Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

orisbet

grandbetting

piabellacasino

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

cratosroyalbet

betgaranti

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

cratosroyalbet

piabellacasino

piabellacasino

cratosroyalbet giriş

cratosroyalbet giriş

mersin escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

pusulabet

pusulabet giriş

cratosroyalbet

Streameast

jojobet

grandbetting

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Mavibet Güncel Giriş

jojobet

Pusulabet

artemisbet

Pusulabet

casibom

Jojobet giriş

holiganbet

casinoroyal

kocaeli escort

ikimisli

Mavibet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Holiganbet Güncel

Holiganbet Giriş Güncel

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Pusulabet Giriş

jojobet giriş

Hacklink satın al

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

grandpashabet

holiganbet

jojobet

jojobet giriş

matbet

casibom

matbet

betturkey

kingroyal

izmir escort

1xbet

betebet

interbahis

betsmove

Big Bass Bonanza

padişahbet

Pusulabet

grandpashabet

grandpashabet

imajbet

matbet

pusulabet

casinowon

betcio

ultrabet

galabet

grandpashabet

marsbahis

teosbet

portobet

betwoon

cratosroyalbet

cratosroyalbet

jojobet

marsbahis

casibom

betsmove

Holiganbet giriş

padişahbet

pusulabet

deneme bonusu

wbahis

Starlight Princess

meritking

vaycasino

grandpashabet

meritking

holiganbet giriş

Holiganbet

kulisbet

aresbet

hiltonbet

trendbet

hilbet

teosbet

atlasbet

winxbet

yakabet

sekabet güncel giriş

dinamobet giriş

medusabahis

kingroyal

madridbet

అక్కడ తుపాకులే మాట్లాడతాయా?

రకరకాల జాతులు, సమూహాల సమాహారమే ఈ దేశం. భిన్న భాషలు, సంస్కృతులు ఈ దేశంలో ఉన్నా, అవన్నీ దేశ సార్వభౌమాధికారానికి తలఒగ్గి తమ మనుగడను నిలుపుకుంటున్నాయి. వీటికి తోడు మనదేశంలోని కులాలు, మతాలు, రకరకాల సిద్ధాంతాలతో కూడిన రాజకీయ పార్టీలు మితవాదులు, మతవాదులు, అతివాదులు, జాతీయవాదులు వెరసి మనం ఘనంగా చెప్పుకునే భిన్నత్వంలో ఏకత్వం. ఇంత పెద్ద దేశంలో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండడం సహజమే. కొందరు అహింసా వాదాన్ని అనుసరించడం ప్రచారం చేయడం జరిగితే, మరికొందరు హింసవాదాన్ని, ఆయుధాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వీరంతా దేశాభివృద్ధిని కాంక్షించే వారే కానీ మార్గాలే వేరు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడిన రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ ప్రకారం అటవీ ప్రాంతాలలోని గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు కల్పించబడ్డాయి. అడవికి వారే రాజు లాంటివారు. కానీ ప్రభుత్వాలు క్రమంగా అడవులలోని ఖనిజ వనరుల మీద కన్నేశాయి. ఇన్నాళ్లుగా వాటిని అక్కడి గిరిజనులే కాపాడుకుంటున్నారు.

కానీ కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ వనరులను ధారాదత్తం చేసే ప్రయత్నంలో గిరిజనులు, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులు అడ్డుగా నిలుస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు పూనుకున్నది. మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశమే ధ్యేయంగా అడవులను జల్లెడపడుతూ మావోల ఆచూకీ ఆనుపానులు తెలుసుకుంటూ ఎన్‌కౌంటర్ పేరు మీద వారిని మట్టుపెడుతున్నారు. మావోయిస్టు ఉద్యమం ఈ నేపథ్యంలోనే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. పెద్ద నాయకులను కోల్పోయింది. మరి కొంతమంది నేతలు రకరకాల కారణాలతో రాజ్యానికి లొంగిపోయారు. కాల్పులు ఏకపక్షమే, మృతులు ఏకపక్షమే. యుద్ధం విరమించిన వారిపై కాల్పులు జరపడం యుద్ధ నీతి కాదు. అస్త్ర సన్యాసం ప్రకటించిన వారితో యుద్ధం ఎలా చేస్తారు? ఇది నాటి రాజుల కాలంలో కూడా జరగలేదు.

కానీ ఘనత వహించిన ప్రజాస్వామ్యంలో జరగడం శోచనీయం. గిరిజనులలోనే కాదు సమాజంలోనూ మావో ‘యిస్టు’ ల మద్దతుకు సానుభూతికి కొదవలేదు. అందరూ తుపాకీ పట్టి పోరాడలేకపోవచ్చు. నైతిక మద్దతు ఇచ్చేవారు చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కానీ వారిని అర్బన్ నక్సలైట్లు అనే పేరుతో అంతమొందించే ప్రమాదము లేకపోలేదు. ఈ మధ్య వరుస ఎన్‌కౌంటర్లలో చాలామంది మావోయిస్టులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్లు బూటకమని నిరూపించబడ్డాయి. పరిమిత స్థాయి ఉద్యమంపైన రాజ్యం పైచేయి సాధించింది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇష్టం లేకపోయినా మావోయిస్టులు శాంతి ప్రక్రియ ప్రతిపాదన చేశారు. కానీ రాజ్యం అందుకు ఒప్పుకోక తన లక్ష్యం పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉంది. బందూకులతోనే బదులు చెప్పింది.

హింస ఎవరు చేసినా ఖండించదగినదే. హింసకు ప్రతి హింస సమాధానం కాదు. సిద్ధాంతం నచ్చనంత మాత్రాన అవతలి వ్యక్తిని చంపే హక్కు మన రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు. రాజ్యానికి కూడా ఇవ్వలేదు. ఉద్యమ బాటను ఎంచుకున్న వారు అటవీ సంపదను, ఖనిజ వనరులను సంరక్షిస్తూ గిరిజనులకు అండగా నిలుస్తూ వచ్చారు. కానీ రాజ్యం మాత్రం యథేచ్ఛగా తన బలాన్ని ప్రయోగిస్తూ, సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుతూ మావోయిస్టులను మట్టుబెట్టుతున్నది. పర్యవసానంగా చిన్నతనంలోనే అడవి బాట పట్టి గత 30, 40 ఏళ్లుగా గిరిజనులతో మమేకమై తల్లిదండ్రులకు తమ కుటుంబాలకు దూరంగా ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాన్ని, సుఖాన్ని, సంతోషాలను త్యాగం చేసిన వారు నేడు ఎన్‌కౌంటర్లలో నేలకొరుగుతున్నారు. ఆ నేతల అంత్యక్రియలలో వారి పట్ల ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలు పెద్ద ఎత్తున పెల్లుబికాయి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సడలేలా చేసింది రాజ్యం. మావోయిస్టుల మార్గం నచ్చడం నచ్చకపోవడం వేరే విషయం. కానీ వారు కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ దేశ అభ్యున్నతి కోసమే పోరాడుతున్నారనేది సత్యం.

భారతదేశం శాంతికాముక దేశంగా చెప్పుకుంటాం. శాంతి సూక్తులన్నీ మనదేశంలో పుట్టినవే. అంతర్జాతీయంగా అనేక దేశాలతో శాంతి ఒప్పందాలు, ఒడంబడికలు చేసుకుంటాం. కానీ మనదేశంలోనే దాన్ని ఆచరించడానికి ప్రభుత్వం విముఖత చూపుతున్నది. మన శత్రుదేశాల పట్ల కూడా సంయమనం పాటిస్తాం. కానీ దేశంలోని అంతర్గత శక్తులు అది ప్రజా శ్రేయస్సు కోసం దేశంలోని ఖనిజ సహజ వనరుల సంరక్షణ కోసం పోరాడే వారి పట్ల కఠినంగా, కర్కశంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నాం. వారేమీ దేశద్రోహులు కాదు. వారి దేశభక్తిని శంకించవలసిన పని కూడా లేదు. వారిమీ దేశ భద్రతకు భంగం కలిగించడం లేదు. సమాజంలో ఆదివాసీలు కూడా భాగమేనని, వారి రక్షణ, హక్కులు కాపాడడం గురించి, దేశ భవిష్యత్తు దృష్ట్యా ఖనిజ వనరుల సంరక్షణ గూర్చి మాత్రమే మావోలు పోరాటం చేస్తున్నారు. ఆదివాసీల సంరక్షణకు పెంపు వహించాల్సిన ప్రభుత్వం వారి చట్టాలకు తూట్లు పొడుస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచి పరిచి అటవీ సంపదను దోచుకోవడానికి ఆహ్వానం పలకడం దారుణం. గిరిజన ఆదర్శ నేత బిర్సా ముండాను గౌరవిస్తాం కానీ ఆయన ఆశయాలను పక్కన పెడతాం.

ఎవరి హక్కుల గురించి డాక్టర్ బ్రహ్మదేవ శర్మ తన జీవితాంతం పోరాడాడో వారి శ్రేయస్సు మనకు పట్టదు. అవసరమైనప్పుడు అదే శర్మను ఒక జిల్లా కలెక్టర్‌ను విడిపించడానికి వాడుకుంటాం. అంతవరకే. ఆ తర్వాత ఆయన ఆకాంక్షలు తుంగలో తొక్కేస్తాం. కార్పొరేట్లు ఒకసారి కాలు పెట్టి తవ్వకాలు మొదలు పెడితే అడవిలో బూడిద కూడా మిగిల్చరు. గిరిజనులు ఇక అడవులను ఖాళీ చేయాల్సిందే. భావితరాలకు ఉపయోగపడే ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగిస్తూ అందులో భాగంగా మావోయిస్టులను ఏరిపారేస్తూ రాజ్యం గిరిజనులను ఏకాకులను చేస్తున్నది. వారిని నిరాశ్రయులను చేస్తున్నది. భవిష్యత్తులో తలెత్తే పర్యావరణ సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అడవి తల్లిని నమ్ముకున్న వారు తమ అడవికి దూరం అవుతున్న పరిస్థితి నెలకొన్నది. వారికి ప్రత్యేక హక్కులు కల్పించిన ఐదు ఆరు షెడ్యూళ్ళు రాజ్యం వంక, తమ బిడ్డలైన గిరిజనుల వంక నిస్సహాయ చూపులు చూస్తున్నాయి.

‘చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. ఫిబ్రవరి వరకు మాకు సమయం కావాలి. అంతవరకు ఆయుధాలను విసర్జిస్తున్నాం’ ఇలాంటి మాటలు శంఖం ఊదిన చందాన వృథా అయ్యాయి. ఎన్‌కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులు కనుమరుగవుతూనే ఉన్నారు. సాయుధ పోరాట విధానంపై మావోయిస్టులు సమీక్షలు చేసుకుంటున్నామన్న తరుణంలో ప్రభుత్వం వారిపై తన ప్రతాపం చూపింది. అడవిపై మావోలు తమకు పట్టు కోల్పోతున్నారు. మావోయిస్టుల ఒకనాటి ‘వర్గ శత్రు నిర్మూలన’ను నేడు కేంద్ర ప్రభుత్వం పక్కాగా, ప్రణాళికతో అమలు చేస్తున్నట్లుగా కనపడుతున్నది. వ్యక్తులు, నేతలు నేడు మరణించవచ్చు. కానీ సిద్ధాంతం ఎన్నటికీ మరణించదు. కానీ ఆ సిద్ధాంతకర్తలు తమ వాదాన్ని సమీక్షించుకోవలసిన సరియైన సమయం ఇది. ప్రభుత్వం కూడా మావోల సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలి.

వారి అజెండాలో ముఖ్యమైన సామాజిక అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలు, పౌరహక్కులు, గిరిజన సమస్యలు లాంటి వాటిని పరిష్కరించడం ద్వారా మావోలను, వారి సిద్ధాంతాలను ప్రభుత్వం గెలవవచ్చు. వ్యక్తులను మట్టుపెట్టడం తాత్కాలికమే. వారి సిద్ధాంతాన్ని తమదైన ఆచరణ ద్వారా గెలిచి చూపవచ్చు. మావోలు కూడా ప్రజల్లో చైతన్యం లేకుండా కొంతమందితోనే బలమైన రాజ్యం మీద పైచేయి సాధించడం అసాధ్యమని గ్రహించాలి. ఏది ఏమైనా ఈ ఎన్‌కౌంటర్లకు తెరదించాలి. తుపాకులు కాకుండా మనుషులే మాట్లాడుకునే సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి. ఇన్నాళ్లు తుపాకీ మోతలతో, బుల్లెట్ల వర్షంతో దండకారణ్యం దద్దరిల్లింది. రక్తపుటేరులు పారాయి. జరిగిన రక్తపాతం ఇక చాలు. దానికి స్వస్తి చెప్పాల్సిన తరుణమిదే. ‘అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం కాదు; ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒక ప్రజా స్వామిక వాతావరణంలో రాజ్యానికి, మావోయిస్టులకు చర్చలు జరిగి ఆ మహాకవి ఆశ నిజం కావాలని కోరుకుందాం.

– శ్రీశ్రీ కుమార్

9440354092

‘హద్దు’ మీరిన వివాదం

దక్షిణ తూర్పు ఆసియాలోని రెండు చారిత్రక పొరుగు దేశాలు. థాయ్‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు మరోసారి తలెత్తాయి. సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో థాయి సైనికుడు ఒకరు, నలుగురు కంబోడియా పౌరులు మరణించారు. ఎనిమిదిమంది థాయి సైనికులు గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య గల వివాదాస్పద సరిహద్దుపై రేగిన పోరుకు కారణం మీరంటే, మీరు అంటూ ఇరుపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో థాయిలాండ్‌లో సరిహద్దు ప్రాంతాల నుంచి దాదాపు 35 వేల మందిని ఖాళీ చేయించారు. ఈ వేసవిలో ఇరుదేశాల మధ్య ఐదు రోజుల పాటు జరిగిన పోరులో ఇప్పటికే 43 మంది మరణించారు. ఇరు వైపులా కలిసి దాదాపు మూడు లక్షల మంది నిర్వాసితులయ్యారు. ఇది కేవలం సైనిక ఘర్షణ మాత్రమే కాదు. ఇది శతాబ్దాల చరిత్రలో రగిలిపోతున్న సరిహద్దు వివాదం. థాయ్‌లాండ్-, కంబోడియా సరిహద్దు వివాదం 1904- 1907 మధ్య ఫ్రాన్స్- సియాం ఒప్పందాల నుండి మొదలైంది. అప్పట్లో థాయ్‌లాండ్ (సియాం) రాజ్యం, ఫ్రెంచ్ ఇండోచైనా (కంబోడియా, లావోస్, వియత్నాం) మధ్య సరిహద్దులుగా నిర్ణయించబడ్డాయి. ఫ్రెంచ్ కార్టో గ్రాఫర్లు డాంగ్రెక్ పర్వతాల వర్షపతన రేఖకు విరుద్ధంగా మ్యాపులను గీసారు.

దీనిలో ‘ప్రేహ్ విహేర్ ఆలయం’ కంబోడియా భూభాగంలో ఉన్నట్లు గీయబడింది. అయితే థాయ్‌లాండ్ ఈ మ్యాపులను మొదట అంగీకరించింది. కానీ, ఆ తర్వాత కాలంలో వాటిని తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో థాయ్‌లాండ్ జపాన్‌తో కలసి ఉండి ఈ ప్రాంతాన్ని తిరిగి తీసేసుకుంది. కానీ 1946లో ఐక్యరాజ్య సమితిలో అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ వివాదం చేరడంతో థాయిలాండ్ దానిని తిరిగి కంబోడియాకు ఇచ్చేసింది. 1953లో కంబోడియా స్వాతంత్య్రం పొందిన తర్వాత, థాయ్ సైన్యం మరోసారి ఆలయాన్ని ఆక్రమించింది. దీనికి ప్రతి స్పందనగా కంబోడియా 1959లో అంతర్జాతీయ న్యాయస్థానం లో కేసు వేసింది. 1962లో అంతర్జాతీయ కోర్టు తీర్పు కంబోడియాకు అనుకూలంగా ఇచ్చింది ‘ప్రేహ్ విహేర్’ కంబోడియా భూభాగమని ప్రకటించింది. అయితే థాయ్‌లాండ్ దశాబ్దాలుగా ఈ సరిహద్దు మ్యాపులకు అభ్యంతరం చెప్పలేదు. కానీ చుట్టూ 4.6 చ.కి.మీ. ప్రాంతం గురించి వివాదం మాత్రం కొనసాగింది. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు థాయ్ ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇది వారి జాతీయ గౌరవానికి దెబ్బగా భావించింది. ఈ వివాదం చిలువలు పలువులుగా కొనసాగుతూ 2008లో మరింత ఉధృతమైంది.

కంబోడియా ‘ప్రేహ్ విహేర్’ ను యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా జాబితా లో చేర్చగలిగింది. దీనిని థాయ్‌లాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఫలితంగా 2008- 2011 మధ్య ఘర్షణలు జరిగాయి. 30 మందికి పైగా మరణించారు. ఈ కాలంలో రెండు దేశాల్లోనూ రాష్ట్రీయవాద రాజకీయాలు ఊపందుకున్నాయి. థాయ్‌లో యెల్లో షర్ట్ వంటి సంస్థలు ఆందోళనలు చేపట్టాయి. కంబోడియాలో ‘హన్ సేన్’ ప్రభుత్వం జాతీయవాదాన్ని ఉపయోగించుకుంది. ఈ ఘర్షణలతో ఇరుదేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. పర్యాటకం, వాణిజ్యం ఆగిపోయాయి. అయినప్పటికీ, ఏషియన్ మధ్యవర్తిత్వంతో 2011లో తాత్కాలిక శాంతి వచ్చింది. కానీ 2025లో ఈ పాత గాయం మరోసారి తలెత్తింది. మే 2025లో రెండు దేశాల సరిహద్దుల దళాల మధ్య గన్ ఫైట్ జరిగింది. క్రమంగా ఇది జులైలో పూర్తి యుద్ధంగా మారిపోయింది.

గత సంవత్సరం జూలై 24 నుండి 28 వరకు ఐదు రోజులు భారీ యుద్ధం జరిగి, 40 మందికి పైగా మరణించారు. 2 లక్షల మంది అభయారణ్యం కోరారు. ఈ ఘర్షణలు ‘ప్రేహ్ విహేర్’, ‘తామున్ థామ్’ ఆలయాల చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. థాయ్‌లాండ్, కంబోడియా మొదట కాల్పులు ప్రయత్నించిందని ఆరోపించింది. దీనికి ప్రతిగా కంబోడియా సోవియట్ -(పిఎంఎన్ -2 )ల్యాండ్‌మైన్‌లు వేసిందని ఆరోపించింది. ఈ యుద్ధంలో చైనా, అమెరికా వంటి శక్తులు తలదూర్చాయి. చైనా కంబోడియాకు మద్దతుగా నిలిచింది. అమెరికా థాయ్‌లాండ్‌ను సమర్థించింది. జులై 28న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాల నాయకులతో ఫోన్ కాల్స్ చేసి సీజ్ ఫైర్‌కు ప్రయత్నించాడు. అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో ట్రంప్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి విస్తృత శాంతి ప్రకటనకు సంతకం చేశారు. కానీ మధ్యలోనే నవంబర్‌లో థాయ్‌లాండ్ శాంతి చర్చలను ఆపేసింది.

దానితో డిసెంబర్‌లో మరోసారి దాడులు మొదలయ్యాయి. ఈ యుద్ధం 500 మైళ్ల సరిహద్దులోని అనిర్ణిత ప్రాంతాల నుండి ఉద్భవించింది, ఫ్రెంచ్ మ్యాపులు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి.ఈ కారణాలు బహుముఖాలు. మొదట, వలస వారసత్వం. ఫ్రెంచ్ మ్యాపులు థాయ్‌లాండ్‌కు అన్యాయమని భావిస్తున్నారు. రెండవది, సాంస్కృతిక గుర్తింపు సమస్యలు ‘ప్రేహ్ విహేర్ ఖ్వమర్’ (కంబోడియా), ఖ్మేర్-సియాం (థాయ్) చరిత్రలో పాలుపంచుకుని ఉంది. ఇది రెండు దేశాల్లోనూ గౌరవ యుద్ధంగా మారింది. నిజానికి… ఈ ఘర్షణలు కేవలం సైనిక సమస్య కాదు. ఇది రాష్ట్రీయవాద సమస్యలు. రెండు దేశాలు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పును పూర్తిగా అమలు చేసి, సరిహద్దు మ్యాపులను తిరిగి సవరించాలి. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు మధ్యవర్తిత్వం చేయాలి. శాంతి చర్చలను పునఃప్రారంభించి, ఆలయాన్ని ఉమ్మడి వారసత్వంగా చేస్తే, ఈ ప్రాంతం సమృద్ధి సాధించగలదు. లేకపోతే, ఈ ఘర్షణలు మరిన్ని నష్టాలకు దారితీస్తాయి. 

– డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

జోగలాంబ గద్వాల జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 22.26 శాతం పోలింగ్ నమోదు

గద్వాల్: జోగలాంబ గద్వాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 22.26 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. మొదటి విడతలో 106 గ్రామ పంచాయతీలకు గాను 91 గ్రామ పంచాయతీల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. గద్వాల, గట్టు, ధరూర్, కెటి దొడ్డి మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  

తల్లిదండ్రులు మధ్య ఇరుక్కొని నవజాత శిశువు మృతి

లక్నో: తల్లిదండ్రుల మధ్య నలిగి నవ జాత శిశువు మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అమరోహా జిల్లా సిహాలి జాగీర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిహాలీ జాగీర్ గ్రామంలో సద్దామ్-ఆస్మా అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు నెల రోజుల క్రితం ఒక కుమారుడు జన్మించాడు. బాలుడి శ్వాస సమస్యలు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అరోగ్యం మెరుగైన తరువాత కామెర్లు రావడంతో మరోసారి చికిత్స చేయించారు. బాబును దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల మధ్య బాబు పడుకోబెట్టుకున్నారు. ఇద్దరు మధ్యలో పడుకోవడంతో ఊపిరాడక బాలుడు చనిపోయాడు. ఉదయం తల్లి లేచి బిడ్డ పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఉలుకుపలుకు లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

ఉ.9 గంటల వరకు19.58 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణ వ్యాప్తంగా ఉ.9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ జరుగుతుంది. తొలివిడత గ్రామపంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 3,834 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నమోదైయింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు జరుగుతాయి. తొలివిడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.

తెలంగాణ సోయి ఏమైంది?

పదేళ్ల క్రితం దాకా తెలుగువాళ్లంతా ఒకే రాష్ట్రంగా ఉన్నారు. ఆంధ్ర ఆధిపత్యం, ఉమ్మడి పాలనలో తెలంగాణ నిర్లక్ష్యం ఇలా వివిధ కారణాల వల్ల స్వీయపాలన కోసం తెలంగాణ ఏర్పాటు అనివార్యమైంది. కళలలో కూడా ఆంధ్రుల ఆధిపత్యమే సాగడంవల్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక కళారూపాలు ధ్వంసమైన మాట కూడా నిజమే. అయినా ఆంధ్రప్రాంత కళలకు, కళాకారులకు, రచయితలకు ఈ వైపు నుంచి గౌరవాభిమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి ఆధిపత్యాన్ని అంగీకారం లభిస్తోంది. తెలుగు వారందరి లాగే తెలంగాణవాసులు కూడా ఆంధ్ర ఆధిపత్య సినిమాలను ఆదరిస్తున్నారు. దీనిని కేవలం వినోదంలో భాగంగా, అభిరుచిగానే చూడాలి. భవిష్యత్తులో తెలంగాణ భాష, కళలు విడిగా స్థిరపడే కార్యక్రమాలు అటు ప్రజల నుంచి మొదలై ప్రభుత్వ తోడ్పాటుతో ముందుకు సాగాలి. అలా కాలం గడిచిన కొద్దీ కొత్తగా పాదుకునే కళా వైవిధ్యాల పరిణామక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎవరి సాంసృతిక చిహ్నాలు వారికి ఏర్పడవచ్చు. రాబోయే రచయితలు, కళాకారులు కూడా తాము ఉమ్మడి రాష్ట్ర వారసులుగా భావించే అవకాశం లేదు. అంతదాకా ఉమ్మడి రాష్ట్ర కాలంలోని రాజకీయ నాయకులు, రచయితలు, కళాకారులు, సినిమా నటులు ఇరువైపులా అభిమానం పొందుతారు.

వివిధ రంగాల్లో ఉండి తెలంగాణను కావాలని తక్కువ చేసిన ఆంధ్రులకు మాత్రం ఎప్పటికి గౌరవం దొరకదు. రాష్ట్రం వేరుపడినా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహానుభావుల విషయంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి వ్యతిరేక, శత్రుభావన లేవు. ట్యాంక్ బ్యాండ్ పైని విగ్రహాల ధ్వంసం కూడా ఓ అక్రోశంలోంచి పుట్టిన కోప ఫలితమే తప్ప అదో ప్రణాళికాబద్ధ ప్రతిచర్య కాదు. దానికి ఆనాటి పాలకులే బాధ్యత వహించాలి. మరింత కాలం ప్రజల అభిమానాలను గౌరవిస్తూ ఉమ్మడి కాలంలో అలరించిన కళాకారులను ఇరువైపులా ఆదరణ లభిస్తుంది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించినవారు, ఆ విషయాన్నీ బహిరంగంగా ప్రకటించినవారు ఎప్పటికైనా తెలంగాణ శత్రువులే. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారు ఆంధ్రావారైనా, తెలంగాణవారైనా ఒకటే. తెలంగాణ సాధనను వ్యతిరేకించని వారితో పేచీ అక్కర లేదు. అయితే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రాథమ్యాలను పక్కనపెట్టి రాష్ట్రాలు రెండైనా తెలుగువారంతా ఒకటే అన్న రీతిలో చాప కింద నీరులా తమ ఆలోచనని విస్తరిస్తోంది. ఆంధ్రుల చేతిలో తెలంగాణ ప్రజలు పడిన అవమానాలు, వివక్షలు అన్నీ ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారి ఆకాంక్షలు తీరని లేదు. అయితే కొత్త ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని కావాలని తొక్కివేసే కార్యక్రమాలు చేపడుతోంది.

కొన్ని సంఘటనలను చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర పగ్గాలు ఆంధ్ర రాష్ట్ర సారథి చేతిలో ఉన్నాయా అనిపించేలా ఉన్నాయి. తెలంగాణ రాజధానిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టాపన ఆలోచన ఇందుకు మరో ఉదాహరణ. రవీంద్రభారతి ప్రాంగణంలో డిసెంబర్ 15న ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విగ్రహం రవీంద్రభారతి ప్రాంగణంలోకి చేరింది. ముసుగు తొలగించే కార్యక్రమమే మిగిలి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దీని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ గాయకుడి బావమరిది, నటుడు సుధాకర్, కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పర్యాటక్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్ల్లి కృష్ణారావు కూడా స్థలాన్ని సందర్శించి ఇది ప్రభుత్వ నిర్ణయమని ప్రకటించారు.

బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్టాపనపై తెలంగాణవాదుల నుండి గట్టి వ్యతిరేకత కనబడుతోంది. తెలంగాణలోని సినీ అభిమానులు మాత్రం కళలకు ప్రాంతీయత లేదని వ్యతిరేకతను తప్పుపడుతున్నారు. ఈ రకంగా విగ్రహ ఏర్పాటుపై రెండు రకాల అభిప్రాయాలు వినవస్తున్నాయి. అయితే ఉద్యమ కాలంలో నిర్మించిన ఓ తెలంగాణ సినిమాలో తెలంగాణ అనే పదంతో కూడిన పంక్తి ఉన్నందున ఆ పాట పాడడానికి ఆ గాయకుడు నిరాకరించాడని ఓ వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే బాల సుబ్రహ్మణ్యం తెలంగాణను వ్యతిరేకించినట్లే. ఆయన అభిమానులైనా ఈ విషయాన్నీ తీవ్రంగా తీసుకోవాలి. మరోవైపు వద్దు వద్దన్నా మొండిగా ఏర్పాటుకు సిద్ధపడడం ఆక్షేపణీయమే. నిలదీస్తున్న తెలంగాణవాదులకు సంతృప్తికరమైన సమాధానం చెప్పకుండా కమిటీ సభ్యులు జారుకుంటున్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందని ప్రజల అభీష్టాన్ని ఇలా పక్కన పెట్టడం పద్ధతి కాదు.

బలవంతంగా విగ్రహం పెట్టి సాధించేదేమిటి? హైదరాబాద్‌పై తమ పెత్తనం తగ్గలేదని రుజువు చేసుకునే ఆంధ్రుల పన్నాగమేనా ఇది అని అనుకోవలసి వస్తుంది. మరోవైపు చూస్తే ప్రపంచ స్థాయి కంపెనీల రాకతో తెలంగాణ రూపురేఖల్లో మార్పు వస్తోంది. దాని ప్రభావం తప్పకుండా ప్రాంత అస్తిత్వంపై పడుతుంది. ఇతర రాష్ట్రాల, విదేశీయుల ఆస్తులు ఇక్కడ పెరిగిపోతున్నాయి. వారితో స్థానికులు పోటీ పడలేని స్థితి వస్తుంది. మంచికో చెడుకో హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. అది కేవలం తెలంగాణ ప్రజల సొత్తు కాదు అనే రోజులు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇది ఉండాలి, అది ఉండొద్దు అనేందుకు గొంతు సరిపోని కాలం వచ్చింది. పాలకులు ఆ వైపు ఉంటే ఇంకేమి చేయలేని స్థితి ఇది. తరం మారుతున్నది కాబట్టి తెలంగాణ ప్రజల ఆలోచన సరళి కూడా మారిపోతోంది. జరిగేది జరగని అనే నిర్లిప్తతలో వారు పడిపోయినట్లున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హమారా హై అనే గొంతులకు బలం చేకూర్చవలసిన అవసరం ఎంతో ఉంది.

కోర్లపహాడ్, ఉరుమడ్లలో ఘర్షణలు

హైదరాబాద్: నల్గొండ జిల్లా కోర్లపహాడ్ లో బిఆర్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బిఆర్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోర్లపహాడ్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. చిట్యాల మండలం ఉరుమండ్ల గ్రామంలో ఘర్షణలు చెలరేగాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. బిఆర్ఎస్ నేత, మాజీ ఎంఎల్ఎ కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాటల యుద్ధానికి తెరలేపారు. ఉరమడ్లలో కంచర్ల భూపాల్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు రావడంతో అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. దీంతో ఘర్షణ వాతావరణం తగ్గించడానికి పోలీసులు బలగాలు భారీగా మొహరించాయి. గజ్వేల్ మండలం అక్కారంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కారులో తరలిస్తున్న రూ. 2.25 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. జగదేవ్పూర్ సర్పంచ్ అభ్యర్థి డబ్బుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అల్లూరి జిల్లాలో కారు వంతెనను ఢీకొనడంతో ఒకరు మృతి

అమరావతి: అల్లూరి జిల్లాలో హుకుంపేట మండలం రాళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రహదారి కనిపించక వంతెనను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గీతం కళాశాల విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.  

అల్లూరి జిల్లాలో వంతెనను ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

అమరావతి: అల్లూరి జిల్లాలో హుకుంపేట మండలం రాళ్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రహదారి కనిపించక వంతెనను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గీతం కళాశాల విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.  

డ్రగ్స్‌పై అవగాహన, సైనికుడి జీవితం నేపథ్యంలో..

డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూ పొందిన ’నా తెలుగోడు’ సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రి నవీన్ మాట్లాడుతూ “గత 25 ఏళ్లగా హరనాథ్ నాకు పరిచయం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. చిత్ర హీరో, నిర్మాత, దర్శకుడు హరనాథ్ పోలిచెర్ల మాట్లాడుతూ “అమ్మ గురించి, డ్రగ్స్‌పై అవగాహన, సైనికుడి జీవితం, శిశువులను కాపాడే ప్రయాణం… ఈ సినిమాలో చూడబోతున్నాము. శివ మంచి సంగీతాన్ని అందించారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ నిర్వాణ, స్వరూప్, మహేష్. నైరా పాల్, సుఫియా తన్వీర్ పాల్గొన్నారు.