Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

jojobet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

holiganbet

interbahis

kingroyal

tlcasino

Holiganbet

betplay

holiganbet

lunabet

lunabet

holiganbet

అంబులెన్స్‌లో వచ్చి ఓటేసిన వ్యక్తి

తాను అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేవిధంగా అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఒక వ్యక్తి ఓటు వేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వలిగొండ మండల కేంద్రానికి చెందిన బత్తిని సత్యనారాయణ గౌడ్ వచ్చాడు. అయితే, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేలా అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేశాడు. పలువురు వ్యక్తులు నేటి యువత అతనిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు.

సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యం!

 మెదక్ జిల్లా, చేగుంట మండలం, గొల్లపల్లి గ్రామంలో జరుగుతున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి చేర్యాల సబిత భర్త జనార్ధన్‌ రెడ్డి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వస్తున్నారనే భయంతో ఇంటికి రాకుండా అదృశ్య మయ్యాడు. జనార్ధన్‌రెడ్డి కనబడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐ, సిబ్బందితో గ్రామ శివారులో డాగ్ స్కాడ్, డ్రోన్ కెమెరాతో వెతికినా కనబడలేదు. అయితే, ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు పొలాల్లో పరుగెత్తుకుంటూ కనబడడంతో పోలీసులు అతనిని పట్టుకున్నారు. తమ విచారణలో అన్ని బయటకు వస్తాయని డిఎస్‌పి తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేపడతామని తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోతానని డ్రామా..ప్రత్యర్థుల ఆరోపణ

గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో పలువురు పోటీ చేస్తుండగా చేర్యాల సబిత భర్త జనార్ధన్‌రెడ్డి కావాలనే డ్రామా ఆడి, ఆదివారం ఉదయం వరకు కనబడకుండాపోయి 70 శాతం పోలింగ్ అయిన తరువాత బయటకు వచ్చాడని అతని ప్రత్యర్థులు ఆరోపించారు. కేవలం సానుభూతితో గెలవాలనే ఉద్దేశంతో ఈ డ్రామా ఆడాడని, గ్రామంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు.

రాములోరి తలంబ్రాల కోసం వరి పంట కోత

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వచ్చే యేడాదిలో నిర్వహించే కల్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాలకు వరికోతలు మొదలయ్యాయి. యేటా ఖమ్మం నగరానికి చెందిన శ్రీ లక్ష్మీబాలాజీ సేవా సమితి కోటి గోటి తలంబ్రాలు రాములోరికి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 7న చింతకాని మండలం, వందనం గ్రామంలో వేములపల్లి సీతారాంబాబు పొలంలో సమితి ఆధ్వర్యంలో వరి పంట సాగు చేశారు. ఆ రాములోరి దయ వల్ల పంట బాగా పండి చేతికి వచ్చినట్లు సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి తెలిపారు. ఆదివారం సమితి సభ్యులతో కలిసి ఆ పంటను కోసినట్లు చెప్పారు. త్వరలో పలు ఆలయాల్లో ఈ వడ్లు వలిచేందుకు పంచనున్నట్లు తెలిపారు. ఈ వడ్లు వలిచే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వడ్లు వలిచి కోటి గోటి తలంబ్రాల తయారీలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, తద్వారా ఆ సీతారామచంద్రస్వామి వారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు విజయలక్ష్మి, రేవతి, మౌనిక, రజిత, విజయ, లక్ష్మి, శ్రావణి, రాము, పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

లక్కీ డ్రాలో వరించిన సర్పంచ్ పదవి

గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి.దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా  కెతవత్ సునీత గెలుపొందారు. ఈ ఘటన మెదక్ జిల్లా , మండలంలోని చీపురుదుబ్బ తండాలో చోటుచేసుకుంది. చీపురుదుబ్బ తండా గ్రామపంచాయతీలో మొత్తం 377 ఓట్లు ఉండగా 367 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు 182 ఓట్లు రాగా బిఆర్ఎస్ అభ్యర్థి బిమిలికి కూడా 182 ఓట్లు వచ్చాయి. మరో రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఒక ఓటు నోటా కి పడింది. దీంతో ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీయగా కాంగ్రెస్ అభ్యర్థి కెతావత్ సునిత విజయం సాధించింది. 

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న చలి

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. చాలా జిల్లాల్లో చలి ప్రభావానికి ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్ నగరం సహా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణాగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోయాయి. తీవ్రమైన చలి గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులతో చలి తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పెరిగిన చలి తీవ్రత కారణంగా ప్రజలు జబ్బులు బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు పెరిగాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చల్లటి వాతావరణంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అస్తమా, సిఒపిడి (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డీసీజ్), అలర్జీ, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా

హైదరాబాద్: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల హవా కొనసాగుతోంది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న అధికార పార్టీ రెండో విడతలోనూ అదే జోరును కొనసాగిస్తుంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం జరిగిన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటలకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే.. కాంగ్రెస్‌కు 1542, బిఆర్ఎస్‌కు 730. బిజెపి 182, ఇతరులకు 410 స్థానాలు దక్కాయి. 

బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు…బిజెపికి అధికారం రాదు: మహేష్ కుమార్ గౌడ్

బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు&బిజెపికి అధికారం రాదు..” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఓట్ చోర్ .. గద్దీ చోడ్ పేరిట ఢిల్లీలోని రాం లీలా మైదానంలో ఏఐసిసి చేపట్టిన మహా ధర్నాలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ మంత్రివర్గ ప్రక్షాళన అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. తనకు మంత్రివర్గంలో చేరేందుకు ఛాన్స్ లేదన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల ఎంపికలో బిసిలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని ఆయన తెలిపారు. వ్యూచర్ సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని ఆయన చెప్పారు. అప్పుడు హైదరాబాద్‌తో పోటీ పడేందుకు ఎవరికీ సాద్యం కాదన్నారు.

ప్రజల్లో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్నంత అభిమానం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు లేదన్నారు. బిఆర్‌ఎస్ పదేళ్ళు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం రెండేళ్ళలో చేశామని ఆయన వివరించారు.ఓట్ చోర్ గద్దీ చోడ్ పేరిట తమ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో దేశ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మహా ధర్నాతో కేంద్రానికి ‘సెగ’ తగులుతుందని భావిస్తున్నానని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణతో ఐదున్నర కోట్ల మంది ముందుకు వచ్చి సంతకాలు చేశారని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కేంద్రం తమ జేబు సంస్థగా భావిస్తున్నదని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.

బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులో రెండు మార్పులు

ధర్మశాల: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. అక్షర్, బుమ్రాలను జట్టు నుంచి తప్పించి వాళ్ల స్థానంలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లను జట్టులోకి తీసుకుంది. సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేసింది. మిల్లర్, లిండే, సిపామ్లాల స్థానంలో బోష్, అన్రిక్ నోర్ట్యే, స్టబ్స్ ‌జట్టులోకి వచ్చారు.

తుది జట్లు

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ(కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్యే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్.

పాకిస్థాన్ ఆలౌట్.. భారత్ ఘన విజయం

దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భారత్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో అరోన్ జార్జి 85 పరుగులతో చెలరేగగా.. కెప్టెన్ ఆయుష్ మాత్రే 38, కనిష్క్ చౌహాన్ 46 పరుగులతో రాణించారు. అనంతరం 241 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ లక్ష్య చేధనలో తడబడింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుప్పకూలిపోయింది. దీంతో పాక్ 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బ్యాటింగ్‌లో హుజైఫా అసన్ 70 పరుగులు చేయగా.. కెప్టెన్ ఫర్హాన్ యూఫఫ్ 23, ఉస్మాన్ ఖాన్ 16 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరి మూడు, కిషన్ కుమార్ సింగ్ 2, ఖలన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలో ఒక వికెట్ తీశారు. మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో ఇటు బౌలింగ్‌లో రాణించిన కనిష్క్ చౌహాన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

అహోబిలం ఆలయం కూలి నలుగురు మృతి

దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్వాజులు నాటల్ ప్రావిన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు అంతస్థుల అహోబిలం ఆలయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆలయం కూలిన సమయంలో కార్మికులు పనులు చేస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతి వ్యక్తి ఉన్నాడు. మరికొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.