Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

orisbet

grandbetting

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

cratosroyalbet

kolaybet giriş

betgaranti giriş

betgaranti güncel giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

diyarbakir escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

cratosroyalbet

Streameast

jojobet

grandbetting

jojobet

matbet

jojobet giriş

jojobet

holiganbet

holiganbet

jojobet güncel giriş

jojobet güncel giriş

Holiganbet Güncel Giriş

jojobet

Kavbet

artemisbet

Kavbet

casibom

Jojobet giriş

holiganbet

bettilt

kocaeli escort

ikimisli

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Vaycasino

Vaycasino Giriş

Holiganbet Giriş

Vaycasino Güncel Giriş

casibom

restbet

holiganbet giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Kavbet Giriş

jojobet giriş

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

padişahbet

casibom

matbet

interbahis

milosbet

padişahbet

marsbahis

betwoon

Holiganbet giriş

wbahis

vaycasino

holiganbet giriş

kulisbet

aresbet

hiltonbet

trendbet

hilbet

teosbet

atlasbet

winxbet

yakabet

medusabahis

grandpashabet

ultrabet

marsbahis giriş

galabet

meritking

sekabet

sekabet giriş

grandpashabet

betplay

artemisbet

tekirdağ escort

Holiganbet

grandpashabet

lunabet

casino siteleri

interbahis

kingroyal

kavbet

restbet

cratosroyalbet

sekabet giriş

teosbet

deneme bonusu veren siteler 2026

padişahbet

Starlight Princess

Starlight Princess Oyna

İzmir escort

marsbahis

marsbahis güncel giriş

grandpashabet

grandpashabet güncel giriş

matbet

matbet güncel giriş

betebet

jojobet

casinowon

casibom

casibom

Pusulabet Giriş

1xbet

ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా కృషి: చిరంజీవి

హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి విజన్ చాలా గొప్పదని ప్రశంసించారు.

‘‘తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. హైదరాబాద్‌పై ప్రపంచ సినిమా దృష్టిసారిస్తుందని విశ్వసిస్తున్నా. ఈ గొప్ప కార్యక్రమంలో నా దిశానిర్దేశం కోరడం నాకెంతో ఆనందంగా ఉంది’’ అని చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇక వినోద రంగం విషయంలో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానని చిరంజీవి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌’ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఈవెంట్‌కు తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

స్టార్టప్ ల కోసం గూగుల్ తో కలిసి పనిచేయబోతున్నాం: రేవంత్

హైదరాబాద్: స్టార్టప్ కంపెనీను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కాకుండా కనీసం 1 బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.  హైదరాబాద్ టి-హబ్  లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్న స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలన్న లక్ష్యంతో పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్ లు యూనికార్న్‌ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నామని, అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలు ఎదగాలని, వీటిల్లో 2034 నాటికి కనీసం 10 స్టార్టప్‌లు సూపర్ యూనికార్న్ కంపెనీలుగా రేవంత్ రెడ్డి ఎదగాలన్నారు. 

1998 లో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఇద్దరు మిత్రులు కలిసి కారిఫోర్నియాలో స్టార్టప్‌గా ప్రారంభించిన ఒక గ్యారేజీయే ఇప్పుడు గూగుల్‌గా అవతరించిందని, ఇదెంతో స్ఫూర్తి దాయకమైన అంశంమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక విజన్‌తో ముందుకు సాగుతూ, ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలన్న లక్ష్యంతో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌పైన గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామన్నారు. జాతీయ అంతర్జాతీయ కార్పోరేట్ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ విజన్‌ను ఆవిష్కరించామని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ రాష్ట్రం ఎదగాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. పదిహేను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించబడిన అనేక స్టార్టప్‌లు ఇప్పుడు బిలియన్స్ డాలర్ల కంపెనీలుగా ఎదిగాయని, గూగుల్, ఆపిల్ , అమెజాన్, టెస్లా, మెటా వంటి ఎన్నో ఉదాహరణలు మనముందున్నాయని గుర్తు చేశారు. గడిచిన 25 సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్‌లో ప్రారంభమైన చాలా స్టార్టప్‌లు పెద్ద పెద్ద కంపెనీలుగా ఎదిగాయని ప్రశంసించారు. 

“తెలంగాణ రైజింగ్ విజన్‌లో స్టార్టప్‌లకు సంబంధించి మీ ప్రణాళిక ఏమని అడిగినప్పుడు, స్టార్టప్‌లను నేను ఫుట్‌బాల్ క్రీడతో పోల్చుతా, ఎందుకంటే నేను ఫుట్ బాల్ ఆడుతాను, ఫుట్‌బాల్‌లో సమిష్టి కృషి అవసరం, పట్టుదలతో సాధన చేయాలి. టీమ్ వర్క్‌తో పనిచేయాలి. చివరగా విజయం సాధించడం చాలా ముఖ్యం. స్టార్టప్‌లు కూడా అదే విధంగా పనిచేయాలి. హైదరాబాద్ ప్రస్తుతం వస్తు ఉత్పత్తి ఆధారిత స్టార్టప్‌లు, ఇన్నొవేటివ్ స్టార్టప్‌లు, ఐపీ ఇంటెన్సివ్ స్టార్టప్‌లపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కేవలం స్టార్టప్స్ మాత్రమే కాకుండా యునికార్న్ కంపెనీల హబ్‌గా ఎదగాలన్నది నా ఆకాంక్ష. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్‌లు యూనికార్న్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నాం అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలు ఎదగాలి. అలాగే 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి. రాష్ట్రంలో అందుకోసం అవసరమైన ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తాం.” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

స్టార్టప్‌లకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ కలిసి పనిచేయబోతున్నాయని స్పష్టం చేశారు. స్టార్టప్ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లతో స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఆ నిధిని వినియోగించుకుని తద్వారా భవిష్యత్తులో స్టార్టప్‌లు గూగుల్ స్థాయిలో లేదా కనీసం 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

అవకాశం కల్పించనందుకు కోచ్‌ని చితకబాదారు..

గురువును దైవంలా భావించాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ, ఈ వ్యక్తులు మాత్రం తమకు అవకాశం కల్పించలేనదని గురువుపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ అండర్-19 కోచ్‌ ఎస్.వెంకటరమణ్‌పై ముగ్గురు ఆటగాళ్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకట రమణకు తీవ్ర గాయాలయ్యయి. ఆయన నుదుటిపై 20 కుట్లు పడ్డాయి. భజం విరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమకు అవకాశం కల్పించనందుకే ఆ ఆటగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్.ఎ.ఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘వెంకటరమణ్ నుదుటిపై 20 కుట్లు పడ్డాయి. భుజం విరిగింది. కానీ, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది. దాడికి పాల్పడిన ఆటగాళ్లు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ తీఅని సిఐ రాజేశ్ తెలిపారు. 

మంత్రులు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదు: చంద్రబాబు

అమరావతి: మరోసారి మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఒడిల సమావేశంలో మంత్రుల పని తీరుపై ప్రస్థావన తీసుకొచ్చారు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని, చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడంలేదని చురకలంటించారు. కేంద్ర నిధులు తీసుకరావడంతో పాటు వినియోగంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదని, ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర పథకాలను ఏపీకి ఎక్కువగా తీసుకురావాని, అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. వైసిపి విధానాలతో జనం ఇబ్బందుల పాలయ్యారని గుర్తు చేశారు. నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఆంధ్ర అడుగులేస్తోందని, అందుకే పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని చంద్రబాబు వివరించారు.

విశాఖలో ఒక గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని, సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చని తెలియజేశారు. రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు,  బిజినెస్ రూల్స్ మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూల్స్ ఉండాలని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు రావాలి? నిలదీశారు. వివిధ కార్పొరేషన్లను కూడా రీ స్ట్రక్చర్ చేయాలని, ఫైల్స్ క్లియరెన్స్ వేగవంతంతో పాటు అనవసర ఫైళ్లు సృష్టించే విధానం పోవాలన్నారు. దేశంలో ఇండస్ట్రియల్‌ పార్కులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే అని చంద్రబాబు తెలిపారు. ప్రతి శాఖ చేసిన పనులన్నీ తన వద్ద రికార్డు రూపంలో ఉన్నాయని, పథకాలు, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ఇప్పుడు భూగర్భజలాలు పైకి వచ్చాయని, భూగర్భజలాలు 3 మీటర్లకు చేరితే ఖర్చుపెట్టే బడ్జెట్‌ తగ్గుతుందని తెలియజేశారు. సౌరశక్తి వినియోగించుకుంటే విద్యుత్‌ డిమాండ్‌ బాగా తగ్గుతుందని, ఈ ఏడాది కరెంట్‌ ఛార్జీలు పెంచమని చంద్రబాబు చెప్పారు. 

కారుపై విమానం క్రాష్ ల్యాండింగ్.. ఎక్కడంటే..

ఫ్లోరిడా: సాధారణంగా రోడ్డు ప్రమాదాలంటే రోడ్డుపై ప్రమాణించే వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొనడం జరుగుతుంది. కానీ, గాల్లో ఎగిరే విమానం.. నేలపై నడిచే కారును ఢీకొనడం ఎప్పుడైనా చూశారా.? రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్‌స్టేట్-95 జాతీయ రహదారిపై ఓ చిన్న విమాణం చేస్తున్న కారుపై ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ప్రయాణిస్తున్న కారును ఈ ఘటనలో కారులో ఉన్న మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.

ఓయూకు వెళ్లేందుకు ధైర్యం కావాలా?: సిఎం రేవంత్

ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. “ఓయూలో ప్రజాప్రతినిధులను అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు వెళ్తున్నారని నన్ను కొందరు అడిగారు. మీరు చాలా ధైర్యం చేస్తున్నారని అన్నారు. నాది ధైర్యం కాదు, అభిమానం. నా తమ్ముళ్లు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా. గుండెల నిండా అభిమానం నింపుకుని.. భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చా” అని అన్నారు.

దండకారణ్యంలో పుట్టిన కొమురంభీం చదువుకోలేదని.. ఆనాడు ఆధిపత్యం చెలాయించినవారిపై కొమురంభీం ఉద్యమాన్ని రగిలించారని సిఎం చెప్పారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలు ఎదురు చూశామన్నారు. ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందని.. ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అటవి బాట పట్టారన్నారు. బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారని ప్రశంసించారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మళ్లీ పెరిగిన ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే?

పసిడి వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. ఇటీవల తగ్గినట్లే తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధరపై రూ. 870 పెరిగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరిగింది. ఇక, కిలో వెండిపై రూ.8 వేలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,30,310 చేరుకోగా.. 22 క్యారెట్ల 10 బంగారం రూ.1,19,450కు పెరిగింది. ఇక, కిలో వెండి రూ.2,07,000కు చేరింది.

పొట్టు పొట్టు కొట్టుకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు..ఒకరు మృతి

పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల నేతలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని చికిత్స కోసం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఓ బిఆర్ఎస్ కార్యకర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో అగ్ని ప్రమాద్ సంభవించింది. మైత్రివనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదపులోకి తీసుకవచ్చారు. బ్యాటరీలు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడి కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులను బయటకు పంపించారు. 

మార్గం సుగమం.. ‘అఖండ-2’ విడుదల తేదీ ఇదే..

హైదరాబాద్: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ-2’ సినిమాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. సమస్యలన్నీ తొలగిపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 11న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది.

‘అఖంఢ-2’ విడుదల తేదీ ప్రకటించడంతో చిన్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్ 12న మోగ్లీ, సఃకుటుంబానాం తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అఖండ-2 ఆ రోజే రావడంతో ఈ సినిమాలు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలి అంటే.. వేచి చూడాలి. ఇక 2021లో వచ్చి అఖండ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.