StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortrinabethazbetyakabetwinxbetpradabetgobahisyakabetyakabet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

jojobet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

wbahis

casibom giriş

Betoffice

Holiganbet giriş

wbahis

wbahis

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

wbahis

rokubet

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

grup porno

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

rokubet

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

rokubet

Hacklink

casibom

livebahis

matbet

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

rokubet

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

sonbahis

bahix

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

Betoffice

wbahis

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

primebahis

Meritking Giriş

Kavbet

Galabet

polobet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom giriş

ultrabet

Marsbahis

sekabet

marsbahis

bahsegel

pusulabet

pusulabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

ronabet giriş

milosbet

wbahis

padişahbet giriş

vaycasino

pusulabet

pusulabet giriş

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

nitrobahis

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking Giriş

yakabet resmi adres

Betoffice

Casibom

Betoffice

Betoffice

Agb99

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

sekabet

pusulabet

vdcasino

imajbet

marsbahis

imajbet

Betoffice

grandpashabet

grandpashabet

pusulabet

pusulabet

pusulabet güncel

meritking

vaycasino

jojobet giriş

betsmove

Slot Mahjong

meritking güncel

jojobet

Betpas

holiganbet

holiganbet giriş

sweet bonanza oyna

1xbet

fatih escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

starzbet

piabellacasino

mislibet

nitrobahis

milosbet

milosbet

parmabet

piabellacasino

odeonbet

odeonbet

coinbar

coinbar

odeonbet giriş

coinbar giriş

royalbet

royalbet giriş

polobet

polobet giriş

vdcasino

ultrabet

marsbahis

vdcasino

sekabet

pusulabet

casibom

imajbet

matbet

meritking

grandpashabet

holiganbet

betoffice

bahiscasino

vdcasino

Marsbahis giriş

Holiganbet giriş

sekabet güncel giriş

deneme bonusu veren yeni siteler

casibom giriş

casibom

betpuan

betpuan giriş

izmir escort

Jojobet giriş

vdcasino

queenbet

padişahbet

setrabet

vdcasino

milanobet

kralbet

kingroyal

casibom giriş

otobet

madridbet

superbet

betovis

betasus

grandpashabet

onwin

berlinbet

matadorbet

rinabet

casinowon

sonbahis

hazbet

yakabet

kralbet

suratbet

süratbet

winxbet

pradabet

betcio

gobahis

parmabet

sekabet

matbet

kavbet

casinolevant

casinolevant

spinco

kingroyal giriş

artemisbet

meritking giriş

betturkey

Sweet Bonanza

Sweet Bonanza Oyna

casinolevant

kingroyal

kingroyal giriş

casinolevant

roketbet

asyabahis

betticket

Sugar Rush 1000

wbahis

casinolevant

cratosroyalbet

rinabet

meritking

yakabet

casinolevant

marsbahis

marsbahis

marsbahis

casinowon

grandpashabet

marsbahis

kingroyal

kingroyal giriş

kingroyal güncel giriş

dinamobet

betturkey giriş

setrabet

kingroyal

kingroyal giriş

Google Maps Yorum Satın Al

polobet

casivera

enbet

పార్లమెంట్ నిరవధిక వాయిదా

 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉభయ సభలు సమావేశమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. కీలక అంశాలపై వాడివేడి చర్చలు, సర్‌పై ప్రతిపక్షాలు నిరసన మధ్య వాకౌట్లు, అనేక ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ఆమోదింపచేసుకోవడంతో 19 రోజుల పాటు సాగిన సెషన్ సమాప్తం అయింది. ప్రత్యేకించి 20 సంవత్సరాల మహాత్మా గాంధీ రోజ్‌గార్ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దు, ఈ స్థానంలో నూతన పథకం తీసుకురావడం, పౌర అణు రంగంలో ప్రైవేటు ప్రాతినిధ్యం వీలు కల్పించే శాంతి బిల్లు ఆమోదం వంటివి ఈ క్రమంలో జరిగాయి. ముగింపు రోజున స్పీకర్ ఓం బిర్లా లాంఛనపూర్వక సంక్షిప్త వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈసారి సెషన్ సత్ఫలితాలను ఇచ్చిందని ఇది 111 శాతంగా ఉందని తెలిపారు. సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకూ కూడా ఉండి చట్టసభలో కీలక బిల్లులపై చర్చల్లో పాల్గొన్నారని, ఇది ఆశాజనకం అని స్పందించారు. ఆ తరువాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 1వ తేదీన లోక్‌సభ శీతాకాల సమావేశాలు ఆరంభం అయ్యాయి. ఆయన ప్రసంగిస్తూ ఉండగా ప్రతిపక్ష సభ్యులు కొందరు ప్రధాని మోడీ సమక్షంలోనే మహాత్మా గాంధీకి జై అని నినాదాలకు దిగారు. రోజ్‌గార్ యోజనకు గాంధీజీ పేరు తీసివేయడంపై నిరసన వ్యక్తం చేశారు.జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాల ఘట్టం, ఎన్నికల సంస్కరణలు, సంబంధిత సర్‌పై వాడివాడి చర్చలు జరిగాయి. ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య హోరాహోరీ వాదోపవాదాలు సాగాయి. జాతీయ గీతం వందేమాతరంపై చర్చను ప్రధాని మోడీ ఆరంభించి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రకు ద్రోహం చేసిందని విమర్శించారు. వందేమాతరంపై ఏకంగా 11 గంటల 32 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇందులో 65 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక ప్రతిపక్షం ఈసారి ఓటర్ల జాబితాల సవరణల ప్రక్రియ సర్‌పై ప్రత్యేక చర్చకు పట్టుపట్టింది. అయితే ప్రభుత్వం ఇందుకు బదులుగా ఎన్నికల సంస్కరణల విషయంపైనే చర్చకు అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లు ఓటర్ల జాబితాలో లేకుండా చేయడానికే ఎన్నికల సంఘం సర్‌ను చేపట్టిందని వివరించారు.

ఈ సందర్భంగా రాహుల్‌కు, అమిత్ షాకు మధ్య తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం నెలకొంది. ఎన్నికల సంస్కరణపై సభలో దాదాపు 13 గంటల పాటు చర్చ జరిగింది. అధికార పక్షం ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయ్యి, బలహీన వర్గాలు, వ్యతిరేక ఓటర్ల పేర్లు జాబితాల్లో లేకుండా చేసిందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. చర్చలో అన్ని పార్టీలకు చెందిన 63 మంది ఎంపిలు పాల్గొన్నారు. ఈసారి సెషన్‌లో మొత్తం ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టారు. వీటిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి నూతనంగా విబి జి రామ్ జి బిల్లు సభలో ప్రభుత్వం ఆకస్మికంగా ప్రవేశపెట్టింది. అంతకు ముందటి మమాత్మా గాంధీ రోజ్‌గార్ హామీ పథకాన్ని రద్దు చేసింది. ఇక ఉన్నత విద్యాబిల్లు, సెంట్రల్ ఎక్సైస్ సవరణల బిల్లు వంటి ఇతర బిల్లులు కూడా తీసుకువచ్చారు.

సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లో కారుణ్య నియామకాల అదాలత్

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ రైల్వేలో తొలిసారిగా కారుణ్య నియామకాల అదాలత్‌ను డివిజనల్ ప్రధాన కార్యాలయం సంచాలన్ భవన్‌లోని హవా మహల్లో నిర్వహించారు. మరణించిన ఉద్యోగుల యొక్క అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడానికి వేగవంతమైన, నిష్పక్షపాతమైన, పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన కారుణ్య నియామకాలను నిర్ధారించే లక్ష్యంతో ఈ అదాలత్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా చేపట్టినట్లు రైల్వే వెల్లడించింది. ఈ అదాలత్‌లో 49 మంది కారుణ్య నియామకాలను ఆశిస్తున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ సమర్థవంతమైన మార్గదర్శకత్వం, నాయకత్వంలో ఈ అదాలత్ నిర్వహించారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన ఆయా కుటుంబాల ఆందోళనలను పరిష్కరించడంలో ఈ అదాలత్ కీలకమని తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్, ఆపరేషన్స్ స్వయంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి తక్షణ ఉపశమనం, భరోసాను అందించారు.

అర్హులైన అభ్యర్ధులందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ , తద్వారా ప్రస్తుత నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సత్వర నిర్ణయం తీసుకోవడానికి ఈ కారుణ్య నియామకాల అదాలత్ వీలు కల్పించిందని రైల్వే పేర్కొంది. సెటిల్మెంట్, నూతన పెన్షన్ పథకం, కాంప్లిమెంటరీ పాస్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మొత్తం సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదనంగా, రైల్వే జీతం ప్యాకేజీ, ప్రమాద, సాధారణ మరణ బీమా పథకాల గురించి అవగాహన కల్పించడానికి బ్యాంకు అధికారులను కూడా ఆహ్వానించారు. ఈ చొరవ ఇతర డివిజన్లు, జోనల్ రైల్వేలలో, ఫిర్యాదుల పరిష్కారం, సంక్షేమ- ఆధారిత పాలనకు ఒక మార్గదర్శక నమూనాగా నిలుస్తూ వాటిని పాటించడానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కారుణ్య నియామకాల అదాలత్‌ను సమర్థవంతంగా, సజావుగా నిర్వహించడంలో డివిజనల్ అధికారులు, సంక్షేమ ఇన్స్పెక్టర్లు, పర్సనల్ బ్రాంచ్ సిబ్బంది బృందం అంకితభావంతో, స

మన్వయంతో చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. మృతుల రైల్వే కుటుంబ సభ్యులు, పరిపాలన మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ వినూత్నమైన చొరవను చేపట్టినందుకుగాను సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్, వారి బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. సమస్యలను పరిష్కరించడానికి మరియు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడానికి తీసుకున్న చురుకైన చర్యలను జనరల్ మేనేజర్ ప్రశంసించారు.

…………………

మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

“నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా..” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని ఆయన శుక్రవారం తెలిపారు. తనకు తప్పనిసరిగా మంత్రి పదవి లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నానని, అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేనని అన్నారు. కాంగ్రెస్‌లో చేరే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం మాట ఇచ్చిందని ఆయన శుక్రవారం ‘మన తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని, మంత్రి పదవి ఉంటే మ రింత అభివృద్ధి చేయవచ్చన్నది తన భావన అని ఆయన తెలిపారు. తనకు మంత్రి పదవి కంటే నియోజకవర్గం ప్రజల అభివృద్ధే ముఖ్యమని అన్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని పార్టీలో కొంత మంది చేస్తున్న వాదనను ఆయన ప్రస్తావిస్తూ మాట ఇచ్చేప్పుడు తెలియదా?, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నప్పుడు అన్నదమ్ములని తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ఉంటే తప్పేమిటని రాజగోపాల్ రెడ్డి పలుసార్లు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

మోండా మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీరామ ఎంటర్ ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో అలముకోవడంతో మార్కెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.స్థనికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జర్నలిస్టులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇజెహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్‌నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మంత్రి శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సిఇఒ ఉదయ్‌కుమార్, డిఎంఇ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వెల్‌సెట్ సెంటర్లలో ఇకపై జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఆయా స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లను, సిబ్బందిని వెల్‌నెస్ సెంటర్లలో నియమించడంతో పాటు, పేషెంట్లకు టెస్టులు చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. సెంటర్లలో పేషెంట్లకు అవసరమైన వెయిటింగ్ ఏరియా, ఇతర సౌకర్యాలను మెరుగుపర్చాలని సూచించారు. వెల్‌నెస్ సెంటర్లలో మెడిసిన్స్ అందుబాటులో లేవంటూ ఉద్యోగులు, జర్నలిస్టుల నుంచి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు. అవసరమైన అన్నిరకాల మెడిసిన్స్‌ను అన్ని వెల్‌నెస్ సెంటర్లలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మెడిసిన్ ఇండెంట్ నుంచి కొనుగోలు వరకూ పూర్తి ప్రక్రియ డిజిటల్‌గానే జరగాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు, సరఫరాలో జాప్యం ఉండకూడదని పేర్కొన్నారు.ఆన్‌లైన్‌లో ఒపి బుక్ చేసుకునేందుకు వీలుగా యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇజెహెచ్‌ఎస్ పరిధిలోని జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వహిస్తోంది. సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా.. ఖైరతాబాద్, కూకట్‌పల్లి వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు, మిగిలిన 10 వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, ఫిజియోథెరపీ వంటి సేవలను వెల్‌నెస్ సెంటర్లు అందిస్తున్నాయి. కొన్నిచోట్ల గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సేవలు అందుతున్నాయి.

కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా బిఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో గెలిచింది

మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా జిల్లాలో బిఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అత్యధిక స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడినా అత్యధిక స్థానాల్లో బిఆర్‌ఎస్ గెలిచిందని చెప్పారు. కొన్ని జిల్లాలో 50 శాతం అధికార పార్టీ,50 శాతం బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని, మిగిలిన చోట్ల బిఆర్‌ఎస్ మద్దతుతో కొందరు గెలిచారని పేర్కొన్నారు. ఈ పలితాలు చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలు దేవీప్రసాద్, మెతుకు ఆనంద్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి ప్రచారం చెయ్యలేదని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి స్వయంగా హెలికాప్టర్ వేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారని విమర్శించారు. అయినా ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీనీ గెలిపించారని అన్నారు.

పాలన గొప్పగా లేనందునే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఓడిపోయిందని పేర్కొన్నారు. తమ హయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం చెయ్యలేదు, తమకొచ్చిన సీట్ల గురించి గొప్పగా చెప్పుకోలేదని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీలకు 5 నుంచి 10 శాతం మాత్రమే పలితాలు వచ్చేవి అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఇన్ని స్థానాలు గెలిచామని మీడియా సమావేశం పెట్టుకొని చెబుతున్నారని విమర్శించారు. దానికి తోడు తమ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కెసిఆర్‌పైన, కెటిఆర్, హరీష్ రావు పైన రేవంత్‌రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి హేళన చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యాక్టివ్‌గా ఉండే రాహుల్ గాంధీ బీహార్ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తే 4 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.

కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. కెటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సక్సెస్ అయ్యారని తెలిపారు. కెటిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక స్థానాల్లో మున్సిపాలిటీలు గెలిచామని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు చెడిపేసే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందని విమర్శించారు. తెలంగాణ జలవనరులపై జరుగుతున్న కుట్రలపై ఈనెల 21న కెసిఆర్ వివరిస్తారని తెలిపారు.

చివరి టి-20: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

అహ్మదాబాద్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టి-20 మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌కి ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 63 పరుగులు జోడించారు. అయితే బాష్ వేసిన 6వ ఓవర్ నాలుగో బంతికి అభిషేక్(34), కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత లిండే వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికి శాంసన్(37) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్రీజ్‌లో తిలక్ వర్మ (34), సూర్యకుమార్(5) ఉన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం: భట్టి

హైదరాబాద్: ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లలో ఇప్పటివరకూ అందిన ఫిర్యాదుల్లో 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రజా భవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి.. అంకితభావంతో సేవలు అందించి.. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి, అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.

ప్రజావాణికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భట్టి ఆక్షేపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము ముందుకు వెళ్తామని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు భట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌చార్జి దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. 

అండర్-19 ఆసియాకప్.. ఫైనల్స్‌కు భారత్

దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌ టోర్నమెంట్‌లో భారత తమ విజయ పరంపరని కొనసాగిస్తోంది. శుక్రవారం శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి.. ఫైనల్స్‌‌కు చేరింది. వర్షం, తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో చమిక హీనతిగల(42), విమత్ దిన్సారా(32), సేథ్మికా సెనెవిరత్నే(30) రాణించారు. భారత బౌలింగ్‌లో హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్ చెరి రెండు, కిషన్ కుమార్ సింగ్, దీపేశ్ దేవేంద్రన్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు.

అనంతరం భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 25 పరుగుల స్కోర్ వద్దే కెప్టెన్ ఆయుష్ మాత్రే(7), వైభవ్ సూర్యవంశీ(9) ఔట్ అయ్యారు. ఈ దశలో అరోన్ జార్జ్(58), విహాన్ మల్హోత్రా(61) ఇద్దరు జట్టును గెలిపించే భారాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. ఇద్దరు కలిసి 114 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ఇరువురు అర్థశతకాలు సాధించారు. దీంతో భారత్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో డిసెంబర్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. 

హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ డిటిఎఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది బేగంబజార్‌లో శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10.5 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ.60వేలు ఉంటుంది. దినేష్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారికి వంట చేస్తు జీవిస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రలో తయారు చేసిన హెరాయిన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ సిఐ సృజన, సిబ్బంది కలిసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని కేసు దర్యాప్తు కోసం బేగంబజార్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

పట్టుకున్న విలువ సుమారు.. రూ. 60 వేల మేరకు ఉంటుందని అంచనా వేశారు. కాగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మనోజ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం రావడంతో సికింద్రాబాద్ డిటిఎఫ్ సిఐ సృజన, సిబ్బంది నిందితుడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.