Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

aresbet

bets10

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

madridbet

jojobet

holiganbet giriş

తెలంగాణ రూటెడ్ ఫిల్మ్

లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న చిత్రం ‘దండోరా’. ఈ మూవీలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రధారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్ అవుతోంది. శనివారం ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ మాట్లాడుతూ తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇదని అన్నారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని మాట్లాడుతూ పాటలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో.. అదే సినిమాలోనూ కనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మురళీకాంత్, మైత్రీ శశిధర్, రవికృష్ణ, నందు, మణిక, మార్క్ కె రాబిన్, సృజన పాల్గొన్నారు.

మంచి సస్పెన్స్ థ్రిల్లర్

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్‘ (మీరు అనుకున్నది కాదు). ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు దశరథ్ మాట్లాడుతూ – ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని అన్నారు. హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఆధ్యాత్మికత టచ్ కూడా ఈ మూవీలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏకాదంతాయ సిరి, మహేంద్రనాథ్ కూండ్ల, తల్లాడ వెంకన్న, వెంకట్ దుగ్గిరెడ్డి, డాక్టర్ ఏఎంఆర్, సతీష్ రెడ్డి మాసం పాల్గొన్నారు. 

న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి: పొన్నం

హైదరాబాద్: ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే , రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ ఎన్నికల కమిషన్ ను తమ తాబేదారిగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వారికి వ్యతిరేకంగా ఓటు వేసేవారీ ఓటు తొలగించడంతో పాటు ఓటు చోరికి పాల్పడుతున్న పరిస్థితిని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడంతో జరిగిన విధానాన్ని కూడా లైవ్ లో చూపించారన్నారు. దేశ వ్యాప్తంగా ఓటు చోరికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతో ఆదివారం ఢిల్లీలో ర్యాలీ జరుగుతున్న సందర్భంగా పొన్నం సోషల్ మీడియాతో ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. ఈ ర్యాలీకి అందరం వెళ్తున్నామని, ఇప్పటికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక వాదులంతా ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు ఖండించాలని కోరుతున్నామన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఓటు చోరీ పై లక్షలాది సంతకాల సేకరణ చేసి ఢిల్లీలోని ఎఐసిసి ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు అందించడం జరుగుతుందని వివరించారు. రాజ్యాంగాన్ని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా కంకణం కట్టుకొని ఉంటుందని చెప్పారు. 

తరగతి గదిలో కుప్పకూలి విద్యార్థిని మృతి

అమరావతి: తరగతి గదిలో పాఠాలు వింటూ ఓ విద్యార్థిని కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలప్రకారం … పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకట్‌రెడ్డి, సుజాత్ దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు సిరి(15) అనే కూతురు, కుమారుడు ఉన్నాడు. వివేకానంద పాఠశాలలో కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతుండగా కూతురు పదో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం తరగతి గదిలో టీచర్ పాఠాలు చెబుతుండగా అకస్మాత్తుగా బెంచీ పైనుంచి సిరి కిందపడిపోవడంతో వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి పాఠశాల సిబ్బంది తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక చనిపోయిందని తెలిపారు. నెల రోజుల క్రితం స్పృహతప్పి పడిపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రి ప్రథమ చికిత్స అందిస్తే కోలుకుందని తల్లిదండ్రులు తెలిపారు. 

బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పులు: ఇద్దరు మృతి… 8 మందికి గాయాలు

న్యూయార్క్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేపింది. రోడ్డు ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఇంజనీరింగ్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం చెందగా 8 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఫోన్లను సైలంట్ ఉంచుకోవడంతో పాటు డోర్లను లాక్ చేసుకోవాలని విద్యార్థులకు మేయర్, అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు. 

ఆ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే..?

అందాల తార భాగ్యశ్రీ బోర్సే కమర్షియల్ చిత్రాలతో పాటు ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న, విభిన్నమైన పాత్రలు కూడా చేస్తోంది. తాజాగా 1990ల నాటి ప్రొహిబిషన్ కాలం నేపథ్యం, సామాజిక అంశాల ఆధారంగా రూపొందనున్న ఒక మహిళా ప్రధాన చిత్రంలో ఆమె నటించనుంది. ఈ చిత్రంలో ఆమె సామాజిక సవాళ్లతో పోరాడే ఒక నిర్భయ యువతి పాత్ర పోషించనుందట. ఈ పాత్ర ఆమె నటనలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఆసక్తికరమైన కథాంశం కలిగిన చిత్రాన్ని స్వప్న సినిమాస్, దర్శకుడు వేణు ఊడుగుల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయ నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. రెండో దశలో పోలింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నిక లు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 57,22,665మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. మొత్తం ఓటర్ల లో 27,96,006 మంది పురుషు లు, 29,26,306మంది మహిళ లు, ౧౫౩ మంది ఇతరులు ఉన్నారు. రెండో విడతలో 495 గ్రామాలలో సర్పంచి స్థానాలు, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఉదయ నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. రెండో దశలో పోలింగ్ కోసం 38,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నిక లు జరుగనున్నాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడతలో 57,22,665మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. మొత్తం ఓటర్ల లో 27,96,006 మంది పురుషు లు, 29,26,306మంది మహిళ లు, ౧౫౩ మంది ఇతరులు ఉన్నారు. రెండో విడతలో 495 గ్రామాలలో సర్పంచి స్థానాలు, 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

దేశీయ క్రికెట్‌లో ఫిక్సింగ్ కలకలం..

ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు దేశీయ క్రికెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారంలో అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకూర్‌లను అస్సాం క్రికెట్ అసోసియేషన్(ఎసిఎ) గుర్తించి, విచారణ జరిపి నిర్ధారణ కావడంతో వారిపై తాత్కాలికంగా సస్పెన్సన్ వేటు వేసింది. ఆ నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2025 లీగ్ మ్యాచ్‌ల సమయంలో సహచర ఆటగాళ్లను ప్రభావితం చేసేందుకు వారు ప్రయత్నించారన్న అనుమానాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది.

ఈ విషయాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ అధికారికంగా వెల్లడించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ నలుగురిపై గువాహటిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారంపై బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సస్పెండ్ అయిన ఆటగాళ్లలో అభిషేక్ ఠాకూర్ ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అస్సాం తరఫున రెండు మ్యాచ్‌లు ఆడగా, మిగతా ముగ్గురు కూడా వివిధ స్థాయిల్లో అస్సాం జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

ఈ ‘బ్యాడ్ గాళ్స్’ చాలా మంచోళ్లు

ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ము ఖ్య తారాగణంగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్‌టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్స య్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. అయితే ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ అన్నారు.