Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

bahiscasino

casinolevant

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet giriş

cratosroyalbet

kolaybet giriş

betgaranti giriş

betgaranti güncel giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet giriş

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

diyarbakir escort

deneme bonusu

cratosroyalbet

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

piabellacasino

Streameast

jojobet

casinolevant

holiganbet giriş

matbet

holiganbet giriş

jojobet

holiganbet

holiganbet

holiganbet güncel giriş

holiganbet güncel giriş

Holiganbet Güncel Giriş

holiganbet

Holiganbet

artemisbet

Holiganbet

casibom

Jojobet giriş

holiganbet

bettilt

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Meritking

Pusulabet

Galabet Giriş

Matbet Giriş

casibom

restbet

holiganbet giriş

jojobet giriş

jojobet

betsmove

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet giriş

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

padişahbet

casibom

matbet

milosbet

Holiganbet giriş

vaycasino

holiganbet giriş

kulisbet

aresbet

hiltonbet

trendbet

hilbet

teosbet

atlasbet

winxbet

yakabet

medusabahis

meritking

asyabahis

grandpashabet

betplay

betebet

tekirdağ escort

Holiganbet

casino siteleri

kingroyal

restbet

sekabet giriş

teosbet

deneme bonusu veren siteler 2026

padişahbet

Starlight Princess

Starlight Princess Oyna

imajbet güncel giriş

holiganbet güncel giriş

pusulabet güncel giriş

vdcasino güncel giriş

grandpashabet güncel giriş

sekabet güncel giriş

betebet

jojobet

casinowon

casibom

casibom

Pusulabet Giriş

1xbet

galabet

betcio

timebet

betwoon

Pusulabet

grandpashabet

wbahis

Galabet

Ultrabet

interbahis

lidyabet

cratosroyalbet

hiltonbet

setrabet

cratosroyalbet

kingroyal

kingroyal

madridbet

grandbetting

izmir escort

meritking

meritking

madridbet

పొట్టు పొట్టు కొట్టుకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు..ఒకరు మృతి

పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల నేతలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని చికిత్స కోసం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఓ బిఆర్ఎస్ కార్యకర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో అగ్ని ప్రమాద్ సంభవించింది. మైత్రివనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదపులోకి తీసుకవచ్చారు. బ్యాటరీలు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడి కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులను బయటకు పంపించారు. 

మార్గం సుగమం.. ‘అఖండ-2’ విడుదల తేదీ ఇదే..

హైదరాబాద్: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ-2’ సినిమాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. సమస్యలన్నీ తొలగిపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 11న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది.

‘అఖంఢ-2’ విడుదల తేదీ ప్రకటించడంతో చిన్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్ 12న మోగ్లీ, సఃకుటుంబానాం తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అఖండ-2 ఆ రోజే రావడంతో ఈ సినిమాలు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలి అంటే.. వేచి చూడాలి. ఇక 2021లో వచ్చి అఖండ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. 

వెంకటేశ్‌- త్రివిక్రమ్‌ మూవీ షురూ.. టైటిల్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేశ్‌ తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ తో వెంకటేశ్ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ఫిలీం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో సినిమా వస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. బుధవారం ఈ మూవీ టైటిల్ తోపాటు ఫస్టు లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘హౌస్ నెం.47-ఎకె 47’ అనేది ట్యాగ్ లైన్. పోస్టర్ లో వెంకటేషన్, చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని రోడ్డుపై నిల్చొని పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. పోస్టర్ ను చూస్తుంటే మంచి కామెడీతోపాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈరోజు షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసినీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై చిన్నబాబు(రాధాకృష్ణ) నిర్మిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

విషాదం: కారు, ఆటో బోల్తా.. నలుగురు మృతి

తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తరోడ సమీపంలో తెల్లవారుజామున ఓ కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు

అలాగే,కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ మండలం సావర్గావ్‌ గ్రామంలో ఆటో బోల్తా కొట్టింది. ఉదయం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఒకురు చనిపోయారు. మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిని వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

తొలి భారత బౌలర్ గా బుమ్రా అరుదైన రికార్డు..

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. మంగళవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో బుమ్రా రెండు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుని బుమ్రా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్ గా.. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదవ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20ల్లో 101 వికెట్లు సాధించాడు బుమ్రా.

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా కంటే ముందు.. న్యూజిలాండ్ ఐకాన్ టిమ్ సౌథి ఉన్నారు. సౌథి107 టెస్టుల్లో 391, 161 వన్డేల్లో 221, 126 టీ20ల్లో 164 వికెట్లు పడగొట్టాడు. అయితే, డిసెంబర్ 2024లో టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు.. కానీ వైట్-బాల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడు ఫార్మాట్లలో సెంచరీ వికెట్లు తీసిన మరో బౌలర్. మలింగ 30 టెస్టుల్లో 101 వికెట్లు, 226 వన్డేల్లో 228 వికెట్లు, 338 వికెట్లు, 84 టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. మలింగ 2021 సెప్టెంబర్‌లో అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు.

అలాగే, పాకిస్తాన్ స్టార్ షాహీన్ షా అఫ్రిది కూడా ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో షహీన్ 100 టీ20 వికెట్లు పూర్తి చేసి మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించాడు. షహీన్ 33 టెస్టుల్లో 121 వికెట్లు, 71 వన్డేల్లో 135 వికెట్లు, 96 టీ20ల్లో 126 వికెట్లు పడగొట్టాడు.ఇక, బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల ఫీట్ ను అందుకున్నాడు. షకీబ్ 2021లో తన 100వ టీ20 వికెట్‌ను సాధించాడు. షకీబ్ 71 టెస్టుల్లో 246 వికెట్లు, 247 వన్డేల్లో 317 వికెట్లు, 129 టీ20ల్లో 149 వికెట్లు పడగొట్టాడు.

ఓల్డ్ సిటీలో యువకుడు దారుణ హత్య..

హైదరాబాద్‌ నగరంలో రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఓదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓల్డ్ సిటీలోని కామాటిపురలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

కాగా, రెండు రోజుల క్రితం హైదారాబాద్ నగరంలో ఓ రియల్ ఎస్టేటర్ ను కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో నరి నరికి చంపారు. అదే రోజు వారసిగూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై దారున హత్యకు గురైంది. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుండటంతో.. సిటీలో శాంతి భద్రతలపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణపై చలి పంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలంగాణపై చలి పంజా విసురుతోంది. దీంతో రాష్ట్రమంతా గజ గజా వణుకిపోతోంది. ఈ నెల 16 వరకు రాష్ట్రంలో తీవ్ర చలి వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుండి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా.

ప్రత్యేకించి డిసెంబర్ 10, 11, 12, 13 తేదీల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తెలంగాణతో పాటు కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధి కంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో పెరగనున్న చలి తీవ్రత

హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 9నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా. హైదరాబాద్ వాసులు కూడా చలిగాలుల ప్రభావం నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల అదనపు శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. చలి తీవ్రత పెరిగే క్రమంలో ఉదయం వేళల్లో, రాత్రి సమయాల్లో వెచ్చని దుస్తులు ధరించడం, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కర మని చెబుతున్నారు. పొగమంచు, చలి కారణంగా వాహనదారులు కూడా రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిం చారు. 

నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా వర్సిటీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి ఓయూను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో సిఎం రేవంత్ ప్రసంగించనున్నారు. కాగా, వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ప్రకటించింది. ఇటీవల సిఎం మాట్లాడుతూ.. ఓయూను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ డీపీఆర్ రెడీ చేస్తోంది. కాగా, సిఎం రేవంత్ రెడ్డి.. ఓయూకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి సిఎం హోదాలో రేవంత్ ఓయూకు వెళ్లారు.

బస్సు-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి, 15మందికి గాయాలు

సికార్: రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ఫతేపూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక వివరాల ప్రకారం, జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.