Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

diyarbakir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

süratbet

casibom

casibom

casibom giriş

jojobet

holiganbet giriş

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

grandpashabet

jojobet güncel giriş

jojobet

betasus

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

casibom güncel giriş

artemisbet

asyabahis

padişahbet

padişahbet giriş

Gates of Olympus

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

deneme bonusu veren yeni siteler

holiganbet

istanbul travesti

betsmove

జనవరి 12న సంక్రాంతి కానుకగా…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మన శంకర వర ప్రసాద్ గారు’. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ లో నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, అర్చన సమర్పిస్తున్నారు. మన శంకర వర ప్రసాద్ గారు 2026 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో వెంకటేష్ స్టైలిష్‌గా కనిపించారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి తన మిత్రుడు,

సహనటుడు వెంకటేష్‌కు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇక చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్- ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది”అని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైమనిక్‌గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.

మియాపూర్‌లో డ్రగ్స్ పట్టివేత

డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు, ఇద్దరు వినియోగదారులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం మియాపూర్, ప్రేమ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 55 ఎల్‌ఎస్‌డి పేపర్స్, గ్రాము కొకైన్, 3 గ్రాముల ఎండిఎంఏ, గంజాయి కేక్, 56 గ్రాముల హ్యాష్ ఆయిల్, 10 గ్రాముల మేజిక్ మష్రూమ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘పంచాయతీ’ ముగియగానే పరిషత్ ఎన్నికలకు సమాయత్తం

 రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్పష్టం కావడంతో ఇదే సమయంలో పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయని అంచనా వేస్తోంది. దీంతో ఈ నెలలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసే దిశగా అధికార యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా అందిన మౌఖిక ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాగానే ఎన్నికల సంఘానికి సమాచారం అందించేందుకు అధికారులు పని చేస్తున్నారు.పంచాయతీ ఎన్నికలు తొలి విడత ఇప్పటికే పూర్తి కాగా, రెండో విడత ఈ నెల 14 ఆదివారం,

మూడో విడ త 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఈ నెల 20 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వం సిద్ధమైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి తెలియజేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సిద్ధం చేసిన ఓటర్ల జాబితా, మండల, జడ్పీటిసిల లెక్కలు ప్రభుత్వం వద్ద ఉండడంతో ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అని చెబుతున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేసింది. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల సమాచారం.

కేరళలో బిజెపి సరికొత్త చరిత్ర: ప్రధాని మోడీ

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రగా ప్రధాని మోడీ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషివల్లనే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ను ఓడించగలిగినట్టు పేర్కొన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. తిరువనంతపురం అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి బీజెపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి: శశిథరూర్

ఈ ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసించారు. విజయం సాధించిన బీజేపీ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ చేస్తున్న అక్రమాలను చాలాసార్లు ప్రశ్నించానని, వారి పాలన నుంచి బయటపడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు ఈ ఫలితాలతో తేలిందన్నారు.

అనుకున్న ఫలితాలు సాధించలేక పోయాం: పినరయి విజయన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక పోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం మీద ఘనవిజయం సాధిస్తామని అంచనా వేశామని , కానీ అనుకున్నట్టు సాధించలేకపోయామని అన్నారు. దీనికి కారణాలేమిటో విశ్లేషించుకుని అవసరమైన సవరణలు చేసుకుని, ముందుకు వెళ్తామన్నారు. వచ్చే ఏడాది కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు , మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 45 ఏళ్ల తరువాత కామ్రేడ్ కోటలో బీజేపీ పాగా వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కేరళ స్థానిక సంస్థలకు డిసెంబర్ 9,11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.మొదటి దశలో70.91 శాతం, రెండో దశలో 76.08 శాతం పోలింగ్ జరిగింది. 

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పెద్ద శంకరంపేట జాతీయ రహదారిపై ఓ బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు, కుమారుడు, కూతురు చనిపోయారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికలో ఓటు వేసేందుకు బైక్ పై సొంతూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మాగీ గ్రామ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతం: దగ్గుబాటి పురందేశ్వరి

 రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనదని సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుందని పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన ‘1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని’ శనివారం హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సిసిలో నిర్వహించిన కార్యక్రమంలో పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన చేశారు. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ చైర్మన్‌గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పురందేశ్వరి కీలకోపన్యాసం చేస్తూ 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఎన్టీఆర్ జీవితంలోనే ప్రధాన సంఘటన అని, అంతేకాకుండా దేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేసిన రాజకీయ సంఘటనగా పేర్కొన్నారు.

ఎన్టీఆర్ భావజాలాన్ని నలుదిక్కుల వ్యాపింపజేస్తున్న ఎన్టీఆర్ కమిటీ లిటరేచర్ సభ్యులకు చైర్మన్ టీడీ జనార్దన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు, బొల్లినేని క్రిష్ణయ్య, చైతన్య రాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన గాయత్రి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధుసూదనరాజు, బిక్కి కృష్ణ, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా రచయిత విక్రమ్ పూల పుస్తక పరిచయం చేశారు. స్వాగతోపన్యాసం చేసిన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, ఇతర సినీ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎంఎల్ఎ కొలికిపూడి శ్రీనివాస రావు రాసలీలలు

నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఎ కొలికిపూడి శ్రీనివాస రావు. తాజాగా ఓ అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. తన ఆఫీస్ కి వచ్చిన ఓ మహిళతో సాన్నిహిత్యంగా కొలికపూడి ఉన్న ఫోటో ఒకటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళను కొలికిపూడి శ్రీనివాస రావు హగ్ చేసుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఇది రియల్ ఫోటోనా? లేక కావాలనే టిడిపి పార్టీ శ్రీనివాస రావు ను టార్గెట్ చేసి బయటకు పంపిచేందుకు కుట్రా చేస్తుంద అని తెలియడంలేదు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు కొలికపూడి శ్రీనివాస రావు స్పందించలేదు.

కామ్రేడ్ కంచు కోటలో కాషాయం జయకేతనం

తిరువనంతపురం కార్పొరేషన్ లో సగం వార్డులు కమలానివే

త్రిపునిధుర, పలక్కాడ్ మున్సిపాలిటీల్లో బీజేపీ ఘనవిజయం

తిరువనంతపురం: కేరళలోని మొత్తం 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 14 జిల్లా పరిషత్ స్థానాలకు, 941 గ్రామ పంచాయతీలకు, 152 బ్లాక్ పంచాయతీలకు డిసెంబర్ 9, 11 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. మొత్తం స్థానిక సంస్థల్లో చాలా చోట్ల బీజేపీ హవా కనిపిస్తుండగా, సిపిఎం నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్ వెనుకబడడం కేరళ రాజకీయ చరిత్రలో చెప్పుకోదగిన పరిణామం. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు త్రిపునిధుర, పలక్కాడ్ మున్సిపాలిటీలను కూడా బీజేపీ నేతృత్వం లోని ఎన్‌డిఎ కైవసం చేసుకోవడం కామ్రేడ్ కోటలో కాషాయం జెండా ఎగురవేయడమే . లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆధిపత్యం వహిస్తున్న కేరళ రాజకీయ క్షేత్రంలో ఇది చెప్పుకోదగిన మార్పు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ స్వంత జిల్లా తిరువనంతపురంలో రాష్ట్ర రాజధానిలో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్)తోపాటు కాంగ్రెస్ సారథ్యం లోని నేషనల్‌డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)కు గట్టిదెబ్బ తగిలింది. బీజేపీ సారథ్యం లోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ) విజయకేతనం ఎగురవేసింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది.

ఎల్‌డీఎఫ్ 29 వార్డుల్లో గెలుపు సాధించగా, 19 వార్డులను యాడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. తిరువనంతపురం కార్పొరేషన్‌లో నిర్ణయాత్మకమైన మెజార్టీ సాధించడానికి బీజేపీకి ఒక స్థానమే తక్కువైంది. ఈ విజయం 2026 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీకి నూతన శక్తిని అందించింది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో పట్టు నిలదొక్కుకునేలా చేసింది. ఇంతకు ముందు 2020లో తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకోగా, బీజేపీ సారథ్యం లోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి. ఎర్నాకులం జిల్లా త్రిపునిధుర మున్సిపాలిటీలో కూడా ఎన్‌డిఎ కీలక మైన విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 53 కౌన్సిల్ స్థానాల్లో 21 స్థానాలను ఎన్‌డిఎ గెలుచుకుంది. ఎల్‌డిఎఫ్‌కు 20 స్థానాలు మాత్రమే దక్కాయి. కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) మూడోస్థానానికి దిగజారి 12 స్థానాలకే పరిమితమైంది. ఎ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంటున్న త్రిపునిధుర మున్సిపాలిటీ దశాబ్దాలుగా ఎల్‌డిఎఫ్, లేదా యుడిఎఫ్ పాలనలో ఉంటోంది.

తాజా ఫలితాలు ఆ ఆనవాయితీ నుంచి బయటపడేలా చేశాయి. 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో త్రిపునిధుర మున్సిపాలిటీ 49వార్డుల్లో సిపిఎం అతిపెద్ద పార్టీగా 23 స్థానాలను గెలుచుకుంది. అప్పుడు బీజేపీ 17 స్థానాలనే దక్కించుకోగలిగింది. అయితే ఈ ఏడాది ఈ మున్సిపాలిటీని ఓటరు ప్రాధాన్యం బట్టి 53 వార్డులకు విస్తరించారు. పలక్కాడ్ మున్సిపాలిటీని కూడా ఎన్‌డిఎ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఈ మున్సిపాలిటీలో బీజేపీయే ఏకైక భారీ పార్టీగా 25 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. యుడిఎఫ్ 18,ఎల్‌డిఎఫ్ 9 స్థానాలను మాత్రమే దక్కించుకున్నాయి. త్రిస్సూర్ కార్పొరేషన్‌లో 8 వార్డులను బిజేపి గెల్చుకుంది. త్రిస్సూర్ నుంచి గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సురేష్ గోపీ ఎన్నికైన సంగతి తెలిసిందే. కొడుంగల్లూరు మున్సిపాలిటీలో 46 వార్డులకు 18 బీజేపీ గెల్చుకుంది. గురువాయూరు, వడక్కంచెర్రి మున్సిపాలిటీల్లో చెరో రెండేసి వార్డులను గెల్చుకుంది.కున్నంకూలం మున్సిపాలిటీలో 7 వార్డులు, ఇరింజలకూడ మున్సిపాలిటీలో 6 వార్డులు, చలకుడి మున్సిపాలిటీలో ఒకటి వార్డులు బీజేపీ కైవసం అయ్యాయి.

గ్రామ పంచాయతీల్లో

ఇక బ్లాక్ పంచాయతీల్లో 4 వార్డులు, గ్రామపంచాయతీల్లో 167బీజేపీ దక్కించుకోగా, త్రిస్సూర్ జిల్లాలో ఏ పంచాయతీ బీజేపీకి దక్కలేదు. బీజేపీ నేతృత్వం లోని ఫ్రంట్ 1085 గ్రామ పంచాయతీ వార్డులను, 44 బ్లాక్ పంచాయతీ వార్డులను గెలుచుకున్నట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కొల్లాం కార్పొరేషన్‌లో 11 వార్డులు, కోజికోడ్ కార్పొరేషన్‌లో 13 వార్డులు, కన్నూర్ కార్పొరేషన్‌లో 4 వార్డులు, కొచ్చి కార్పొరేషన్‌లో 6 వార్డులు, బీజేపీ పరమయ్యాయి. తిరువనంతపురం కార్పొరేషన్‌లో ఎల్‌డిఎఫ్ హయాంలో అవినీతి బాగా జరిగిందని బీజేపీ చేసిన ప్రచారం ఎక్కువ ప్రభావం చూపించింది. శబరిమల బంగారం స్కామ్ పై ప్రచారం అయ్యప్ప క్షేత్రం నెలకొన్న పథనం మిట్ట జిల్లాలోని 142 గ్రామ పంచాయతీ వార్డులు, ఆరు బ్లాక్ పంచాయతీ వార్డులు, 21 మున్సిపల్ వార్డులు బీజేపీ విజయం పొందడానికి దోహదం చేశాయి. పథనం మిట్ట జిల్లాలో పందలం మున్సిపాలిటీ లోని పందలం టౌన్ లోని 9 వార్డులు, పందలం బ్లాక్ పంచాయతీ లోని 3 వార్డులు బీజేపీ కైవసమయ్యాయి.

కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర: ప్రధాని మోడీ

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రగా ప్రధాని మోడీ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషివల్లనే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ను ఓడించగలిగినట్టు పేర్కొన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. తిరువనంతపురం అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి బీజెపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి: శశిథరూర్

ఈ ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసించారు. విజయం సాధించిన బీజేపీ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ చేస్తున్న అక్రమాలను చాలాసార్లు ప్రశ్నించానని, వారి పాలన నుంచి బయటపడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు ఈ ఫలితాలతో తేలిందన్నారు.

అనుకున్న ఫలితాలు సాధించలేక పోయాం: పినరయి విజయన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక పోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం మీద ఘనవిజయం సాధిస్తామని అంచనా వేశామని , కానీ అనుకున్నట్టు సాధించలేకపోయామని అన్నారు. దీనికి కారణాలేమిటో విశ్లేషించుకుని అవసరమైన సవరణలు చేసుకుని, ముందుకు వెళ్తామన్నారు. వచ్చే ఏడాది కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు , మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 45 ఏళ్ల తరువాత కామ్రేడ్ కోటలో బీజేపీ పాగా వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కేరళ స్థానిక సంస్థలకు డిసెంబర్ 9,11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.మొదటి దశలో70.91 శాతం, రెండో దశలో 76.08 శాతం పోలింగ్ జరిగింది. 

దేవుడు చిత్రం పటం పట్టుకొని ఇంటింటికి తిరిగి అడుక్కుంటున్న ఓడిన అభ్యర్థి

మొదటి విడతలో నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఔరవాణి  గ్రామపంచాయతీలో పోలీంగ్ జరిగింది. ఈ గ్రామపంచాయతీలో మొత్తం 1577 ఓట్లున్నాయి. సర్పంచ్ బరిలో మొత్తం నలుగురు అభ్యర్థులు నిల్చున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి జక్కల పరమేష్ విజయం సాధించాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి బాలరాజ్ గౌడ్ ఎన్నికల్లో రూ. 10 లక్షలపైగా ఖర్చు పెట్టాడు. అయినా ఓడి పోయాడు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలరాజ్ గౌడ్ ఇంటింటికి దేవుడు చిత్రం పటం పట్టుకొని అడుగుతున్నాడు. డబ్బులు తీసుకొని ఓటు వేయని వారు తమ డబ్బులు తిరిగివ్వాలని వేడుకుంటున్నారు. అప్పు చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టామని తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాలరాజ్ గౌడ్ భార్య చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని గ్రామస్థులను వేడుకుంటున్నారు. అయితే ఓట్లు వేశామంటూ పలువురు దేవుడిపై ప్రమాణం చేశారు. అందరూ ఓట్లు వేస్తే ఎలా ఓడిపోయానని బాలరాజ్ గౌడ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. 

హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత..

న్యూయార్క్/వాషింగ్టన్: కొత్తగా హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ “చట్ట విరుద్ధ ” నిర్ణయం ట్రంప్ ప్రభుత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 19 రాష్ట్రాలు మసాచుస్సెట్స్ జిల్లా లోని జిల్లా కోర్టులో దావా వేశాయి. ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని సవాలు చేస్తూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీటియా జేమ్స్‌తోపాటు మరో 18 ఇతర అటార్నీ జనరల్స్ శుక్రవారం దావా వేశారు.

వైద్య, విద్య, ఇతర సాంకేతిక రంగాల్లో అత్యవసర సేవలు అందిస్తున్న హెచ్1 బి సిబ్బందిపై ఈ భారం పడుతుందని ఫలితంగా ప్రభుత్వానికి, లాభాలతో సంబంధం లేని సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయని వీరు పేర్కొన్నారు. హెచ్1 బి వీసాలు నైపుణ్యం కలిగిన డాక్టర్లు, నర్సులు, టీచర్లు , ఇతర కార్మికులు అమెరికాలో అత్యవసర సేవలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు వీసా ఫీజు లక్ష డాలర్లకు అమాంతంగా పెంచడంతో ఈ కార్యక్రమం కష్టతరమౌతుంది. పిల్లల విద్య దెబ్బతింటుంది.ఆర్థికంగా నష్టం కలుగుతుందని జేమ్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.