Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

holiganbet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

betebet

marsbahis

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

bettilt

interbahis

kingroyal

Holiganbet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

madridbet

kingroyal

meritking

grandpashabet

galabet

casibom güncel giriş

pusulabet

madridbet

kingroyal

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

meritking

grandpashabet

süratbet

meritking

jojobet

meritking

kingroyal

madridbet

meritking

kingroyal

madridbet

kingroyal

meritking

bets10

meritking

రెండోసారి తప్పని సరిగా అధికారంలోకి వస్తాం : మహేష్ గౌడ్

హైదరాబాద్: కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సిఎం రేవంత్ రెడ్డి అధిష్టానం చూసుకుంటుందని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ కొన్ని వివరాలడిగారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ హైదరబాద్ కు ఆకర్షణ కాబోతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. భవిష్యత్తు ఉంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎందుకు బయటకు వస్తారని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణలో మాజీ సిఎం కెసిఆర్ కు ఉన్న చరిష్మా ప్రత్యేకమైనదని, పార్టీ నడపడం కెసిఆర్ తప్ప ఎవరితో సాధ్యం కాదని కొనియాడారు. తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలిచిందని, బిఆర్ఎస్ పెద్దగా సాధించింది ఏమీ లేదని అన్నారు. రెండోసారి తప్పనిసరిగా అధికారంలోకి వస్తామని తెలియజేశారు. తెలంగాణలో అనేక సంక్షేమాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ప్రజలు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.  

విమానంలో మహిళకు అస్వస్థత.. మాజీ ఎమ్మెల్యే ఏం చేశారంటే..

ప్రపంచంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది. తన, పర బేధం లేకుండా ఎవ్వరినైనా కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుంది. అలాంటి బాధ్యతనే ఓ వైద్యురాలు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి నింబాల్కర్ నిర్వర్తించారు. విమానం గాల్లో ఉండగా ఆస్వస్థతకు గురైన ఓ ప్రయాణికురాలిని ఆమె సిపిఆర్ చేసి కాపాడారు. దీంతో కర్ణాటక సిఎం సిద్ధరామయ్య అంజలిపై ప్రశంసలు కురిపించారు.

శనివారం మధ్యాహ్నం గోవా నుంచి ఢిల్లీకి ఓ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొంత సమయానికే కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అంజలి వెంటనే స్పందించి.. పేషెంట్‌కి సిపిఆర్ చేసి బ్రతికించారు. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే జెన్నీని ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకు అంజలి, జెన్నీతో పాటు ఉన్నారు.

ఈ విషయంపై కర్ణాటక సిఎం సిద్ధరామయ్య అంజలిని అభినందించారు. ఇది చాలా స్పూర్తిదాయకమని, అధికారంలో ఉన్నా లేకపోయినా.. అంజలి వంటి నేతను నిజమైన ప్రజా సేవకు ఉదాహరణ అని. ప్రతిఫలం ఆశించకుండా సాయం చేసేందుకు ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఎక్స వేదికగా కొనియాడారు. ఇక కర్ణాటక కాంగ్రెస్ కూడా అంజలిని ప్రశంసిస్తూ పోస్టు పెట్టింది. నిజమైన ప్రజా సేవకు పదవి, హోదాతో సంబంధం లేదని పేర్కొంది. ఇక నెటజన్లు అంజలిపై ప్రశంసల జట్టు కురిపిస్తున్నారు.

రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా

హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన పోలింగ్‌ అనంతరం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపులో కాంగ్రెస్ 305 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత ప్రతిపక్ష బిఆర్ఎస్‌కు 36, బిజెపికి 9, ఇతరులకు 65 స్థానాలు దక్కాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. కాగా, ఈ విడతలో 193 మండలాలలో 4,333 సర్పంచి స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, సర్పం చ్ స్థానాలకు 12,782 మంది అ భ్యర్థులు పోటీ పడగా, వార్డు స్థానాలకు 71,071మంది అభ్యర్థు లు పోటీ పడ్డారు.

భార్యను చంపిన భర్త.. మృతదేహాన్ని బైక్ పై పిఎస్ కు

బాపట్ల: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచారంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను గొంతునులిమి చంపి మృతదేహాన్ని భర్త బైక్ పై పిఎస్ కు తీసుకెళ్లాడు. నిందితుడు వెంకటేశ్వర్లు స్వగ్రామం సంతమాగూరు మండలానికి చెందినవాడు. పదేళ్ల కిందట వెంకటేశ్వర్లు, మహాలక్ష్మి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలతో వెంకటేశ్వర్లకు దూరంగా మహాలక్ష్మి ఉంటుంది. శనివారం రాత్రి మాచవరంలో ఉంటున్న భార్య వద్దకు వెంకటేశ్వర్లు వెళ్లాడు. ఉదయం మహాలక్ష్మిని మాచవరం శివారుకు తీసుకెళ్లి హత్య చేశాడు. బాపట్ల జిల్లా సంతమాగులూరు పిఎస్ లో వెంకటేశ్వర్లు లొంగిపోయాడు. రొంపిచర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. కొన్ని గ్రామాలలో సమయంలో లైన్‌లో నిలబడిన ఓటర్లకు ఓటు వేయవచ్చును. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ తో పోలిస్తే రెండు విడత ఎన్నికలతో పోలీంగా భారీగా నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అవంచ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు సౌమ్య, చంద్రకళ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి.

పాక్ తొలుత బౌలింగ్.. స్వల్పస్కోర్‌కే వైభవ్ ఔట్

దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం యువ భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌ టాస్ వర్షం కారణంగా ఆలస్యంగా జరిగింది. అనంతరం టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు నాలుగో ఓవర్‌లోనే షాక్ తగిలింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(5) మహమ్మద్ సయ్యం బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు కెప్టెన్ ఆయుష్ మాత్రే దూకుడుగా ఆడాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు చేసి సయ్యం బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఈ దశలో ఆరోన్ జార్జ్ జట్టుకు అండగా నిలిచాడు. మాత్రేతో కలిసి రెండో వికెట్‌కి 49 పరుగులు. విహాన్‌తో కలిసి మూడో వికెట్‌కి 27 పరుగులు జోడించాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఆరోన్(46), వేదాంత్(2) ఉన్నారు.

సైనికుడికే దక్కని ఓటు హక్కు!.. ఇదేనా మన ఎన్నికల వ్యవస్థ?

మంచిప్ప గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

నిజామాబాద్: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే ఓ సిఆర్ పిఎఫ్  జవానుకు సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కలేదు. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంచిప్ప గ్రామానికి చెందిన జవాన్ ప్రవీణ్ ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పోలింగ్ రోజున తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రవీణ్ ప్రత్యేకంగా గ్రామానికి వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడి అధికారులు చెప్పిన మాట విని ఆయన కంగుతిన్నారు. “మీ ఓటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికే రాజమండ్రికి పంపబడింది” అని అధికారులు తేల్చి చెప్పారు. అధికారుల నిర్వాకంతో తీవ్ర ఆవేదనకు గురైన జవాన్ ప్రవీణ్ అక్కడే నిరసనకు దిగారు. దేశ సేవలో ఉన్న తన ఓటును, తన అనుమతి లేకుండా మరొక ప్రాంతానికి ఎలా కేటాయిస్తారంటూ అధికారులను నిలదీశారు. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అన్యాయంపై ఉన్నతాధికారుల జోక్యం కోరుతూ, ప్రవీణ్ వెంటనే జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దేశ భక్తుడైన తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని, ఇందుకోసం అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అభ్యర్థించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల అమలులో జరిగిన ఈ ఘోర తప్పిదంపై విచారణ జరిపి, తక్షణమే న్యాయం చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ప్రేమపెళ్లి…… భార్యను చంపి మృతదేహంతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మనస్పర్థలు రావడంతో భార్యను చంపి అనంతరం మృతదేహంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో సంతమాగులూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మాచవరానికి చెందిన మహాలక్ష్మి(28) ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకున్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆదివారం తన భార్య ఉంటున్న మాచవరం గ్రామానికి వెళ్లాడు. అనంతరం భార్య తీసుకొని గ్రామ శివారులోకి వెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకొని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిర్మల్ జిల్లాలో విద్యుత్ తగిలి ఒకరు మృతి

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో కుబీర్ మండలం సిర్పల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం కోసం టెంట్ వేస్తుండగా ఇద్దరికి విద్యుత్ తగిలి ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నవీన్ (25)గా పోలీసులు గుర్తించారు.   

నేలకొండపల్లిలో టెన్షన్‌తో సర్పంచ్ అభ్యర్థి మృతి

నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్‌లో టెన్షన్‌తో సర్పంచ్ అభ్యర్థి చనిపోయాడు. అనాసాగర్ గ్రామంలో దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు.