Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

orisbet

grandbetting

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

cratosroyalbet

betgaranti

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

mersin escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

cratosroyalbet

Streameast

jojobet

grandbetting

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Mavibet Güncel Giriş

jojobet

Pusulabet

artemisbet

Pusulabet

casibom

Jojobet giriş

holiganbet

casinoroyal

kocaeli escort

ikimisli

Mavibet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Holiganbet Güncel

Holiganbet Giriş Güncel

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Pusulabet Giriş

jojobet giriş

Hacklink satın al

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

grandpashabet

holiganbet

jojobet

jojobet giriş

matbet

casibom

matbet

betturkey

kingroyal

izmir escort

1xbet

betebet

interbahis

betsmove

Big Bass Bonanza

padişahbet

Pusulabet

grandpashabet

grandpashabet

imajbet

matbet

pusulabet

casinowon

betcio

ultrabet

galabet

grandpashabet

marsbahis

teosbet

portobet

betwoon

cratosroyalbet

cratosroyalbet

jojobet

marsbahis

casibom

betsmove

Holiganbet giriş

padişahbet

pusulabet

deneme bonusu

wbahis

Starlight Princess

vaycasino

grandpashabet

holiganbet giriş

Holiganbet

kulisbet

aresbet

hiltonbet

trendbet

hilbet

teosbet

atlasbet

winxbet

yakabet

sekabet güncel giriş

dinamobet giriş

medusabahis

విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్‌పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న మిస్టీరియస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మానందం మాట్లాడుతూ “దర్శకుడు మహి ఓ సస్పెన్స్ పెట్టి.. చివరి 20 నిమిషాలు అద్భుతంగా ఉండేలా సినిమా చేశారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఒక కొత్త స్క్రీన్‌ప్లేతో పూర్తిగా సస్పెన్స్‌తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికిలోను చేస్తుందని చెప్పారు. నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో హీరో రోహిత్, సహ నిర్మాత ఉషా, శివానీ తదితరులు పాల్గొన్నారు. 

పిఠాపురంలో మహిళపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో మహిళపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. సీతయ్యగారి తోట శివారు నరసింగపురం రోడ్డు వద్ద ఘటన జరిగింది. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న అల్లం సునీతను బైక్ తో వెంబడించి ఇద్దరు దుండగులు దాడి చేశారు.  ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా సునీత పని చేస్తున్నారు. వాహనదారులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కచ్చితంగా భయపెట్టే సినిమా

బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ’ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈషా మూవీ ట్రైలర్ సక్సెస్ మీట్‌ను బుధవారంనాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “కేవలం హారర్ మాత్రమే కాకుండా థ్రిల్లర్ మూవీ ఇది. సినిమా చూసినప్పుడు అందరూ కచ్చితంగా భయపడతారు”అని అన్నారు. బన్నీ వాస్ మాట్లాడుతూ “ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ‘ఈషా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ బన్నీ వాస్, వంశీ మా మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశీ నందిపాటి, త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి, హేమ వెంకటేశ్వర రావు, ఆర్‌ఆర్ ధృవన్, సంతోష్ పాల్గొన్నారు. 

ఈ విషయంతోనే ఆర్ టిసి ఉద్యోగుల నిజాయితీ నిరూపితమైంది: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సేవాభావం, నిజాయితీ ఎప్పుడూ ప్రత్యేకమేనని మరోసారి నిరూపితమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ కరుణ, డ్రైవర్ యూసీ మౌళి విధుల్లో చూపిన నిబద్ధత నిజంగా అభినందనీయమని కొనియాడారు. వర్కుల్–కోహెడ రూట్‌లో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు పోగొట్టుకున్న విలువైన పుస్తెలతాడును బస్సులో వెతికి గుర్తించి, డిపోకు తీసుకెళ్లి అధికారుల సమక్షంలో యజమానికి అప్పగించారు. ఆర్ టిసి ఉద్యోగుల నిజమైన మానవత్వం, ధర్మబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని పొన్నం మెచ్చుకున్నారు. రోజూ వేలాది మంది ప్రయాణికులు ఆధారపడే ఈ ప్రజా రవాణ సేవను మరింత విశ్వసనీయంగా నిలబెట్టేది ఇలాంటి ఉద్యోగుల నిజాయితీ, నిబద్ధతే అని కొనియాడారు. ప్రయాణికుల భద్రత, వారి వస్తువుల పరిరక్షణను అత్యంత బాధ్యతగా చూసుకుంటున్నామని,  ఆర్ టిసి సిబ్బందికి మనస్ఫూర్తిగా వందనం తెలియజేస్తున్నామని, కరుణ, మౌళి వంటి ఉద్యోగులు ఉంటేనే ఆర్ టిసి ప్రజల హృదయాల్లో మరింత స్థానం సంపాదిస్తుందన్నారు. నిజాయితీ, సేవాభావానికి హృదయపూర్వక అభినందనలు పొన్నం తెలిపారు. 

తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. 37,562 పోలింగ్ కేంద్రాలలలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లెక్కింపు తర్వాత వార్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఉప సర్పంచ్ ను ఎన్నుకుంటారు. 

మెస్సీ మేనియా

మన తెలంగాణ / హైదరాబాద్ : ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కి రానున్నారు. భారత పర్యటనలో భాగం గా ఈ అర్జెంటీనా స్టార్ హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మెస్సీ హైదరాబాద్ రా నుండటంతో నగరంలో క్రీడా సందడి మొదలైంది. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ గౌరవార్థం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు జొ మాటో యాప్, వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల కు ఈవెంట్ జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ పర్యటనను ఇప్పటికే ధృవీకరించారు. మేస్సీ భారత పర్యటన జాబితాలో కోల్‌కతా, ముంబాయి, న్యూ ఢిల్లీతో పాటు హైదరాబాద్‌ను చేర్చడం దక్షిణాదితో పాటు తెలుగు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇది కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్ మాత్రమే కాకుండా యువ క్రీడాకారుల కోసం ఫుట్‌బాల్ క్లినిక్, సెలబ్రిటీల మ్యాచ్, మ్యూజికల్ షో, సన్మాన కార్యక్రమంతో కూడిన ఒక భారీ స్పోర్ట్ ఈవెంట్ కానుంది.

టికెట్ ధర రూ.1,750 నుంచి 30 వేలు : ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ స్టేడియం లో ఓ సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అనంతరం మెస్సీని సన్మానించి, ఒక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫుట్‌బాల్ అభిమానులు, క్రీడా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.టికెట్ల ధరలను నిర్వాహకులు రూ.1750 నుంచి రూ.30,000 వరకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ.2,000, రూ.3,250, రూ.5,000, రూ.7,000, రూ.8,000, రూ.13,500 కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన రూ.30,000 టికెట్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక హాస్పిటాలిటీ సదుపాయాలు కల్పించనున్నారు. మెస్సీ ఈవెంట్ టికెట్లను ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ యాప్ నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. చివరి కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా మెస్సీ అభిమానులు హైదరాబాద్ తరలివచ్చే అవకాశం ఉంది. మెస్సీ పర్యటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం హైదరాబాద్‌లో దొరుకుతుండటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో ఫ్రెండ్లీ మ్యాచ్ : మెస్సీ పర్యటనలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో ఆట గురించే చర్చ సాగుతోంది. దీంతో ఇప్పుడు మేస్సీ, సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ‘ఆర్‌ఆర్ 9’ జెర్సీ ధరించనుండగా మెస్సీ ‘ఎల్‌ఎం 10’ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ‘ది గోట్ ఇండియా టూర్’ అనే ట్యాగ్‌లైన్ ప్రస్తుతం ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. హైదరాబాద్‌లో ఈ నెల 13న ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్‌బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం అమితాసక్తి కనబరుస్తున్నారు. తొలుత ప్రముఖ రంగాల్లోని సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి, మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. అనంతరం యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహిస్తారు. ఇక చివరగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది. ఆరోజు రాత్రి మెస్సీ హైదరాబాద్ నగరంలోనే బస చేసి 14న ఉదయం ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరతారు.

కాగా, మెస్సీ- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్‌కు హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మ్యాచ్ కు పాస్ లేకుంటే ఎంట్రీ లేదని స్పష్టం చేశారు.

ఏర్పాట్లు పూర్తి : చీఫ్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి

ఈనెల 13న సాయంత్రం 4 గంటలకు లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారని ఆయన చీఫ్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. టూర్ కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మెస్సీ రాకతో ఫుట్ బాల్ కు తెలంగాణ రాష్ట్రంలో మరింత ఆదరణ పెరుగుతుందని, క్రీడాకారులు కూడా పెరుగుతారని తెలిపారు. మెస్సీ వచ్చే స్టేడియంలోకి వచ్చే ముందు 2 గంటల పాటు సంగీత విభావరి ఉండబోతుందని పార్వతి తెలిపారు. హైదరాబాద్ కల్చర్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో పెట్టాలని నగరానికి చెందిన ఒక యంగ్ ర్యాపర్‌తో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు సింగర్లు ఉంటారన్నారు.

స్టార్టప్‌ల కోసం వెయ్యి కోట్లు

మనతెలంగాణ/హైదరాబాద్:గూగుల్ సంస్థ అంత ఎత్తుకు ఎదిగేలా స్టార్టప్‌లు కష్టపడాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. స్టార్టప్‌ల కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్ల ఫండ్ ఏర్పాటు చేయనున్న ట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టార్టప్‌లపైనే కాకుండా యూనికార్న్‌పై దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కనీసం హైదరాబాద్ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలని ఆయన ఆకాంక్షించారు. 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాల ని, అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకో సిస్టమ్ ను సృష్టించాలనుకుంటున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని టీహబ్‌లో గూగు ల్ ఫర్ స్టార్టప్స్ కేంద్రాన్ని సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభోత్స వానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం రే వంత్ రెడ్డి మాట్లాడుతూ 1998లో గూగుల్ ప్రస్థా నం ఒక స్టార్టప్‌గానే మొదలైందని ముఖ్యమంత్రి తెలిపారు. గూగుల్ విజయ ప్రస్థానం తమకు ని త్యం స్ఫూర్తిదాయకమని  ఆయన అన్నారు. గూగుల్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించడానికి సిద్దంగా ఉన్నామని సిఎం తెలిపారు. గూగుల్, యాపిల్, అమెజాన్, టెస్లా వంటివి గొప్ప స్టార్టప్‌లని ఆయన కొనియాడారు. 100 స్టార్టప్‌లను 1 బిలియన్ జాబితాలో చేర్చేలా కృషి చేస్తామన్నారు. 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించిన చాలా స్టార్ట్-ప్‌లు ప్రస్తుతం పెద్ద కంపెనీలుగా ఎదిగాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని

ఈ సందర్భంగా యువతకు స్ఫూర్తి కలిగించే విషయాన్ని సిఎం చెబుతూ యువకులు, శక్తివంతులు సాధారణంగా వారి కలలను సాకారం చేసుకోవాలనుకుంటారన్నారు. అందులో భాగంగా ఉన్నత ఆశయాలతో 1998లో ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రులు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజీలో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారని, అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందని ఆయన తెలిపారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి, ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్‌ను పరిచయం చేయాలని రెండు రోజులు గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించామని ఆయన తెలిపారు. జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ల సమక్షంలో తెలంగాణ భవిష్యత్ కోసం మన విజన్‌ను ఆవిష్కరించామని ఆయన తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ రైజింగ్ విజన్ స్టార్టప్ కోసం మీ ప్రణాళికలు ఏంటని అడిగితే స్టార్టప్‌ను ఫుట్‌బాల్ ఆటతో పోల్చుతానని, తాను కూడా ఫుట్‌బాల్ ఆడతానని, ఈ ఆటలోనూ సమష్టి కృషి అవసరమని, పట్టుదలతో సాధన చేయాలని, ఇది టీమ్ వర్క్, కానీ, చివరకు గెలుపు చాలా ముఖ్యమని, స్టార్టప్‌లు కూడా అదే విధంగా ఉండాలని ఆయన సూచించారు.

ఒక లక్ష్యం ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళతాం: మంత్రి శ్రీధర్‌బాబు

తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లయిన సందర్భంగా ఈ కేంద్రం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇదో కొత్త ప్రారంభమని, ఇదో కొత్త ప్రయాణమని ఆయన కొనియాడారు. స్టార్టప్స్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తమ స్టార్టప్‌లకు గూగుల్ మెంటార్‌గా ఉండటం చాలా సంతోషకరమన్నారు. ఇక ఇప్పుడు యూనికార్న్ సంస్థలకు ఏర్పాటు చేసే అవకాశం వచ్చిందని ఆయన సంతోషించారు. యూనికార్న్‌ను తయారు చేయడం కోసమే ఈ కేంద్రం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకోవడంపై విమర్శలు వచ్చాయని, ఒక లక్ష్యం ఉంటేనే ప్రగతి పథంలో దూసుకెళతామని ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. దేశంలోని మొదటి ప్రైవేటు రాకెట్ హైదరాబాద్‌లోనే తయారైందన్న విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. టీహబ్‌కు గూగుల్‌ను రప్పించేందుకు చాలా శ్రమించామని, కానీ, ఇది దేశంలోనే మొట్టమొదటి గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచంలోనే ఐదో గూగుల్ స్టార్టప్స్ కేంద్రమని ఆయన తెలిపారు.

గూగుల్ ఫర్ స్టార్టప్స్ చేసే పని

ఇన్వెస్టర్లు, పార్ట్‌నర్లు, ప్రభుత్వానికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ వారథిగా నిలవనుంది. ప్రపంచస్థాయి ఆవిష్కరణలను గూగుల్ ఫర్ స్టార్టప్ ప్రోత్సహించనుంది. ప్రాంతీయ అంకుర పరిశ్రమలను ప్రపంచ స్థాయికి గూగుల్ ఫర్ స్టార్టప్స్ పరిచయం చేయనుంది. ఏడాది పాటు టీహబ్‌లో అంకుర పరిశ్రమలకు ఉచితంగా సీటింగ్ కల్పించనుంది. స్టార్టప్‌లకు అవసరమైన సలహాలు, సూచనలు, నైపుణ్యం గూగుల్ ఫర్ స్టార్టప్స్ పెంపొందించనున్నాయి.

సర్‌పై హోరాహోరీ

న్యూఢిల్లీ : లోక్‌సభలో బుధవారం సర్ అంశంపై అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయి వ్యా గ్యుద్ధం వేడివాడిని రగిల్చింది. హోం మంత్రి అమి త్‌షా , సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నడు మ సూటి పోటీ మాటలతో సర్‌పై వాదోపవాదాలు సాగాయి. శీతాకాల సమావేశాలలో తీవ్రమైన వేడి కి దారితీశాయి. సర్‌పై సభలో తలపెట్టిన చర్చతో ఇప్పుడు ప్రతిపక్షాలకు సంకట స్థితి ఏర్పడిందని అమిత్ షా తెలిపారు. దేశ ప్రధాని, రాష్ట్రాల ము ఖ్యమంత్రులు చొరబాటుదార్లు కావ డం ప్రతిపక్షాలకు ఇష్టమా అని ప్రశ్నించారు. చొరబాటుదార్లు అయిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలిగించేందుకే సర్ ప్రక్రియను చేపట్టారు. ఇది ప్రతిపక్షాలకు రుచించడం లేదని ఎదురుదాడికి దిగారు. తప్పుడు పద్థతులు, చొరబాటుదార్ల ఓట్లతో గెలిచే కాంగ్రెస్ ఇతర విపక్షాల వారికి సర్‌తో అడ్డుకట్టపడింది. అందుకే వారు సర్‌ను వ్యతిరేకిస్తున్నారని వి మర్శించారు.

ఏది ఏమైనా ప్రతిపక్షాలు ఓడింది వారి నాయకత్వ లోపాలతోనే, వారికి ఉన్న బోలె డు మచ్చలు, కళంకిత చరిత్రతోనే అని వ్యాఖ్యానించారు. దీనికి వెంటనే రాహుల్ గాంధీ లేచి అభ్యంతరం తెలిపారు. తా ము చెపుతున్నది ఓట్ల చోరీ జరిగిందనేది, ఎన్నికల సంఘంతో కలిసి బిజెపి తన అధికారం , పలుకుబడితో తమకు అనుకూల ఓటర్లనే జాబితాల్లో ఉండేలా చేసుకుందని ఆరోపించారు. తాము చెపుతున్న ఓట్ల చోరీ అంశంపై అమిత్ షాకు ధైర్యం ఉంటే సభలో చర్చకు రాగల రా? అని సవాలు వి సిరారు. ఓట్ల చోరీపై తాను ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిం ది, సాక్షాధారాలు చూపిం ది తమ బలీయమైన వాదనలో కోణం అని, దీనిపై చర్చకు వస్తారా? అని  అమిత్ షాకు సవాలు విసిరారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ రాహుల్‌కు డొంకతిరుగుడు అలవాటు అని, అయినా ఆయన తాను మాట్లాడేది నిర్ణయించడానికి వీలులేదు. ముందు నేను చెప్పేది ఆయన వినాలి. ఈ ఓపిక ఉండాలని హితవు పలికారు.

నెహ్రూ ఇందిర సోనియాలే విలన్లు

దేశంలో ప్రధానంగా జరిగిన ఓటు చోరీలు మూడే అని,ఇది రాహుల్ గుర్తించి తీరాలని ఆమిత్‌షా చెప్పారు. ఒకటి స్వాతంత్య్రం తరువాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు 28 మంది మద్దతు ఉండగా, నెహ్రూ కేవలం ఇద్దరి మద్దతుతోనే ప్రధాని అయ్యారు. ఇది తొలి ఓటు చోరీ, తరువాత ఇందిరా గాంధీ తన ఎన్నిక చెల్లనేరదనే కోర్టు తీర్పు నుంచి తనకు తాను మినహాయంపు పొందడం రెండో ఓటు చెరీ ఇక మూడవ ఓటు చోరీ సోనియా గాంధీ దేశ పౌరురాలు కాకముందే ఓటరు కావడం, ఇది ఇప్పుడు కోర్టులో వ్యాజ్యానికి వచ్చిందని గుర్తు చేశారు. ఓటు చోరీని ఇవిఎంలు వచ్చి అడ్డుకున్నాయి. అందుకే వారి ఆటలు సాగడం లేదనే సర్‌పై వారికి మంట అన్నారు. పలు రాష్ట్రాలలో ప్రతిపక్షాల పరాజయానికి కారణం

కేవలం వారి నాయకత్వ లోపమే అన్నారు. దీనికి ఓట్ల యంత్రాలను నిందించి లాభం ఉంటుందా? యంత్రాలతో ఓట్లు రాలుతాయా? అని ప్రశ్నించారు. బీహార్‌లో ప్రతిపక్ష నేత ఏకంగా చొరబాటుదార్ల రక్షణ యాత్రను చేపట్టారు. వారిని ఓటర్ల జాబితాల నుంచి తొలిగించరాదని వితండవాదానికి దిగారని విమర్శించారు. ఈ దశలోనే తాము (ఎన్‌డిఎ) బీహార్‌లో మూడింట రెండొంతుల మెజార్టీతో బ్రహ్మండంగా గెలిచామని తెలిపారు. వారు ఓడితే ఇసిని నిందించడం పరిపాటి అయింది. ఓటర్ల జాబితాలపై ఆడిపోసుకోవడం అలవాటు అయింది. ఇది మంచిది కాదన్నారు. ఓట్ల చోరీ ఒక్కటే కాదు దేనిపై అయినా చర్చకు బిజెపిఎన్‌డిఎ ఎప్పుడూ పార్లమెంట్‌లో చర్చకు సిద్ధం , వెనుకకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.  

ఫిబ్రవరి నుంచి ఫ్యూచర్ సిటీ పనులు

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి అ రుదైన ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. 13,500 ఎకరాల్లో సువిశాలంగా రూపుదిద్దుకోనున్న ఈ నగ రం రానున్న రోజుల్లో 13 లక్షల ఉ ద్యోగాలను కల్పించనుంది. వచ్చే ఫి బ్రవరి చివరిలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. తొ మ్మిది విభాగాలుగా దీని నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 8,9వ తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లో బల్ సమ్మిట్-2025తో ప్రపంచ పారిశ్రామిక పటంలో ఈ నగరం కీలక గమ్యస్థానంగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో 44 దేశాల ప్రతినిధులు హాజరుకావడం, రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరగడం, ఫ్యూచర్ సిటీ పట్ల పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోం ది. ఈ సమ్మిట్‌తో ఈ నగరానికి ప్ర పంచ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలో ఇప్పటికే అనేక స్మార్ట్ సిటీలు, కొత్త నగరాల నిర్మాణ ప్రతిపాదనలు వచ్చినా దశాబ్దాలుగా కేవలం అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేదికగా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడం సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికత, కార్యాచరణ వేగానికి నిదర్శనమని, రానున్న రోజుల్లో ఈ నగరం ప్రపంచపటంలో నిలిచిపోతుందని పెట్టుబడిదారులు పేర్కొంటున్నారు.

నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు

ప్రస్తుతం సమ్మిట్ ముగిసిన వెంటనే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఇన్ఫ్రా, ఎంటర్‌టైన్‌మెంట్, డిఫెన్స్, ఏఐ, విద్యా, క్రీడలు వంటి రంగాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా, వ్యాపార – పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆరు విభాగాలుగా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణంలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థలకు నిలయంగా (ఆరు విభాగాలుగా), వచ్చే ఫిబ్రవరి చివరిలో ఈ నగర నిర్మాణం ప్రారంభం కానుంది. ముఖ్యమైన నిర్మాణ ప్రక్రియలో భాగంగా డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనుంది. ఇక, మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు సైతం ఇక్కడ మొదలవుతాయి.

పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు

13,500 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీని ‘జీరో కార్బన్ సిటీ’గా రూపొందించే లక్ష్యంతో నగరం అంతటా అర్బన్ ఫారెస్ట్లు, రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. లైఫ్ సైన్సెస్, గ్రీన్‌ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఇక్కడ ఉంటాయి. ఈ నగరం సమగ్ర జీవన కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ 13 లక్షల మందికి ఉద్యోగాలు, 9 లక్షల జనాభా కోసం నివాస సము దాయాలు ఏర్పాటు అవుతున్నాయి. అంతేకాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ‘వంతార’తో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, రేసింగ్ ట్రాక్‌లు వంటి వినోద, క్రీడా సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అద్భుతమైన మౌలిక వసతులు, ఆధునిక రవాణా వ్యవస్థలతో ఒక ఆర్కిటెక్చర్ అద్భుతంగా నిలువనుంది. సమ్మిట్ విజయం తర్వాత, దేశంలో ఏ కొత్త నగరానికి దక్కని ప్రాముఖ్యత ఈ ప్రాజెక్టుకు దక్కింది. ఇది తెలంగాణ విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషించనుంది.

15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీతో…..

15 నిమిషాల్లో వాక్ టు వర్క్ కాన్సెఫ్ట్‌తో ఈ సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు 30 వేల ఎకరాల్లోని ఈ ప్రాంతంలో 15 వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌తో గ్రీనరీగా ఉండనుంది. మిగిలిన 15 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని 9 జోన్లుగా విభజించారు. నివాసాలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), విద్యా, క్రీడలు, ఎలక్రానిక్స్, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాలకు ఫోర్త్ సిటీలో భూములను కేటాయించారు. ఫిబ్రవరిలో (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫీసు ప్రారంభం కానుంది. ఈ నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 5 ఎకరాల్లో జీ+1 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. ఎఫ్‌డిసి అధికారులు, సిబ్బంది ఇక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తారు. ఫ్యూచర్ సిటీలో నివాస సముదాయాలకు 1,300 ఎకరాలను కేటాయించారు. ఇందులో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన అందుబాటు గృహాలతో పాటు లగ్జరీ నివాసాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌డిసి) ఫ్యూచర్ సిటీలో లే ఔట్లు, అపార్ట్‌మెంట్లకు నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తోంది.

ఎన్నికల ప్రచారంలో ఘర్షణ

మన తెలంగాణ/నూతనకల్ : బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా బిఆర్‌ఎస్ పా ర్టీకి చెందిన కార్యకర్త ఉప్పుల మల్ల య్య(55) మృతి చెందిన సంఘట న మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సర్పంచ్ ఎన్నికలలో భాగం గా మృతుడు మల్లయ్య కోడలు బిఆర్‌ఎస్ పార్టీ తరపున వార్డు మెంబర్ గా పోటీ చేసింది. కాగా మంగళవా రం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది.

దీనితో రాత్రి తమ పార్టీకి చెందిన కార్యకర్తలను కలవడానికి వెళుతున్న సమయం లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు కావడంతో ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. ఈ క్రమంలో ఇరు పా ర్టీలకు చెందిన నాయకులు వాగ్వా దం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో బిఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగడంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అవడంతో పాటు ఉప్పుల మల్లయ్య తలపై బలంగా దెబ్బ తగలడంతో అక్కడే పడిపోగా అతని తలపై రాయితో బలంగా మోదడంతో మల్లయ్య కు తీవ్ర గాయాలు అయి రక్తస్రావం విపరీతమవడంతో 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందనట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మున్న మల్లయ్య తో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో విశాద ఛాయలు నెలకొన్నాయి. దీనితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోలీసుల అదుపులోకి 8మంది నిందితులు….

లింగంపల్లి గ్రామంలో జరిగిన భారాస నాయకుడి హత్య కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులు ఉప్పుల సతీష్,కొరివి గంగయ్య, వీరబోయిన సతీష్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య,కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్య లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు వారు తెలిపారు. కేసును ఛేదిందుకు సమర్థవంతంగా పనిచేసిన సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, తుంగతుర్తి సర్కిల్ సిఐ నరసింహారావు, నూతనకల్ ఎస్సై నాగరాజు, పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు.