Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

orisbet

grandbetting

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

cratosroyalbet

kolaybet giriş

betgaranti giriş

betgaranti güncel giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

diyarbakir escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

cratosroyalbet

Streameast

jojobet

grandbetting

jojobet

matbet

jojobet giriş

jojobet

holiganbet

holiganbet

jojobet güncel giriş

jojobet güncel giriş

Holiganbet Güncel Giriş

jojobet

Kavbet

artemisbet

Kavbet

casibom

Jojobet giriş

holiganbet

bettilt

kocaeli escort

ikimisli

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Vaycasino

Vaycasino Giriş

Holiganbet Giriş

Vaycasino Güncel Giriş

casibom

restbet

holiganbet giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Kavbet Giriş

jojobet giriş

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

padişahbet

casibom

matbet

1xbet

interbahis

milosbet

padişahbet

Pusulabet

marsbahis

betwoon

Holiganbet giriş

wbahis

vaycasino

holiganbet giriş

Holiganbet

kulisbet

aresbet

hiltonbet

trendbet

hilbet

teosbet

atlasbet

winxbet

yakabet

medusabahis

grandpashabet

ultrabet

marsbahis giriş

galabet

meritking

sekabet

sekabet giriş

grandpashabet

betplay

artemisbet

tekirdağ escort

Holiganbet

jojobet

grandpashabet

lunabet

casino siteleri

interbahis

kingroyal

kavbet

restbet

cratosroyalbet

sekabet giriş

teosbet

deneme bonusu veren siteler 2026

padişahbet

Starlight Princess

Starlight Princess Oyna

İzmir escort

marsbahis

marsbahis güncel giriş

grandpashabet

grandpashabet güncel giriş

matbet

matbet güncel giriş

betebet

jojobet

casinowon

casibom

హక్కుల పరిరక్షణలో మనమెక్కడ?

అంతర్జాతీయ మానవ హక్కుల దినంకు సరిగ్గా వారం రోజులముందు భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయంకు వెళ్లి ఎదురేగి ‘రెడ్ కార్పెట్’ స్వాగతం పలికారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యంకు మాతృక, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారత్ ఇటీవల కాలంలో మానవహక్కుల ప్రమాణాలలో ప్రజలు సిగ్గుచేటుతో తలవంచుకొని పరిస్థితులు నెలకొంటున్నాయి. పుతిన్ తెలివైన రాజకీయ నాయకుడే కాకుండా ప్రపంచంలోనే నేడు అతి కిరాతకమైన నియంత. గత మూడేళ్ళుగా ఉక్రెయిన్‌పై అక్రమంగా యుద్ధానికి ఉపక్రమించి, యుద్ధంకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఎంత దారుణంగా ఊచకోత కోస్తున్నారో చూస్తున్నాం. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను ఏవిధంగా అణచివేస్తున్నారో చూస్తున్నాం.కేవలం మోడీ ప్రభుత్వమే కాకుండా భారతీయ మీడియా సైతం ఆయనను పొగడ్తలతో నింపే ప్రయత్నం చేసింది.

ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ మీడియా సంస్థ జైలులో విషప్రయోగంతో చనిపోయిన ఆయన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణం గురించి ఒక్క ప్రశ్న వేసే సాహసం చేయలేదు. పుతిన్ పర్యటన చివరిలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ను ‘వివాదం’గా పేర్కొన్నారు గాని ‘యుద్ధం’, ‘సంఘర్షణ’ అనే పదాలు వాడేందుకు భారత్ సాహసింపకపోవడం విస్మయం కలిగిస్తోంది. కొద్దీ నెలల క్రితం విడుదలైన ప్రపంచ చిత్రహింసల సూచిక 2025లో భారతదేశం ‘అధిక ప్రమాదం’ కలిగిన దేశంగా ర్యాంక్ పొందింది. ఇది 200కి పైగా పౌర సమాజ సంస్థల సహకారంతో చిత్రహింసలకు వ్యతిరేకంగా ప్రపంచ సంస్థ (ఒఎంసిటి) రూపొందించిన మొట్టమొదటి వార్షిక అంచనా. 2024లో, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)నివేదిక ప్రకారం దేశంలో 2,739 నిర్బంధంలో మరణాలు జరిగాయి. ఇవి 2023లో జరిగిన 2,400 కేసుల నుండి బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

లిబియా, హోండురాస్, బెలారస్, కొలంబియా, టర్కీ, ఫిలిప్పీన్స్, ట్యునీషియాలతో పాటు భారతదేశం బాధితులు, రక్షకులపై క్రమబద్ధమైన హింస, ప్రతీకార చర్యలకు అధిక ప్రమాదం ఉన్న దేశాలుగా తాజా సూచిక గుర్తించింది. ఈ గణాంకాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో హింస లేదా సిఐడిటిపి (క్రూరమైన, అమానుషమైన లేదా అవమానకరమైన చికిత్స లేదా శిక్ష)ను ప్రత్యేకంగా నేరంగా పరిగణించే జాతీయ చట్టం లేదు. హింసను ఎదుర్కోవడానికి రాజకీయ నిబద్ధతను గణనీయమైన ప్రమాదంగా రేట్ చేశారు. అయితే నిర్బంధంలో హింస నుండి స్వేచ్ఛ, శిక్షార్హతను అంతం చేయడం, బాధితుల హక్కులు, పౌర స్థలంతోసహా అన్ని ఇతర స్తంభాలు అధిక ప్రమాదం స్కోరును పొందాయి. మరోవంక, స్వతంత్రంగా పనిచేయలేక పోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొందని కూడా నివేదిక పేర్కొంది. మార్చి 2025లో, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐ) జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ‘ఏ’ నుండి ‘బి’ హోదాకు తగ్గించడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంకు అంతర్జాతీయంగా అవమానకరమైన అంశం. దీనివల్లనే అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో అధికారిక హోదాను కోల్పోయాం.

దర్యాప్తులలో పోలీసుల ఉనికి, తగ్గిపోతున్న పౌర స్థలం, మానవ హక్కుల పరిరక్షకులుపై హింసను పరిష్కరించడంలో వైఫల్యాన్ని పేర్కొంటూ. హింస, అరెస్టులు లేదా జైలు మరణాలకు సంబంధించిన డేటా ప్రజలకు పరిమితంగా అందుబాటులో ఉండటం వల్ల, పారదర్శకతపై భారతదేశపు స్కోరు ‘దాగి ఉంది’ అని గుర్తించారు. ‘బాధితుల హక్కులు తీవ్రంగా పరిమితంగా ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘హింస బాధితులను నిర్వచించే సమగ్ర చట్టం లేకపోవడంతో చాలా మంది బాధితులకు పరిష్కారం లేదా పునరావాసం లేదు. ‘విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఐ), 2010 కింద 30,000 కంటే ఎక్కువ ఎన్‌జిఒలు మూతబడ్డాయి. ఆదాయపన్ను నియమాలు 2021 వంటి చట్టాలు పౌర సమాజాన్ని అణచివేస్తూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ ధోరణులు ఉన్నప్పటికీ, కొన్ని సానుకూల పరిణామాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2020లో, సుప్రీం కోర్టు పోలీస్ స్టేషన్లలో 24 గంటలూ సిసిటివిలను మోహరించాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. భారతదేశంలో, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ (సిఆర్‌పిసి), భారతీయ సాక్ష్య చట్టంల స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య బిల్లు (బిఎస్బి) వంటి కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. ఇవి గతంలోని చట్టాలలో గల లోపాలను మెరుగుపరిచే బదులు చట్టపరమైన తిరోగమనం కూడా మానవ హక్కుల సమాజం గుర్తించింది. ఈ చట్టాలు కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టిన్నప్పటికీ, అవి పోలీసు కస్టడీ వ్యవధిని కూడా పొడిగించాయి.

ప్రభుత్వ అధికారులను విచారించడానికి కార్యనిర్వాహక అనుమతి అవసరమని పేర్కొన్నది. గణనీయమైన చట్టపరమైన, సంస్థాగత లోపాల కారణంగా భారతదేశంలో శిక్షార్హత లేకపోవడం లోతుగా పాతుకుపోయిందని అంతర్జాతీయ నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి. భారతదేశంలో మానవ హక్కుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన వ్యవస్థాగత మార్పులు కనిపించడం లేదు. ఈ సందర్భంగా గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ భారతదేశానికి పది అంశాల సిఫార్సు చేసింది. యుఎన్ క్యాట్‌ను ఆమోదించడం, సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఎఎఫ్‌ఎస్ పిఎ), ఎఫ్‌సిఆర్‌ఎలను రద్దు చేయడం, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం, నిర్బంధ పరిస్థితులు మండేలా, బ్యాంకాక్ నియమాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి. మండేలా, బ్యాంకాక్ నియమాలు ఖైదీల చికిత్సకు కనీస మార్గదర్శకాలను నిర్దేశించే ఐరాస ప్రమాణాలు. మండేలా నియమాలు అందరు ఖైదీలకు వర్తిస్తుండగా, బ్యాంకాక్ నియమాలు ప్రత్యేకంగా మహిళా ఖైదీలు, నేరస్థుల అవసరాలను పరిష్కరిస్తాయి. యుఎపిఎ నిబంధనల దుర్వినియోగాన్ని ఆపివేసి, మానవ హక్కుల పరిరక్షకులను రక్షించడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కూడా ఇది ప్రభుత్వాన్ని కోరింది. ‘జాతీయ భద్రతా చట్టాల దుర్వినియోగం, పేలవమైన నిర్బంధ పరిస్థితులు, పరిష్కారానికి ప్రాప్యత లేకపోవడం వల్ల భారతదేశంలో హింస నుండి బయటపడిన వారిలో ఎక్కువ మందికి న్యాయం లేకుండాపోతుంది’ అని నివేదిక ముగించింది.

హింస, నిర్బంధంలో మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై కీలకమైన డేటాను యాక్సెస్ చేయడంలో పౌరసమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లను నొక్కి చెబుతుంది. ‘ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడానికి, చట్టంలో, ఆచరణలో ప్రతి సమాజంలో డేటా యాక్సెస్‌కు హామీ ఇవ్వాలి’ అని అది పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, పోలీసు ప్రోటోకాల్‌లు, నిర్బంధ గణాంకాలపై అధికారిక డేటా పేలవమైన లభ్యత ‘దేశంలోని సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సవాళ్లను ప్రతిబింబిస్తుంది’. వ్యవస్థాగత దుర్వినియోగాన్ని పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి సంస్థలు, వ్యక్తుల సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.

వాస్తవానికి భారత దేశంలో ఉన్నన్ని మానవ హక్కుల సంస్థలు మరో దేశంలో లేవు. జాతీయ స్థాయిలోనే 9 హక్కుల కమిషన్లు ఉండగా, రాష్ట్రాలలో మరిన్ని ఉన్నాయి. మొత్తం మీద 180 వరకు ఉన్నాయి. అయితే, అవ్వన్నీ ఐరాస ప్రమాణాలకు విరుద్ధంగా ‘రాజకీయ పునరావాసం’ మాదిరిగా రిటైర్డ్ న్యాయమూర్తులు, అధికారులకు ప్రయోజనకర ఉపాధి కల్పించే సంస్థలుగా మారిపోతున్నాయి. దానితో వాటి నిజాయితీ, చిత్తశుద్ధి, స్వతంత్రతలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఇన్ని మానవ హక్కుల సంస్థలు ఉన్న ఏకైక దేశం మనది. అయినప్పటికీ అవి పనిచేయడం లేదు’ అని పీపుల్స్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాగ్నే ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్ 32 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. చట్టవిరుద్ధ హత్యలు లేదా హింసకు కారణమైన ఒక్క పోలీసు అధికారిని కూడా విచారించలేదు’ అని ఆయన గుర్తు చేశారు. హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సదస్సును ఆమోదించడంలో విఫలమైనందుకు, కస్టడీ మరణాలలో దాని ‘సున్నా జవాబుదారీతనం’ కోసం భారతదేశం ‘సిగ్గుతో నమస్కరించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. శిక్ష విధించకపోవడం, అణచివేత, న్యాయవాదులను చట్టపరంగా లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గుర్తించిన విస్తృత మానవ హక్కుల సంక్షోభం గురించి కూడా హెన్రీ హెచ్చరించారు.

చలసాని నరేంద్ర

98495 69050

ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దన్నందుకు భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

అమరావతి: ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పినందుకు భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడూరులో రాజారావు అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్యను పలుమార్లు భర్త మందలించాడు. ఫోన్ కాల్ విషయంలో దంపతులు మధ్య గొడవ జరుగుతోంది. అదునుచూసి భర్తపై గొడ్డలితో భార్య దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ .. మహిళ మృతి

మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి యూట్యూబ్ లో వీడియో చూసి మహిళకు ఆపరేషన్ చేశాడు. అది వికటించడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెహబహదూర్ రావత్ భార్య మునిశ్రా  గతకొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో ఈ నెల 5న కోథి ప్రాంతంలోని దామోదర్ ఔషధాలయానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ క్లినిక్ నిర్వహిస్తున్న వ్యక్తి  జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఆ మహిళను పరిశీలించి కడుపులో రాళ్లు  ఉన్నాయని దాంతో  ఆమె నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్‌ చేయాలన్నాడు. ఆపరేషన్ కు రూ.25,000 ఖర్చు అవుతుందని చెప్పడంతో భార్యకు సర్జరీ కోసం రావత్‌ రూ.20,000 చెల్లించాడు. మునిశ్రాకు ఆపరేషన్‌ చేయగా ఆ మరునాడు ఆమె మరణించింది. మరోవైపు ఆ మహిళ భర్త రావత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత సర్జరీ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపాడు. మద్యం మత్తులో ఉన్న అతడు బంధువైన వ్యక్తితో కలిసి తన భార్యకు ఆపరేషన్‌ చేసినట్లు చెప్పాడు. పొట్టలో లోతుగా కోయడంతో పలు రక్త నాళాలు తెగి ఆమె మరణించినట్లు ఆరోపించాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు క్లినిక్ లో తనిఖీ చేశారు. క్లినిక్ ను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని క్లినిక్ ను సీల్ వేశారు.  

చిరుత దాడిలో ఏడుగురు మృతి

నివాసాల్లోకి వచ్చి స్థానికులపై చిరుత దాడి చేసిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకుంది. చిరుత దాడిలో ఏడుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది రెండు గంటలకు పై శ్రమించి చిరుతకు మత్తు మందు ఇచ్చి బోనులో బంధించారు.ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బీటెక్ విద్యార్థిని బ్యాట్‌తో కొట్టి హత్య… ప్రేమ వ్యవహారమేనా?

సంగారెడ్డి: ప్రేమ వ్యవహారంలో బీటెక్ విద్యార్థిపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీటెక్ విద్యార్థి శ్రవణ్ సాయి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు మధ్య గత కొన్ని రోజులు ప్రేమ వ్యవహారం నడిచింది. హాస్టల్‌లో శ్రవణ్ సాయిని యువతి బంధువులు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. గత సంవత్సరం నుంచి యువతికి దూరంగా ఉన్నానని చెప్పాడు. కోపంతో రగిలిపోయి యువతి కుటుంబ సభ్యులు బ్యాట్ తీసుకొని కొట్టడంతో కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విజయారావు తెలిపారు. 

నాలుగేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ వైరస్

విజయనగరం: గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేశారు. రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్, ఎలీసా టెస్ట్‌లో కూడా పాజిటివ్ వచ్చిందని గజపతినగరం ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ప్రవీణ్ చెప్పారు. దీంతో మరువాడ గ్రామంలో అధికారులు క్లోరినేషన్‌ను చేపట్టారు.

మహాలక్ష్మీ పథకం @ 2సంవత్సరాలు… వాళ్లకు అభినందనలు, శుభాకాంక్షలు

 హైదరాబాద్: ప్రజా రవాణాను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆర్ టిసి ఉద్యోగులు మరింత కష్టపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మీ పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ టిసి ఉద్యోగులు, సిబ్బందికి పొన్నం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ టిసి ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ లో దిశా నిర్దేశం చేయడం జరిగింది. విజన్ 2047లో భాగంగా ప్రజా రవాణాను 28 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు అధునాతన సౌకర్యాలతో ఆర్టీసీ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం మా ప్రధాన లక్ష్యమని పొన్నం స్పష్టం చేశారు. 

రవితేజ లేటెస్ట్ మూవీ నుంచి మెలోడీ పాట విడుదల

రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషిక రంగనాథ్ హీరోయిన్లు. ఇప్పటికే టైటిల్ ప్రకటనలతో పాటు తొలి సింగిల్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. తాజాగా ‘అద్దం ముందు’ అంటూ సాగే మెలోడి పాటని విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రవితేజ, డింపుల్ హయాతిలు స్టెప్పులేశారు. ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. భీమ్స్ సంగీతం అందించారు. రవితేజా అభిమానులనే కాదు.. సంగీత ప్రియులను ఈ పాట ఉంది. ఇక సినిమా విషయానికొస్తే.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సత్య సరసన ‘మిస్ యూనివర్స్ ఇండియా-2024’

కమెడియన్ సత్య, మత్తు వదలర ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో ‘జెట్‌లీ’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ఓ సూపర్ అప్‌డేట్‌ని విడుదల చేశారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా-2024’ రియా సంఘా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అందుకు సంబంధించి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. యాక్షన్ ప్రాధాన్యమున్న పాత్రలో రియా నటిస్తోందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో శివానీ రాయ్‌గా సందడి చేయనుంది.

గుజరాత్‌కు చెందిన రియా.. 18 ఏళ్ల వయసులోనే ‘మిస్ యూనివర్స్ ఇండియా-2024’ టైటిల్‌ను గెలుచుకుంది. అంతకు ముందు ఏడాదిలో ‘మిస్ టీన్ గుజరాత్, ‘మిస్ టీన్ ఎర్త్’ కిరీటాలు దక్కించుకుంది. మిస్ టీన్ గుజరాత్ గెలిచిన తొలి గుజరాతీ అమ్మాయి రియానే కావడం విశేషం. ‘మిస్ యూనివర్స్-2024’ టాప్ 30లో నిలిచింది. 

అప్పుడు హత్య జరిగింది… ఇప్పుడు పోలీసుల నిర్లక్ష్యంతో మర్డర్: జగదీశ్ రెడ్డి

తుంగతుర్తి: లింగంపల్లి గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య హత్యకు గురయ్యారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.  ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగదాలతో ఒక హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యంతో ఇవాళ మరో హత్య జరిగిందని, తాను ఆ రోజే పోలీసులకు చెప్పానని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బిఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య భౌతికకాయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి దైర్యం చెప్పారు. అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ గడ్డపై గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు హత్యలు చేసిన సంస్కృతి ఉందని, తాము పదేళ్లలో ఆ సంస్కృతిని రూపుమాపడానికి ఎంతో కృషి చేశామన్నారు. కానీ అధికారంలోకి రాగానే మళ్ళీ హత్యలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. హత్యకు గురైన మల్లయ్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ తరపున తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బిఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నాయకులు దారుణంగా హతమార్చారని దుయ్యబట్టారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో దాడి చేయడంతో బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య  అక్కడికక్కడే మృతి చెందారని ఆరోపణలు చేశారు. 15 మంది బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పినా పోలీసులు పెడచెవిన పెట్టారని బిఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే బిఆర్ఎస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడని, ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ మంత్రి కెటిఆర్ వస్తానన్నారు కానీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల వేళ పరిస్థితులు ఉద్రిక్తం అవ్వకూడదని తాము తర్వాత పరమర్శించాలని కోరామన్నారు.