున్నాయి. దేశం లోని ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అమృత్‌సర్, హైదరాబాద్ వంటి ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ స్పూఫింగ్ జరిగినట్టు గతంలో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. జిపిఎస్ స్పూఫింగ్ అంటే తప్పుడు సిగ్నల్స్‌ను ప్రసారం చేసి విమానాల నావిగేషన్ వ్యవస్థలను దారి తప్పించే సైబర్ దాడి. ఈ దాడుల మూలాలు గుర్తించేందుకు ప్రభుత్వం పరిశోధన చేపట్టింది. 

ఆలూర్ లో ఇంటి ముందు పడుకున్న వ్యక్తి హత్య

ఆలూర్: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గంగారామ్ ను కిరాతంగా హత్య చేశారు. తన ఇంటి ముందు పడుకున్న గంగారంను గురువారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపినట్టు సమాచారం. గతంలో ఓ మహిళను హత్య చేసిన కేసులో గంగారం నిందితుడిగా ఉన్నాడు. మహిళా హత్య కేసులో గంగారం జైలుకు వెళ్లి వచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

విప్లవోద్యమ ఆటుపోట్లు చారిత్రక మలుపులు

చరిత్ర పరిణామక్రమంలో ఒక సమాజపు లేదా ఉద్యమపు మలుపుల ప్రభావాన్ని అంచనా వేయడానికి చాలా కాలం పడుతుంది . చరిత్ర నిర్మాణం అవుతున్నప్పుడు ఆ నిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న ఉద్యమాల పాత్రను సరిగ్గా అంచనా వేయడం కూడా అంత సులభం కాదు. గత అర్ధ శతాబ్ద కాలంగా విప్లవోద్యమం ప్రధానంగా నక్సలైట్ పోరాటం ఒకవైపు, రాజ్యాన్ని మరొకవైపు సమాజాన్ని నిరంతరంగా ప్రభావితం చేస్తున్నది. ఈ విప్లవోద్యమాలు.. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలు గత రెండు వందల ఏళ్లుగా రాజ్యానికి వ్యతిరేకంగా జరగుతూనే ఉన్నాయి. ఆదివాసీల జీవనవిధానం, అడవితో వాళ్ళకున్న అనుబంధం చాలా లోతైనది. అడవిలోకి ఎవరు బయట నుండి వచ్చినా ప్రశ్నించడం, ప్రతిఘటించడం చరిత్ర రికార్డు చేసి ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రధాన స్రవంతిలో జరుగుతున్న ఉద్యమానికి సమాంతరంగా ఎన్నో ఆదివాసి పోరాటాలు జరిగాయి. వలస పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా చాలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఒక వారం క్రితం బిర్సా ముండా జన్మదినాన్ని సమాజమే కాక రాజ్యం కూడా నిర్వహించింది.

ఆయన విగ్రహాలకు పూల దండలు వేయడం, వార్తాపత్రికల్లో పెద్దయెత్తున ప్రకటనలు చేయడం ఆయన అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడమే . బిర్సా ముండా అప్పటి రాజ్యంతో పోరాడినవాడే. వలస పాలకులు ఆయనను, ఆయన ఉద్యమాన్ని వెంటాడి, వేటాడి బిర్సా ముండాను బలి తీసుకున్నారు. ఆయన త్యాగాన్ని ఇప్పటి పాలకులు గౌరవప్రదంగా సెలబ్రేట్ చేశారు. నిజానికి బిర్సా ముండా అడిగిన ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. బయటివాళ్లు మా అడవిలోకెందుకు వస్తున్నారు? మా సంపదని ఎందుకు దోచుకుంటున్నారు? మా అనుమతి లేకుండా మా వనరులను కొల్లగొట్టే అధికారం వాళ్లకు ఎక్కడినుంచి వచ్చింది? అని సమకాలీన ఆదివాసీ ఉద్యమాలు అడుగుతున్నాయి.

బిర్సా ముండా, రాంజీ గోండ్, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వంటి నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. రాజ్యమే వాళ్ళ ప్రాణాలను తీసుకుంది. ఈ త్యాగాల వలన భారత రాజ్యాంగం రూపకల్పన జరుగుతున్న క్రమంలో రాజ్యాంగ సభలో ఆదివాసీ నాయకుడు జయపాల్ సింగ్ కీలకమైన ప్రశ్నలు అడుగుతూ గతంలో తాము ఏ రాజ్యాన్నీ విశ్వసించలేదని, మొదటిసారిగా ఈ రాజ్యాన్ని కొంత నమ్ముతున్నామని సంశయాత్మకంగానే అన్నాడు. దీనికి జవాబుగా నెహ్రూగారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంగీకరిస్తున్నామని అన్నాడు. ఆయన వ్యాఖ్యలలో వందల సంవత్సరాల ఆదివాసీ పోరాటాల స్ఫూర్తిని, చైతన్యాన్ని గమనించవచ్చు. ఈ పోరాటాల ఫలితంగానే రాజ్యాంగంలో షెడ్యూల్ 5, 6 చేర్చబడ్డాయి.

రాజ్యాంగంలో ఆదివాసీల హక్కులను చేర్చి బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఎమినెంట్ డోమైన్ (eminent domain) అనే భావనను రద్దు చేయలేదు . ఎమినెంట్ డొమైన్ అంటే రాజ్యానికి, ఆదివాసీలకు మధ్య ఘర్షణ ఏర్పడితే దేశ ప్రయోజనాలరీత్యా రాజ్యానిదే పైచేయి అన్న వలస పాలన ఫార్ములాని కొనసాగించడంపై ఆదివాసీల ఆత్మీయుడు, బస్తరు కలెక్టర్ గా పనిచేసిన బి.డి. శర్మ నిరంతరంగా తన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని తన రచనలలో, ప్రసంగాలలో వెలిబుచ్చేవాడు. ఆదివాసీలు తమ జీవన విధానాన్ని, సంస్కృతిని, స్వయంపాలనను కోరుకుంటారని, దాన్ని గౌరవించవలసిన బాధ్యత రాజ్యం మీద, సమాజం మీద ఉన్నదని శర్మగారు నమ్మేవారు. 1960 చివరలో దేశవ్యాప్తంగా భిన్న రకాల ఉద్యమాలు వెలుగు చూశాయి. వాటిలో ఉధృతంగా పైకి వచ్చినదే మావోయిస్టు ఉద్యమం. దాదాపు గత ఆరు దశబ్దాలుగా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది హింసాయుత ఉద్యమం అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. హింస గురించి జరిగే చర్చలో హింస ఎక్కడ ప్రారంభమైందనే మౌలిక ప్రశ్నలోకి వెళ్లకపోవడం ఈ ప్రచారానికి ఊపునిచ్చింది.

ఉద్యమం కూడా కొన్ని చర్యల వల్ల ఈ ప్రచారానికి కొంత బలాన్ని ఇచ్చింది. సమాజంలోని వ్యవస్థీకృత హింస మీద జరగవలసినంత చర్చ జరగలేదు. హింస నిర్వచనంలో భౌతిక హింస తప్ప సామాజిక సంబంధాలలో పాతుకుపోయిన ఆధిపత్య అణిచివేత, కులపర హింస, కుటుంబంలో హింస, గ్రామాలలో పెత్తందారుల హింస అవగాహనలో భాగం కాలేదు. హింస, ప్రతిహింస గురించి ప్రజాసంఘాలలో కూడా జరగవలసినంత చర్చ జరగలేదు. ఇక ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి పేరిట రాజ్యాంగం గతంలోలాగానే ప్రవేశించడం, దీనికి ఆదివాసీల ప్రతిఘటన పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వాలు ఒకవైపు పాజిటివ్ గా స్పందించి కొన్ని ఆదివాసీల హక్కుల కోసం చట్టాలు చేసాయి. షెడ్యూల్ 5ఏ కాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టాలు వచ్చాయి. కానీ ఈ హక్కులను క్షేత్రస్థాయిలో గౌరవించలేదు. అమలు చేయలేదు. ఆదివాసీలు ప్రతిఘటించినకొద్దీ బల ప్రయోగాన్ని పెంచారు. ఇలా బల ప్రయోగంలో భాగంగా ఎన్కౌంటర్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఇద్దరి మధ్య జరిగిన కాల్పులుగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఇరువైపులా ప్రాణ నష్టాన్ని కేవలం విప్లవోద్యమ హింసగా ప్రచారం చేయడంలో రాజ్యం చాలావరకు సఫలీకృతం అయింది.

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌరస్పందన వేదిక ఏర్పడటం, శంకరన్ గారి లాంటి ఒక అరుదైన ఐఏఎస్ అధికారి సారథ్యంలో సమాజంలో ప్రతిష్ఠ కలిగిన 15 మంది వ్యక్తుల కృషి వల్ల విప్లవోద్యమ నాయకులకు ప్రధానంగా మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. చర్చలలో భాగంగా ఆయుధం పాత్ర తగ్గాలంటూ ప్రజా సమస్యలే కేంద్రంగా చర్చ విస్తృతంగా జరిగింది. ఈ చారిత్రక ప్రయోగం అర్ధంతరంగా ముగిసినా విప్లవోద్యమానికి, రాజ్యానికి మధ్య శాంతి చర్చలు సాధ్యమే అన్న ఒక అద్భుత అనుభవాన్ని సమాజానికి అందించింది. గత మూడు దశాబ్దాలుగా అమల్లోకి వచ్చిన సామ్రాజ్యవాద కార్పొరేటు అభివృద్ధి నమూనా భారతదేశ దిశను దశను చాలా వరకు మార్చింది. అభివృద్ధి నమూనాలో ఖనిజ వనరుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఏ అడవిలోని వనరుల రక్షణ కోసం బిర్సా ముండా పోరాడి అమరుడయ్యాడో ఆ ఘర్షణ తీవ్రతరమై కార్పొరేట్ వత్తిడి వలన రాజ్యం మొత్తం విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని దృఢ నిశ్చయంతో ఉంది.

విప్లవోద్యమ హింసకు లేదా వాళ్ళ ఆయుధానికి చట్టబద్దత లేదని, రాజ్య బలప్రయోగాన్ని అనుమతిస్తుందని అంటూ తమ ఆయుధాన్ని చట్ట పరిధులు దాటి ఉపయోగిస్తున్నారు. రెండు వైపులా ఆయుధాలు చట్ట వ్యతిరేకమే. రాజ్యం చట్టబద్ధ పాలనను గౌరవించకుండా బల ప్రయోగం చేస్తే దానిని సమాజం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేదా మౌనంగానో అంగీకరిస్తే ఈ ప్రయోగం కేవలం సాయుధులయిన వారిని చంపడం దగ్గర ఆగదు. ఆ విచ్చలవిడి అధికారం త్వరలోనే సమాజం పైకి వస్తుంది. తమ అధికారాన్ని ఏ మాత్రం ప్రశ్నించినా, విమర్శించినా పౌరులని, ప్రజాస్వామ్యవాదులని, చివరికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కూడా మావోయిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నది. మావోయిస్టు నాయకత్వం జరుపుతున్న ఆదివాసీ ఉద్యమం అనుకోని చారిత్రక మలుపు తిరిగింది. మావోయిస్టు ఉద్యమాన్ని ఆదివాసీల మనుగడతో భిన్నంగా చూసిన కార్పొరేట్లు అడవిలో ఖనిజ వనరులనాక్రమించుకొని తవ్వడం ప్రారంభిస్తే అభివృద్ధిలో ఆదివాసీలకు ఏమైనా భాగస్వామ్యం ఉంటుందా? వాళ్లు నిర్వాసితులుగా మారితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న చర్చకు రాలేదు. చర్చలు జరిగితే ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడేది.

నిజమైన సమస్య ఆదివాసీల భవిష్యత్తు. ఆదివాసీ సమాజాలు బయట సమాజంతో పోలిస్తే చాలా ప్రజాస్వామ్య సమాజాలు. ఏ స్వార్థం లేకుండా సమిష్టితత్వం కలిగిన జీవనశైలి వాళ్లది. సొంత ఆస్తి లేని సమాజం అది. ఒక పార్శ్వం నుండి ఆదివాసీ మానవతా విలువలకి, స్వయంపాలన ఆకాంక్షకి, బయటి సమాజపు అమానుష ఆలోచనకి జరుగుతున్న పోరాటంగా కూడా చూడవచ్చు. మన సమాజపు ఏ మౌలిక సమస్యలకూ పరిష్కారం లేని ఈ నమూనా కొనసాగడం సాధ్యం కాదు. చారిత్రకంగా ఆదివాసి పోరాటాలు ఒక గణనీయమైన మలుపు తిరుగుతున్నవి. ఇది చరిత్రలో నిలిచే ఘట్టమే. రాబోయే తరాలు ఈ మలుపును ఎలా అంచనా వేస్తాయో, చరిత్ర ఈ మలుపును ఎలా చూస్తుందో అన్నది కూడా ఒక ప్రశ్న. ఈ పోరాటాలు అంతిమంగా ఒక మానవీయ, ప్రజాస్వామ్య, సహజీవన, శాంతియుత సమాజం ఏర్పడే దాకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి.

– ప్రొఫెసర్ జి. హరగోపాల్

(ప్రముఖ విద్యావేత్త, పౌర నాయకుడు)

నెత్తురోడుతున్న ‘సంధి’కాలం

ఇవాళ ప్రపంచాన్ని కింది నుంచి పైకి చూసినా, పైనుంచి కిందికి చూసినా ఒకే దృశ్యం. నిష్ఫల హింసతో నెత్తురోడుతున్న వర్తమానం. ఇది ఆశ నిరాశల బాధాకర సమ్మిశ్రమం కూడా. మన కళ్ల ముందే, యుక్రేన్ దేశం ఇక ఇప్పుడిప్పుడే కోలుకోలేనంతగా ఛిద్రమయిపోయింది. పశ్చిమ రాజ్యాలు యుక్రేన్ ద్వారా రష్యాకు పక్కలో బల్లెం కావాలనుకున్నాయి. కుదరలేదు. రాపిడి యుద్ధం (వార్ అఫ్ అట్రషన్) మాత్రం కొనసాగుతోంది. జనాన్ని బలవంతంగా యుద్దభూములకు తరలిస్తున్నారు. నగరాల్లో పవర్ గ్రిడ్స్ బద్దలైపోయాయి. యుక్రేనియన్లు చీకటిలో, చలిలో ముడుచుకుంటున్నారు.

సౌదీ, ఖతార్ వంటి ముస్లిం రాజ్యాల పరోక్ష వత్తాసుతో(నే) పాలస్తీనా, సిరియా దేశాలలో అమెరికా, ఇజ్రాయిల్ మారణహోమం కొనసాగుతోంది. పాలస్తీనా పెద్ద శవాల గుట్టగామారింది. అలాగని ఇజ్రాయిల్, అమెరికా పెత్తనం కూడా నిలబడడం లేదు. పశ్చిమ దేశాల ఆర్థిక మాంద్యాన్ని యుద్ధాలూ, సుంకాలు పరిష్కారించలేకపోయాయి. అమెరికా, యూరప్ సహా అన్ని దేశాల్లో విచిత్రమైన నిరుద్యోగం విస్తరిస్తోంది. జెన్ జీ అనబడే నవతరం ఎక్కడికక్కడ తిరగుబడుతోంది. తిరగబడి ఏం చేయాలో తెలియక తికమక పడుతోంది. తమకేం కావాలో, అసలు తాము ఎవరో తెలియక తికమకపడుతోంది. నిన్నటి నిర్వచనాలేవీ వాళ్ల ప్రశ్నలకు జవాబివ్వడం లేదు. వాళ్లు కార్మికులా? రైతులా? బూర్జువా బిడ్డలా? పశ్చిమ రాజ్యాల మానస పుత్రులా?

సమాజంలో ఆర్థిక వర్గాల పొందికలో గణనీయమైన మార్పు వచ్చింది. నిన్నటి శ్రామికుల పిల్లలు ఇవాళ శ్రామికులు కారు. వాళ్లు మధ్యతరగతి వర్గంలో చేరిపోయారు. ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని శ్రామిక ప్రజలు అసల్లేరని కాదు. బాగానే ఉన్నారు. జనాభాలో వారి శాతం గణనీయంగా తగ్గింది. ఎంత గణనీయంగా అంటే, వాళ్ల సమస్యలపై వీధులకెక్కి పోరాడ్డానికి తగిన శాతంలో నిరుపేదల జనాభా లేదు. బహుశా, ఇదే ఇవాళ వామపక్షాల ఇర్రిలవెన్సుకు కారణం. ఇదే ‘జెన్ జీ’ ఫినామినన్ కు మూలం. ఈ సరికొత్త వర్గ-పొందికకు తగిన వ్యూహం, ఎత్తుగడలను అన్వేషించాల్సి ఉంది.

మునుపటి పేదలు చాల మంది కొత్తగా మధ్య తరగతిలో చేరిపోయారు. మధ్యతరగతి ప్రజలు మునుపటి కన్న ఎక్కువగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు. తాత్వికంగా గుర్తింపుచేతనా (ఐడెంటిటీ) రాజకీయాలకు ఇదే పునాది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ (మాగా), పాన్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో తెల్ల భూస్వాముల భయాలు, ఇండియాలో మాలమహానాడు, మాదిగదండోరా, బీసీల ఐక్యత, మైనారిటీల అభద్రత, రెడ్ల, కమ్మల వనభోజనాలు, బ్రాహ్మణ సంఘాలు… ఇవి కాక మిగిలిపోయిన పేద శ్రామికులు పోరాటాలకు తగిన శాతం లేరు. అంటే, పోరాడితే తప్ప బతుకు లేని వాళ్లు… సామాజిక చలనాల్ని నిర్ణయించడానికి… తగిన సంఖ్యలో లేరు. ఈ పేదలు సంఖ్య రీత్యా తక్కువే గాని, వారి దుఃఖం మాత్రం చాల ఎక్కువ.

ఆ దుఃఖం ఎలా ఉంటుందో మొన్న కోవిడ్ సమయంలో చూశాం. పేదలు తాము ఉన్న చోట్లలో బతకలేక, పనులు వెదుక్కుంటూ వలసపోయేవారు. ఆధునిక యుగంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వలసలు ఎక్కువయ్యాయి. కోవిడ్ ‘లాక్ డౌన్’ సమయంలో బయటికి వెళ్లి పనులు చేసుకునే అవకాశం లేదు. వలస వచ్చిన వాళ్లకు కొత్త చోట్ల కూడా పనులు లేకుండా పోయాయి. పనులు లేక, లాక్ డౌన్ కారణంగా పిల్లా పాపలతో తలదాచుకునే చోటు లేక, కనీసం బంధుమిత్రులతో కలిసి ఉందామని దక్షిణాది నుంచి తిరిగి తమ ఊళ్లకు నడిచి వెళ్లారు. బస్సులు, రైళ్లు ఎక్కడానికి వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. ప్రభుత్వాలు ఆదుకోలేదు. అలాంటి తిరుగు వలసలలో ఎన్నెన్నో హృదయవిదారక దృశ్యాలు. ఉదాహరణకు… తిరుగు-వలస ప్రయాణంలో ఒక రైలు స్టేషన్ వద్ద శవమై పడి వున్న ఒక అమ్మ. చిరుగుల బనియన్ తో అభంశుభం తెలియని ఆమె పిల్లవాడు. పిల్లవాడు పాల కోసం అమ్మ పైట కొంగు తీస్తున్న దృశ్యాన్ని చాల మంది చూసి ఉంటారు. కెమెరా కంట బడని దృశ్యాలు ఇంకెన్నో.

అంత ఘోరకలిలో ప్రభుత్వాలు ప్రజలను గాలికొదిలేశాయి. ప్రైవేటు వితరణతో దొరికిన కొంత ఉపశమన తప్ప వాళ్లనెవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఉద్యమాలేమీ జరగలేదు. ఇంత ఉదాసీనతకు కారణమేమిటి? ఆ బాధితులు బాగా అట్టడుగు జనం. జనం ఉన్నారు గాని, జమగూడి పోరాడేందుకు తగినంతమంది (క్రిటికల్ మాస్) లేరు. వ్యవస్థను ఎదిరించి, డిమాండ్ చేసి సాధించుకోడానికి తగినంత మంది నిరుపేదలు లేరు. బహుశా, ఈ నిస్సహాయతే, తీవ్ర సమస్యలు ఉండీ పోరాటానికి తగిన మానవ సంఖ్యలేని నిస్సహాయతే, ఇక అడుగు ముందుకు పడని నిస్సహాయతే… ఇటీవలి మావోయిస్టు ఉద్యమంలో ఏర్పడిన ప్రతిష్టంభనకు కూడా మూల కారణం. నక్సలైట్లు ఏదో ఒక సమస్య మీద కాకుండా వ్యవస్థను సమూలంగా మార్చాలనుకునే యోధులు. అది రాజ్యానికి అస్సలు ఇష్టం ఉండదు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో రాజ్యం మావోయిస్టుల మీద అలివిగాని దాడులు మొదలెట్టింది. కొన్ని మాత్రమే నిజమైన ఎన్కౌంటర్లు. చాల ఎన్కౌంటర్లు బూటకం. ఏది నిజం ఎన్కౌంటరో ఏది బూటకమో నిర్ణయించలేని దుస్థితి. ఈ దుస్థితికి కారణం నక్సలైట్లు అనుసరించిన రహస్యగోపన పనివిధానం అని చెప్పక తప్పదు.

యుద్దం చేసే యోధులకు దాడులు చేయడమే కాదు, ఆత్మరక్షణ చేసుకునే విద్య కూడా తెలియాలి. ముందుకు పోవడం మాత్రమే కాదు, వెనక్కి తగ్గే విద్య కూడా తెలిసి ఉండాలి. రెండవది తెలియని సైనికులు తమ అజ్ఞానానికి తాము బలి అవుతారు. తమతోపాటు తమ వెంట నడిచే ప్రజల్నీ బలి చేస్తారు. నక్సలైట్/మావోయిస్టు ఉద్యమంలో ఈ రకం బలిదానాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. ఆపరేషన్ కగార్ లో రాజ్యానిదే పైచేయి అయ్యింది. అది అనూహ్యం కాదు. అనివార్యం కూడా. అడివి ఉద్యమానికి రాజ్యంతో యుద్ధానికి తలపడే శక్తి లేదు. నిర్బంధానికి తట్టుకుని నిలబడే పరిస్థితి లేదని మృత నేత బసవరాజుతోపాటు చాలమంది ఉద్యమ నాయకులు గ్రహించారు. ‘వికల్ప్’ పేరుతో పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ చేసిన విజ్ఞప్తిని అందరూ చూసి/విని ఉంటారు. సాయుధపోరాటం విరమిస్తామనీ, అయితే, ఆ సంగతి తమలో తాము చర్చించుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఆ లేఖ/విజ్ఞప్తి సారాంశం.

వెంటనే లొంగిపోవడం (సరెండర్ కావడం) వినా మార్గం లేదని ప్రభుత్వం మొండికేసింది. ‘ఆపరేషన్ కగార్’ కొనసాగించింది. మల్లోజుల, ఆశన్న తదితర నేతలు పలువురు అనుచరులతో పాటు ఏకపక్షంగానే సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వాళ్లు ద్రోహులు అని ప్రకటించిన వాళ్లలో మరి చాలమంది ఇప్పుడు అదే విజ్ఞప్తి చేస్తున్నారు. తామూ ఆయుధాలు విసర్జిస్తామని, చర్చించుకోడానికి సమయం కావాలని అడిగారు. అలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రకటన కర్తలు కొందరు ఏకపక్షంగా లొంగిపోయారని… ఈ వ్యాసం రాస్తున్న సమయంలో బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వయ్యెస్సార్ ముఖ్యమంత్రిత్వం కింద ఒకసారి శాంతికి సదవకాశం వచ్చింది. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య ఒక పద్ధతిగా చర్చలు జరిగి గౌరవప్రద ఒప్పందానికి అవకాశం కనిపించింది. శాంతి ఒప్పందం కుదరాలంటే నక్సలైట్లు ఆయుధాల్ని విసర్జించాలని ప్రభుత్వం నిబంధించింది. అది తప్పు అని అనలేం. సమాజంలో ఒక సెక్షన్ ప్రజలకు ఆయుధాలు ధరించే స్వేచ్ఛను ఏ లెజిటిమేట్ ప్రభుత్వం ఇవ్వదు. అలా అనుమతించడానికి ‘రాజ్యాంగం’ అంగీకరించదు. ఆ మాత్రం తెలీకుండా శాంతి చర్చలకు వెళ్లడం అమాయకత్వమే.

ఆనాడు ఆయుధాల అప్పగింతకు అంగీకరించక ‘యుద్ధం’ కొనసాగించడానికే మావోయిస్టులు నిశ్చయించారు. ఇవాళ ఆయుధ విసర్జనకు సిద్ధమే గాని, తమలో తాము మాట్లాడుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఒకటికి రెండు సార్లు కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. రిట్రీట్ తప్పు కాదు గాని, అది ఇంత గందరగోళంగా ఉండాల్సింది కాదు. లొంగుబాటు (సరెండర్) అవమానకరం కాదు. ఫలానా రాజ్యాంగానికి విధేయులం అని ప్రకటించుకోవడం ఆ దేశపౌరులకు అవమానకరం కాదు. జనసందోహంలో కలవడానికి అంతకు మించి పద్ధతి ఏదీ లేదు. మావోయిస్టులు తమ పాత ప్రకటనలకు బలైపోకుండా, ఆయుధాలు విసర్జించాలి. నీళ్లలో చేపల్లా ప్రజలలో కలిసిపోవాలి. ఎక్కడో అడివిలో ఒక మూలన ఏర్పరిచే ‘జనతన రాజ్యాలు’ ప్రజలకు మేలు చేయవు. జనతన రాజ్యాల రక్షణ పేరిట పెట్టిన మందుపాతరలు మేలు చేయవు. గిరిజన బాలలు మైదానాల్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల వంటి సౌకర్యాల్ని ఉపయోగించుకుని చదువూ సంధ్యా నేర్చుకుని మిగతా దేశ ప్రజలందరిలాగే పురోగమిస్తేనే నేటి వెనుకబాటుతనం తొలగిపోతుంది. దీనికి దోహదం చేయడమే గిరిజన బిడ్డలతో సహా ప్రజలను, దేశాన్ని ప్రేమించే కమ్యూనిస్టులందరి కర్తవ్యం.

– హెచ్చార్కె

(ప్రముఖ కవి, రచయిత)

లారీ బోల్తా… సహాయక చర్యలు చేపడుతుండగా వారిపైకి దూసుకెళ్లిన బస్సు

అమరావతి: లారీ బోల్తాపడడంతో సహాయక చర్యలు చేపడుతుండగా వారిపైకి ఆర్‌టిసి బస్సు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్‌కెవిబి ప్రాంతంలో చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై లారీ బోల్తాపడింది. లారీలో నుంచి డ్రైవర్‌ను బయటకు తీస్తుండగా వారిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెనక్కి వెళ్లేటట్లయితే, ఎందుకు వచ్చినట్టు?

మావోయిస్టుల ఉద్యమం ప్రస్తుతానికి అంతమై పోయినట్లే. ఇప్పట్లో దానికి పునరుజ్జీవం కలిగించేలా విప్లవకాంక్షతో రగిలేవారెవరూ కన్పించడం లేదు. ఒక శకం సమాప్తమైందనే నిర్ధారణలు జరుగుతున్నాయి. చారుమజుందార్, బస్వరాజ్ నుంచి హిడ్మావరకు విప్లవ వీరులు చేసిన పోరాటాలు, త్యాగాల గురించి ప్రస్తుత తరానికి అర్ధమయ్యే భాషలో ప్రచారం జరగవలసి ఉందన్న భావన వ్యక్తమవుతోంది. జానపద కథలలో వీరుల వలె వారి చరిత్ర ఉబుసుపోకకు పరిమితం కాకూడదు.స్ఫూర్తి రగిలించాలి. మేధావి వర్గాలు ఆ బాధ్యత స్వీకరించాలని కొందరు విప్లవాభిమానులు కోరుతున్నారు. కాగా సామాజిక కార్యకర్త, ఆదివాసీ పోరాటాలు నిర్వహిస్తున్న సోనీ సోరీ ఇటీవల హైదరాబాద్ కు వచ్చినపుడు రచయిత్రి రూపకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. లొంగిపోతున్న మావోయిస్టులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాది బతుకు పోరాటం. లొంగిపోయే ఆలోచన వుంటే మా దగ్గరకు ఎందుకొచ్చారు? ఇన్నేళ్లు మాకోసం పోరాటం చేసి, ఇవాళ మాతో కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ముందు ఎలా లొంగిపోతున్నారు? హిడ్మా మా ఆదివాసి బిడ్డ. అతను మరణిస్తే మేమే కదా నష్టపోయేది?’ ఆమె ఈ ప్రశ్నలు సంధించిన పది రోజుల్లో నవంబర్ 18 వ తేదీ తెల్లవారుఝామున ఆదివాసీ కథానాయకుడు హిడ్మా జీవితం ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ రూపంలో తెల్లారిపోయింది. సోనీ సోరి ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? ఏవిధంగా జవాబులు చెప్పినా అవి ’కన్విన్సింగ్’గా ఉండే అవకాశాలు లేవు. మావోయిస్టులు 2000 నుంచి బలం పుంజుకున్నారు.

వారి కార్యకలాపాలు తూర్పున నేపాల్ సరిహద్దు నుండి దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు నడిచాయి. – ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు దండకారణ్యం లేదా డీకే అని పిలిచారు. ఇది భారతదేశ స్థానిక ప్రజలు, ఆదివాసీలు నివసించిన ప్రాంతం. ఇక్కడ విలువైన ఖనిజాలు, ఇతర సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. భారత రాష్ట్రం సహజ వనరుల సంపదపై నియంత్రణ కోరుకుంది. కానీ మావోయిస్టులు దానికి అడ్డంకిగా మారారు. అప్పుడు, భారతదేశానికి ’అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు’ అని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2009 లో ప్రకటించారు. కాగా 2020 నుంచి మావోయిస్టు ఉద్యమం క్షీణించడం వేగంగా జరిగింది. మావోయిస్టులను వేటాడేందుకు ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులతో సహా ఆదివాసీల ప్రత్యేక బెటాలియన్ను ఏర్పాటు చేసింది. ఇది పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. 2018లో గణపతి నుండి మావోయిస్టు చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన నంబాల కేశవ రావు గత మే 21 న పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. నవంబర్ 18 న హిడ్మా ఎన్ కౌంటర్ జరిగింది. కొద్దీ మంది మినహాయించి మొత్తం మావోయిస్టు నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. గత సెప్టెంబర్లో మల్లోజుల వేణుగోపాల అలియాస్ అభయ్ విడుదల చేసిన ప్రకటనలో నాయకత్వం అనేక వ్యూహాత్మక తప్పులు చేసిందని, రక్తపాతాన్ని ఆపడానికి ఇప్పుడు కాల్పుల విరమణ ముఖ్యమని ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. మావోయిస్టుల అణచివేత కార్యకలాపాలు కొనసాగుతున్నందున, అడవిలో ఇంకా కొంతమంది చివరికి లొంగిపోతారు లేదా చంపబడతారు.

అయితే ఇంతటితో విప్లవ రాజకీయాలు అంతమయిపోతాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విప్లవోద్యమ ప్రభావం, పరిధి చాలా విస్తారమైంది. దేశంలో పైపై మెరుగులను చూసి నక్సల్ బరీ సాయుధ పోరాట రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని వీలునామా రాస్తున్నారు. కానీ నిజానికి పేట్రేగుతున్న ఫాసిస్టుల నేపథ్యంలో ఆ రాజకీయాలకున్న ఆవశ్యకత మరే రాజకీయాలకూ లేదు. అయితే కేవలం విప్లవోద్యమమే ఫాసిజాన్ని ఓడిస్తుందనే భ్రమలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా ఐక్య సంఘటన రాజకీయాలే ఫాసిజాన్ని, అది ఇప్పుడు కగార్ రూపంలో కొనసాగిస్తున్న దాడిని నిలువరించగలుగుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘పేదవాడి దృష్టిలో అన్నలు పేద ప్రజల కోసం ప్రాణాలను పూచికపుల్లతో సమానంగా ఆహుతి చేసుకొన్నవాళ్లు. ఇప్పటి సమాజానికి, సమాజం కోసం జీవితాన్ని అంకితం చేయడమనే భావజాలం అర్ధం కాకపోవచ్చు. కానీ నక్సలైట్లు చేసింది అదే. పోలీసులను చంపారంటే, వారి మీద కక్షతో కాదు, యుద్ధంలో పోలీసులు శత్రువులు కాబట్టి చంపక తప్పదు. జరిగింది అణగారిన వర్గానికి, అణిచివేసే రాజ్యానికి మధ్య సమరం మాత్రమే. అందులో అటు ఇటు సమిధలు ఆహుతి కావడం సహజ పరిణామం. పోలీసులను చంపారు కాబట్టి నక్సలైట్లను నరహంతకులుగా ప్రచారం చేస్తున్నారు’ అని రచయిత మల్లాప్రగడ రామారావు ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

లొహండిగూడలో 2005లో టాటా కంపెనీ స్టీల్ ప్లాంట్ పేరుతో భూముల ఆక్రమణకు దిగినప్పుడు అక్కడ మావోయిస్టు పార్టీ ఉనికే లేదు. అయినా సరే.. ప్రతిఘటించకపోతే భూములు దక్కవని, భూములు కోల్పోతే వలస కూలీలుగా మారిపోయి దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుందనే ఎరుకే వారిని చేతికి అందిన పనిముట్టునే ఆయుధంగా మల్చుకొని వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఇలాంటి గొప్ప వారసత్వం గల గడ్డపైన 1970 దశకం చివరలో, దక్షిణ బస్తర్లోని పువ్వర్తి అనే ఒక మారుమూల పల్లెలో హిడ్మా పుట్టాడు. బాల్యం అంతా ప్రజాపోరాటాల మధ్యే గడిచింది. 1996 లేదా 1997లో హిడ్మా దళంలో చేరాడు. దళంలో ఉంటూ ఏ ఆయుధాన్ని ఎక్కడ, ఎలా వాడాలో తెలుసుకున్నాడు. ప్రజలే హిడ్మా బలం. ఆ ప్రజలకు హిడ్మా బలం. వాళ్లే ఆయనకు కళ్లూ, చెవులూ, కాళ్లూ, చేతుల్లా పని చేశారు. ఎందుకంటే, తమ గ్రామాలను తగులబెట్టి, ఆడపడచులను రేప్ చేసి, తమ బిడ్డలను హత్య చేస్తున్న సల్వాజుడుం గుండాలను, ప్రభుత్వ సాయుధ బలగాలను శిక్షించగల హీరోగా ప్రజలు ఆయనను చూశారు. హిడ్మా, ఆయన సహచరి రాజెల శవాల పక్కన రోదించినవాళ్లలో, వారి శవయాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.

ఇదిలా ఉండగా కోల్కతాలో మావోయిస్టు విద్యార్థి రాజకీయాలు బహిరంగంగా పునరుజ్జీవింపబడటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో నవంబర్ 24న తన ఆరవ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించింది. జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి ’మల్లోజుల కోటేశ్వర్ రావు నగర్’గా పేరు పెట్టారు. ఆడిటోరియంకు ’బసవరాజు’ పేరు పెట్టారు. ’వివేకానంద హాల్ను ’హిడ్మా స్టేజ్’గా పేరు మార్చారు. ’అడవిలో సమాంతర ప్రభుత్వాన్ని స్థాపించడం ద్వారా నీరు, అడవి, భూమి హక్కులను పరిరక్షించినవారికి ఇది మా నివాళి. రాష్ట్ర ప్రభుత్వం మాపై పగ పడుతుందని, మాపైకి వస్తుందని మాకు తెలుసు’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులతోపాటు సంగ్రామి శ్రామిక్ మంచ్, సంగ్రామి కృషక్ మంచ్ సభ్యులు ప్రసంగాలు చేశారు. అడవుల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పటికీ, పట్టణ విద్యార్థి సమాజంలో సైద్ధాంతిక ప్రభావం ఇప్పటికీ ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ విద్యార్థులలో మావోయిస్టుల ప్రభావం పునరుజ్జీవనమా లేక బలహీనమైన సమూహాన్ని ప్రేరేపించడమా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా సంస్థల ముందున్న సవాలు.

-జకీర్

(సీనియర్ పాత్రికేయుడు)