Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

orisbet

grandbetting

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

cratosroyalbet

betgaranti

betgaranti giriş

betgaranti güncel giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

diyarbakir escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

cratosroyalbet

Streameast

jojobet

grandbetting

jojobet

matbet

jojobet giriş

jojobet

holiganbet

holiganbet

jojobet güncel giriş

jojobet güncel giriş

Holiganbet Güncel Giriş

jojobet

Kavbet

artemisbet

Kavbet

casibom

Jojobet giriş

holiganbet

bettilt

kocaeli escort

sonbahis

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Vaycasino

Vaycasino Giriş

Holiganbet Giriş

Vaycasino Güncel Giriş

casibom

restbet

holiganbet giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Kavbet Giriş

jojobet giriş

Hacklink satın al

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

matbet

casibom

matbet

1xbet

interbahis

milosbet

padişahbet

Pusulabet

casinowon

marsbahis

betwoon

jojobet

Holiganbet giriş

wbahis

vaycasino

holiganbet giriş

Holiganbet

kulisbet

aresbet

hiltonbet

trendbet

hilbet

teosbet

atlasbet

winxbet

yakabet

medusabahis

grandpashabet

ultrabet

marsbahis giriş

galabet

meritking

sekabet

sekabet giriş

grandpashabet

betplay

artemisbet

tekirdağ escort

Holiganbet

jojobet

grandpashabet

lunabet

casino siteleri

interbahis

kingroyal

kavbet

restbet

cratosroyalbet

sekabet giriş

lunabet

teosbet

deneme bonusu veren siteler 2026

padişahbet

Starlight Princess

Starlight Princess Oyna

İzmir escort

marsbahis

marsbahis güncel giriş

grandpashabet

grandpashabet güncel giriş

matbet

matbet güncel giriş

betebet

బెర్లిన్ పర్యటనకు వెళ్తున్న రాహుల్ గాంధీ

లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం పార్లమెంటు శీతాకాలం సమావేశాలు జరుగుతుండగానే జర్మనీలో పర్యనటకు వెళ్లనున్నారు. డిసెంబర్ 15-20 తేదీల మధ్య బెర్లిన్ లో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశాలకు రాహుల్ హాజరవుతున్నారు.పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 19 వరకూ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ ఆయనను లీడర్ ఆఫ్ పర్యటన్ అని అభివర్ణించింది. రాహుల్ తరచు విదేశాలలో పర్యటిస్తూ, తన విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎద్దేవా చేసింది. కాగా, ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలను ఉటంకిస్తూ, కాంగ్రెస్ ఎదురు దాడి చేసింది. ప్రియాంక గాంధీ వద్రా బీజేపీ దాడులను దీటుగా తిప్పికొడుతూ, మోదీజీ తన పనిదినాల్లో సగం విదేశాలలోనే గడుపుతారు. ప్రతిపక్ష నాయకుడి ప్రయాణంపై కాషాయదళం ఎందుకు ప్రశ్నలు లేవనెత్తుతోందని ప్రియాంక విమర్శించారు.

బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా మాట్లాడుతూ ఎల్ ఓపి అంటే లీడర్ ఆఫ్ పర్యటన్ , లీడర్ ఆఫ్ పార్టీయింగ్ అని రాహుల్ గాంధీ నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ సీరియస్ కాని రాజకీయ నాయకుడని, ప్రజల మూడ్ లో ఉంటే ఆయన శాశ్వత సెలవుల మూడ్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ విదేశాల్లో గడుపుతారని, ఆ తర్వాత తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శిస్తారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.కాగా, లోక్ సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, ఎన్నికల అక్రమాలపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు బీజేపీ , ప్రధాని వద్ద సమాధానాలు లేవన్నారు. రాహుల్ ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పలేక, ఇప్పుడు ఆయనపై బురదజల్లే కార్యక్రమానికి తెగపడిందని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.

తుంగతుర్తిలో కాంగ్రెస్ హత్యా

రాజకీయాలను సహించేది లేదు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బిఆర్‌ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బిఆర్‌ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

ఈ దాడిలో బిఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత రాత్రి లింగంపల్లి గ్రామంలో సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బిఆర్‌ఎస్ నాయకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉప్పుల మల్లయ్య మృతి చెందగా,బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్‌తో పాటు మరో 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటన తెలిసిన వెంటనే కెటిఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక మాజీ ఎంఎల్‌ఎ గాదరి కిషోర్‌లతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్య పడవద్దని, మరణించిన కార్యకర్త కుటుంబానికి, గాయపడిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

13500 ఎకరాలు…తొమ్మిది విభాగాలు……

‘జీరో కార్బన్ సిటీ’గా

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం

ఈ నగరం అంతటా అర్బన్ ఫారెస్ట్లు, రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థల ఏర్పాటు

డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు

నిర్మాణం పూర్తయితే 13 లక్షల మందికి ఉద్యోగాలు

9 లక్షల జనాభా కోసం నివాస సముదాయాల నిర్మాణం

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నిర్మాణాలను ప్రారంభించనున్న పలు కంపెనీలు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి అరుదైన ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. 13,500 ఎకరాల్లో సువిశాలంగా రూపుదిద్దుకోనున్న ఈ నగరం రానున్న రోజుల్లో 13 లక్షల ఉద్యోగాలను కల్పించనుంది. వచ్చే ఫిబ్రవరి చివరిలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. తొమ్మిది విభాగాలుగా దీని నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 8,9వ తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025తో ప్రపంచ పారిశ్రామిక పటంలో ఈ నగరం కీలక గమ్యస్థానంగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో 44 దేశాల ప్రతినిధులు హాజరుకావడం, రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరగడం, ఫ్యూచర్ సిటీ పట్ల పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సమ్మిట్‌తో ఈ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలో ఇప్పటికే అనేక స్మార్ట్ సిటీలు, కొత్త నగరాల నిర్మాణ ప్రతిపాదనలు వచ్చినా దశాబ్దాలుగా కేవలం అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేదికగా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడం సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికత, కార్యాచరణ వేగానికి నిదర్శనమని, రానున్న రోజుల్లో ఈ నగరం ప్రపంచపటంలో నిలిచిపోతుందని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు.

నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు

ప్రస్తుతం సమ్మిట్ ముగిసిన వెంటనే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఇన్ఫ్రా, ఎంటర్‌టైన్‌మెంట్, డిఫెన్స్, ఏఐ, విద్యా, క్రీడలు వంటి రంగాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా, వ్యాపార – పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆరు విభాగాలుగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలకు నిలయంగా (ఆరు విభాగాలుగా), వచ్చే ఫిబ్రవరి చివరిలో ఈ నగర నిర్మాణం ప్రారంభం కానుంది. ముఖ్యమైన నిర్మాణ ప్రక్రియలో భాగంగా డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. ఇక, మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు సైతం ఇక్కడ మొదలవుతాయి.

పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు

13,500 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీని ‘జీరో కార్బన్ సిటీ’గా రూపొందించే లక్ష్యంతో నగరం అంతటా అర్బన్ ఫారెస్ట్లు, రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. లైఫ్ సైన్సెస్, గ్రీన్‌ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఇక్కడ ఉంటాయి. ఈ నగరం సమగ్ర జీవన కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ 13 లక్షల మందికి ఉద్యోగాలు, 9 లక్షల జనాభా కోసం నివాస సము దాయాలు ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ‘వంతార’తో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, రేసింగ్ ట్రాక్‌లు వంటి వినోద, క్రీడా సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అద్భుతమైన మౌలిక వసతులు, ఆధునిక రవాణా వ్యవస్థలతో ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంగా నిలువనుంది. సమ్మిట్ విజయం తర్వాత, దేశంలో ఏ కొత్త నగరానికి దక్కని ప్రాముఖ్యత ఈ ప్రాజెక్టుకు దక్కింది. ఇది తెలంగాణ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషించనుంది.

15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీతో…..

15 నిమిషాల్లో వాక్ టు వర్క్ కాన్సెఫ్ట్‌తో ఈ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 30 వేల ఎకరాల్లోని ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీగా ఉండనుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని 9 జోన్లుగా విభజించారు. నివాసాలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), విద్యా, క్రీడలు, ఎలక్రానిక్స్, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాలకు ఫోర్త్ సిటీలో భూములను కేటాయించారు. ఫిబ్రవరిలో (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసు ప్రారంభం కానుంది. ఈ నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఎకరాల్లో జీ+1 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎఫ్‌డిసి అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. ఫ్యూచర్ సిటీలో నివాస సముదాయాలకు 1,300 ఎకరాలను కేటాయించారు. ఇందులో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన అందుబాటు గృహాలతో పాటు లగ్జరీ నివాసాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీలో లే ఔట్లు, అపార్ట్‌మెంట్లకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తోంది.

పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ సవరించాలి

పరీక్షల నిర్వహణకు నెలరోజుల సమయం సరికాదు : ఎఐఎస్‌ఎఫ్

మన తెలంగాణ / హైదరాబాద్ : పదో తరగతి వార్శిక పరీక్షల షెడ్యూల్‌ను సవరించాలని ఎఐఎస్‌ఎఫ్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని, ఏడు పేపర్ల పరీక్షల నిర్వహణను నెల రోజుల పాటు నిర్వహించడం సరికాదని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ అన్నారు. ఆ షెడ్యూల్ వెంటనే మార్చాలని కోరారు. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల గడువు ఉంటే సరిపోతుందన్నారు. పరీక్షలకు నెల రోజుల షెడ్యూల్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని, నెల రోజులపాటు పరీక్షల నిర్వహణ అంటే ప్రశ్నపత్రాల భద్రత, మూల్యాంకన ప్రక్రియ పై కూడా ప్రభావం పడుతుందని వారన్నారు. ప్రభుత్వం వెంటనే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ని సవరించి మరొక షెడ్యూల్ విడుదల చేయాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

ఆ విషయంలో రాష్ట్ర మంత్రివర్గాన్ని అభినందించిన సిపిఐ నారాయణ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం చురుకుగా పనిచేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అన్నారు. గొప్పగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. దాదాపు రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే పారిశ్రామికాభివృద్ధికి సమన్వయం చేసుకోవాలని నారాయణ సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు పెట్టుబడికి మంచి వాతావరణం కలిగిన భూములు అందుబాటులో ఉంటాయని అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఆయనన్నారు. ప్రణాళిక బద్ధంగా పారిశ్రామికాభివృద్ధి చేపడితే రానున్న రోజుల్లో పరిశ్రమలు పెరుగుతాయని తెలిపారు. అనుమతులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరగకుండా రెవెన్యూ విభాగం అమలు చేయాలని నారాయణ అన్నారు.

విత్తన చట్టం రైతుల శ్రేయస్సుకు బాటలు వేయాలి

ముసాయిదాలో మార్పులు, చేర్పులపై నివేదిక సిద్దం

అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల

మన తెలంగాణ/హైదరాబాద్ :

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న విత్తన చట్టం రైతుల శ్రేయస్సుకు బాటలు వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విత్తన ముసాయిదా చట్టం -2025 పై అభ్యంతరాలు డిసెంబర్ 11వ తేదీ వరకు తెలపాలని కోరడంతో, బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి తుది నివేదిక రూపకల్పనలో చేర్చాల్సిన, చట్టంలో మార్చాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రైతుల సహకారం ముఖ్యమైనదని, విత్తన రైతులు తరచుగా అధికారిక గుర్తింపు లేకపోవడం, లోపభూయిష్ట ఒప్పంద నిబంధనలు, సరైన పరిహారం అందకపోవడం వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నారని మంత్రి చెప్పారు. గత పదేళ్ళ కాలంలో విత్తనోత్పత్తి సమస్యలతో పాటు, పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు పండించే రైతులు నకిలీ, నాసిరకం, అనుమతి లేని, అధిక ధర కలిగిన విత్తనాల వ్యాప్తి కారణంగా నష్టాలను చవి చూశారని తెలిపారు. నాణ్యత లేని హైబ్రిడ్, బిటి విత్తనాల లభ్యత, విత్తనాలు, ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరగడంతో కలిపి సాగు ఖర్చు గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో వ్యవసాయ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేసిందన్నారు.

విత్తనచట్టం, 1966 తరువాత ప్రభుత్వం తీసుకొచ్చిన 2004, 2010, 2019 నాటి విత్తన బిల్లు ముసాయిదాలో అనేక నిబంధనలు ఉన్నప్పటికి, రైతుల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించడంలో ప్రభావవంతమైన చట్టాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులు, వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని చట్టాల మార్పుల కోసం విజ్ఙప్తి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ దశలో గత నెలలో కేంద్ర ప్రభుత్వం విత్తన బిల్లు ముసాయిదా 2025ని తీసుకోచ్చిందని, అందులో పలు సవరణలు సూచించనట్లు మంత్రి చెప్పారు.

నకిలీ, నాణ్యత లేని విత్తనాలతో నష్టపోయే రైతులకు చట్టబద్ధమైన, కాలపరిమితితో కూడిన పరిహార విధానాన్ని ఏర్పాటు చేయడానికి బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రవేశపెట్టి, సాధారణ పరిస్థితుల్లో రైతు పొందగలిగే అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలని మంత్రి సూచించారు. రైతు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోపు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి పరిష్కరించాలన్నారు. విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించడానికి ముసాయిదా విత్తన బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని చేర్చాలని, విత్తనాలను సరసమైన ధరలలో రైతులకు అందించడానికి విత్తన ధరల నియంత్రణ తప్పనిసరి చట్టబద్ధమైన నిబంధనగా ఉండాలి. సాంప్రదాయ విత్తనాలు, వారసత్వ విత్తన రకాలను, వాటి డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్‌ను రక్షించడానికి ప్రత్యేక చర్యలు ఉండాలన్నారు. విత్తన కంపెనీలకు లైసెన్స్ లు జారీ చేయడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు రూపొందించాలని, అందులో లైసెన్సింగ్ కమిటీ కూర్పు, పరిశోధన అవసరాలు, విద్యార్హతలు, రకాల నమోదు కోసం బఫర్ వ్యవధి వంటి అంశాలను జోడించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విత్తన చట్టంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కొరినట్టు మంత్రి తెలియజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

ముసాయిదా చట్టం 2025 లోని నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సవరణలు:

-సెక్షన్ 13 లోని నిబంధన: ఏదైనా వ్యవసాయ విత్తనాన్ని రైతులకు అమ్మకానికి విడుదల చేసే ముందు, కేంద్ర విత్తన కమిటీతో ముందస్తు నమోదు తప్పనిసరి.

సూచించిన సవరణ: రాష్ట్ర విత్తన కమిటీకి, రాష్ట్రానికి ప్రత్యేకమైన రకాలను నమోదు చేయడానికి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రం తన రైతులకు విత్తన రకాల అనుకూలత, అవసరాల గురించి బాగా తెలుసు.

సెక్షన్17(3)లోని నిబంధన: ఉత్పత్తిదారు లేదా ప్రాసెసింగ్ ప్లాంట్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోకపోతే ఉత్పత్తిదారు, విత్తన ఉత్పత్తి సంస్థ లేదా విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు విత్తనాన్ని విక్రయించకూడదు లేదా పంపిణీ చేయకూడదు.

సూచించిన సవరణ: ప్రతి విత్తన ఉత్పత్తి సంస్థ నిర్వాహకుడు వ్యవసాయంలో డిగ్రీ లేదా డిప్లొమా కనీస విద్యార్హతను కలిగి ఉండాలి లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో కనీసం మూడు నెలల సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి.

-సెక్షన్18(1)లోని నిబంధన: విత్తన డీలర్లు, పంపిణీదారులు విత్తన అమ్మకాలను ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి.

సూచించిన సవరణ: విత్తన డీలర్లు, పంపిణీదారులు రిజిస్ట్రేషన్‌కు అర్హత సాధించడానికి వ్యవసాయంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి విత్తనోత్పత్తిలో సర్టిఫికేట్ కోర్సు యొక్క కనీస విద్యా అర్హతను కూడా కలిగి ఉండాలి.

సెక్షన్21(1d)లో నిబంధన: ఏదైనా నమోదిత రకం విత్తనాన్ని అమ్మకానికి ఉంచినప్పుడు, అది కేంద్ర కనీస విత్తన ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఉత్పత్తిదారుడు కంటైనర్‌పై విత్తన ప్రమాణాలను స్పష్టంగా ప్రదర్శించాలి, కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా జారీ చేయబడిన క్యూఆర్ కోడ్‌ను చేర్చాలి. ఈ క్యూర్ కోడ్ విత్తనం అధీకృత ధృవీకరణ సంస్థ ద్వారా ధృవీకరించబడిందా లేదా ఉత్పత్తిదారుచే స్వీయ ధృవీకరించబడిందా అనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది.

సూచించిన సవరణ: ప్రస్తుత ముసాయిదా చట్టం ప్రకారం విత్తన ఉత్పత్తి సంస్థల స్వీయ-ధృవీకరణ అనుమతి నిబంధన ఉంది. స్వీయ- ధృవీకరణ కారణంగా రైతుల పొలాల్లో విత్తన వైఫల్యం గురించి అనేక ఫిర్యాదులు తలెత్తాయి. అందువల్ల, మార్కెటింగ్ కోసం ఉద్దేశించిన అన్ని విత్తనాలు గుర్తింపు పొందిన ధృవీకరణ సంస్థ ద్వారా ధృవీకరించాలి, స్వీయ-ధృవీకరణను అనుమతించకూడదు.

సెక్షన్ 22లోని నిబంధన: అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విత్తనాల ధరలను నియంత్రించవచ్చు.

సూచించిన సవరణ: రైతుల ఫిర్యాదులు తలెత్తినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు విత్తన ధరలను నియంత్రించే అధికారం కల్పించాలి. రాష్ట్ర విత్తన కమిటీ విత్తన ధరలను సమీక్షించి, హేతుబద్ధమయిన ధరల పరిమితిని సిఫార్సు చేయడానికి అనుమతించాలి.

-సెక్షన్ 33 లో నిబంధన: ఎగుమతి చేసే దేశంలో నిర్వహించబడే వివిధ ప్రదేశాల పరీక్షల ఆధారంగా విత్తనాల దిగుమతికి అనుమతి ఉంది.

సూచించిన సవరణ: స్థానిక అనుకూలతను పరీక్షించకపోతే దిగుమతి చేసుకున్న విత్తనాలు భారతీయ వ్యవసాయ-వాతావరణ పరిస్థితులలో వైఫల్యం చెందవచ్చు. దీనివల్ల పంట నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల దిగుమతి చేసుకున్న విత్తనాలన్నింటికీ కనీసం రెండు సంవత్సరాలు ఐసిఏఆర్ లేదా ఎస్‌ఏయు కేంద్రాలలో బహుళ-స్థాన పరీక్షలను తప్పనిసరి చేయాలి.

-సెక్షన్34లోని నిబంధన: రిజిస్ట్రేషన్ లేకుండా విత్తనాల అమ్మకం, నకిలీ లేదా నాసిరకం విత్తనాల సరఫరా లేదా సరైన లేబులింగ్ లేకుండా విత్తనాల అమ్మకం వంటి వాటికి పాల్పడితే రూ. 50,000 నుండి రూ. 30 లక్షల వరకు జరిమానాతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష.

సూచించిన సవరణ: ఉత్పత్తి సంస్థలు చేసిన నేరాలకు పైన పేర్కొన్న జరిమానాలు, శిక్షలతో పాటు, విత్తన ఉత్పత్తిదారు లేదా కంపెనీని కనీసం ఐదు సంవత్సరాల పాటు విత్తన ఉత్పత్తి, అమ్మకాల నుండి నిషేధించాలి.

తెలంగాణ క్రీడా రంగంలో నూతన అధ్యాయం

జిఎంఆర్ స్పోర్ట్, ప్రభుత్వం మధ్య చారిత్రాత్మక ఒప్పందం

మన తెలంగాణ/హైదరాబాద్ : జిఎంఆర్ స్పోర్ట్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవొయు) పై సంతకం చేసింది. ఈ ఒప్పందం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగింది. ఈ భాగస్వామ్యంతో తెలంగాణ రైజింగ్ అజెండా కింద రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులు, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ భవిష్యత్తు దృక్పథానికి జిఎంఆర్ తమ అంకిత భావాన్ని పునరుద్ఘాటించింది. దుబాయ్ స్పోర్ట్ సిటిని జ్ఞాన భాగస్వామ్య సంస్థగా చేసుకొని, జిఎంఆర్ స్పోర్ట్ భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక శిక్షణా కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల స్టేడియాలు, హై-పర్ఫార్మెన్స్ రిహాబి లిటేషన్ సెంటర్లు, స్పోర్ట్ సైన్స్ సదుపాయాలు వంటి అంతర్జాతీయ ప్రమాణాల వసతులు ఏర్పాటు చేయబడతాయి.

ఈ ప్రణాళిక తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్ ఎక్సలెన్స్ హబ్‌గా నిలబెట్టడమే లక్ష్యం. ఒప్పందం సందర్భంగా జిఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్, జిఎంఆర్ స్పోర్ట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రoధి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి శాటిలైట్ స్పోర్ట్ సిటీని అభివృద్ధి చేయడం ద్వారా క్రీడా రంగంలో కొత్త అవకాశా లను సృష్టిస్తున్నాము. ఈ కార్యక్రమం తెలంగాణను వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ క్రీడా కేంద్రంగా నిలబెడుతుందన్నారు. దుబాయ్ స్పోర్ట్ సిటీ సేల్స్, లీజింగ్, ఇన్వెస్ట్మెంట్ హెడ్ రానియా ఓస్లాటి మాట్లాడుతూ, భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్ సిటి రూప కల్పనలో భాగస్వామ్యం కావడం మా గర్వకారణం.

ఈ భాగస్వామ్యం అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా వసతులను తెలంగాణకు అందించేందుకు సహక రిస్తుందన్నారు. టిజి ఐ పాస్ విధానం కింద తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులు, మద్దతు అందించనుంది. భారత్ ఫ్యూచర్ సిటి, భారత్‌లో తొలి నెట్-జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా రూపుదిద్దుకుంటూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, లైఫ్ సైన్సె స్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలలో కొత్త పెట్టుబడులు, అవకాశాలను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటి, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలలో వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేస్తోంది.

హక్కుల పరిరక్షణలో మనమెక్కడ?

అంతర్జాతీయ మానవ హక్కుల దినంకు సరిగ్గా వారం రోజులముందు భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయంకు వెళ్లి ఎదురేగి ‘రెడ్ కార్పెట్’ స్వాగతం పలికారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యంకు మాతృక, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారత్ ఇటీవల కాలంలో మానవహక్కుల ప్రమాణాలలో ప్రజలు సిగ్గుచేటుతో తలవంచుకొని పరిస్థితులు నెలకొంటున్నాయి. పుతిన్ తెలివైన రాజకీయ నాయకుడే కాకుండా ప్రపంచంలోనే నేడు అతి కిరాతకమైన నియంత. గత మూడేళ్ళుగా ఉక్రెయిన్‌పై అక్రమంగా యుద్ధానికి ఉపక్రమించి, యుద్ధంకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఎంత దారుణంగా ఊచకోత కోస్తున్నారో చూస్తున్నాం. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను ఏవిధంగా అణచివేస్తున్నారో చూస్తున్నాం.కేవలం మోడీ ప్రభుత్వమే కాకుండా భారతీయ మీడియా సైతం ఆయనను పొగడ్తలతో నింపే ప్రయత్నం చేసింది.

ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ మీడియా సంస్థ జైలులో విషప్రయోగంతో చనిపోయిన ఆయన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణం గురించి ఒక్క ప్రశ్న వేసే సాహసం చేయలేదు. పుతిన్ పర్యటన చివరిలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ను ‘వివాదం’గా పేర్కొన్నారు గాని ‘యుద్ధం’, ‘సంఘర్షణ’ అనే పదాలు వాడేందుకు భారత్ సాహసింపకపోవడం విస్మయం కలిగిస్తోంది. కొద్దీ నెలల క్రితం విడుదలైన ప్రపంచ చిత్రహింసల సూచిక 2025లో భారతదేశం ‘అధిక ప్రమాదం’ కలిగిన దేశంగా ర్యాంక్ పొందింది. ఇది 200కి పైగా పౌర సమాజ సంస్థల సహకారంతో చిత్రహింసలకు వ్యతిరేకంగా ప్రపంచ సంస్థ (ఒఎంసిటి) రూపొందించిన మొట్టమొదటి వార్షిక అంచనా. 2024లో, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)నివేదిక ప్రకారం దేశంలో 2,739 నిర్బంధంలో మరణాలు జరిగాయి. ఇవి 2023లో జరిగిన 2,400 కేసుల నుండి బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

లిబియా, హోండురాస్, బెలారస్, కొలంబియా, టర్కీ, ఫిలిప్పీన్స్, ట్యునీషియాలతో పాటు భారతదేశం బాధితులు, రక్షకులపై క్రమబద్ధమైన హింస, ప్రతీకార చర్యలకు అధిక ప్రమాదం ఉన్న దేశాలుగా తాజా సూచిక గుర్తించింది. ఈ గణాంకాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో హింస లేదా సిఐడిటిపి (క్రూరమైన, అమానుషమైన లేదా అవమానకరమైన చికిత్స లేదా శిక్ష)ను ప్రత్యేకంగా నేరంగా పరిగణించే జాతీయ చట్టం లేదు. హింసను ఎదుర్కోవడానికి రాజకీయ నిబద్ధతను గణనీయమైన ప్రమాదంగా రేట్ చేశారు. అయితే నిర్బంధంలో హింస నుండి స్వేచ్ఛ, శిక్షార్హతను అంతం చేయడం, బాధితుల హక్కులు, పౌర స్థలంతోసహా అన్ని ఇతర స్తంభాలు అధిక ప్రమాదం స్కోరును పొందాయి. మరోవంక, స్వతంత్రంగా పనిచేయలేక పోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొందని కూడా నివేదిక పేర్కొంది. మార్చి 2025లో, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐ) జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ‘ఏ’ నుండి ‘బి’ హోదాకు తగ్గించడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంకు అంతర్జాతీయంగా అవమానకరమైన అంశం. దీనివల్లనే అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో అధికారిక హోదాను కోల్పోయాం.

దర్యాప్తులలో పోలీసుల ఉనికి, తగ్గిపోతున్న పౌర స్థలం, మానవ హక్కుల పరిరక్షకులుపై హింసను పరిష్కరించడంలో వైఫల్యాన్ని పేర్కొంటూ. హింస, అరెస్టులు లేదా జైలు మరణాలకు సంబంధించిన డేటా ప్రజలకు పరిమితంగా అందుబాటులో ఉండటం వల్ల, పారదర్శకతపై భారతదేశపు స్కోరు ‘దాగి ఉంది’ అని గుర్తించారు. ‘బాధితుల హక్కులు తీవ్రంగా పరిమితంగా ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘హింస బాధితులను నిర్వచించే సమగ్ర చట్టం లేకపోవడంతో చాలా మంది బాధితులకు పరిష్కారం లేదా పునరావాసం లేదు. ‘విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఐ), 2010 కింద 30,000 కంటే ఎక్కువ ఎన్‌జిఒలు మూతబడ్డాయి. ఆదాయపన్ను నియమాలు 2021 వంటి చట్టాలు పౌర సమాజాన్ని అణచివేస్తూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ ధోరణులు ఉన్నప్పటికీ, కొన్ని సానుకూల పరిణామాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2020లో, సుప్రీం కోర్టు పోలీస్ స్టేషన్లలో 24 గంటలూ సిసిటివిలను మోహరించాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. భారతదేశంలో, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ (సిఆర్‌పిసి), భారతీయ సాక్ష్య చట్టంల స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య బిల్లు (బిఎస్బి) వంటి కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. ఇవి గతంలోని చట్టాలలో గల లోపాలను మెరుగుపరిచే బదులు చట్టపరమైన తిరోగమనం కూడా మానవ హక్కుల సమాజం గుర్తించింది. ఈ చట్టాలు కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టిన్నప్పటికీ, అవి పోలీసు కస్టడీ వ్యవధిని కూడా పొడిగించాయి.

ప్రభుత్వ అధికారులను విచారించడానికి కార్యనిర్వాహక అనుమతి అవసరమని పేర్కొన్నది. గణనీయమైన చట్టపరమైన, సంస్థాగత లోపాల కారణంగా భారతదేశంలో శిక్షార్హత లేకపోవడం లోతుగా పాతుకుపోయిందని అంతర్జాతీయ నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి. భారతదేశంలో మానవ హక్కుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన వ్యవస్థాగత మార్పులు కనిపించడం లేదు. ఈ సందర్భంగా గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ భారతదేశానికి పది అంశాల సిఫార్సు చేసింది. యుఎన్ క్యాట్‌ను ఆమోదించడం, సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఎఎఫ్‌ఎస్ పిఎ), ఎఫ్‌సిఆర్‌ఎలను రద్దు చేయడం, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం, నిర్బంధ పరిస్థితులు మండేలా, బ్యాంకాక్ నియమాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి. మండేలా, బ్యాంకాక్ నియమాలు ఖైదీల చికిత్సకు కనీస మార్గదర్శకాలను నిర్దేశించే ఐరాస ప్రమాణాలు. మండేలా నియమాలు అందరు ఖైదీలకు వర్తిస్తుండగా, బ్యాంకాక్ నియమాలు ప్రత్యేకంగా మహిళా ఖైదీలు, నేరస్థుల అవసరాలను పరిష్కరిస్తాయి. యుఎపిఎ నిబంధనల దుర్వినియోగాన్ని ఆపివేసి, మానవ హక్కుల పరిరక్షకులను రక్షించడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కూడా ఇది ప్రభుత్వాన్ని కోరింది. ‘జాతీయ భద్రతా చట్టాల దుర్వినియోగం, పేలవమైన నిర్బంధ పరిస్థితులు, పరిష్కారానికి ప్రాప్యత లేకపోవడం వల్ల భారతదేశంలో హింస నుండి బయటపడిన వారిలో ఎక్కువ మందికి న్యాయం లేకుండాపోతుంది’ అని నివేదిక ముగించింది.

హింస, నిర్బంధంలో మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై కీలకమైన డేటాను యాక్సెస్ చేయడంలో పౌరసమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లను నొక్కి చెబుతుంది. ‘ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడానికి, చట్టంలో, ఆచరణలో ప్రతి సమాజంలో డేటా యాక్సెస్‌కు హామీ ఇవ్వాలి’ అని అది పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, పోలీసు ప్రోటోకాల్‌లు, నిర్బంధ గణాంకాలపై అధికారిక డేటా పేలవమైన లభ్యత ‘దేశంలోని సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సవాళ్లను ప్రతిబింబిస్తుంది’. వ్యవస్థాగత దుర్వినియోగాన్ని పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి సంస్థలు, వ్యక్తుల సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.

వాస్తవానికి భారత దేశంలో ఉన్నన్ని మానవ హక్కుల సంస్థలు మరో దేశంలో లేవు. జాతీయ స్థాయిలోనే 9 హక్కుల కమిషన్లు ఉండగా, రాష్ట్రాలలో మరిన్ని ఉన్నాయి. మొత్తం మీద 180 వరకు ఉన్నాయి. అయితే, అవ్వన్నీ ఐరాస ప్రమాణాలకు విరుద్ధంగా ‘రాజకీయ పునరావాసం’ మాదిరిగా రిటైర్డ్ న్యాయమూర్తులు, అధికారులకు ప్రయోజనకర ఉపాధి కల్పించే సంస్థలుగా మారిపోతున్నాయి. దానితో వాటి నిజాయితీ, చిత్తశుద్ధి, స్వతంత్రతలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఇన్ని మానవ హక్కుల సంస్థలు ఉన్న ఏకైక దేశం మనది. అయినప్పటికీ అవి పనిచేయడం లేదు’ అని పీపుల్స్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాగ్నే ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్ 32 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. చట్టవిరుద్ధ హత్యలు లేదా హింసకు కారణమైన ఒక్క పోలీసు అధికారిని కూడా విచారించలేదు’ అని ఆయన గుర్తు చేశారు. హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సదస్సును ఆమోదించడంలో విఫలమైనందుకు, కస్టడీ మరణాలలో దాని ‘సున్నా జవాబుదారీతనం’ కోసం భారతదేశం ‘సిగ్గుతో నమస్కరించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. శిక్ష విధించకపోవడం, అణచివేత, న్యాయవాదులను చట్టపరంగా లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గుర్తించిన విస్తృత మానవ హక్కుల సంక్షోభం గురించి కూడా హెన్రీ హెచ్చరించారు.

చలసాని నరేంద్ర

98495 69050

ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దన్నందుకు భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య

అమరావతి: ఫోన్ ఎక్కువగా మాట్లాడవద్దని చెప్పినందుకు భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడూరులో రాజారావు అనే వ్యక్తి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్యను పలుమార్లు భర్త మందలించాడు. ఫోన్ కాల్ విషయంలో దంపతులు మధ్య గొడవ జరుగుతోంది. అదునుచూసి భర్తపై గొడ్డలితో భార్య దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

యూట్యూబ్ లో చూసి ఆపరేషన్ .. మహిళ మృతి

మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి యూట్యూబ్ లో వీడియో చూసి మహిళకు ఆపరేషన్ చేశాడు. అది వికటించడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెహబహదూర్ రావత్ భార్య మునిశ్రా  గతకొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో ఈ నెల 5న కోథి ప్రాంతంలోని దామోదర్ ఔషధాలయానికి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ క్లినిక్ నిర్వహిస్తున్న వ్యక్తి  జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఆ మహిళను పరిశీలించి కడుపులో రాళ్లు  ఉన్నాయని దాంతో  ఆమె నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్‌ చేయాలన్నాడు. ఆపరేషన్ కు రూ.25,000 ఖర్చు అవుతుందని చెప్పడంతో భార్యకు సర్జరీ కోసం రావత్‌ రూ.20,000 చెల్లించాడు. మునిశ్రాకు ఆపరేషన్‌ చేయగా ఆ మరునాడు ఆమె మరణించింది. మరోవైపు ఆ మహిళ భర్త రావత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత సర్జరీ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపాడు. మద్యం మత్తులో ఉన్న అతడు బంధువైన వ్యక్తితో కలిసి తన భార్యకు ఆపరేషన్‌ చేసినట్లు చెప్పాడు. పొట్టలో లోతుగా కోయడంతో పలు రక్త నాళాలు తెగి ఆమె మరణించినట్లు ఆరోపించాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు క్లినిక్ లో తనిఖీ చేశారు. క్లినిక్ ను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకొని క్లినిక్ ను సీల్ వేశారు.