Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

betmoney

jojobet

betasus resmi

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

mersin escort

deneme bonusu

casibom

xnxx

porn

hit botu

Hiltonbet

jojobet

jojobet giriş

milosbet

Streameast

jojobet

realbahis

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettil

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Yakabet

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

jojobet

betsmove

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet giriş

izmir escort

vevobahis

Big Bass Bonanza

Big Bass

bets10

Hacklink satın al

interbahis

betebet

marsbahis

teosbet

1xbet

marsbahis

grandpashabet

sekabet

padişahbet

imajbet

meritking

holiganbet

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

Holiganbet giriş

casibom

jojobet

holiganbet

betwoon

grandpashabet

betcio

grandpashabet

holiganbet

padişahbet

pusulabet

ultrabet

meritking

imajbet

sekabet

galabet

dinamobet giriş

jojobet

jojobet giriş

bets10

galabet

sekabet güncel giriş

meritking

madridbet

kingroyal

meritking

kingroyal

kingroyal

meritking

madridbet

madridbet

meritking

meritking giriş

padişahbet

casibom

casibom

bahisfair

dinamobet

నిర్మాతలు, దర్శకులు ఎవరూ మా దగ్గరకు రావొద్దు : కోమటిరెడ్డి

హైదరాబాద్: కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలుండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. టికెట్‌ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని అన్నారు. సినిమాలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని, నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈసారి పొరపాటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు.  

బాలుడిపై అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్

హైదరాబాద్: ఫిలింనగర్ పిఎస్ పరిధిలో విద్యార్థిపై దారుణం చోటు చేసుకుంది. ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థి తేజ నందన్ పై టీచర్ దాడి చేసింది. చదవట్లేదనే కారణంతో తేజనందన్ అనే విద్యార్థిపై అట్లకాడతో శరీరంపై 8 చోట్ల ట్యూషన్ టీచర్ మానస వాతలు పెట్టింది. ఈ బాధాకరమైన సంఘటన మనసు కలిచివేసింది.  అట్లకాడతో కాల్చడంతో తేజ నందన్ నడవలేకపోతున్నాడు. ఫిలింనగర్ పిఎస్ లో ట్యూషన్ టీచర్ పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ట్యూషన్ టీచర్ మానసను అదుపులోకి తీసుకున్నారు. 

మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖ మారబోతుంది: చంద్రబాబు నాయుడు

విశాఖ: కాగ్నిజెంట్‌కు భారత్‌లో ఐదు సెంటర్లు ఉన్నాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాగ్నిజెంట్‌ సంస్థకు భారత్‌ నుంచే 2,41,500 మంది పనిచేస్తున్నారని ప్రశంసించారు. సంస్థ చీఫ్‌ కూడా భారతీయుడేనని, అదీ మన శక్తి అని, ఒక విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ లాంటి సుందరమైన నగరం ఇంకోటి లేదని, కాగ్నిజెంట్ కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలన్నారు. తాను ఏది చేసినా మెగా స్కేల్ లో ఉంటుందని, ఏడాదిలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుందని తెలియజేశారు. విశాఖలో ఎనిమిది సంస్థలకు శంకుస్థాపన చేస్తున్నామని, ఎపిలో టాలెంట్కి కొరత లేదని, త్వరలోనే విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా మారబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వస్తాయని, విశాఖను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

అన్ని నగరాల కంటే విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 శాతం తక్కువ అని, విశాఖను మరింత సుందరమైన నగరంగా, కాలుష్య రహితంగా మారుస్తామని తెలిపారు. అద్భుతాలు సాధిస్తున్నామని, నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ మారబోతోందని, త్వరలోనే ఇక్కడ మెట్రో వస్తుందని, ఎకనమిక్‌ రీజియన్‌ కింద విశాఖను అభివృద్ధి చేస్తున్నామన్నారు.  విశాఖ సమ్మిట్లో 613 ఎంఒయులు వచ్చాయని, రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, కంపెనీలు అన్ని ప్రారంభమైతే 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ హబ్గా విశాఖ మారుతుందని చంద్రబాబు తెలిపారు. 2032 నాటికి విశాఖలో 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఎకానమీ ఉంటుందని, విశాఖ ఎఐ, డేటా సెంటర్ హబ్గా తయారవుతుందని, ఓర్వకల్లో డ్రోన్ సిటీని తీసుకొస్తున్నామని హామీ ఇచ్చారు. 

విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా మారబోతుంది: చంద్రబాబు నాయుడు

విశాఖ: కాగ్నిజెంట్‌కు భారత్‌లో ఐదు సెంటర్లు ఉన్నాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాగ్నిజెంట్‌ సంస్థకు భారత్‌ నుంచే 2,41,500 మంది పనిచేస్తున్నారని ప్రశంసించారు. సంస్థ చీఫ్‌ కూడా భారతీయుడేనని, అదీ మన శక్తి అని, ఒక విజన్‌తో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ లాంటి సుందరమైన నగరం ఇంకోటి లేదని, కాగ్నిజెంట్ కు విశాఖ బిగ్గెస్ట్ సెంటర్ కావాలన్నారు. తాను ఏది చేసినా మెగా స్కేల్ లో ఉంటుందని, ఏడాదిలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా కాగ్నిజెంట్ విస్తరిస్తుందని తెలియజేశారు. విశాఖలో ఎనిమిది సంస్థలకు శంకుస్థాపన చేస్తున్నామని, ఎపిలో టాలెంట్కి కొరత లేదని, త్వరలోనే విశాఖ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా మారబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు విశాఖకు వస్తాయని, విశాఖను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్తామని పేర్కొన్నారు.

అన్ని నగరాల కంటే విశాఖలో కాస్ట్ ఆఫ్ లివింగ్ 20 శాతం తక్కువ అని, విశాఖను మరింత సుందరమైన నగరంగా, కాలుష్య రహితంగా మారుస్తామని తెలిపారు. అద్భుతాలు సాధిస్తున్నామని, నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీకి కేంద్రంగా విశాఖ మారబోతోందని, త్వరలోనే ఇక్కడ మెట్రో వస్తుందని, ఎకనమిక్‌ రీజియన్‌ కింద విశాఖను అభివృద్ధి చేస్తున్నామన్నారు.  విశాఖ సమ్మిట్లో 613 ఎంఒయులు వచ్చాయని, రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, కంపెనీలు అన్ని ప్రారంభమైతే 20 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ హబ్గా విశాఖ మారుతుందని చంద్రబాబు తెలిపారు. 2032 నాటికి విశాఖలో 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఎకానమీ ఉంటుందని, విశాఖ ఎఐ, డేటా సెంటర్ హబ్గా తయారవుతుందని, ఓర్వకల్లో డ్రోన్ సిటీని తీసుకొస్తున్నామని హామీ ఇచ్చారు. 

చితక్కొట్టిన వైభవ్.. డబుల్ సెంచరీ జస్ట్ మిస్

దుబాయ్: అండర్-19 పురుషుల ఆసియాకప్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత్‌కు అదిరిపోయే అరంభాన్ని అందించాడు. యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో చితక్కొట్టిన వైభవ్.. తృటిలో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యుఎఇ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన భారత్‌ స్కోర్ బోర్డును వైభవ్ పరుగులు పెట్టించాడు. 55 బంతుల్లో సెంచరీ చేసి.. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. మరో ఆరోన్ జార్జ్‌ కూడా బ్యాట్‌తో చెలరేగిపోయాడు. వీరిద్దరు రెండో వికెట్‌కి ఏకంగా 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఆరోన్ అర్థశతకం కూడా సాధించాడు. అనంతరం వైభవ్ దూకుడుగా ఆడాడు.. 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సులతో 171 పరుగులు చేశాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసింది. 

ఐటి సంస్థల పెట్టుబడులతో విశాఖకు మరింత వెలుగు : లోకేష్

అమరావతి: కాగ్నిజెంట్ పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మారాం అని అన్నారు. విశాఖలో ఐటి సంస్థలకు, కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సిఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ శంకుస్థాపన చేశారు. రూ.1,583 కోట్లతో 3 దశల్లో క్యాంపస్ నిర్మాణం పూర్తికి ప్రణాళిక, మొత్తం 8 వేలమందికి ఉపాధి ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటి సంస్థల పెట్టుబడులతో విశాఖకు మరింత వెలుగు వచ్చిందని, పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. ఇన్సెంటివ్ ప్యాకేజీపై కూడా గురువారం మంత్రివర్గంలో చర్చించామని, మౌలిక సదుపాయాల కల్పనలో ఒక అడుగు ముందున్నామని పేర్కొన్నారు. రియల్ టైమ్ లో కార్యకలాపాలు ప్రారంభం కావడమే తమకు కావాల్సిందని, ఐటి హబ్ గా మారుతోన్న విశాఖకు రావడం చాలా అదృష్టమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత 18 నెలల నుంచి అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయని, పెట్టుబడులకు వచ్చిన సంస్థలకు వెంటనే భూకేటాయింపులు జరుగుతున్నాయని అన్నారు. జాప్యం లేకుండా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నామని, సంతోషంగా తమ కార్యకలాపాలు చేసుకునేలా సహకరిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. 

హ్యాట్రిక్ సాధించిన నితీశ్.. కానీ, ఓటమి తప్పలేదు..

పుణె: తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి.. జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేక పోతున్నాడు. కానీ, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్.. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. అయినప్పటికీ.. ఆంధ్ర జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 19.1 ఓవర్‌లో 112 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆంధ్ర బ్యాటింగ్‌లో శ్రీకర్ భరత్ 39, నితీశ్ 25, అవినాశ్ 18, రిక్కీ 11 మినహా మిగితా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంపి జట్టుకు నితీశ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ వేసిన నితీశ్ హ్యాట్రిక్ సాధించాడు. మూడో ఓవర్ నాలుగో బంతికి హర్ష్ గవాలి(5)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన హర్పీత్ సింగ్, రజత్ పటిదార్‌లను ఔట్ చేశాడు. దీంతో అతడి ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. కానీ, మ్యాచ్‌లో మాత్రం ఎంపి జట్టు విజయం సాధించింది. రిషబ్ చౌహాన్ (43 బంతుల్లో 47) రాణించడంతో 17.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 చేసి ఎంపి జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కడపలో యువతిపై ముగ్గురు వేర్వేరుగా అత్యాచారం

అమరావతి: మాయమాటలు చెప్పి యువతిపై ముగ్గురు వేర్వేరు ప్రదేశాలలో అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన యువతి అనంతపురంలో డిప్లోమో సెకండ్ ఇయర్ చదువుతోంది. సొంత గ్రామం నుంచి అనంతపురం పోయే వచ్చేది. ఆటో డ్రైవర్ గురుమోహన్ పరిచయం కావడంతో మాయమాటలతో ఆమెను ప్రేమలోకి దించాడు. డిసెంబర్ 2న కాలేజీకి తీసుకెళ్తానని చెప్పి ఆటోలో తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తీసుకెళ్తానని చెప్పి యువతిని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై అక్కడ బలవంతంగా అత్యాచారం చేసి మరుసటి రోజు సొంతూరుకు బస్సు ఎక్కించాడు.

తాడిపత్రి చేరుకున్న తరువాత బస్సులో తెలిసిన యువకుడు ప్రదీప్ పరిచయం కావడంతో భయంతో అతడి వద్దకు వెళ్లింది. దీనిని అసరాగా తీసుకొని కడపలోని తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తిరుపతి బస్సు ఎక్కించాడు. కాలేజీలో పరిచయమైన బ్రహ్మనాయుడుకు ఫోన్ చేయడంతో ఆమెను ఓదార్చి తన ఇంటికి యువతిని తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై మూడు రోజులు అత్యాచారం చేశాడు. బాధితురాలు బ్రహ్మనాయుడు నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్లింది. జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అప్పటికే తల్లిదండ్రులు తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇప్పుడు టాస్ మాత్రమే వేశా… అసలు కథ ముందుంది: కవిత

హైదరాబాద్: ఛేంజ్ ఆఫ్ ల్యాండ్స్ జివోల మీద బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంతకం పెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తనకు కూడా టైమ్ వస్తుందని తానును కూడా ఏదో రోజు సిఎం అవుతానని అన్నారు. బిఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా విప్పడం ఇంకా మొదలు పెట్ట లేదని, బిఆర్ఎస్ నేలతపై మరోసారి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై అరెస్టులు ఉంటాయని చెప్పి.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని, హిల్ట్ పాలసీపై బిఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు ఎలా మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. అగ్నికి ఆజ్యం పోసింది బిఆర్ఎస్ అని కవిత విమర్శించారు. తన భర్త ఫొటో చూపిస్తూ..బిజెఎల్ పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారని, అప్పుడే ఎందుకంత భయపడుతున్నారని నిలదీశారు.

టాస్ మాత్రమే వేశానని, అసలు కథ ముందుందని, వారి బెదిరింపులకు భయపడనని అన్నారు. పదేళ్లలో తాను ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని, తాను సిఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలియజేశారు. బిఆర్ఎస్ అవినీతి ప్రశ్నిస్తూ..సిఎం రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చారని, బిఆర్ఎస్ హయాంలో పరిశ్రమల భూమిని.. నివాస భూమిగా మార్చారని మండిపడ్డారు. పోచం పల్లి ఫామ్ హౌస్ కేసును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని, మీరు చేసిన అక్రమాలను తనపై రుద్దొద్దని తనకు ఎవరితోనూ ఎలాంటి అండర్‌స్టాండింగ్ లేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో మందిని బెదిరించి డబ్బులు తెచ్చుకున్నారని కవిత ధ్వజమెత్తారు.