Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Betasus

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

jojobet

jojobet giriş

milosbet

Streameast

jojobet

milosbet

jojobet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Hiltonbet

Betpuan

Betnano

casibom gerçek giriş

restbet

jojobet güncel giriş

betasus

jojobet

bets10

jojobet

kingbetting

betsmove

holiganbet

jojobet

jojobet giriş

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet

izmir escort

primebahis

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

restbet

perabet

elexbet

marsbahis

teosbet

kingroyal

1xbet

cratosroyalbet

dinamobet

marsbahis

lunabet

grandpashabet

matbet

padişahbet

vdcasino giriş

meritking

kingroyal

jojobet

jojobet güncel giriş

aresbet

holiganbet

kulisbet

teosbet

atlasbet

süratbet

casinoroyal

deneme bonusu veren siteler 2026

cryptobet

casino siteleri

deneme bonusu veren siteler

meritking

గ్రూపు దందా

మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో రి టైర్డ్ అయిన కొందరు డిస్టిక్ రిజిస్ట్రార్‌లు, మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు గ్రూప్‌గా ఏర్పడి అందినకాడికి దండుకుంటున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్లాట్లు, భూముల నిషేధిత జాబితాలో ఉన్నా, వాటికి అనుమతి లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లపై ఈ గ్రూపు సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని వారం రోజుల క్రితం సంబంధిత మంత్రికి, సిఎంకు ఫిర్యాదులు రావడం విశే షం. 18 ఏళ్ల క్రితం రిటైర్ అయిన ఓ డిస్టిక్ రిజిస్ట్రార్ రిటైర్ అ యిన డిఆర్‌లను, సబ్ రిజిస్ట్రార్‌లను తన గ్రూప్‌లో కలుపుకొని ఈ దందాకు తెరతీశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఎంఓ లో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలతో ఈ గ్రూపు సభ్యు లు సబ్ రిజిస్ట్రార్‌లపై రిజిస్ట్రేషన్‌ల కోసం ఒత్తిడి తెస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి.

వివాదాస్పద ప్లాట్లు, ప్రభుత్వ భూములే లక్షం..

ఈ గ్రూపు సభ్యులకు కొందరు డిఆర్‌లుగా, సబ్ రిజిస్ట్రార్‌లు వత్తాసు పలుకుతుండడం విశేషం. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లను, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయడానికి కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు వెనుకడుగు వేస్తుండగా ఈ గ్రూపులోని సభ్యు లు వారిపై ఒత్తిడి తెస్తున్నారని, రిజిస్ట్రేషన్ చేయని సబ్ రిజిస్ట్రార్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి, గండిపేట్, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, సంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్భుల్లాపూర్ ఉప్పల్, శంషాబాద్, యాదగిరిగుట్ట, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, హయత్‌నగర్, ఎల్‌బినగర్, శంకర్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్‌లలోని వివాదాస్పద ప్లాట్లు, ఇళ్లు, ప్రభుత్వ భూములే లక్షంగా వీరి ఆగడాలు అధికమయ్యాయని పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. కొన్నేళ్లుగా వీరి ఆగడాలు అధికం కావడంతో సబ్ రిజిస్ట్రార్‌లు కొందరు సెలవుల్లో వెళ్లిపోతున్నారని, దీంతో తమకు అనుకూలంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్‌లతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటున్నారని సమాచారం.

తప్పుడు ధ్రువీకరణ పత్రంతో పదోన్నతి పొందారని..

గ్రేటర్ పరిధిలో పనిచేసే ఓ డిస్టిక్ రిజిస్ట్రార్ ఈ మధ్య ఆడిట్ పేరుతో సబ్ రిజిస్ట్రార్‌లను వేధిస్తున్నారని వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ డిఆర్‌కు ఆడిట్‌తో సంబంధం లేకున్నా ఆడిట్ నిర్వహించడం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిధిలో పనిచేసే మరో ఆడిట్ రిజిస్ట్రార్‌కు త్వరలో డిఐజీగా పదోన్నతి రావాల్సి ఉండగా ఆయన పదోన్నతులకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని ఆ శాఖకు సమర్పించారని కొందరు జిఏడికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఆయనకు గతంలో ఇచ్చిన పదోన్నతుల విషయంలోనూ విచారణ జరపాలని, దీంతోపాటు ప్రస్తుతం డిఐజీగా ఆయన పదోన్నతి ఇవ్వొద్దని కొందరు జిఏడికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.

ముందుకు కదలని పదోన్నతుల ఫైలు

పదోన్నతులకు సంబంధించి ఫైల్ పెట్టాలని మంత్రి ఆదేశించినా ఇప్పటివరకు అతీగతీ లేదని ఆ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఒక జాయింట్ ఐజి, నాలుగు డిఐజీ పోస్టులు, 7 డిఆర్ పోస్టులు, 7 గ్రేడ్ 1, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు సంబంధించి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు దానికి సంబంధించి సీనియార్టీ జాబితాను ఆ శాఖ ఉన్నతాధికారులు రూపొందించలేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంవత్సరం కాలంగా ఈ పదోన్నతులకు సంబంధించి ఫైలు ముందుకెళ్లకుండా కొందరు అధికారులు అడ్డుకుంటున్నారని, వారికి పదోన్నతి వస్తే రోజువారీ ఆదాయం పోతుందన్న ఉద్ధేశ్యంతోనే ఇలా అడ్డుకుంటున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు.

కొన్నిచోట్ల జూనియర్ అసిస్టెంట్‌లే సబ్ రిజిస్ట్రార్‌లుగా..

ప్రస్తుతం కాప్రాలో, గతంలో కూకట్‌పల్లిలో పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్‌పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో 15 రోజుల నుంచి సెలవులో ఉన్నారు. గతంలోనూ ఈ సబ్ రిజిస్ట్రార్ రెండుసార్లు ఏసిబికి పట్టుబడడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినా ఆ సబ్ రిజిస్ట్రార్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇబ్రహీపట్నం 1 సబ్ రిజిస్ట్రార్‌పై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో 15 రోజుల క్రితం రెండురోజులు సెలవుపై వెళ్లి మళ్లీ తిరిగి విధుల్లో చేరలేదు. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన అబ్‌స్కాడింగ్ అంటూ ఉన్నతాధికారులు ఐజికి రిపోర్టు ఇచ్చారు. ఈయన గతంలో రెండుసార్లు ఏసిబి పట్టుబడ్డారు.

ఈయనపై చాలా అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయనకు ఇబ్రహీంపట్నం 1 సబ్ రిజిస్ట్రార్‌గా విధులు కేటాయించినా మళ్లీ అక్కడ భారీగా అవినీతికి పాల్పడడం విశేషం. 10 రోజుల క్రితం తాండూరు ఇన్‌చార్జీ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ ఏసిబికి చిక్కడంతో ఆయన స్థానంలో వేరే వాళ్లు ఇన్‌చార్జీగా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే తాండూరు ఆఫీసులో ముగ్గురు ఏసిబికి చిక్కడం విశేషం. ఈ శాఖలో సబ్ రిజిస్ట్రార్‌ల కొరత ఉండడంతో కొన్నిచోట్ల జూనియర్ అసిస్టెంట్‌లే సబ్ రిజిస్ట్రార్‌లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 1, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 2లు ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ 1పై గతంలోనూ అనేక ఫిర్యాదులు రావడం విశేషం.

ఏదో ఒకరోజు సిఎం అవుతా

మన తెలంగాణ/హైదరాబాద్: తనపై ఎక్కువ తక్కువ మాట్లాడితే తోలు తీస్తానని జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్‌సి కవిత అన్నారు. ఇప్పటి వర కు టాస్ మాత్రమే వేశానని, చిట్టా విప్పుతానం టూ హరీశ్ రావు టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వెనుక ఉన్న గుంట నక్కను వదలబోనని అన్నారు. మాధవరం కృష్ణారావు కుమారుడు చెరువు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన తాము దాడి చే సేంత పెద్దమనిషి కాదన్నారు. బీఆర్‌ఎస్ హ యాంలో ఐదెకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను రెసిడెన్షియల్ భూమిగా మార్చుతూ అనుమతి ఇచ్చా రన్నారు.ఆ ల్యాండ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని చెప్పారు. దీనిపై మాధవరం కృష్ణారావు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఆ భూమికి సంబంధం ఉన్న ఏవీ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భాగస్వాములు అని, వీళ్లిద్దరూ నవనామీ వెంచర్స్ నడుపుతున్నారని క్లారిటీ ఇచ్చారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడని అన్నారు.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో తన భర్త అనిల్ పేరు ఎన్నడూ ఎవరి నోటా వినపడలేదని, ఈ రోజు ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. అమరవీరుల కోసం బీఆర్‌ఎస్‌లో ఉండి కొట్లాడలేకపోయానని ప్రజలకు క్షమాపణలు చెప్పానని అన్నారు. తాను బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేయడంలేదని, తన తప్పులేకుండా ఆరోపణలు చేస్తున్నారని , పిచ్చివాగుడు వాగితే ఊరుకునేది లేదని ఒక్కొక్కరి కాళ్లు విరగ్గొడతానని హెచ్చరించారు. ఐదేళ్లు తనను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని, ఎంపీ టికెట్ అడిగితే ఇవ్వకుండా ఎమ్మెల్సీని చేసి పక్కన పెట్టారని, తనను ఎవరైనా కలిసేందుకు వచ్చినా వారిని బెదిరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలను చేసినందుకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు టి న్యూస్ ఛానల్‌కు కూడా వారం రోజుల్లోపు క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులు పంపుతున్నట్లు విలేకర్ల సమావేశంలో కవిత ప్రకటించారు.

హిల్ట్ పాలసీకి కిటీకీలు తెరిచిందే బీఆర్‌ఎస్

హెల్ట్ పాలసీకి కిటికీలు తెరచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దర్వాజాలు తీసిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములకు సంతకాలు పెట్టి ప్రయివేటు వ్యక్తులకు ఇచ్చారని, బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న దొంగ దారులను రేవంత్ రెడ్డి రహదారులుగా మార్చారని విమర్శించారు. తనకు ఎప్పుడో ఓసారి టైం వస్తుందని, ఖచ్చితంగా ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని, అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని అంశాలపై విచారణ చేయిస్తానని వెల్లడించారు. తాను, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని , తాను మంచిదానిని కాదని, తనను ఏమైనా అంటే ఊరుకోబోనన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ కు తెలిసి తప్పులు జరిగాయా లేదా…? అనేది కేసీఆరే చెప్పాలని కవిత అన్నారు.

ఇక్కడ పందికొక్కుల్లా దోచుకున్నారు

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తాను నిజామాబాద్ కు మాత్రమే పరిమితం అయ్యానని, ఎంపీగా పార్లమెంట్‌లో ఉంటే ఇక్కడ వీళ్లు ఏసీ రూముల్లో కూర్చుని పందికొక్కుల్లా దోచుకున్నారని ధ్వజమెత్తారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, ఎవరైనా ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా..? అని కవిత ప్రశ్నించారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు డెవలప్ మెంట్ పేరుమీద అనేక భూములను మింగేశారని కవిత ఆరోపించారు. ఉస్మాన్ కుంట నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. బీఆర్‌ఎస్ ఫేవరేట్ బిల్డర్ వాసవికి భూమి ఇచ్చారని అన్నారు. అందులో ఒక గుంట నక్క, ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర ఉందని, ఆ ఐఏఎస్ ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. దీనిపై విజిలెన్స్, ఈడీకి స్వయంగా తానే ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్

ఇది ఆరంభం మాత్రమే అని, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం అని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా గెలిచిన బీఆర్‌ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేకంగా అభినందనలు అన్నారు. సాక్షాత్తూ సిఎం రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ, రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్‌ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు.

అతిగా అనిపించినా… ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ‘అఖండ 2’

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనులది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ.. ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. ఇప్పుడు ఈ జోడీ ‘అఖండ’ సీక్వెల్.. ‘అఖండ: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 5న రావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో వారం రోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరించిందో చూద్దాం.

కథ: మురళీకృష్ణ (బాలకృష్ణ) రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే. అతడి కూతురు జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీవోలో సైంటిస్ట్. దేశ రక్షణ కోసం కష్టపడే సైనికులు ఏ వాతావరణంలో అయినా తట్టుకునేలా ఆమె బయో సూట్ తయారు చేస్తుంది. దాని మీద ట్రయల్స్ నడుస్తుండగానే.. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ నాయకుడి అండతో చైనా ఆర్మీ జనరల్ కుట్ర పన్ని ఒక వైరస్‌ను గంగా నదిలో కలిసేలా చేస్తాడు. కుంభమేళాకు వచ్చిన లక్షలాది మందికి వైరస్ అంటి దేశం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేసే బాధ్యత కూడా జననినే తీసుకుంటుంది. కానీ ఆ వ్యాక్సిన్ ను కూడా నాశనం చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ స్థితిలో అఘోరా అయిన మురళీకృష్ణ సోదరుడు అఖండ (బాలకృష్ణ) రంగప్రవేశం చేస్తాడు. మరి శత్రువులతో అతనెలాంటి పోరాటం చేశాడు? దేశానికి ఎదురైన ముప్పును తప్పించడానికి ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: ప్రస్తుత సామాజిక, రాజకీయ అంశాలను మిళితం చేసి దర్శకుడు బోయపాటి రాసుకున్న ఈ కథ బాలకృష్ణ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో దేశంలో వీస్తున్న హిందుత్వ భావాలను బలపరిచే విధంగా సనాతన ధర్మ బోధ చేయడం కూడా కలిసొచ్చే అంశమే. ఇక టాలీవుడ్‌లో మాస్ పేరుతో కొంచెం అతి చేసినా చెల్లే హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. దర్శకుల్లో బోయపాటి శ్రీనుకు కూడా ఇలాంటి ఇమేజే ఉంది. వీళ్లిద్దరూ కలిసి చేసిన మాస్ విధ్వంసాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య, బోయపాటి అంటేనే అన్నీ కొంచెం అతిగా ఉంటాయనే అంచనాతోనే థియేటర్లలోకి వెళ్లినా సరే.. ‘అఖండ-2’లోని కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అతి హద్దులనూ దాటేస్తుంది. మనిషి తిరగేసి తలను పట్టుకుని హారతి ఇవ్వడమేంటి.. హెలికాఫ్టర్ రెక్కలను త్రిశూలం మీద పెట్టి తిప్పడమేంటి.. అదే త్రిశూలంతో మెషీన్ గన్నును ఆపరేట్ చేయడమేంటి.. ఇండియన్ ఆర్మీ వల్ల కానిది హీరో ఒక్కడే చేయడమేంటి.. ఒక్కడే చైనా మీదికి యుద్ధానికి వెళ్లి ఆ దేశ ఆర్మీ జనరల్ ను చంపడమేంటి.. అబ్బో మామూలు విన్యాసాలా అవి? మాస్ అంటే ఇంతే మరి.. వీటినే ఎంజాయ్ చేస్తాం అంటే సినిమా నిండా ఇలాంటి విన్యాసాలకు.. విధ్వంసాలకు లోటే లేదు. బాలయ్యతో చేసిన తొలి రెండు చిత్రాల్లో సగటు మాస్ కమర్షియల్ ఫార్ములాలే ప్రయత్నించాడు బోయపాటి శ్రీను. మూడో ప్రయత్నంలో మాత్రం ఆ ఫార్ములాకే కొంచెం ఆధ్యాత్మిక టచ్ ఇచ్చాడు. బోయపాటి ఈసారి ‘అఖండ 2’లో రెండో బాలయ్యను పరమ శివభక్తుడైన అఘోరాగా మార్చి సినిమాకు కొత్త కలర్ తీసుకొచ్చాడు.

మన సంస్కృతి, ఆధ్యాత్మికత అంశాలు ఉన్న సినిమాలు బాగా క్లిక్ అవుతున్న ట్రెండులో ‘అఖండ’ అద్భుత విజయాన్నందుకుంది. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అనేసరికి బోయపాటి అన్నీ డబుల్ డోస్ ఇచ్చేద్దామని ప్రయత్నించాడు. కానీ అది కాస్తా సినిమాలో కొన్నిసార్లు అతిగా అనిపించినా… కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఇక ‘అఖండ 2’లో బాలకృష్ణ రెండు పాత్రలకు సంపూర్ణ న్యాయం చేశాడు. ఎమ్మెల్యే మురళీకృష్ణ గా ఆకట్టుకున్న బాలకృష్ణ, అఖండ రుద్రగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ రెండు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్… ఆడియెన్స్‌తో క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి.ఇందులో ’బజరంగీ భాయీజాన్’ ఫేమ్ హర్షాలి… కీలకమైన జనని పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఆది పినిశెట్టి పోషించిన తాంత్రికుడి పాత్ర ద్వితీయార్థంలోనే ఎంట్రీ ఇస్తుంది. అతనిపై చిత్రీకరించిన రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో మొదటిది బాగుంది, రెండోది పూర్తిగా గ్రాఫిక్స్‌తో పర్వాలేదనిపించింది.

మెయిన్ విలన్స్‌గా సాంగ్య, కబీర్ దుహాన్ సింగ్, ’కల్కి’ ఫేమ్ శాశ్వత్ ఛటర్జీ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను పూర్ణ, మురళీమోహన్, ఝాన్సీ, అనీశ్ కురువిల్లా, సర్వదమన్ బెనర్జీ, రవివర్మ, విజీ చంద్రశేఖర్, వైజి మహేంద్ర, శరత్ లోహితస్య తదితరులు పోషించారు. వీరంతా తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు. బోయపాటి శ్రీను చిన్న కొడుకు వర్షిత్ ఇందులో భక్త ప్రహ్లాదుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి బోయపాటి రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. తమన్ నేపథ్య సంగీతం సన్నివేశాలను నిలబెట్టేలా ఉంది. పాటలు ప్రేక్షకులను అలరించాయి. బాలకృష్ణ ఫ్యాన్స్ కు, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి ’అఖండ -2’ నచ్చుతుంది. అలానే ద్వితీయార్థంతో అందరూ కనెక్ట్ అయితే… ’అఖండ’ తరహాలో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోగలదు.

శనివారం రాశి ఫలాలు (13-12-2025)

మేషం

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాటపట్టింపులు తప్పవు. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం

సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి.

మిధునం

నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పవు. నేత్ర సంభందిత అనారోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం

సంతాన విద్యా ఉద్యోగం విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

సింహం

ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య

సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

తుల

ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం

ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమౌతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

ధనస్సు

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

మకరం

ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం

బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మీనం

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

 

గోదావరి పుష్కర తేదీలు ఖరారు

గోదావరి పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ ఎపి ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2027 సంవత్సరానికి వచ్చే గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగేలా నిర్ణయించింది. మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయని దేవాదాయ శాఖ స్పష్టంచేసింది. జిల్లాల వారీగా ఏర్పాట్లు ప్రారంభించేలా సంబంధిత విభాగాలకు వెంటనే సూచనలు పంపిం ది. తేదీల ఖరారులో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తాన సిధ్ధాంతి శ్రీ థంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ ఇచ్చిన అభిప్రాయం కీలకంగా నిలి చింది. పుష్కరాల ప్రవేశ-ప్రస్థాన ఘడియలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఆయన చేసిన జ్యోతిష్య విశ్లేషణను దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వా నికి సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం, పుష్కరాలు జూన్ 26 ఉదయం ప్రారంభమై జూలై 7తో ముగుస్తాయి అనే సిధ్ధాంతి సూచనలను అంగీకరించింది. అనంతరం తేదీలపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. 

నేడు రాహుల్ రాక

ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడనున్న ఫ్రెండ్లీ మ్యాచ్ చూసేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం నగరానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.15 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ (శంషాబాద్) విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుని అక్కడ అరగంట పాటు గడుపుతారు. ఇదిలాఉండగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మెస్సీ కూడా బస చేయనున్నారు కాబట్టి అక్కడే రాహుల్ గాంధీ ఆయనతో సమావేశం కానున్నారు. అనంతరం ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్)కు చేరుకుని అక్కడ జరిగే మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం రాత్రి 9.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.

8 వేల రకాల జంతువులు ఇక అవశేషాలే

 ఈ శతాబ్ధి చివరి నాటికి అరుదైన దాదాపు 8వేల రకాల జంతుజాలాలు అంతరించి పోతాయి. వాటి అవశేషాలే మిగులుతాయి. ఈ విషయాన్ని తాజా అధ్యయనంలో వెల్లడించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు , భూతాపం, ఇతరత్రా పర్యావరణ మార్పులతో ఈ వినాశనం జరుగుతుంది. యుకె యూనివర్శిటీకి చెందిన పరిశోధకుల సారధ్యంలో సర్వే జరిగింది. ఉభయచరాలు, పక్షులు, సరీసృపాల వంటి 30000 జీవాల మనుగడపై అధ్యయనం జరిగింది. ఈ క్రమంలో ఈ శతాబ్ధం ముగిసేలోగానే ఎనిమిది వేల రకాల జంతుజాలాలు ఇక మట్టిలో కలిసిపోతాయని నిర్థారించారు. తాము నివసించే భూమి తమ ఉనికికి ముప్పు తెచ్చిపెట్టే విధంగా వైపరీత్యాలకు గురవుతుంది. దీనితోనే ఈ ప్రాణులు అంతరించి పోతాయని పరిశోధకులు తెలిపారు. గ్లోబల్ ఛేంజ్ బయాలజీ జర్నల్‌లో అధ్యయన వివరాలను వెల్లడించారు. 

గిల్ ఫెయిల్.. బిసిసిఐపై మాజీలు ఫైర్

టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ కావడాన్ని భారత మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. గిల్‌కు చిన్న వయసులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి బిసిసిఐ పెద్ద పొరపాటే చేసిందని ఆకాశ్ చోప్రా, మహ్మద్ కైఫ్, శ్రీకాంత్, అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శించారు. గిల్ ఇలాగే ఆడితే టీమిండియాకు ఇబ్బందులు ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడని, ఇది భారత క్రికెట్ మంచి పరిణామం కాదని పేర్కొన్నారు.

వినేశ్ ఫొగాట్ యూటర్న్..

న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంది. ఒలింపిక్ కలను నెరవేర్చుకునేందుకు మళ్లీ రింక్‌లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ రజతం ఖాయం చేసుకుంది. కానీ రెండో రోజు బరువు చూసే సమయానికి గ్రాములు అదనంగా ఉండడంతో వినేశ్‌పై అనర్హత వేటు పడింది. దీంతో మనో వేదనకు గురైన రెజ్లింగ్ నుంచి తప్పుకుంది. తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని తిరిగి రెజ్లింగ్‌లో ప్రవేశించేందుకు సిద్ధమైంది. రానున్న ఒలింపిక్స్ కోసం త్వరలోనే సాధన ప్రారంభిస్తానని తెలిపింది.