Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

holiganbet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Mavibet

Mavibet Giriş

holiganbet güncel

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

jojobet

aresbet

tlcasino

kingroyal

matbet

matbet giriş

bets10

cratosroyalbet

kingroyal

cratosroyalbet

cratosroyalbet

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

బిజెపికి వర్కింగ్ ప్రెసిడెంట్

న్యూఢిల్లీ : బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హాను నియమించారు. ఆదివారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయనకు ఈ కార్యనిర్వాహక బాధ్యతలు ఖరారు చేశారు. నితిన్ నబీన్ ఇప్పుడు బీహార్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. 45 సంవత్సరాల నితిన్ పార్టీకి ఇప్పుడున్న జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా స్థానంలో వెళ్లుతారని భావిస్తున్నారు. అయితే ఆయనకు పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆయన ఎంపిక గురించి సమావేశం తరువాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన వెలువరించారు. నబీన్ బీహార్ పిడబ్లడి మంత్రిగా ఉన్నా రు. పాట్నాలోని బంకీపూర్ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాయస్థ కులానికి చెందిన నబీన్ వయస్సు 45 సంవత్సరాలు. ఈ విధంగా చూస్తే బిజెపికి అతి చిన్న వయస్కుడైన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న నేతగా నిలిచారు. ఇప్పటి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా ఈ పదవికి 2020లో నియమితులు అయ్యారు. తమ పూర్తి కాలం ముగించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల దశ లో పార్టీ సారధ్య బాధ్యతల నిర్వహణను కూడా బిజెపి నేతగా నిర్వర్తించారు.

నబీన్ నియామకం పట్ల ప్రధాని మో డీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన కష్టపడి పనిచేసే కార్యకర్త అన్నారు. ఉత్సాహవంతుడు, అంకితభావంతో పనిచేసే నబీన్‌తో పార్టీ మరింత శక్తివంతం అవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. జాతీయ అధ్యక్షులు అయిన నబీన్ తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ శర్మ , ప్రముఖ బిజెపి నేత. మాజీ ఎమ్మెల్యే, బంకీపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ నబీన్ మృతితో ఈ స్థానంలో ఎమ్మెల్యేగా వచ్చిన నితిన్ తన పట్టు బిగిస్తూ సాగుతున్నారు. పాట్నా లో జన్మించిన నబీన్ ఇటీవలి బీహార్ ఎన్నికల్లోనూ తమ పాత స్థానం నుంచే సమీప ప్రత్యర్థిపై 51000కు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రలలో అసెం బ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో పార్టీ కార్యనిర్వాహక కీలక బాధ్యతల్లోకి వచ్చిన నిబిన్‌పై రాష్ట్రాలలో బిజెపి బలోపేతం దిశలో కీలక చర్యలు తీసుకోవల్సిన బాధ్యత ఏర్పడింది.అయితే ఆనవాయితీకి భిన్నంగా ఆయనను కా ర్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రటించడం పట్ల రాజకీయ వర్గాలు పలు విధాలుగా వ్యాఖ్యానాలకు దిగాయి. బిజెపి పార్టీపరమైన వ్యవహారాలలో యువతరానికి విశేష ప్రాధాన్యత ఇవ్వాలని, కార్యకర్తల స్థాయిలో మరింత అనుసంధానంతో పార్టీ ప్రజల్లోకి దూసుకువెళ్లాల్సి ఉందనే ఆలోచనల క్రమంలోనే నితిన్ నియామకం జరిగినట్లు వెల్లడైంది.

సోమవారం రాశి ఫలాలు (15-12-2025)

మేషం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం

అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మిధునం

అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. గృహమునకు కొందరి ప్రవర్తన మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కర్కాటకం

ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించిన నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.

సింహం

భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య

కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఋణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

తుల

పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విద్యా విషయాలపై కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.

ధనస్సు

బంధు మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచనా విధానం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు.

మకరం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలను తీసుకుని ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీనం

దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. 

 

 

సౌతాఫ్రికా పై టీమిండియా విజయం

సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో టి20లో ఆతిథ్య టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 21 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. గిల్ సమన్వయంతో ఆడగా అభిషేక్ దూకుడును ప్రదర్శించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 18 బంతుల్లోనే 3 సిక్సర్లు, మరో మూడు బౌండరీలతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ క్రమంలో తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. తర్వాత వచ్చిన తిలక్‌వర్మతో కలిసి పోరాటం కొనసాగించాడు. శుభ్‌మన్ గిల్ 5 ఫోర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) మరోసారి నిరాశ పరిచాడు. అయితే శివమ్ దూబే 10(నాటౌట్)తో కలిసి తిలక్‌వర్మ జట్టును గెలిపించాడు. తిలక్ అజేయంగా 25 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. అర్ష్‌దీప్, వరుణ్, హర్షిత్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. సఫారీ టీమ్‌లో మార్‌క్రమ్ (61), ఫెరీరా (20) మాత్రమే రాణించారు.

కవిత కెసిఆర్ కుమార్తె కాబట్టే లీడర్ అయ్యారు: జగ్గా రెడ్డి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె కావడం వల్లే నాయకురాలు అయ్యారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అన్నారు. తనది ఎప్పుడైనా డైరెక్ట్ ఫైట్ ఉంటుందని కాగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు వెనుక నుంచి పొడుస్తారని జగ్గా రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. తాను, హరీష్ రావు ఇద్దరమూ రాజకీయ శతృవులమే అయినా పని విషయంలో ఇద్దరమూ పని పురుగులం అని ఆయన తెలిపారు. సంగారెడ్డిలో తాను రాహుల్ గాంధీ సభ నిర్వహించినప్పుడు హరీష్ రావును కెసిఆర్ తిట్టినట్లు తనకు సమాచారం ఉందన్నారు.

దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తనను ఓడించేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన చెప్పారు. హరీష్ రావుపై కోపంతోనే తాను బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరానని కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ మీ మధ్య ఉన్న పంచాయితీలోకి తనను ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. తాను పార్టీ మారడానికి హరీష్ రావుకు సంబంధం లేదన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లో చేరానని జగ్గారెడ్డి చెప్పారు. కెసిఆర్, చంద్రబాబు నాయుడు కూడా గతంలో కాంగ్రెస్‌లో నాయకులేనని ఆయన తెలిపారు.

నేను డిస్ట్రబ్ అయ్యాను..

పార్టీలో తాను ఒక విషయంలో డిస్ట్రబ్ అయ్యానని ఆయన బాధను వ్యక్తం చేశారు. అదేమిటని విలేకరులు పదేపదే ప్రశ్నించినా, ఆయన చెప్పకుండా దాట వేశారు. సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించగా, వచ్చే ఏడాది మేలో చెబుతానని ఆయన సమాధానమిచ్చారు.

ప్రజలతో ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆడడం రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?: బండి సంజయ్

ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్ బాల్ కనిపించడం లేదా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన వెంటనే వాలిపోతానని చెప్పిన రాహుల్ గాంధీ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ప్రజల కష్టాల కంటే ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకే రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారని, పేదల ఇండ్లు కూలుస్తున్నారని, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వృద్దులకు పెన్షన్లు అందడం లేదని, విద్యార్థుల ఫీజు రీ-యంబర్స్‌మెంట్ జరగలేదని, రైతు బంధు విడుదల చేయలేదని, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.

కొడుకుపై తండ్రి విజయం

కొడుకుపై తండ్రి విజయం సాధించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపైట ఝాన్సీలింగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకుంది. సర్పంచి ఎన్నికల్లో తండ్రి, కొడుకులు పోటీపడ్డారు. తండ్రి మానెగల్ల రామకిష్టయ్య, కొడుకు వెంకటేశ్ నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేశారు. చివరకు ఓటర్లు రామకిష్టయ్యను గెలిపించారు. కొడుకు పై రామకిష్టయ్య 99 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. గ్రామంలో మొత్తం 1985 ఓట్లు ఉండగా రామకిష్టయ్యకు 684 ఓట్లు రాగా కొడుకు వెంకటేశ్ కి 585 ఓట్లు పోలయ్యాయి. అయితే రామకిష్టయ్య మూడోసారిగా సర్పంచ్ గా గెలుపొందాడు.

భార్యను హత్య చేసి డెడ్ బాడీని బైక్ పై..

ఎపిలోని బాపట్ల జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త ఆమె మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంతమాగులూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో మహాలక్ష్మి భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటోంది.

ఈ క్రమంలో ఆదివారం వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి మహాలక్ష్మిని కలిశాడు. ఆమెకు సంబంధించిన బంగారం తిరిగి ఇచ్చేస్తానని నమ్మించి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మహాలక్ష్మి మృత దేహాన్ని తన బైక్‌పైనే ఉంచి సంతమాగులూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనతో విస్మయానికి లోనైన పోలీసులు వెంటనే మృత దేహాన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం రొంపిచర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సౌతాఫ్రికా 117 ఆలౌట్

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 ఓవర్లకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్ క్రమ్ (61) ఒక్కడే రాణించాడు. డొనావన్ ఫెరీరా (20), ఆన్రిచ్ నోకియా (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్సింగ్, కుల్ దీస్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టగా శివమ్ దూబె,హార్ధిక్ పాండ్యా తలో వికెట్ తీశారు.

ఓటు చోరీ బిజెపి డిఎన్‌ఏలోనే ఉంది: రాహుల్ గాంధీ

ఓటు చోరీ అనేది బీజేపీ డిఎన్ ఏలోనే ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారంనాడు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో నరేంద్రమోదీ -ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. రామ్ లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అనే ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ , పలువురు నాయకులు హాజరైన సమావేశానికి హాజరైన వేలాది మంది ఓట్ చోరీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లను ప్రస్తావించి వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సత్యాన్నే నమ్ముకున్నదని, సత్యమే ఆయుధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. మోదీ అండ్ కో కు అధికారం ఉందని, అందుకే వారు ఓట్ చోరీలో మునిగి పోయారని ఆయన ఆరోపించారు.

మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో ఓట్ల చోరీ పెచ్చుపెరిగి పోయింది, కానీ, చివరికి సత్యానికే జయం. సత్యం, అహింస ఆయుధంగా కాంగ్రెస్ బీజేపీ -ఆర్ ఎస్‌ఎస్ సర్కార్ ను ఇంటిదారి పట్టిస్తాం అని మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అన్నారు.ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశం మారు మూల ప్రాంతాలనుంచి ఆరు లక్షల సంతకాలను కాంగ్రెస్ పార్టీ సేకరించిందని, వాటిని రాష్ట్రపతికి అందజేస్తారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఓట్ల చోరీ, డబ్బుచోరీ, భూమి చోరీ,శ్(కబ్జాలు), (స్వతంత్ర ప్రతిపత్తిగల) సంస్థల చోరీ, ఉపాధి చోరీ, హక్కుల చోరీ, ఎన్నికల చోరీ ప్రజల చోరీ ఇలాంటి చోరీలే బీజేపీ అధికారంలోకి రావడానికి నిచ్చెన అయ్యాయని రాహుల్ గాంధీ ఆవేశంగా అన్నారు.అండమాన్ నికోబార్ దీవులలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచం సత్యాన్ని చూడదు. అధికారాన్ని చూస్తుంది. అధికారంలో ఉన్నవారినే గౌరవిస్తుందని ఆని దుయ్యబట్టారు.

బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ రూ. 10,000 ఇవ్వడాన్ని, ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని, వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని గాంధీ ఆరోపించారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ పై ఎలాంటి చర్యలకు అవకాశం లేకుండా బీజేపీ సర్కార్ ఓ చట్టం చేసిందని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మార్చి, ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని, దీనికి కొంత సమయం పట్టవచ్చు కానీ, సత్యమే జయిస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.దేశంలో ఓట్ల దొంగతనం ఎలా జరుగుతుందో, ఎలా దొంగఓట్లను జోడిస్తూ, అసలైన ఓటర్లను తొలగిస్తున్నారో తాము రుజువులుతో సహా చూపామని, అయినా ఎన్నికలకమిషన్ తమకు సమాధానం ఇవ్వలేదని ఆయన ప్రజలకు వివరించారు. మోదీ సర్కార్ చిన్న వ్యాపారులను నాశనం చేసిందని, తప్పుడు జీఎస్టీ అమలు చేసిందని, నిరుద్యోగం, కాలుష్యం వంటి సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.

అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ కాంపస్ లో కాల్పులు

బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని ఐవి లీగ్ క్యాంపస్ లో శనివారం నాడు ఒక అగంతకుడు జరిపిన కాల్పులలో ఇద్దరు మరణించగా, 9 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులు హడావుడి పడుతున్న సమయంలో నల్లదుస్తులు ధరించిన షూటర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు అనుమానితుడికోసం వెతుకుతున్నారు. కాల్పుల సంఘటనపై యూనివర్సిటీ ప్రెసిడెంట్ క్రిస్టినా పాక్సన్ మాట్లాడుతూ కాల్పులలో పది మంది విద్యార్థులు తుపాకీ తూటాలవల్ల గాయపడినట్లు తనకు చెప్పారని, వారిలో ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. కాగా, తూటాల వల్ల గాయపడిన మరో బాధితుడు విద్యార్థియా కాదా అన్నది నిర్థారించాల్సి ఉందన్నారు. శనివారం మధ్యాహ్నం కాల్పుల ఘటన తర్వాత, అనుమానితుడి కోసం పోలీసులు యూనివర్సిటీలోని చరిత్రాత్మక భవనాలతో పాటు, కాంపస్ మొత్తం గాలించారు.ఇంజినీరింగ్ భవనం వద్ద కాల్పులు జరిగాయి, కాల్పులు జరిపిన వెంటనే నల్లదుస్తులలో ఉన్న ఆ అగంతకుడు పరారయ్యాడు.

అతడికి 30 ఏళ్లు ఉండవచ్చునని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కెమెరాలలో ఆ యువకుడు పరారవుతున్నట్లు కన్పించినా, ముఖం గుర్తుపట్టేందుకు వీలుగా రికార్డు కాలేదని, కానీ అతడు పురుషుడేడని ప్రావిడెన్స్ పోలీసు డిప్యూటీ చీఫ్ తిమోతి ఓహారా తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి హ్యాండ్ గన్ ఉపయోగించాడు. ఇంజనీరింగ్ భవనం మొదటి అంతస్తులోని తరగతి గదిలో కాల్పులు జరిగాయి. ఫైనల్ పరీక్షలకు వెళ్లే తరగతి గదులకు బ్యాడ్జ్ యాక్సెస్ తప్పని సరి. ఆ దుండగుడు ఎలా భవనంలో ప్రవేశించాడో తెలియలేదని ప్రావిడెన్స్ మేయర్ తెలిపారు.అమెరికా లోని రోడ్ ఐలాండ్ లో అత్యంత కఠినమైన తుపాకీ చట్టాలు అమలులో ఉన్నాయి.గత వేసవిలో చట్టసభ అస్సాల్ట్ వెపన్ నిషేధ చట్టాన్ని ఆమోదించింది. వచ్చే జూలై నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుంది. అప్పటి నుంచి అస్సాల్ట్ తుపాకుల తయారీ, అమ్మకాల నిషేధం అమలులోకి వస్తుంది. అయితే, ఇప్పటికే అమ్ముడైన ఆయుధాల స్వాధీనానికి వర్తించదు.