Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

jojobet

jojobet giriş

milosbet

Streameast

jojobet

milosbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Betnano

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

jojobet

bets10

jojobet

kingbetting

betsmove

holiganbet

jojobet

jojobet giriş

betsmove

Holiganbet Giriş

jojobet giriş

izmir escort

vevobahis

Big Bass Bonanza

Big Bass

sekabet

bets10

enbet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

casibom

betoffice

restbet

perabet

elexbet

marsbahis

teosbet

kingroyal

1xbet

cratosroyalbet

dinamobet

marsbahis

lunabet

grandpashabet

matbet

padişahbet

vdcasino giriş

meritking

jojobet güncel giriş

aresbet

holiganbet

kulisbet

teosbet

atlasbet

süratbet

casinoroyal

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

jojobet

Holiganbet giriş

casibom

jojobet

holiganbet

సింగరేణి కార్యాలయం ముట్టడికి బిజెపి యత్నం

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్ బాల్ ఆడేందుకు వంద కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సింగరేణి కార్యాలయం ముట్టడించేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్శర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్‌డీకాపూల్ లోని సింగరేణి భవనం వద్దకు చేరుకున్నారు. అయితే సింగరేణి భవనం చుట్టూ పోలీసులు వలయాకారంగా నిలబడి వారిని ముందుకు రానీయకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులుకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ సమయంలో ఏలేటిని అరెస్టు చేయకుండా కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అరెస్టు చేసి వాహనం ఎక్కించి బేగంబజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఎవడబ్బ సొమ్ము: ఏలేటి మండిపాటు

ఇదిలాఉండగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫుట్ బాల్ సరదా కోసం వంద కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాధనంతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న ముఖ్యమంఅతి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలు ఆయనను ఫుట్ బాల్ ఆడుకుంటారని ఆయన ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి టీంను సింగరేణి స్పాన్సర్ చేస్తున్నదని తెలిసి సింగరేణి భవన్ ముందు ధర్నా చేసేందుకు వచ్చామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సిఎం ఫుట్ బాల్ సరదా కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ప్రజాధనం దుర్వినియోగం కాదా?

అని ఏలేటి ఎదురు ప్రశ్నించారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైందో, ఇంకా ఏయే శాఖల నుంచి ఎంత విడుదల చేసిందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవే డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వినియోగిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. గతంలో బిఆర్‌ఎస్ ఈ-కార్ రేసింగ్ నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు కాంస్ ప్రభుత్వుం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

లొంగిపోయిన మరో 10 మంది మావోయిస్టులు..

రాయ్‌పూర్: మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. తాజాగా మరో 10 మంది నక్సలైట్లు పోలీసుల ముందు లొంగిపోయారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆరుగురు మహిళలు సహా కనీసం 10 మంది నక్సలైట్లు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారి తలపై రూ. 33 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో మొత్తం 263 మంది మావోయిస్టులు హింసను విరమించుకుని లొంగిపోయారని పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ చెప్పారు. కాగా, లొంగిపోయిన వారిలో మావోయిస్టుల కంపెనీ ప్లాటూన్ కమాండర్ మిదియం భీమా(30) రూ. 8 లక్షల రివార్డును ప్రకటించారు. గంగా కుంజం (22), లేకం రామ, తాటి సోని (32), శాంతి సోధి (21) ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డును ప్రకటించారు, మద్వి నవీన్ (20), మద్వి రుక్ని (24), ఓయం మంగ్లీ (22), పోడియం మంగి (20), మద్వి గంగి (19) ఒక్కొక్కరికి రూ.1 లక్ష రివార్డును ప్రకటించారు.

భారత్ ఓటమికి ఆ తప్పుడు నిర్ణయమే కారణం: డేల్ స్టెయిన్

ముల్లాన్‌పూర్‌లో జరిగిన రెండో టి-20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో భారత్ చిత్తుగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ప్రయోగాలు చేసి తగిన గుణపాఠం నేర్చుకుంది. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ గోల్డెన్ డక్‌గా ఔట్ కావడంతో వన్‌ డౌన్‌లో అక్షర్ పటేల్‌ని బరిలోకి దింపింది. కానీ, అక్షర్ (21) నిరాశ పరిచాడు. విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (17)తో పాటు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్‌ పాండ్యా (20), జితేశ్‌ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు.

అయితే భారత్ ఓటమికి కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య అక్షర్ పటేల్‌ని ముందు బ్యాటింగ్‌కి పంపించడమే కారణమని సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు డేల్ స్టెయిన్ అన్నాడు. ‘‘అక్షర్ మీ జట్టు లోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ, ఇలాంటి భారీ ఛేదనలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో మీరు చేసిన అతి పెద్ద తప్పు అదే. అక్షర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. కానీ, అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్ కంటే ముందు అభిషేక్ ఔటై ఉంటే.. లైఫ్ట్-రైట్ కాంబినేషన్ కోస అక్షర్‌ని పంపించారని అనుకోవచ్చు. కానీ, ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్‌తో పాటు మరో లెఫ్టాండర్ అక్షర్‌ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని స్టెయిన్ అన్నాడు.

సిఎం రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో శుక్రవారం ఆయన సిఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అఖిలేష్‌కు సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన సదర్ సమ్మేళనంలోనూ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.

కాలుష్యంపై లోక్‌సభలో చర్చకు రాహుల్ గాంధీ పట్టు..

న్యూఢిల్లీ ః దేశ రాజధాని ఢిల్లీ ఇతర ప్రధాన నగరాలు కాలుష్య వాయువుల కాసారంతో కొట్టుమిట్టాడుతున్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళర వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కాలుష్య అంశాన్ని ప్రస్తావించారు. ఇది మనిషి మనుగడకు సంబంధించిన విషమ పరిస్థితి. దీనిపై వెంటనే లోక్‌సభలో చర్చ జరగాలని పట్టుపట్టారు. జీరో అవర్‌లో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. ఢిల్లీనే కాదు పలు పట్టణాలలో దట్టమైన కాలుష్య పొగమంచు తెరలు కమ్ముకుని ఉన్నాయి. ప్రజలకు శ్వాస తీసుకోవడం కష్టం అవుతోందని ఆయన తెలిపారు. ఈ విషయం సిద్ధాంతపరమైనది లేదా రాజకీయభరితం అయినది కాదని తెలిపారు. దీనిపై పరస్పర దూషణలకు తావులేకుండా చర్చకు వీలు కల్పించాలని కోరారు.

ప్రతిపక్షాలు, అధికార పక్షం దీనిపై చర్చించి సవ్యమైన పరిష్కారానికి వీలు అయ్యే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో సమగ్ర వివరణాత్మక చర్చ జరిగితేనే సవ్యమైన పరిష్కారానికి వీలేర్పడుతుందని స్పష్టం చేశారు. ప్రజల జీవనం చిక్కులు లేకుండా చేసేందుకు రంగంలోకి దిగాల్సి ఉంది. ప్రధాని మోడీ స్పందించాలి. ప్రతి నగరానికి విడిగా పద్థతి ప్రకారం , కాలుష్య నివారణ కార్యాచరణ అమలు చేయాల్సి ఉందన్నారు. వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల పాటు సాగే చర్యలతోనే వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం దక్కుతుందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజూ దీనపై స్పందించారు. కాలుష్య సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధం అని, లోక్‌సభ నిర్వహణ వ్యవహారాల కమిటీ (బిఎసి) దీనిపై సమయం ఖరారు చేస్తుందని వెల్లడించారు.

మంత్రుల కోసం రాజ్యసభ వాయిదా

న్యూఢిల్లీ : శుక్రవారం రాజ్యసభలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. సభలో కేబినెట్ మంత్రులు ఎవరూ లేకపోవడంతో పది నిమిషాల పాటు రాజ్యసభ కార్యకలాపాఉ నిలిపివేయాల్సి వచ్చింది. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిని విఫలం చేస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన భద్రతా సిబ్బందికి సభ ముందుగా నివాళులు అర్పించింది. తరువాత ప్రతిపక్ష ఎంపిలు కొందరు లేచి సభలో కేబినెట్ మంత్రులు ఎవరూ లేరని సభాధ్యక్షులకు తెలిపారు. దీనితో స్పందించిన ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను పది నిమిషాల పాటు నిలిపివేశారు. జూనియర్ మంత్రులు వెంటనే స్పందించి సీనియర్లు సభకు వచ్చేలా చూడాలని కోరారు. ఐదు నిమిషాలు గడిచినా ఫలితం లేకుండా పోవడంతో సభను పది నిమిషాలు వాయిదా వేశారు. 

టికెట్ ధరలను పెంచి పేదలపై భారం మోపలేం: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రంలో ఇకపై ఏ సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అఖండ-2’ సినిమా టికెట్ల పెంపు వివాదం నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భవిష్యత్‌లో టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ నిర్మాతలు, దర్శకులు ఎవరూ తన వద్దకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమది పేదల కోసం పనిచేసే ఇందిరమ్మ ప్రభుత్వమని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ‘హీరోలకు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి, ఆ భారాన్ని పేదలపై మోపడం సరికాదన్నారు. టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడాన్ని అంగీకరించమని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

సామాన్య కుటుంబం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ధరలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈసారి ‘అఖండ-2’ విషయంలో పొరపాటు జరిగిందని, భవిష్యత్‌లో ఇది పునరావృతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. అయితే, ఈ తీర్పును సవాలు చేయగా, డివిజనల్ బెంచ్ నేడు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టివేసింది. దీంతో ‘అఖండ-2’ సినిమాకు పెంచిన టికెట్ ధరలు రాష్ట్రవ్యాప్తంగా యధావిధిగా అమల్లో ఉండనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి భవిష్యత్ విధానంపై స్పష్టత ఇచ్చారు.

పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఆటో..ముగ్గురి దుర్మరణం

ఎపిలోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొల్లూరు మండలం దోనేపూడి వద్ద కొబ్బరికాయల లోడుతో వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే కొల్లూరు నుంచి వెల్లటూరు వైపు వెళ్తున్న ఆటో, దోనేపూడి వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆటో నేరుగా రోడ్డు పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చింతమోటు గ్రామానికి చెందిన చాట్రగడ్డ కాంతారావు (48), పెసర్లంక శ్రీనివాసరావు (55), షేక్ ఇస్మాయిల్ (55) మరణించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని హుటాహుటిన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందు కున్న కొల్లూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అధిక వేగమా? డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం.. థాయ్‌లాండ్‌లో ఓనర్స్ అరెస్ట్

పనాజి: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్త జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు క్లబ్ యజమానులు సౌరభ్ లూధ్రా, గౌరవ్ లూధ్రాలను థాయ్‌లాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి అధికారులు వారిని అదుపు లోకి తీసుకున్న దృశ్యాలు వెలుగు లోకి వచ్చాయి. ఈనెల 6 న రాత్రి 11.45 గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకోగా, నిందితులిద్దరూ 7న ఉదయం 5.30 గంటలకు ఓ విమానంలో థాయ్‌లాండ్ లోని ఫుకెట్‌కు పారిపోయినట్టు ముంబై లోని బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ గుర్తించినట్టు ఇప్పటికే పోలీసులు తెలిపారు. వారి పాస్‌పోర్టులు సస్పెండ్ అయిన నేపథ్యంలో ఆ దేశంలో ఉండటం చట్టవిరుద్ధం. దాంతో అధికారులు వారిని అదుపు లోకి తీసుకున్నారు. వారిని 24 గంటల్లో భారత్‌కు తరలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గోవా లోని బిర్క్ బై రోమియో లేన్ నైట్ క్లబ్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ నుంచి గోవాకు సహ యజమాని అజయ్‌గుప్తా తరలింపు

గోవా క్లబ్ దుర్ఘటన కేసులో సహ యజమాని అజయ్ గుప్తాను దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులు గోవాకు తీసుకు వచ్చారు. జమ్ముకు చెందిన గుప్తాను బుధవారం ఉదయం ఢిల్లీ లోని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వినోద్ జోషి ముందు హాజరు పరిచారు. 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌లో ఉంచడానికి పోలీసులకు మెజిస్ట్రేట్ అనుమతించడంతో గోవా పోలీసులు మోపా మనోహర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో గుప్తాను తీసుకుని బుధవారం రాత్రి 9.45 గంటలకు దిగారు. ఆ తరువాత విచారణ కోసం అంజునా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అంతకు ముందు గుప్తాకు వ్యతిరేకంగా లుక్ అవుట్ సర్కులర్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు మేనేజర్లు, స్టాఫ్ సభ్యులు, ఇప్పటివరకు అరెస్ట్ అయ్యారు. 

మహిళలు ఆ ఆయుధాలతో సిద్ధం కండి.. మమత సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా మహిళలను ఉసిగొల్పారు. సవరణ తరువాత ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. “ఎస్‌ఐఆర్ పేరుతో మీ తల్లులు, సోదరీమణుల ఓట్లను లాక్కుంటారా ? ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు. జాబితాలో మీ పేరు లేకపోతే మీ వద్ద వంటగదిలో వాడే పరికరాలు ఉన్నాయి కదా? వంటచేసేటప్పుడు వాడే ఆ పరికరాలు మీ బలం. మహిళలు ముందుండి పోరాడుతారు. మగవారు వారివెనుక ఉంటారు. మహిళలా లేక బీజేపీనా..? ఎవరు బలవంతులో చూడాలని అనుకుంటున్నాను. నేను లౌకిక వాదాన్నే నమ్ముతాను. ఇక్కడి ప్రజలను విభజించేందుకు ఎన్నికల సమయంలో బీజేపీ డబ్బు వాడి, వేరే రాష్ట్రాల నుంచి మనుషుల్ని దింపుతుంటుంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వంటివారు ఏనాడూ ప్రజలను విభజించలేదు. మరి మీరంతా ఎవరు ? భారత స్వాతంత్య్రం కోసం బెంగాల్ ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలి” అని కృష్ణానగర్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈసీ బీజేపీ కమిషన్‌గా మారిందని, ఢిల్లీ నుంచి వచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలకు ఇటీవల ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. ఆ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం, అర్హత లేనివారిని తొలగించడమే దాని ఉద్దేశమని, ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని ఆదేశించారు.