Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Ganobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

milosbet

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Güncel Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Holiganbet

holiganbet

artemisbet

holiganbet

Holiganbet

Holiganbet Giriş

Betpuan

Hiltonbet

casibom gerçek giriş

meritking

marsbahis

vdcasino

grandpashabet

casibom

restbet

jojobet güncel giriş

betasus

jojobet

bets10

jojobet

kingbetting

casibom güncel giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

betsmove

Holiganbet Giriş

jojobet

izmir escort

jojobet

Big Bass Bonanza

Big Bass

sekabet

grandpashabet

bets10

enbet

ultrabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

padişahbet

restbet

perabet

elexbet

madridbet

kingroyal

marsbahis

meritking

kingroyal

madridbet

madridbet

meritking

kingroyal

meritking giriş

teosbet

kingroyal

1xbet

madridbet

madridbet giriş

cratosroyalbet

Pusulabet Giriş

lunabet

meritking

dinamobet

మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం

కోల్‌కతా: అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భారత్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పర్యటిస్తున్నారు. అయితే కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి వచ్చిన మెస్సీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్ బయటకు వెళ్లిపోయింది. దీంతో ఫ్యాన్స్ స్టేడియంలోని సీట్లను ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మైదానంలోకి వెళ్లి టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు. పోలీసులు ప్రస్తుతం అభిమానులను అదుపు చేస్తున్నారు. 

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి… గుండెపోటుతో అక్క మృతి

కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోతున్నాడని తెలిసి అక్క గుండెపోటుతో మృతి చెందింది. గంభీర్ పూర్ గ్రామంలో సర్పంచ్‌గా పోతు శేఖర్ పోటీ చేశారు. కౌంటింగ్ జరుగుతుండగా తమ్ముడు వెనుకంజలో ఉన్నాడని తెలిసి అక్క మమత ఆవేదన చెందింది. అక్కడే కూలబడిపోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మమత మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

పదకొండేళ్ల బాలుడిని కర్కశంగా కొట్టిన సవతి తండ్రి

హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పరిధి జిఎం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలుడిని కర్కశంగా రోడ్డుపైనే నేలకేసి తీవ్రంగా కొట్టాడు. గాయపడిన బాలుడుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు చాంద్రాయణ గుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం : పెమ్మసాని

అమరావతి: గ్రామసభలు నిర్వహించి రైతులతో మాట్లాడుతున్నామని ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. సిఆర్ డిఎ కార్యకలాపాలపై కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరీబు భూముల సమస్యలపై నెల రోజుల సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఉండవల్లి లేఔట్ అభివృద్ధి ప్రారంభమైందని, లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని అన్నారు. 7 వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని, భూసమీకరణ చేయని భూముల్లో ప్లాట్లు పొందిన వారి సమస్య పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. అక్కడ రైతులతో ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడాక భూసేకరణకు వెళ్తామని, వేరే చోట ప్లాట్లు కావాలని అడిగిన వారికి లాటరీ ద్వారా కేటాయించే చర్యలు తీసుకుంటామని అన్నారు.

పెద్ద ప్లాట్లు పొందేవారు కొంత సమయం వేచి ఉండాలని, కమర్షియల్ ప్లాట్లలో వాస్తు ప్రకారం ఉండాలని కొందరు అడిగారని అన్నారు. 7 ఎకరాల మేర ప్లాట్లు మార్చాల్సి ఉంటుందని, రైతులు మళ్లీ వాస్తు పేరిట రావొద్దని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. 18 వేలమంది రైతులు, రైతు కూలీలకు హెల్త్ కార్డులు, 26 గ్రామాల్లో అభివృద్ధి పనుల డిపిఆర్ లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వారంలో డిపిఆర్ లు సిద్ధంచేసి నెలాఖరులోగా పనులు ప్రారంభం చేస్తామని, సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల నిర్మాణాలకు భూమి, నిధులు సమకూరుస్తామని అన్నారు. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచుతామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.   

గోదావరి పుష్కరాలు ఏ రోజు నుంచి అంటే?

అమరావతి: గోదావరి పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపింది. 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు తేదీలను అధికారులు ప్రకటించారు. విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.  ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం. హరి జవహర్ లాల్ నోటిఫికేషన్ జారీ చేశారు. 

ఏడేళ్ల బాలికను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం

గాంధీనగర్: ఏడేళ్ల బాలికను పొలంలో నుంచి లాక్కెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం ప్రైవేటు పార్ట్‌లో ఇనుప రాడ్ జొప్పించాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అట్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో రామ్‌సింగ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పక్కన పొలంలో ఓ దంపతులు కూలీ పని చేయడానికి వచ్చారు. ఈ దంపతులకు ఏడేళ్ల కూతురు ఉండడంతో పొలం దగ్గర కూర్చొబెట్టారు. రామ్‌సింగ్ బాలికను పొదల్లొకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ప్రైవేటు పార్ట్‌లలో ఇనుప చువ్వను జొప్పించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పాప కనిపించడంలేదని తల్లిదండ్రులు వెతికారు. పాప రక్తపు మడుగులో కనిపించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం ..10 పూరిళ్లు దగ్ధం

అమరావతి: విజయనగరం జిల్లా తెర్లాం మండలం చిన గొలుసులో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో 10 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. వృద్ధురాలు సజీవదహనం అయింది. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

డ్రైనేజీ కాలువలో బిఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు

నల్లగొండ: బిఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు డ్రైనేజీ కాల్వలో కనిపించిన సంఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ఆర్ఒను కలెక్టర్ సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  చిన్నకాపర్తి గ్రామంలో  బిఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు ఓ డ్రైనేజీ కాల్వలో కనిపించడంతో గ్రామస్థులు షాక్ కు గురయ్యారు.  గ్రామస్థుల సమాచారం మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేపర్లను బయటకు తీసుకొచ్చిన తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్టేజ్ టు ఆర్వోను సస్పెండ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు గాను నల్గొండ ఆర్డీవోను అధికారికంగా నియమించారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటిని ఆర్డిఒ సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఓడిపోతామని ముందే తెలిసి రిగ్గింగ్ కు పాల్పడి ఉంటారని బిఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. రిగ్గింగ్ కు ఎన్నికల సిబ్బంది సహకరించారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు. పోలింగ్ బూత్ లో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు బయటకు ఎలా వచ్చాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అధికారులు డబ్బులు తీసుకొని ఈ దారుణానికి పాల్పడిన ఉంటారని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఫన్, కామెడీతో సినిమా

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు జయకాంత్(బాబీ), అమర్ బురా మీడియాతో ముచ్చటించారు. జయకాంత్ (బాబీ) మాట్లాడుతూ “గుర్రం పాపిరెడ్డి టైటిల్ క్యారెక్టర్‌లో నరేష్ ఆగస్త్య బాగా నటించాడు. – ఫరియా అబ్దుల్లాకు మంచి కామెడీ టైమింగ్ ఉంది. ఆమె జాతిరత్నాలు సినిమాలో చేసిన చిట్టి క్యారెక్టర్ ట్రెడిషనల్ గా ఉంటుంది. ఆ పాత్రతో చూస్తే మా ‘గుర్రం పాపిరెడ్డి‘ మూవీలో ఆమె చేసిన సౌధామిని క్యారెక్టర్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. బ్రహ్మానందం, యోగి బాబు కీలకమైన పాత్రలు చేశారు”అని అన్నారు. అమర్ బురా మాట్లాడుతూ “తెలివిలేని వాళ్లు తెలివైన వాడిని ఎలా ఎదుర్కొన్నారు అనేది మా మూవీ పాయింట్. ఫన్, కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సందేశాలు వినేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు రారు. వాళ్లను ఆ కాసేపు ఎంటర్ టైన్ చేయాలి. మా మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. మ్యాడ్, మ్యాడ్ 2 చూస్తున్నప్పుడు ఆ పాత్రలను చూస్తేనే ఎలా నవ్వుకున్నామో మా సినిమాలోనూ ఆర్టిస్టులను చూడగానే ఫన్ గా ఫీలవుతారు”అని పేర్కొన్నారు. 

యువకుడి ప్రాణం తీసిన చిలుక

బెంగళూరు: పెంపుడు చిలుకను కాపాడబోయి విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో మల్లేశ్వరం ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గిరి నగర్ ప్రాంతంలోని వీరభద్ర నగర్‌లో లిఖిత అనే యువతి నివసిస్తోంది. ఆమె విదేశీ జాతికి చెందిన చిలుకను పెంచుకుంటుంది. చిలుక కిటికీలో నుంచి ఎగిరి విద్యుత్ తీగపై వాలింది. విద్యుత్ తీగ పైనుంచి ఇంట్లో రాకపోవడంతో తన బంధువు అరుణ్‌ కుమార్ ను లిఖితి తన ఇంటికి పిలిచింది. ఇనుప గొట్టానికి కట్టెను కట్టి చిలుకను బెదిరించసాగాడు. ఇనుప గొట్టం హైటెన్షన్ విద్యుత్ తీగకు తగలడంతో ఘటనా స్థలంలో అరుణ్ చనిపోయాడు. పోలీసులు, విధ్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీలో హైటెన్షన్ వైర్లను తొలగించాలని పలుమార్లు స్థానికుల మొర పెట్టుకున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. చిలుక కోసం ప్రాణాలు తీసుకున్నావా? బ్రదర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.