Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

wbahis

jojobet

betasus resmi

bets10

milosbet

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti 2026

betgaranti yeni giriş

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakır escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

milosbet

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Holiganbet

holiganbet

Holiganbet

casibom

holiganbet

holiganbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

holiganbet

artemisbet

holiganbet

casibom

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

meritking

marsbahis

vdcasino

grandpashabet

casibom

restbet

jojobet güncel giriş

betasus

jojobet

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

betsmove

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

Holiganbet Giriş

pusulabet

jojobet

izmir escort

jojobet

Big Bass Bonanza

Big Bass

imajbet

grandpashabet

kingroyal

bets10

enbet

madridbet

vegabet

betcio

padişahbet

Hacklink satın al

interbahis

Holiganbet giriş

betebet

sekabet

kralbet

jojobet giriş

betoffice

padişahbet

restbet

perabet

elexbet

పాషాపూర్ సర్పంచ్ భర్తపై దాడి

ఓటమి జీర్ణించుకోలేక ప్రత్యర్థుల దాడి

సర్పంచ్ కవిత భర్త భరత్ కుమార్‌పై దాడి

బిఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా పనిచేసిన భరత్ కుమార్

మన తెలంగాణ/పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ సర్పంచ్‌గా గెలుపొందిన కవిత భర్త భరత్‌ కుమార్‌పై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ భరత్ కుమార్‌, ప్రస్తుతం గెలుపొందిన వార్డు సభ్యులపై దాడికి పాల్పడినట్లుగా భరత్ కుమార్ ఆరోపిస్తున్నారు. భరత్ కుమార్ భార్య బిఆర్ఎస్ మద్దతుతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ నాయకులే తమపై దాడికి పాల్పడ్డారని భరత్ ఆరోపిస్తున్నారు. భరత్ కుమార్ సైతం ఇదివరకు బిఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఆయన సతీమణి గెలుపొందడంతో ప్రత్యర్థి వర్గీయులు దాడికి పాల్పడ్డారని భరత్ ఆరోపిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టాస్ వేయడమే కాదు.. ఆ పని చేయాలి: మాజీ ఓపెనర్

టీం ఇండియా టి-20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొంతకాలంగా ఫామ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సూర్య కనీసం అర్థ శతకం సాధించి చాలాకాలమే అయింది. దీంతో అతడిపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శల వర్షం కురిపించాడు. కెప్టెన్సీ అంటే కేవలం టాస్ వేయడమే కాదు అని ఆకాశ్ అన్నాడు. ‘‘కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం. బౌలర్లతో ఓవర్లు వేయించడం. వ్యూహాలు రూపొందించడమే కాదు. టాప్-4లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు పరుగులు చేయడం కూడా ప్రధాన బాధ్యతే. సూర్యకుమార్ కొన్ని నెలలుగా చాలా మ్యాచుల్లో రాణించలేదు. 17 ఇన్నింగ్స్‌లో యావరేజ్ కేవలం 14 మాత్రమే. స్ట్రైక్‌రేటు కూడా బాగా లేదు. ఒక్కసారి కూడా అర్థ శతకం చేయలేదు. రెండుసార్లు మాత్రమే 25కి పైగా స్కోర్ చేశాడు’’ అని ఆకాశ్ విమర్శించాడు.

అయితే 2026 టి-20 ప్రపంచకప్‌కి ముందు కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు.. వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా ఫామ్ కోల్పోవడం భారత్‌కు మంచి సంకేతం కాదని ఆకాశ్ పేర్కొన్నాడు. మూడు లేదా నాలుగో స్థానంలో ఆడుతూ నిలకడగా పరుగులు చేయకపోతే.. ప్రపంచకప్ మొదలైనప్పుడు వాళ్లకి అంత నమ్మకంగా ఉండదు అని తెలిపాడు. కెప్టెన్ సూర్య కుమార్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరుగులు చేయడం చాలా అవసరమని ఆకాశ్ విశ్లేషించాడు.

రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదు: హరీశ్ రావు

హైదరాబాద్: శుక్రవారం బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో పలువురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 116 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, ఇంత మంది విద్యార్థులు చనిపోయినా సిఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీశ్ రావు పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది విమర్శించారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదని, అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్ బాల్ ఆడడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాడని, రూ.100 కోట్లతో ఫుట్ బాల్ ఆడేకంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి, కడుపు నిండా మంచి ఆహారం పెట్టొచ్చు కదా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అంటున్నారు..కానీ ఇది పాయిజన్ 2047 తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు మంచాలపై పడుతున్నారని, అస్వస్థతకు గురైన పిల్లలు తిరిగి గురుకులాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

వేధింపులు తట్టుకోలేక భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

భూపాలపల్లి: భార్య వేధింపులు తట్టుకోలేక ఆమెను చంపేసి అనంతరం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం మండలంలో జరిగింది. సీతారాంపురం గ్రామంలో రామాచారి(45), సంధ్య(42) అనే దంపతులు నివసిస్తున్నారు. మొదటి భార్య చనిపోవడంతో సంధ్యను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి భర్తను భార్యవేధించడంతో ఓపిక పట్టాడు. భార్య వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమెను హత్య చేశాడు. భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.  

తండ్రి ఆటో కిందపడి కూతురు దుర్మరణం

అమరావతి: కన్నతండ్రి కళ్ల ముందే ఆటో కింద పడి కూతురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో సుంకరమెట్ట దగ్గర జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సునీత(18) అనే యువతి టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతోంది. టెట్ ఎగ్జామ్ రాయడానికి సెంటర్‌కు తండ్రి లక్ష్మణరావు తన ఆటోలో తీసుకెళ్తున్నాడు. సెంటర్ అడ్రస్ కోసం ఫోన్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి వెళ్తున్నారు. ఎగ్జామ్ మంచిగా రాయాలి తల్లి అని కబుర్లు చెబుతూ బయటకు వెళ్తున్నారు. సుంకరమెట్ట జంక్షన్ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆటోలో తండ్రి పక్కన కూర్చున్న కూతురు రోడ్డుపై పడింది. ఆమె పైనుంచి ఆటో పోవడంతో ఘటనా స్థలంలోనే కూతురు చనిపోయింది. తన కళ్ల ముందే కూతురు మృతి చెందడంతో తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కూతురు మృతదేహాన్ని ఎన్‌టిఆర్ ఆస్పత్రికి తరలించారు.  

మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం

కోల్‌కతా: అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ భారత్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం కోల్‌కతాలో పర్యటిస్తున్నారు. అయితే కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి వచ్చిన మెస్సీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్ బయటకు వెళ్లిపోయింది. దీంతో ఫ్యాన్స్ స్టేడియంలోని సీట్లను ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మైదానంలోకి వెళ్లి టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు. పోలీసులు ప్రస్తుతం అభిమానులను అదుపు చేస్తున్నారు. 

సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి… గుండెపోటుతో అక్క మృతి

కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోతున్నాడని తెలిసి అక్క గుండెపోటుతో మృతి చెందింది. గంభీర్ పూర్ గ్రామంలో సర్పంచ్‌గా పోతు శేఖర్ పోటీ చేశారు. కౌంటింగ్ జరుగుతుండగా తమ్ముడు వెనుకంజలో ఉన్నాడని తెలిసి అక్క మమత ఆవేదన చెందింది. అక్కడే కూలబడిపోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మమత మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

పదకొండేళ్ల బాలుడిని కర్కశంగా కొట్టిన సవతి తండ్రి

హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పరిధి జిఎం కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పదకొండేళ్ల బాలుడిని కర్కశంగా రోడ్డుపైనే నేలకేసి తీవ్రంగా కొట్టాడు. గాయపడిన బాలుడుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన అనంతరం సవతి తండ్రి షేక్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు చాంద్రాయణ గుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం : పెమ్మసాని

అమరావతి: గ్రామసభలు నిర్వహించి రైతులతో మాట్లాడుతున్నామని ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. సిఆర్ డిఎ కార్యకలాపాలపై కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరీబు భూముల సమస్యలపై నెల రోజుల సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఉండవల్లి లేఔట్ అభివృద్ధి ప్రారంభమైందని, లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని అన్నారు. 7 వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని, భూసమీకరణ చేయని భూముల్లో ప్లాట్లు పొందిన వారి సమస్య పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. అక్కడ రైతులతో ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడాక భూసేకరణకు వెళ్తామని, వేరే చోట ప్లాట్లు కావాలని అడిగిన వారికి లాటరీ ద్వారా కేటాయించే చర్యలు తీసుకుంటామని అన్నారు.

పెద్ద ప్లాట్లు పొందేవారు కొంత సమయం వేచి ఉండాలని, కమర్షియల్ ప్లాట్లలో వాస్తు ప్రకారం ఉండాలని కొందరు అడిగారని అన్నారు. 7 ఎకరాల మేర ప్లాట్లు మార్చాల్సి ఉంటుందని, రైతులు మళ్లీ వాస్తు పేరిట రావొద్దని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. 18 వేలమంది రైతులు, రైతు కూలీలకు హెల్త్ కార్డులు, 26 గ్రామాల్లో అభివృద్ధి పనుల డిపిఆర్ లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వారంలో డిపిఆర్ లు సిద్ధంచేసి నెలాఖరులోగా పనులు ప్రారంభం చేస్తామని, సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల నిర్మాణాలకు భూమి, నిధులు సమకూరుస్తామని అన్నారు. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచుతామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.   

గోదావరి పుష్కరాలు ఏ రోజు నుంచి అంటే?

అమరావతి: గోదావరి పుష్కరాల తేదీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని తెలిపింది. 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగుతాయని ప్రభుత్వం వెల్లడించింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు తేదీలను అధికారులు ప్రకటించారు. విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.  ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం. హరి జవహర్ లాల్ నోటిఫికేషన్ జారీ చేశారు.