elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

istanbul escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

madridbet

pusulabet

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

meritking

madridbet

dinamobet

betebet

meritking

otobet

betpas

milosbet

kingroyal

kingroyal

jojobet

vaycasino

madridbet

meritking

meritking

meritking giriş

meritking güncel

meritking

madridbet

meritking

దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాపై పిడుగు

 ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ)లో అకాల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్య పరిణామంతో దేశంలోని పలు నగరాలు తల్లడిల్లుతున్నాయి. దుబాయ్ , అబూధాబి ఇతర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా, అపరిచిత అపరిమిత స్థాయిలో కురుస్తోన్న వర్షాలతో జన జీవితం స్తంభించింది. పలు చోట్లా ప్రత్యేకించి దుబాయ్ వంటి పలు ఆకాశహార్మాలు ఉండే నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. ఉరుకులు పరుగుల నగరంలో జనం రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనేకులు ఎతైన భవనాలలోనే తలదాచుకుంటున్నారు. గత ఏడాది అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం కూడా దుబాయ్ ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భయానక అనుభవాలను మిగిల్చి వెళ్లాయి. అంతర్జాతీయ ప్రయాణికులను కొన్ని రోజుల పాటు విమానాశ్రాయాలలో బందీలుగా ఉంచిన భారీ వర్షాల పరిస్థితి ఇప్పుడు తిరిగి నెలకొంది. దుబాయ్‌లోని వీధులు ఇప్పుడు పెద్ద పెద్ద చెరువులుగా మారాయి. . ఎక్కువగా సరదాగా తిరిగే ఇక్కడి జనం నివాసాలలోనే కూర్చోవల్సి వచ్చింది.

ఇక్కడి ప్రఖ్యాత , ప్రపంచంలోనే ఎతైన బుర్జ్ ఖలీఫా భారీ వర్షాల దశలో పిడుగుపాటుకు గురైంది. పండుటాకులా వణికింది. అయితే అంతకుముందు ఇక్కడ అమర్చిన అనేక సాంకేతిక భద్రతా పరికరాలతో ఈ కట్టడం చెక్కుచెదరకుండా నిలిచింది. పిడుగుపాటును తట్టుకుంది. నగరంలోని పలు ప్రాంతాలలో సహాయక బృందాలు రాత్రింబవళ్లూ తిరుగుతూ ప్రజలను ఆదుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడ్డ దృశ్యాలను దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీదు అల్ మక్తూమ్ సోషల్ మీడియాలో పొందుపర్చారు. దుబాయ్ అనే శీర్షికతో ఈ వీడియో వెలువడింది. అల్ బషాయర్ పేరిట నెలకొన్న అల్పపీడనంతో దేశంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీనితో దేశంలో వాతావరణం అస్థిరంగా మారింది. భారీ వర్షాలతో గోడకూలిన ఘటనలో రాస్ అల్ ఖైమాలో 27 సంవత్సరాల భారతీయుడు సల్మాన్ ఫరీజు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారత్‌లోని ఆయన సన్నిహితులకు విషయం తెలిపారు. 

కోతులను తరమడానికి చింపాంజీ వేషం వేసిన సర్పంచ్

నిర్మల్ జిల్లా, కడెం మండలం, లింగాపూర్ నూతన సర్పంచ్ రంజిత్ కుమార్ గ్రామంలో కోతుల బాధ నుండి ప్రజలను తప్పించడానికి చింపాంజీ వేషం వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా గ్రామ ప్రజలు తమకు కోతుల బాధ నుండి తప్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలిచిన సర్పంచ్ వినూత్నంగా కోతులను తరమడానికి శుక్రవారం తానే స్వయంగా చింపాంజీ వేషం వేసి గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ కోతులను పరుగెత్తేలా చేశారు. ఏదేమైనా గ్రామ సర్పంచ్ స్వయంగా చింపాంజీ వేషం వేసి కోతుల బాధ నుండి ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నించడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

సినిమాలు ఫస్ట్… ఆతర్వాతే సెలబ్రేషన్స్: ప్రభాస్

ప్రభాస్ గత కొంతకాలంగా ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా వచ్చే నెల విడుదల అవుతుంది. కాబట్టి ఇక సెట్ మీద రెండు చిత్రాలు ఉన్నాయి. అవి ఫౌజీ, స్పిరిట్. ఇందులో ఫౌజీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. దాంతో ఇప్పుడు స్పిరిట్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇక ఈ పాన్ ఇండియా స్టార్ ఇటీవలే జపాన్ నుంచి వచ్చారు. రాగానే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ప్రభాస్ ఈ డిసెంబర్ 31, జనవరి 1 సంబరాలను కూడా రద్దు చేసుకున్నారు. జనవరి మొదటి వారం వరకు స్పిరిట్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత బ్రేక్ తీసుకుంటారట. కొద్ది రోజులు ది రాజా సాబ్ ప్రమోషన్ లలో కూడా ప్రభాస్ పాల్గొంటారు. మొత్తమ్మీద జనవరిలో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సారి న్యూఇయర్ సంబరాల కోసం షూటింగ్ రద్దు చేయడం లేదు. 2026లో ప్రభాస్…- స్పిరిట్, ఫౌజీ – పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫ్రెష్‌గా కల్కి 2, సలార్ 2 మొదలుపెడుతారు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నల్లగొండ జిల్లా, మండలంలోని చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కళాశాలలోని మూడవ ఫ్లోర్ నుండి ఆమె కిందకి దూకింది.ఈ ఘటనలో శివానికి తీవ్ర గాయలయ్యాయి. శివానికి  తల, మెడ ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. బిల్డింగ్‌పై నుండి దూకిన శివానిని గుర్తించిన సహచర విద్యార్థినులు, అధ్యాపకులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని విచారించారు.శివాని స్వగ్రామం చండూరు మండలం, జోగిగూడెం గ్రామం కాగా, జీవితంపై విరక్తి చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శివాని సూసైడ్ లెటర్ రాసిందని రూరల్ ఎస్‌ఐ సైదా ‚బాబు తెలిపారు. శివానికి తగిలిన గాయాలపై విద్యార్థినులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. 

భర్త చేతిలో భార్య దారుణ హత్య

భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం రాత్రి జోగులాంబ గద్వాల జిల్లా, ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ గోవిందుకు అదే గ్రామానికి చెందిన కురువ జమ్ములమ్మ(28)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్థ్థలు రావడంతో చిన్నపాటి గొడవ జరిగింది. తల్లిదండ్రుల మధ్య గొడవను సద్దు మణిగించేందుకు పెద్ద కొడుకు మల్లికార్జున్ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి గోవింద్ కర్ర తీసుకొని అతని తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో భార్య కేకలు వేయడంతో ఇంటి పక్కన ఉన్న వారు ఏం జరిగిందోనని ఇంటి తలుపులు తీయగా బయటకు పరుగులు తీసింది. వెంటనే భర్త కూడా వెంబడించి, నడిరోడ్డులో ఆమెను దారుణంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుడు గతంలో కూడా తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించాడని, కొంతకాలం హైదరాబాద్ ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.

దమ్ముంటే పార్టీ మారిన ఆ 10 మందితో రాజీనామా చేయించు: కెటిఆర్

 స్థానిక సంస్థల ఎన్నికల్లో 66 శాతం ప్రజలు తమ వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న సిఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన తమ ఎంఎల్‌ఏలు 10 మందితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు రావాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ సవాల్ విసిరారు. సిరిసిల్ల జిల్లాలో మూడో విడత నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులుగా గెల్చిన పార్టీ నాయకులకు స్థానిక తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..సిఎం గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తమకు 66 శాతం ప్రజల ఆశీర్వాదం ఉందని ప్రకటించిన ఐదే నిమిషాల్లో మాట మార్చారని ఎద్దేవా చేశారు. లోకల్ సమస్యలు ఆధారంగా ఎన్నికలు ఉంటాయని. వాటితో తమకేం సంబంధమని మాట మార్చారని అన్నారు. పార్టీ మార్చిన ఆ 10 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలపై స్పీకర్ తీర్పు తీరు జాలి కలిగిస్తోందన్నారు.

ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా చేసిన కడియం శ్రీహరి బహిరంగంగా అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని ప్రకటించగా, స్పీకర్‌గా, మంత్రిగా చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసానని, ఆయన తనను పార్టీలోకి స్వాగతించారని ప్రకటించినా మిగతావారు పార్టీ మారలేదని స్పీకర్ ప్రకటించడం పచ్చి అబద్ధాలాడటమేనని అన్నారు. గడ్డిపోచకంటే హీనమైన పదవులకోసం కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి అబద్ధాలాడటం చూస్తే జాలి కలుగుతోదని అన్నారు. పార్టీ మారిన ఆ 10 మంది ఎంఎల్‌ఏలు ఆడోళ్లా, మగోళ్లా తెలియడం లేదని వ్యాఖ్యానించారు. వారు కాంగ్రెస్‌లో ఉన్నారా.. బిఆర్‌ఎస్‌లో ఉన్నారో వారికే తెలియడం లేదని అన్నారు. పార్టీ మారిన వారి స్థితి గింత బతుకు బతికి గబ్బిలంలా చూరు పట్టుకుని వేలాడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పటికైనా ప్రోగ్రెస్‌కు అభివృద్ధికి వ్యతిరేకమన్నారు. ఈ సందర్భంగా పలువురు నూతన సర్పంచులు,ఉప సర్పంచులను ఆయన సత్కరించారు.

ఆకట్టుకునే ‘మిస్టీరియస్’ హార్రర్, థ్రిల్లర్

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్‌పై జయ్ వల్లందాస్ నిర్మించిన సినిమా మిస్టీరియస్. ఈ సస్పెన్స్, థ్రిల్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులో ఆసక్తి పెరిగింది. అలాంటి మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ : కొండపూర్ ఎస్‌ఐ రాంఖీ (అబిద్ భూషణ్) మిస్ అవుతాడు. ఆ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఏసిపి ఆనంద్ సాయి (బలరాజ్ వాడి) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఆర్కిటెక్చర్ విరాట్ (రోహిత్ సాహ్ని) అతని భార్య శిల్ప (మేఘన రాజ్‌పుత్) ను విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్ కేసుకు విరాట్, – శిల్పలకు సంబంధం ఏంటి? విరాట్ కొన్న విల్లాకు రాంఖీ ఎందుకు వెళ్లాడు? ఈ కథలోకి మిస్సిరా (రియా కపూర్) ఎందుకు వచ్చింది? అసలు రాంఖీని ఎవరు చంపారు? అనే ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

విశ్లేషణ : సినిమా చూస్తున్నంత సేపు మనం రెగ్యులర్ లైఫ్‌లో వచ్చే కొన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీలు మనకు గుర్తొస్తాయి. అలాంటి కథకే కొన్ని ట్విస్ట్‌లు, ఆద్యంతం సస్పెస్స్, థ్రిల్లర్.. అలాగే హర్రర్ టచ్ ఇచ్చి, కొన్ని జాగ్రత్తలు తీసుకుని డైరెక్టర్ కథ రాసుకున్నట్టు అర్థమైపోతుంది. ఈ సినిమాను చూసే ప్రేక్షకుడికి అసలు కిల్లర్ ఎవరూ అనే ప్రశ్న క్లైమాక్స్ వరకు అలాగే ఉంటుంది. అలా ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఇంటర్వెల్‌లో కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. కథను నెక్స్‌లెవెల్‌కు తీసుకుళ్లే ప్రయత్నం చేశాడు.

అప్పటికే సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు సస్పెన్స్, థ్రిల్లర్‌ను ఫీల్ అయ్యే ప్రేక్షకులకు సెకండాఫ్‌లో ఉండే హార్రర్ ఎలిమెంట్స్ ఇంకాస్త ఆసక్తిని కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఓ బిగ్ ట్విస్ట్ సినిమాను మలుపుతిప్పుతుంది. అప్పటి వరకు కిల్లర్ వీరే అని అనుకునే ప్రేక్షకులు షాక్ అవుతారు. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌లో కనిపించిన రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ అద్భుతంగా నటించారు. సీనియర్ పోలీస్‌గా కనిపించిన బలరాజ్ వాడి తన మార్క్ నటన చూపించాడు. ఇక ఎంఎల్ రాజా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సరైన మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తానికి – ‘మిస్టీరియస్’ మూవీ మిస్ చేయకుండా ఓ సారి చూడాల్సిన మూవీనే.

గీన్‌కార్డు లాటరీ వీసా నిలిపివేత

అమెరికాలో గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్‌ను నిలిపివేశారు. ఈ మేరకు శుక్రవారం దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు వెలువరించారు. ఇటీవలి కాలంలో బ్రౌన్ యూనివర్శిటీ, ఎంఐటిలలో జరిగిన కాల్పుల ఘటనల పర్యవసానంగా ట్రంప్ ఈ లాటరీ వీసా వెసులుబాటును రద్దు చేశారు. కాల్పులకు దిగిన వ్యక్తులు తమకు అందుబాటులోకి వచ్చిన గ్రీన్‌కార్డు లాటరీ విధానం వాడుకునే అమెరికాలోకి దాడుల వ్యూహంతోనే అధికారికంగానే ప్రవేశించారని వెల్లడైంది. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు . పోర్చుగిస్‌కు చెందిన క్లాడియో నెవెస్ వాలెంటి ఈ ఘటనలో ప్రధాన నిందితుడు. ఈ వ్యక్తి ఈ వీసా పద్ధతి ద్వారానే అమెరికాలోకి చేరాడనే విషయం నిర్థారణ అయింది. దీనితోనే ప్రెసిడెంట్ స్పందించారని హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ క్రిస్టి నోయెమ్ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. 48 సంవత్సరాల వాలెంట్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

తొమ్మండుగురు గాయపడ్డారు. ఇక ఎంఐటిలో జరిగిన కాల్పుల్లో ప్రొఫెసర్ బలి అయ్యారు. నిందితుడు అయిన నెవెస్ బ్రౌన్ వర్శిటీలోనే స్టూడెంట్ వీసాపై 2000 సంవత్సరంలో చదివాడు. 2017లో బహుళార్థక ఇమిగ్రేంట్ వీసాను పొందాడు, తరువాత లాటరీ పద్ధతిని వాడుకుని అమెరికా శాశ్వత నివాసత్వం పొందాడని పోలీసు డిటెక్టివ్‌లు తమ విచారణ క్రమంలో నిర్థారించారు. గ్రీన్‌కార్డులాటరీ విధానం వల్ల తలెత్తిన అనర్థం గురించి తెలియగానే ట్రంప్‌పై తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఈ వైవర్సీటి వీసా ప్రోగ్రాంతో ఏటా 50 000 వరకూ గ్రీన్‌కార్డులు జారీ అవుతున్నాయి. కొన్ని దేశాల వారు ఈ విధానం వాడుకుని అమెరికాలో ప్రవేశించి అదును చూసుకుని దాడులకు దిగుతన్న విషయం దేశవ్యాప్తంగా కలవరానికి దారితీసింది. భిన్న జాతుల వారికి అమెరికాలో చట్టబద్ధమైన ప్రవేశానికి తరువాతి దశల్లో వారికి గ్రీన్‌కార్డుల జారీకి లాటరీ విధానం దగ్గరిదారి అయింది. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఏ విధంగా కూడా దేశంలోకి చేరుకోవడానికి వీల్లేదని, ఈ దిశలో అన్ని చర్యలూ తీసుకోవాలని ట్రంప్ ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి. 

పార్లమెంట్ నిరవధిక వాయిదా

 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉభయ సభలు సమావేశమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. కీలక అంశాలపై వాడివేడి చర్చలు, సర్‌పై ప్రతిపక్షాలు నిరసన మధ్య వాకౌట్లు, అనేక ముఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ఆమోదింపచేసుకోవడంతో 19 రోజుల పాటు సాగిన సెషన్ సమాప్తం అయింది. ప్రత్యేకించి 20 సంవత్సరాల మహాత్మా గాంధీ రోజ్‌గార్ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దు, ఈ స్థానంలో నూతన పథకం తీసుకురావడం, పౌర అణు రంగంలో ప్రైవేటు ప్రాతినిధ్యం వీలు కల్పించే శాంతి బిల్లు ఆమోదం వంటివి ఈ క్రమంలో జరిగాయి. ముగింపు రోజున స్పీకర్ ఓం బిర్లా లాంఛనపూర్వక సంక్షిప్త వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈసారి సెషన్ సత్ఫలితాలను ఇచ్చిందని ఇది 111 శాతంగా ఉందని తెలిపారు. సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకూ కూడా ఉండి చట్టసభలో కీలక బిల్లులపై చర్చల్లో పాల్గొన్నారని, ఇది ఆశాజనకం అని స్పందించారు. ఆ తరువాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 1వ తేదీన లోక్‌సభ శీతాకాల సమావేశాలు ఆరంభం అయ్యాయి. ఆయన ప్రసంగిస్తూ ఉండగా ప్రతిపక్ష సభ్యులు కొందరు ప్రధాని మోడీ సమక్షంలోనే మహాత్మా గాంధీకి జై అని నినాదాలకు దిగారు. రోజ్‌గార్ యోజనకు గాంధీజీ పేరు తీసివేయడంపై నిరసన వ్యక్తం చేశారు.జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాల ఘట్టం, ఎన్నికల సంస్కరణలు, సంబంధిత సర్‌పై వాడివాడి చర్చలు జరిగాయి. ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య హోరాహోరీ వాదోపవాదాలు సాగాయి. జాతీయ గీతం వందేమాతరంపై చర్చను ప్రధాని మోడీ ఆరంభించి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రకు ద్రోహం చేసిందని విమర్శించారు. వందేమాతరంపై ఏకంగా 11 గంటల 32 నిమిషాల పాటు చర్చ జరిగింది. ఇందులో 65 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇక ప్రతిపక్షం ఈసారి ఓటర్ల జాబితాల సవరణల ప్రక్రియ సర్‌పై ప్రత్యేక చర్చకు పట్టుపట్టింది. అయితే ప్రభుత్వం ఇందుకు బదులుగా ఎన్నికల సంస్కరణల విషయంపైనే చర్చకు అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లు ఓటర్ల జాబితాలో లేకుండా చేయడానికే ఎన్నికల సంఘం సర్‌ను చేపట్టిందని వివరించారు.

ఈ సందర్భంగా రాహుల్‌కు, అమిత్ షాకు మధ్య తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం నెలకొంది. ఎన్నికల సంస్కరణపై సభలో దాదాపు 13 గంటల పాటు చర్చ జరిగింది. అధికార పక్షం ఎన్నికల సంఘంతో కుమ్మక్కు అయ్యి, బలహీన వర్గాలు, వ్యతిరేక ఓటర్ల పేర్లు జాబితాల్లో లేకుండా చేసిందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. చర్చలో అన్ని పార్టీలకు చెందిన 63 మంది ఎంపిలు పాల్గొన్నారు. ఈసారి సెషన్‌లో మొత్తం ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టారు. వీటిలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి నూతనంగా విబి జి రామ్ జి బిల్లు సభలో ప్రభుత్వం ఆకస్మికంగా ప్రవేశపెట్టింది. అంతకు ముందటి మమాత్మా గాంధీ రోజ్‌గార్ హామీ పథకాన్ని రద్దు చేసింది. ఇక ఉన్నత విద్యాబిల్లు, సెంట్రల్ ఎక్సైస్ సవరణల బిల్లు వంటి ఇతర బిల్లులు కూడా తీసుకువచ్చారు.

సికింద్రాబాద్ రైల్వే డివిజన్‌లో కారుణ్య నియామకాల అదాలత్

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ రైల్వేలో తొలిసారిగా కారుణ్య నియామకాల అదాలత్‌ను డివిజనల్ ప్రధాన కార్యాలయం సంచాలన్ భవన్‌లోని హవా మహల్లో నిర్వహించారు. మరణించిన ఉద్యోగుల యొక్క అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడానికి వేగవంతమైన, నిష్పక్షపాతమైన, పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన కారుణ్య నియామకాలను నిర్ధారించే లక్ష్యంతో ఈ అదాలత్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా చేపట్టినట్లు రైల్వే వెల్లడించింది. ఈ అదాలత్‌లో 49 మంది కారుణ్య నియామకాలను ఆశిస్తున్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ సమర్థవంతమైన మార్గదర్శకత్వం, నాయకత్వంలో ఈ అదాలత్ నిర్వహించారు. ఉద్యోగం చేస్తూ మృతి చెందిన ఆయా కుటుంబాల ఆందోళనలను పరిష్కరించడంలో ఈ అదాలత్ కీలకమని తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్, అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్, ఆపరేషన్స్ స్వయంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి తక్షణ ఉపశమనం, భరోసాను అందించారు.

అర్హులైన అభ్యర్ధులందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ , తద్వారా ప్రస్తుత నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సత్వర నిర్ణయం తీసుకోవడానికి ఈ కారుణ్య నియామకాల అదాలత్ వీలు కల్పించిందని రైల్వే పేర్కొంది. సెటిల్మెంట్, నూతన పెన్షన్ పథకం, కాంప్లిమెంటరీ పాస్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మొత్తం సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదనంగా, రైల్వే జీతం ప్యాకేజీ, ప్రమాద, సాధారణ మరణ బీమా పథకాల గురించి అవగాహన కల్పించడానికి బ్యాంకు అధికారులను కూడా ఆహ్వానించారు. ఈ చొరవ ఇతర డివిజన్లు, జోనల్ రైల్వేలలో, ఫిర్యాదుల పరిష్కారం, సంక్షేమ- ఆధారిత పాలనకు ఒక మార్గదర్శక నమూనాగా నిలుస్తూ వాటిని పాటించడానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కారుణ్య నియామకాల అదాలత్‌ను సమర్థవంతంగా, సజావుగా నిర్వహించడంలో డివిజనల్ అధికారులు, సంక్షేమ ఇన్స్పెక్టర్లు, పర్సనల్ బ్రాంచ్ సిబ్బంది బృందం అంకితభావంతో, స

మన్వయంతో చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. మృతుల రైల్వే కుటుంబ సభ్యులు, పరిపాలన మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ వినూత్నమైన చొరవను చేపట్టినందుకుగాను సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్, వారి బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు. సమస్యలను పరిష్కరించడానికి మరియు అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించడానికి తీసుకున్న చురుకైన చర్యలను జనరల్ మేనేజర్ ప్రశంసించారు.

…………………