Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

realbahis

jojobet

betasus resmi

bets10

bets10

piabellacasino

mavibet

cratosroyalbet

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

aresbet

piabellacasino

piabellacasino

piabellacasino

nitrobahis

mus escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

jojobet

jojobet giriş

cratosroyalbet

Streameast

jojobet

bets10

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

artemisbet

Holiganbet

casibom

Jojobet giriş

holiganbet

jojobet

kocaeli escort

jojobet giriş

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Holiganbet Güncel

Holiganbet Giriş Güncel

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet giriş

primebahis

Hacklink satın al

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

casibom

jojobet

holiganbet

grandpashabet

holiganbet

dinamobet giriş

jojobet

jojobet giriş

coinbar

sekabet güncel giriş

padişahbet

casibom

matbet

betturkey

kingroyal

padişahbet

izmir escort

1xbet

betebet

aresbet

kulisbet

teosbet

atlasbet

süratbet

casinoroyal

enbet

hilbet

hiltonbet

yakabet

meritking

kulisbet

interbahis

bets10

Big Bass Bonanza

padişahbet

Pusulabet

grandpashabet

marsbahis

imajbet

Pusulabet Giriş

matbet

pusulabet

casinowon

betcio

betasus

betasus

ultrabet

galabet

vdcasino

marsbahis

kingroyal

teosbet

meritking

madridbet

portobet

deneme bonusu veren yeni siteler

betwoon

madridbet

meritking

kingroyal

cratosroyalbet

meritking

meritking giriş

meritking

meritking

పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ గెలుపు

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో రసవత్తర పోరుగా కొనసాగుతోంది. ఎంఎల్‌ఎ, ఎంపి, కార్పొరేషన్ సొంతూర్లలో విరుద్ధమైన ఫలితాలు వస్తుండడంతో షాక్‌కు గురవుతున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. సూర్యాపేట మండలం బాలెంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిఆర్‌ఎస్ అభ్యర్థి 260 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. జడ్చర్ల ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిజెపి అభ్యర్థి 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రజాప్రతినిధులు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడంతో ఒక్కసారిగా వారు ఆందోళనకు గురవుతున్నారు. 

ఐపిఎల్ యాక్షన్ 2026లో దేశీయ ఆటగాళ్లే కీలకం

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఐపిఎల్ 2026 సీజన్ కోసం సన్నహాలు మొదలుపెట్టింది బిసిసిఐ. ఆటగాళ్ల మెగా వేలంతో ఈ సీజన్‌ను ప్రారంభించనుంది. ఈ మెగా ఆక్షన్ అబుదాబి వేదికగా ఈనెల 16న నిర్వహించనుంది. ఈ వేలంలో పది ఫ్రాంచైజీలు తమ జట్లను పటిష్టం చేసుకునేందుకు స్టార్ ఆటగాళ్లను దక్కించుకునే యోచనలో ఉన్నాయి. అయితే, గత కొన్ని సీజన్ల నుంచి స్వదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. అన్‌క్యాపెడ్ ఆటగాళ్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడి 5 ఏళ్లు దాటిన ఆగాళ్లను తీసుకునేందుకు రెడీగా ఉన్నాయి ఫ్రాంచైజీలు. అయితే, వీరిలో ఐదుగురు ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చందేలా, తొలి వరుసలో నిలవనున్నాడు. 2025-26 స్మాట్ టోర్నమెంట్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఏడు మ్యాచ్‌లలో 350 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ జట్లకు కీలకమైన మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగే సత్తా ఉన్న ఆటగాడు చందేలా. దీంతో కోసం ఫ్రాం చైజీలు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడకపోవచ్చు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోట్లు పలకడం ఖాయం. మరో ఆటగాడు అన్మోల్‌ప్రీత్ సింగ్ గతంలో ముంబైఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలో ఉన్న పంజాబ్ యువ ఆటగాడు,ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. స్మాట్‌లో పంజాబ్ తరఫున మూడోస్థానంలో ఆడి, ఏడు మ్యాచ్‌లలో 241 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 172.14తో దూకుడై ఆటతీరుతో చెలరేగుతున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఇతడిని తిరిగి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. హర్యానా కెప్టెన్ అంకిత్ కుమార్ అద్భుతమైన బ్యాటింగ్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తూ.. ఏడు మ్యాచ్ల్లో 242 పరుగులు సాధించాడు. అతని సగటు 40+, స్ట్రైక్ రేట్ 162.41 గా ఉంది.

అతని మెరుపు ఇన్నింగ్స్లు హర్యానా సూపర్ లీగ్కు అర్హత సాధించడానికి దోహదపడ్డాయి. అతని దూకుడు ఆట ఐపీఎల్ జట్లకు మిడిల్ ఆర్డర్‌లో ఒక అద్భుతమైన ఎంపిక కానుంది. ఐపీఎల్లో అనుభవం ఉన్న మనన్ వోహ్రా, 2025-26 స్మాట్‌లో చండీగఢ్ తరఫున ఆడిన ఏడు మ్యాచ్‌లలో 278 పరుగులు చేశాడు. అతని సగటు 46.33, స్ట్రైక్ రేట్ 135.60. గత కొన్ని సీజన్లలో ఫామ్ కోల్పోయిన వోహ్రా, తాజా ప్రదర్శనతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. వోహ్రాకు ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. దీంతో ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాయి. బరోడా జట్టుకు చెందిన భాను పనియా ఐపిఎల్ 2026 వేలంలో కీలకంగా మారనున్నాడు. 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేయగలిగే సామర్థం ఉన్న ఈ యువ బ్యాటర్, చివరి ఓవర్లలో భారీ షాట్లు కొట్టే అసాధారణ సామర్థ్యం కలిగిఉన్నాడు. స్మాట్ టోర్నమెంట్లో ఏడు మ్యాచ్ల్లో ఒకేసారి ఔటై, 112 సగటు, 180+ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు. ఈ తరహా లోయర్ హిట్టింగ్ చేసి, భారీగా పరుగులు రాబట్టగలిగే యువ బ్యాటర్. దీంతో పనియా సయితం వేలంలో కీలకంగా మారనున్నాడు.

భద్రాచలం ఎమ్మెల్యే సొంతూరులో బిఆర్ఎస్ విజయం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎదురుదెబ్బ తగిలింది. స్వగ్రామంలో సర్పంచ్ గా  ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోయాడు.  భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వగ్రామం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానం బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మడకం జోగయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 84 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 3 వార్డులలో బిఆర్ఎస్, 5 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 

రెండో టి20లో భారత్ చిత్తు

51 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం

ముల్తాన్‌పూర్: ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టి20లో భారత్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమష్టిగా విఫలమైన టీమిండియా 51 పరుగుల తేడాతో చిత్తయింది. తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పాటం నేర్చుకున్న సఫారీ జట్లు అద్భుతమైన ఆటతీరుతో సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి, సిరీస్‌లో సమంగా నిలిచింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ప్రారంభంలో తడబిడినా క్వింటాన్ డికాక్(90) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

జట్టు స్కోరు 38 పరుగులు ఉన్నప్పుడు రీజా హెన్‌డ్రిక్స్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఔటవగా.. డీకాక్ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. మాక్రామ్(29)తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం ఫెర్రెరా(30), డెవిడ్ మిల్లర్(20) రాణించడంతో జట్టుకు స్కోరు 213 పరుగులకు చేరింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన భారత్ తొలి నుంచి వికెట్లు కోల కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ పరుగులేమి చేయకుండా డగౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(17) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. తిలక్ వర్మ(62) అర్ధ సెంచరీతో మెరిసినా మరెవరూ రాణించక పోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో సఫారీ జట్టు సిరీస్‌లో 11 సమంగా నిలిచింది.

మారేడుమిల్లిలో లోయలో పడిన బస్సు: 15 మంది మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి తులసి పాకల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో 15 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయపడడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు 37 మంది ప్రయాణికులతో చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. భద్రాచలంలో శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో రికార్డు శాతం పోలింగ్..

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 31 జిల్లాల్లో 84.28 శాతం పోలింగ్

మొత్తం 53,57,277 మంది ఓటర్లకు గాను 45,15,141 మంది ఓటు హక్కు వినియోగం

ఓట్లు వేసేందుకు గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటర్లు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయి, లెక్కింపు జరిగింది. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడగా వాటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మిగిలిన 3,834 సర్పంచ్ పదవులకు గాను 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గాను 65,455 మంది అభ్యర్థులు గురువారం జరిగిన ఎన్నికలో పోటీ చేశారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నాం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు అనంతరం గెలిచిన వారి పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా తొలిదశ పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకున్నారు. వీరిలో 21,99,267 మంది పురుషులు, 23,15,796 మంది మహిళలు, ఇతరులు 78 మంది కలిపి మొత్తం 45,15,141 మంది ఓటు వేయగా అంటే 84.28 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం వెల్లండించింది. ఇదిలావుండగా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా…

ఈ మేరకు జిల్లాల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 75.25 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 71.79 శాతం, హన్మకొండ 83.95, జగిత్యాల 77.68, జనగాం 87.33, జయశంకర్ భూపాలపల్లి 83.59, జోగులాంబ గద్వాల్ 86.77, కామారెడ్డి 79.40, కరీంనగర్ 81.82, ఖమ్మం 90.16, కొమురంబీం ఆసిఫాబాద్ 78.78, మహబూబాబాద్ 86.99, మహబూబ్‌నగర్ 83.04, మంచిర్యాల 80.04 శాతం, మెదక్ 88.46, ములుగు 78.65, నాగర్‌కర్నూల్ 87.41, నల్గొండ 90.53, నారాయణ్‌పేట్ 84.58, నిర్మల్ 80.29, నిజామాబాద్ 81.37, పెద్దపల్లి 82.24, రాజన్న సిరిసిల్ల 79.57, రంగారెడ్డి 88.67, సంగారెడ్డి 87.96, సిద్దిపేట 87.76, సూర్యాపేట్ 90.18, వికారాబాద్ 81.21, వనపర్తి 84.94, వరంగల్ 86.83, యాదాద్రి భువనగిరి జిల్లా 92.88 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

వెల్‌డన్.. రేవంత్

ఢిల్లీ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ

మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ

పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సిఎం రేవంత్‌తో చర్చించిన అగ్రనేతలు

తెలంగాణలో సమ్మిట్ సక్సెస్, లక్షల్లో పెట్టుబడుల రావడంపై

సిఎం రేవంత్‌ను అభినందించిన ఏఐసిసి అగ్రనేతలు

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలపై వారి మధ్య చర్చ జరిగింది. సమ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై ఏఐసిసి అగ్రనేతలు సిఎం రేవంత్‌ను ప్రశంసించారు. అగ్రనేతల భేటీలో భాగంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చ జరిగింది. అలాగే, ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను కూడా కాంగ్రెస్ అగ్రనేతలకు సిఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీకి సిఎం రేవంత్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రత్యేకంగా ప్రశంసించిన ఖర్గే, ప్రియాంక

ఫ్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై సిఎం రేవంత్ రెడ్డిని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసిసి చీఫ్ సెక్రటరీ ప్రియాంక గాంధీలు ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిందని వారు సిఎంతో పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గేతో పాటు ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులపై అగ్రనేతలు సిఎంను అభినందించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపిలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్‌కుమార్, పోరిక బలరాం నాయక్, మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.

ముఖ్యమంత్రిని అభినందించిన కాంగ్రెస్ ఎంపిలు

ఖర్గేతో భేటీ అనంతరం సిఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్‌కు చేరారు. పార్లమెంట్‌లో సిఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై, రాష్ట్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్లమెంట్‌లో పోరిక బలరాం నాయక్, సురేష్ షెట్కార్, డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎం. అనిల్ కుమార్‌లు సిఎం రేవంత్‌కు అభినందనలు తెలిపారు. సమగ్రంగా, తెలంగాణ ప్రభుత్వ పనితీరు, రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహాక కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను పటిష్టం చేయడమే లక్షంగా సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కెసి వేణుగోపాల్‌తో సిఎం భేటీ…

పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమావేశం అయినట్టుగా తెలిసింది. పార్టీ పరిస్థితులు, డిసిసి అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్ పదవుల భర్తీ లాంటి అంశాలపై కెసితో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించినట్టుగా సమాచారం.

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

రాష్ట్రంలో జోరుగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ ద్వారా

కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం

ఇప్పటికే 8,433 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు

డిసెంబర్ 10వ తేదీ నాటికి 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్: రెండేళ్లలో రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు చేయడంతో వ్యవసాయ సాగులో తెలంగాణ సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా అంతకంతకు పెరుగుతోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈసారి జోరుగా పెరుగుతోంది. ఈ వానాకాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పండించిన ధాన్యంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8,433 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. డిసెంబర్ 10వ తేదీ నాటికి 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ మొత్తం రూ.13,661 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో 26.37 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం కాగా, 25.49 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యమని ప్రభుత్వం తెలిపింది.

గత వానాకాలం తరహాలోనే ఈసారి కూడా సన్నాల ఉత్పత్తి పెరిగింది. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తుండటంతో సన్నరకాల సాగుకు రైతులు మొగ్గుచూపారు. ఇప్పటి వరకు రూ.314 కోట్లు ప్రభుత్వం సన్నాలకు బోనస్‌గా చెల్లించింది. ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలుస్తుండడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (జిఎస్‌విఏ) వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గతేడాది రూ.1,00,004 కోట్లు నమోదవ్వగా, 2024-,25 అంచనాల ప్రకారం రూ. 1,06,708లకు చేరింది.

2024,-25 సీజన్‌లో 220.77 లక్షలకు పెరిగిన సాగు విస్తీర్ణం

2023-,24 సీజన్ లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2024,-25 సీజన్ లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. తెలంగాణలో ప్రధాన పంటైన వరి 2023-,24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగు చేశారు. 2024,-25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేళ్లుగా ఒకే తీరుగా ఉంది. రెండేళ్లలో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.

పల్లెపోరులో హస్తం హవా

తొలి విడతలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు

గట్టిపోటి ఇచ్చి గౌరవప్రదమైన సంఖ్యలో గెలుపొందిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్

చతికిలబడిన బీజేపీ మద్దతుదారులు, వీరికంటే గెలుపొందిన ఇతరులే ఎక్కువా

పోటెత్తిన ఓటర్లు 80.28 శాతం పోలింగ్ నమోదు

అధికార పార్టీకి స్థానిక పోరుకు లైన్ క్లియర్ అయినట్టే

మన తెలంగాణ |హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంది. పార్టీలపరంగా ఎన్నికలు జరుకపోయినప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు విడతలలో నిర్వహించబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో 31 జిల్లాల్లోని 3834 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో (1953) మూడింటా రెండేసి భాగం స్థానాలలో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు విజయం సాధించి విజయ బావుటా ఎగరవేసారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ అన్ని జిల్లాల్లో గట్టిపోటి ఇచ్చి ఆ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు (992) మూడింట ఒక భాగం గెలుచుకొని గౌరవప్రదమైన స్థానాలనే కైవసం చేసుకోవడం విశేషం.

అయితే బీజేపీ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో పోటి ఇవ్వలేక చతికిలబడిందని చెప్పవచ్చు. ఆ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉననప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అది కేవలం 158 సర్పంచ్ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. బీజేపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ల సంఖ్య కంటే ఇతరులు (446) గెలుచుకున్న స్థానాలే మూడు రేట్లు ఎక్కువా. ఇలా ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా చాటడంతో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్టేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తోన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇంతకాలం ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు చేసిన విమర్శలలో వాస్తవం లేదని తొలి విడుతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ పార్టీ సాధించిన ఫలితాలతో తేలిపోయింది. జిల్లాల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, ప్రతిపక్ష బీజేపీ మద్దతుతో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

విత్తన చట్టం వద్దు

 ఇది రైతు వ్యతిరేక చట్టం

 కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న విత్తన బిల్లును వెంటనే ఆపివేయాలి

 ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది

 రైతే కేంద్రంగా, రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన విత్తన బిల్లు ఉండాలి

 విత్తనాల అంశంలో రాష్ట్రాల పాత్ర లేకుండా చేస్తున్న ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది

 రైతు సంఘాలు, విత్తన నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో చర్చ తర్వాతే ఈ బిల్లుపై ముందుకు పోవాలి

 కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విత్తన బిల్లు డ్రాఫ్ట్‌పై పార్టీ తరఫున సుదీర్ఘమైన ఫీడ్‌బ్యాక్ అందించిన కేటీఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు డ్రాఫ్ట్‌ను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ విత్తన బిల్లు వలన రైతన్నలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లును పూర్తిగా ఆపివేసి, రైతన్నలతో, రైతు సంఘాలతో, నిపుణులతో, రాజకీయ పార్టీలతో చర్చ చేసిన అనంతరం ఈ బిల్లుఅంశంపై ముందుకు పోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ బిల్లులో నకిలీ విత్తనాలను కట్టడి చేసే అంశంపై స్పష్టత లేదని, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు నిర్దిష్ట సమయంలోనే నష్టపరిహారం అందించే అంశంపై గ్యారంటీ లేదని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించే విధంగా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయని, గతంలా విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందని కేటీఆర్ అన్నారు. నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలను బాధ్యులను చేయకుండా, కేవలం అమ్మకదారులను బాధ్యత వహించేలా, కేవలం సప్లై చైన్‌పై నకిలీ విత్తనాల బాధ్యతను ఉంచేలా ఈ చట్టం రూపొందించబడిందని అన్నారు.

మరోవైపు, నకిలీ విత్తనాలకు సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్ట్ చేయడం, భారీ పెనాల్టీలు, కఠిన జైలు శిక్ష వంటి అంశాలకు ఇందులో పెద్దగా ఆస్కారం లేదని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు సాంప్రదాయంగా రైతన్నలే విత్తనాలను తయారు చేసుకొని పండించుకునే వ్యవసాయ సాంప్రదాయాలు ఇప్పటికీ అనేక చోట్ల ఉన్నాయని, అయితే ఇలాంటి రైతన్నల సమూహానికి ఈ బిల్లులో ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వీటితో పాటు విదేశాల నుంచి నేరుగా ఆయా కంపెనీలు ఎలాంటి విత్తన ట్రయల్స్ లేకుండానే దేశంలో తమ విత్తనాలను అమ్ముకునే విధంగా సులభమైన నిబంధనలు ఉన్నాయని, వీటి వలన దేశీయ విత్తన భద్రత, విత్తన సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతుందని కేటీఆర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్రాలకు, రాష్ట్రంలోని వ్యవసాయ యూనివర్సిటీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేశారని అన్నారు. దీంతో పాటు ఈ మొత్తం బిల్లు రాష్ట్రాల పరిధిలోని వ్యవసాయ రంగంలో కీలకమైన విత్తనాల అంశంపై కేంద్ర ఆధిపత్యానికి దారితీస్తుందని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకుని ముందుకు పోయే అంశాన్ని బలహీనం చేస్తుందని కేటీఆర్ అన్నారు.

అందుకే రైతే కేంద్రంగా ఉండే విత్తన బిల్లును రూపకల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఈ అంశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఆధిపత్యం అప్పగించే ప్రయత్నాలను పక్కన పెట్టాలని కేటీఆర్ తమ పార్టీ తరపున ప్రతిపాదించిన సవరణల్లో పేర్కొన్నారు. దీతో పాటు విత్తన సార్వభౌమత్వం, దేశీయ బయోసేఫ్టీ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రాల అంశంపై కేంద్రానికి ఆధిపత్యం ఇవ్వకుండా రూపకల్పన చేయాలని ఈ బిల్లుకు సవరణలు ప్రతిపాదించారు. దీంతో పాటు నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతన్నలకు ఎకరానికి పండే పంటలో గరిష్ఠ ఉత్పత్తి మేరకు నష్టపరిహారం నిర్దిష్ట సమయంలో అందేలా కఠిన నిబంధనలు ఇందులో ఉంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీల ప్రయోజనాల కోసం కాకుండా రైతన్నల ప్రయోజనాలకు, వ్యవసాయ సంక్షేమ అభివృద్ధికి ఉపయోగపడేలా అత్యంత పారదర్శకంగా, కఠినమైన నిబంధనలతో కూడిన విత్తన బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. త్వరలోనే ఈ అంశంపై మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో పాటు ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి మరిన్ని సూచనలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.