Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Güncel Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

betmoney

jojobet

betasus resmi

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

piabellacasino

aresbet

cratosroyalbet

piabellacasino

piabellacasino

nitrobahis

canakkale escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

jojobet

jojobet giriş

cratosroyalbet

Streameast

jojobet

realbahis

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Holiganbet Güncel

Holiganbet Giriş Güncel

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet giriş

izmir escort

restbet

bets10

Hacklink satın al

interbahis

betebet

teosbet

1xbet

meritking

grandpashabet

holiganbet

padişahbet

holiganbet

holiganbet

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

casibom

jojobet

holiganbet

betwoon

grandpashabet

betcio

grandpashabet

holiganbet

padişahbet

matbet

ultrabet

meritking

imajbet

sekabet

galabet

dinamobet giriş

jojobet

jojobet giriş

bets10

galabet

sekabet güncel giriş

kingroyal

padişahbet

casibom

casibom

bahisfair

betturkey

cratosroyalbet

cratosroyalbet

marsbahis

kingroyal

kingroyal

madridbet

meritking

padişahbet

Holiganbet giriş

holiganbet

ధరలు దిగి రావాలి!

టూరింగ్ టాకీస్ గురించి ఈ తరంవారు ఎంతమంది విన్నారో తెలియదు. ఇవి సినిమాలు ఆడించడం కోసం తాత్కాలికంగా వేసే టెంట్లు. సర్కస్ టెంట్ల లాంటివి. వీటిని ప్రజలు సినిమాలు చూడటానికి వీలుగా వివిధ పట్టణాలు, గ్రామాలలో ఏర్పాటు చేసేవారు. క్రమేణా థియేటర్లు అంతటా పుట్టుకొచ్చాయి. వాటిని మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్, సెకండ్ షోలు అని పిలిచే ప్రదర్శనలకు నిర్ణీత సమయాలు ఉండేవి. ఇవికాక ప్రత్యేక ప్రదర్శనలు అరుదుగా వేస్తుండేవారు. థియేటర్లలో ఎయిర్ కూల్డ్, ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. మొదటి 70ఎంఎం స్క్రీన్, డీలక్స్ (ఆర్‌సిసి రూఫ్) థియేటర్ మనకిప్పటికీ గుర్తున్నాయి. వాటిగురించి అపురూపంగా చెప్పుకునే వాళ్ళం. థియేటర్లలో నేల, బెంచ్, బాల్కనీ తరగతులు ఉండేవి. ఇప్పుడు తరగతి భేదాలు పోయాయి. కనీసం థియేటర్ల విషయంలో అయినా వర్గరహిత సమాజం సాధించామని దేశం గర్వపడవచ్చునేమో. అప్పట్లో సినిమా టికెట్ల ధరలు 25 పైసల నుండి 2 రూపాయల వరకు ఉండేవి. ద్రవ్యోల్బణం వల్లా లేదా ఆర్ధిక స్థోమత పెరిగే కొద్దీ ధరలు నెమ్మదిగా పెరుగుతూ వచ్చాయి.

కానీ ఇప్పుడు సాధారణ థియేటర్లలో ధరలు కనీసం రూ. 150 నుండి మల్టీప్లెక్స్‌లలో రూ. 350 వరకు ఉన్నాయి. చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పిక్నిక్ లాంటి అనుభవం. ఇక్కడ మొత్తం కుటుంబం వెళ్లి సినిమా చూసేది. ఆ అనుభవంలో పాప్‌కార్న్, చిప్స్ లేదా సమోసా ఉన్నాయి. అప్పుడప్పుడు బోనస్‌గా సాఫ్ట్ డ్రింక్ ఉంటుంది. ప్రజలు ఈ కొద్దిపాటి డబ్బును ఏ మాత్రం బాధపడకుండా ఇష్టపూర్వకంగా ఖర్చు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. నలుగురు సభ్యుల కుటుంబం వేలల్లో ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఈ అనుభవాన్ని పొందగలదు. థియేటర్లలో అమ్మే వస్తువుల ధరలను విక్రయదారులు ఏకపక్షంగా నిర్ణయించేస్తారు. ఎన్ని కేసులు పెట్టినా, ప్రభుత్వ శాఖలు థియేటర్లలో తినుబండారాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశాలు జారీ అయినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవు. ఇటువంటి ఉల్లంఘనల మీద అధికారులు చర్యలు తీసుకోవడం ఎప్పుడయినా చూసామా?

కలర్ టీవీలు, వీసీఆర్లతో సాంకేతికత ప్రజలకు చేరువైనప్పుడు వీడియో లైబ్రరీలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. అవి కనుమరుగైపోయిన దశలో పైరసీ అనేది వచ్చింది. థియేటర్లలో దొంగచాటుగా కెమెరాలతో సినిమాలను రికార్డు చేసి బయట అమ్ముకోవడం మొదలయింది. ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేని లేదా ఇష్టపడని వ్యక్తులు సినిమాలు చూడటానికి ఈ మార్గాన్ని ఉపయోగించారు. సిడీ ప్లేయర్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు చివరికి స్మార్ట్‌ఫోన్‌ల దాకా ఈ టెక్నిక్ మరింత అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీతోపాటు పైరసీ కూడా అభివృద్ధి చెందింది. ఇటీవలి ఐ బొమ్మ కేసు సినీ ప్రియులను మాత్రమే కాకుండా మొత్తం సమాజం దృష్టినే ఆకర్షించింది. సమాజం, ముఖ్యంగా సోషల్ మీడియా రవికి మద్దతుగా, వ్యతిరేకంగా రెండుగా చీలిపోయింది. టీవీ, ఓటీటీలు, ప్రత్యేక ప్రదర్శనలు, ప్రీమియర్ ఈవెంట్లు, పాటల విడుదల మొదలైనవాటి ద్వారా ఇప్పుడు డబ్బు సంపాదిస్తున్న సినిమా పరిశ్రమ మళ్ళీ పాత రోజుల్లో మాదిరిగా కుటుంబం ఆటవిడుపుగా థియేటర్లకు వెళ్ళగలిగే పరిస్థితిని తీసుకురావాలి.

అలా మార్చడం ద్వారా పాత సినిమా అనుభవాన్ని పునరుద్ధరించడానికి కలిసిరావాలి. అందరూ ఆర్థ్ధిక ప్రయోజనం పొందే సహేతుకమైన ఆదాయ భాగస్వామ్య నమూనాను గురించి ఆలోచించాలి. ఒక చిన్న బడ్జెట్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా మారుతుందంటే, అన్ని వినోద అంశాలతో కూడిన సినిమాలను వీక్షకులు ఎల్లప్పుడూ అభినందిస్తారనే కదా అర్ధం. కాబట్టి మంచి సినిమా నిర్మించే సృజనాత్మకతతోబాటు దాన్ని జనబాహుళ్యంలోకి ఈ పద్ధతుల్లో తీసుకుపోయే ఐ బొమ్మ వంటి చాతుర్యాలు రెండూ ఉన్నాయి మన సమాజంలో. సినిమాను వినోద మాధ్యమంగా మాత్రమే కాకుండా దాని సందేశం ద్వారా సమాజానికి సేవ చేయడానికి కూడా ఉమ్మడి కృషి జరగాలి.

– గోపిరెడ్డి మధుసూదన్ రెడ్డి

(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)

సామాజికంగానూ ఎదుర్కోవాలి

తెలుగు సినిమా పరిశ్రమను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య పైరసీ. సాంకేతికత పెరిగేకొద్దీ పైరసీ స్వరూపం కూడా మారుతూ వస్తోంది. సీడీలు, డీవీడీల నుంచి టొరెంట్లు, టెలిగ్రామ్ గ్రూపుల వరకు ఎన్నో రూపాల్లో పైరసీ తన ప్రతాపాన్ని చూపించింది. కానీ, గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ప్రియులకు, అదే సమయంలో నిర్మాతలకు గుదిబండగా, ఒకరకంగా చెప్పాలంటే వెన్నుపోటులా మారిన పేరు ‘ఐబొమ్మ’. కొత్త సినిమా విడుదలైందో లేదో, కొన్ని గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీతో జనం ముందుకు రావడం ఐబొమ్మ ప్రత్యేకత. ఈ పైరసీ సామ్రాజ్యానికి సూత్రధారిగా భావిస్తున్న గడ్డం రవి శంకర్ అలియాస్ ‘ఐబొమ్మ రవి’ అరెస్టు, అతని నేర సామ్రాజ్యం గురించిన వాస్తవాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఐబొమ్మ కేవలం ఒక పైరసీ వెబ్‌సైట్ మాత్రమే కాదు, అది ఒక పక్కా ప్రణాళికతో నిర్మించిన వ్యవస్థ. దీని పనితీరు చాలా పకడ్బందీగా ఉండేది.

1. కంటెంట్ సేకరణ: సినిమా విడుదలైన వెంటనే, లేదా కొన్నిసార్లు విడుదల కాకముందే, విదేశాల నుంచి డిజిటల్ ప్రింట్లను సంపాదించేవాడు. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లోని థియేటర్ల నుంచి లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హై-క్వాలిటీ ప్రింట్లను దొంగిలించేవాడు. సొంత సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను అభివృద్ధి చేసిన రవి, వీడియోల క్వాలిటీని ఓటీటీ స్థాయిలో ఉండేలా తయారు చేసేవాడు. ఇదే ఆ సైట్‌కు ప్రాచుర్యం రావడానికి ప్రధాన కారణం. 2.సర్వర్‌ల నిర్వహణ: భారతీయ చట్టాల నుంచి, సైబర్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రవి తన వెబ్‌సైట్ సర్వర్‌లను ఉక్రెయిన్, అమెరికా వంటి దేశాల్లో ఏర్పాటు చేశాడు. దీనివల్ల అతన్ని కనిపెట్టడం పోలీసులకు చాలా కష్టతరంగా మారింది. వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, డొమైన్ పేర్లను మారుస్తూ, సైబర్ నిపుణులకు కూడా సవాలు విసిరాడు. 3. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్: ఐబొమ్మ వేగంగా ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణం దాని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్. ఎలాంటి అనవసరమైన యాడ్స్ లేకుండా, సులభంగా సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా, కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కన్నా మెరుగైన అనుభూతిని యూజర్లకు అందించాడు. ఇది సాధారణ ప్రేక్షకులను సైతం ఐబొమ్మ వైపు ఆకర్షించింది.

ఈ పైరసీ వ్యాపారాన్ని రవి కేవలం వినోదం కోసం చేయలేదు. దీని వెనుక భారీ ఆర్థిక ప్రణాళిక ఉంది. ప్రధానంగా మూడు మార్గాల ద్వారా రవి ఆదాయం సంపాదించినట్లు తెలుస్తోంది. 1. విరాళాలు: వెబ్‌సైట్ నిర్వహణ ఖర్చుల కోసం అంటూ వినియోగదారుల నుంచి విరాళాలు సేకరించేవాడు. చాలామంది స్వచ్ఛందంగానే డబ్బు పంపేవారు. 2. ప్రకటనలు: కొన్నిసార్లు బెట్టింగ్ యాప్‌లు, ఇతర వెబ్‌సైట్ల ప్రకటనల ద్వారా కూడా భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడు. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా నెలకు రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తే, అడల్ట్ అడ్స్, బెట్టింగ్/ క్యాసినో ప్రమోషన్లు, వీపీఎన్ అఫిలియేట్ డీల్స్ ద్వారా సంవత్సరానికి కోటి రూపాయల స్థాయి లోనే ఆదాయం సంపాదించినట్టు దర్యాప్తులో బయటపడింది. 3. క్రిప్టోకరెన్సీ: తన అడ్రస్ దొరక్కుండా ఉండేందుకు, రవి చాలా లావాదేవీలను క్రిప్టోకరెన్సీ రూపంలో నిర్వహించాడని కూడా పోలీసుల అనుమానం. ఈ డబ్బుతో అతను విలాసవంతమైన జీవితం గడుపుతూ, రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది.

ఈ కేసు మనకు ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. సాంకేతికత మారితే పైరసీ కూడా రూపం మార్చుకుంటుంది. కానీ న్యాయవ్యవస్థ, అవగాహన, ప్రజల సహకారం కలిస్తే ఈ నెట్‌వర్కులను కూల్చడం అసాధ్యమేం కాదు. అందుకే పైరసీని కేవలం చట్టపరంగానే కాకుండా, సామాజికంగా కూడా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన పెరగాలి. ఉచితంగా సినిమా చూస్తున్నామనే ఆనందం వెనుక వేలాదిమంది కష్టం, వందల కోట్ల పెట్టుబడి నష్టపోతున్నాయనే వాస్తవాన్ని ప్రేక్షకులు గ్రహించాలి. చట్టపరమైన మార్గాల్లో, థియేటర్లలో లేదా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా చూడటమే నిజమైన సినీ అభిమాని చేయాల్సిన పని. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలను మనం ఆశించగలుగుతాం. మరీ ముఖ్యంగా సినిమా టిక్కెట్ల ధరలు అందుబాటులో ఉంటే ఎవరైనా ఈ పైరసీ వీడియోల కోసం ఎందుకు ఎగబడతారు? 

— జీడిగుంట నాగేశ్వర్ రావు

(సీనియర్ జర్నలిస్ట్) 

దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్ డే వేడుకలపై పోలీసుల దాడులు.. భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత

 హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం  ది పెండెంట్ ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ మాధురి బర్త్ డే వేడుకలు  నిర్వహిస్తుండడంతో పోలీసులు దాడులు చేసి వారిని పట్టుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  అనుమతి లేకుండా దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి బర్త్ డే పార్టీ నిర్వహించారు. మాధురి పుట్టిన రోజు వేడుకలను వైసిపి నాయకులతో పార్టీ నిర్వహించినట్టు సమాచారం.  ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ శాసన మండలి సభ్యుడిగా సేవలందిస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీకి చెందినవారు. రెండు సంవత్సరాల క్రితం మాధురిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు, 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురితో కలిసి ఉంటున్నాడు. డిసెంబర్ 12వ తేదీన మాధురి బర్త్  వేడుకలను మద్యంతో ఘనంగా నిర్వహించడంతో పోలీసులకు దొరికారు.  

సరదాగా ఆడుతూ పాడుతూ సాగే సినిమా

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దు ల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి‘. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గుర్రం పాపిరెడ్డి సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ “-నా ఫస్ట్ మూవీ సింబాతో చూస్తే గుర్రం పాపిరెడ్డి పూర్తిగా డిఫరెంట్ సినిమా. – ఈ సినిమాకు పూర్ణ కథ అందించారు. మిగతా రైటర్స్, నేను స్క్రిప్ట్ సైడ్ వర్క్ చేశాం. తెలివైనవారు, తెలివితక్కువ వారి మధ్య జరిగిన వార్ ఈ మూవీ కాన్సెప్ట్. తెలివైనవారు తెలివితక్కువ పనిచేసినా, తెలివితక్కువ వారు తెలివైన పనిచేసినా వారి జీవితాలు ఎలా మారుతాయి అనేది హాస్యంగా మా సినిమాలో తెరకెక్కించాం.

నరేష్ అగస్త్య గుర్రం పాపిరెడ్డి పాత్రలో సహజంగా నటించాడు. జాతిరత్నాలు, మత్తువదలరా 2 వంటి మూవీ స్ చూశాక మా మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఫరి యా అబ్దుల్లా బాగుంటుంది అనిపించి తీసుకున్నాం. ఆమె చాలా బాగా నటించింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా తనే రాసి పాడి కొరియోగ్రఫ్ చేసింది. మా మూవీలో బ్రహ్మానందంది కీలక పాత్ర. ఆయనతోనే మూవీ మొదలై ఆయనతోనే పూర్తవుతుంది. – మరో ముఖ్యమైన పాత్రకు తమిళ హాస్య నటుడు యోగి బాబుని తీసుకున్నాం. -ఈ మూవీని సీన్ టు సీన్ ఎంజాయ్ చేస్తారు. సరదాగా ఆడుతూ పాడుతూ సినిమా వెళ్తుంటుంది”అని అన్నారు. 

మోగ్లీ చేసే యుద్ధంలో అందరూ తోడుండాలి, గెలిపించాలి

యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ప్రీమియర్లు 12న ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ “కలర్ ఫోటో లాగే మోగ్లీ కూడా ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అవుతుంది. ట్రైలర్‌లో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. భైరవ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత విశ్వప్రసాద్‌కు అద్భుతమైన విజయాలు రావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమాలో రోషన్, సాక్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది”అని తెలిపారు. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ “మోగ్లీ తన ప్రేమ కోసం చేసిన యుద్ధమే ఈ సినిమా కథ. అందరూ కూడా మోగ్లీ చేసే యుద్ధంలో తోడుండాలని కోరుకుంటున్నాను. థియేటర్స్‌లో సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను”అని తెలియజేశారు. మూవీ డైరెక్టర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ “ఇది చాలా మంచి సినిమా. సినిమాపై నమ్మకంతో డిసెంబర్ 13న వస్తున్నాము. రోషన్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన విశ్వప్రసాద్‌కి ధన్యవాదాలు”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో హీరోయిన్ సాక్షి, బండి సరోజ్ కుమార్, చంద్రబోస్, రవికాంత్ పేరేపు, హేమంత్ మధుకర్, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి జిల్లా ప్రైవేటు బస్సు అదుపు తప్పి 9 మంది మృతి

అమరావతి: అల్లూరి జిల్లా లో చింతూరు- మారేడుమిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుగారి మలుపు వద్ద అదుపు తప్పి ఘాట్ రోడ్డు నుంచి బస్సు కిందపడింది. 9 మంది మృతి చెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లతో సహా 35 మంది యాత్రికులు ప్రయాణిస్తుండగా, అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చింతూరు- మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలిలో 3 అంబులెన్సులు, 5 పోలీసు వాహనాలు వినియోగించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని..సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సుగా పోలీసులు గుర్తించారు. 

నేటి నుండి కీలక సన్నివేశాల చిత్రీకరణ

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్… బుచ్చి బాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ’పెద్ది’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఫస్ట్ షాట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ’చికిరి చికిరి’తో భారీ అంచనాలను సృష్టించింది. మొదటి పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ’పెద్ది’ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ సంచలనం జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది. ’పెద్ది’ టీం శుక్రవారం నుండి హైదరాబాద్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంచనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జనవరి నెలాఖరు వరకు చిత్రీకరణ కొనసాగుతుంది. అప్పటికి సినిమా మొత్తం టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇక పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషించడం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పెద్ది సినిమా మార్చి 27, 2026న గ్రాండ్‌గా పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

తెలంగాణ ఫిలిం డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ (HISFF) తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఫెస్టివల్ కర్టెన్ రైజర్‌ను టూరిజం ప్లాజాలో టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాం క కలసి ఆవిష్కరించారు. డిసెంబర్ 19,20,21 తేదిల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సందర్భంగా టూరిజం భవనంపై ప్రచార బెలున్‌లను కూడా ఎగురవేశారు. ఏడువందల పైగా వివిధ దేశాల నుంచి సైతం వచ్చిన సినిమాల ప్రోమోను ప్రదర్శించారు.

ఈ సందర్బంగా టూరిజం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ వేదికగా ఎదిగిందని, యూరప్, అమెరికా వంటి దేశాల నుంచి సినిమాలు వచ్చాయని చెప్పారు. భారతదేశంతో పాటు వివిధ దేశాల నుంచి 700కి పైగా చిత్రాలు రావడం హర్షించదగిన విషయమని అన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ఈ చిత్రోత్సవాన్ని నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ బృందాన్ని అభినందించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దా దాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ అధినేత, అంకురం దర్శకుడు ఉమా మహేశ్వర్ రావు, ఎఫ్‌డీసీ డైరెక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన జెపిఎల్…. ఫైనల్లో సాక్షి టివి గెలుపు

మన తెలంగాణ/ హైదరాబాద్: స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్‌జెఎటి) ఐదు రోజుల పాటు నిర్వహించిన నెక్ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) సీజన్ 2 విజయవంతంగా ముగిసింది. గురువారం దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటి క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ముగింపు వేడుకలకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ కె.శివసేనా రెడ్డి, బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ వి.చాముండేశ్వరినాథ్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇది ఆటలతోనే సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. 80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్, సైక్లింగ్లో పతకాలు గెలుస్తున్న ఎంఎల్‌ఆర్‌ఐటి చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. మీడియా సంస్థలన్నింటిని ఒక వేదికపైకి తీసుకొచ్చి లీగ్ నిర్వహించిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ సభ్యులను అభినందించారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన రమేశ్‌కు ఎంఎల్‌ఆర్ మోటార్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా అందజేశారు. ఫైనల్లో విజేత, రన్నరప్‌గా నిలిచిన జట్లకు ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెక్ సీఈఓ, డాక్టర్ ఎజిహిల్ కుమార్ అన్నమలై, రేసింగ్ టీమ్ ఓనర్ కంకణాల అభిషేక్ రెడ్డి, స్పోర్టిఓ ప్రతినిధి వృశాంక్ రెడ్డి, క్రిక్ లీగ్స్ సీఈఓ గణేష్, ఎస్‌జెఏటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సీజన్-2 విజేత సాక్షి టీవీ

ఫైనల్లో టీవీ-9ను ఓడించి జేపీఎల్ కప్ గెలిచిన సాక్షి టీవీ ఫైనల్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఘన విజయం 91 పరుగుల్ని 11 ఓవర్లలోనే ఊదేసిన సాక్షి, పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రమేశ్, చైతన్య కీలక ఇన్నింగ్స్ ఆడారు. 36 బంతుల్లో 60 పరుగులతో ఆజేయంగా నిలిచిన రమేశ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. ఈ లీగ్‌లో మూడు మ్యాచ్‌లలో 190 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు సాక్షి టీమ్ ఈ లీగ్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఛాంపియన్‌గా అవతరించింది.

మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో విజేతగా నిలిచిన సాక్షి జట్టుకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడా స్ఫూర్తితో ఈ లీగ్‌లో పాల్గొన్న అన్ని మీడియా సంస్థలను మంత్రి అభినందించారు. ‘నిత్యం వార్తల సేకరణలో ఉంటూ బిజీ షెడ్యూల్ గడిపే జర్నలిస్టులకు ఇలాంటి క్రీడలు ఉల్లాసాన్నిస్తాయి. భవిష్యత్తులో మీడియా మిత్రులకు ఇలాంటి క్రీడలపై ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని మంత్రి వాకిటి శ్రీహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ గెలుపు

హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో రసవత్తర పోరుగా కొనసాగుతోంది. ఎంఎల్‌ఎ, ఎంపి, కార్పొరేషన్ సొంతూర్లలో విరుద్ధమైన ఫలితాలు వస్తుండడంతో షాక్‌కు గురవుతున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్వగ్రామంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. సూర్యాపేట మండలం బాలెంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిఆర్‌ఎస్ అభ్యర్థి 260 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. జడ్చర్ల ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బిజెపి అభ్యర్థి 31 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రజాప్రతినిధులు బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడంతో ఒక్కసారిగా వారు ఆందోళనకు గురవుతున్నారు.