elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

kingroyal

jojobet

vaycasino

matbet

diyarbakır escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

milosbet giriş

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వచ్చేది అప్పుడే

మాస్ మహారాజా రవితేజ.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ “కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

రవితేజకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఉద్దేశంతోనే ఈ కథ రాయడం జరిగింది. సినిమాలో ఆయన చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు”అని అన్నారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ఈ సంక్రాంతికి రావాలని ఉద్దేశంతోనే ఈ సినిమాని చేశాం అని తెలిపారు. హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ “ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలామణి. ఇందులో ఒక కొత్త డింపుల్ ని చూస్తారు”అని తెలియజేశారు. ఈ సమావేశంలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ పాల్గొన్నారు. 

రోగాలకు మూలకారణం జన్యువులేనా?

ఫిలడెల్ఫియాలోని ఒక వైద్య సంస్థలో ఒక అధ్యయనం జరిగింది. ఒక యువ వైద్యుడు గుడ్ల వల్ల నిజంగా హాని జరుగుతుందా కొలెస్ట్రాల్ లెవెల్ లో పెరుగుతాయా అని ఓ ప్రయోగం చేశాడు. అనేక వారాలపాటు ప్రతిరోజూ ఒక 4 నుంచి 6 గుడ్లు తిని ప్రయోగాలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ను ల్యాబ్లో పరిశీలించాడు అతనికి ఆశ్చర్యం కలిగింది. ల్యాబ్ ఫలితాలు అతని హెచ్‌డిఎల్ పెరగడంతో పాటు కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ వాస్తవానికి తగ్గినట్లు చూపించాయి. మనం ఒకప్పుడు తప్పు అన్నది ఇప్పుడు ఒప్పుఅవుతుంది. ఇప్పుడు ఒప్పు అన్నది కొన్నాళ్ళు కు తప్పు అవుతుంది. మరి ఇలా ఎందుకు ఫలితాలు రివర్స్ అవుతాయి..

కొన్ని ఆహారాలు, హైపర్ కొలెస్ట్రాల్ ప్రమాదాల గురించి చేసిన అధ్యయనాలు కొంత కాలానికి తిరగబడ్డాయి. కొబ్బరి నూనె, రొయ్యలు, షెల్ ఫిష్, గుడ్లు, కొవ్వు మాంసాలను ఉపయోగించకూడదని 25 సంవత్సరాల క్రితం సలహా బోర్డు హెచ్చరించింది.  వెన్న నెయ్యి చాలా చెడ్డది అని ప్రచారం చేయబడ్డది కానీ మనము వెస్ట్రన్ ఫుడ్ చూసాం అంటే వాళ్ళు వెన్న నెయ్యి లేనిది అసలు తినరు. బట్టర్ అనేది చాలా కామన్ గా అన్నిటిలో బ్రెడ్ మీద పూసుకునే తింటారు.

కట్ చేస్తే.

ఒకప్పుడు బ్యాడ్ ఫుడ్స్ అని చెప్పినవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ బెస్ట్ ఫుడ్స్. మరి ఏది మంచిది.. ఈ ఊదరగొట్టుడు సమాచారం అంతా ఎందుకు చేస్తారు. శారీరక శ్రమకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవడం మితంగా ఆహారం తీసుకుంటూ ఉండటం ఉత్తమమైన సూచన.  80 నుండి 90% గుండె జబ్బులకు ప్రధాన కారణం ధూమపానం, మద్యపానం, జీవక్రియ వ్యాధులు మెటబాలిక్ డిసీజెస్ హెచ్ టిఎన్ రక్తపోటు, డయాబెటిస్, జన్యుపరమైన హైపర్లిపిడెమియా, హోమోసిస్టినీమియా, విపరీతమైన ఒత్తిడి అని తెలుస్తుంది. 

మరికొందరు ఏమి తిన్నా ఏం కాదు, మరికొందరు తినవలసిన దానికంటే ఎక్కువ తింటూ ఉంటారు. మరి కొందరైతే ఏమీ తినకున్నా గాని జబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకు మనకు వచ్చే అన్ని వ్యాధులకు అసలైన మూల కారణం మూల విరాట్ ఏది అంటే అది మన జన్యు నిర్మాణమే. మన శరీరానికి యజమాని బాస్ మన జన్యు నిర్మాణమే అసలు సిసలైన అపరాధి. మన జన్యు నిర్మాణాన్ని మనం మార్చలేము మనకు వచ్చే జబ్బులను అయితే మనం కొంతవరకు నివారించుకోగలము. కానీ ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ, ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన జీవితం చాలా ఇంపార్టెంట్. ప్రధానమైన ధూమాపానం మద్యపానం జోలికి పోకుండా ఉండడం చాలా అవసరం. శారీరక శ్రమ చాలా అవసరం ఎందుకంటే ప్రతిరోజు వాకింగ్ రన్నింగ్ జాగింగ్ స్విమ్మింగ్ లాంటివి చేయడం చాలా అవసరం.

చాలామంది మనకు షుగర్ జబ్బు వచ్చింది లేదా బీపీ వచ్చింది మన జీవితమంతా వ్యర్థమైపోయింది అని బాధపడుతుంటారు అవి జబ్బులు కావు. అవి ఏమి చేసినా పోవు మనకు జన్యుపరంగా వచ్చి ఉంటాయి కాకపోతే వాటిని మనం శారీరక శ్రమ, క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడం వలన వాటిని అదుపులో పెట్టుకోగలము అంతేకానీ అవి కంప్లీట్గా పోవు.  ఆ జబ్బులు వచ్చిన వెంటనే మనం కృంగిపోకుండా మనకు దేవుడు ఒక మంచి చేయడానికి క్రమబద్ధమైన జీవితం గడపడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని మనము పాజిటివ్ గా తీసుకొని ముందుకు సాగి పోవాలి అంతే.  రాబోయే కాలంలో జీనోమ్ థెరపీ అని జన్యు సీక్వెన్స్ మార్చే విధానం వస్తే అప్పుడు వాటిని రివర్స్ చేస్తే మన డయాబెటిస్ హైపర్ టెన్షన్ లాంటివి ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక ఊహ మాత్రమే ఎంతవరకు ఈ ప్రయోగాలు సక్సెస్ అవుతాయో తెలియదు. ప్రస్తుతానికైతే క్రమబద్ధమైన జీవనం, శరీరక శ్రమ మితమైన ఆహారం అనేటివి నేటి జీవితానికి మార్గదర్శకాలు…

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ 

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

చిత్తూరులో ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

అమరావతి: బాలికను మాయమాటలు చెప్పి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెదురుకుప్పం మండలంలోని ఓ గ్రామంలో శంకరయ్య అనే వ్యక్తికి కుమారుడు మురళి(49) ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై మురళి అత్యాచారం చేశాడు. బాలిక భయపడి ఈ విషయం ఎవరికి చెప్పలేదు. బాలికకు అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులకు చెప్పింది. బాలికను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించగా 22 వారాల గర్భవతి అని తేలింది. తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2012లో అతడిపై కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 

ఇక ప్రజల్లోకి కెసిఆర్ వస్తారు

కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసింది

సిఎం సంగతి తెలియదు కానీ.. నేను మాత్రం రేవంత్‌తో ఫుట్‌బాల్ ఆడుకుంటా

వాళ్ల ఇంట్లోని మహిళలు, మనవడి గురించి మాట్లాడను 

నేను ఫెయిల్యూర్ లీడర్‌ను కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు గెలిపించా

పిసిసి చీఫ్‌గా రేవంత్ ఏడు ఉప ఎన్నికల్లో ఓడిపోయారు

పంచాయతీల్లో 60శాతం కాంగ్రెస్ గెలిస్తే ఆ పదిమంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి

రేవంత్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు

ఢిల్లీలో సిఎం నివాసాన్ని రీమోడల్ చేయించింది ఒక బిజెపి ఎంపి

మీడియాతో కెటిఆర్ చిట్‌చాట్

మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్ రెడ్డి..ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు… నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఫెయిల్యూర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ తాను ఫెయిల్యూర్ నాయకుడిని కాదని అన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్‌లు, 136 మున్సిపాలిటీలను గెలిచామని గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు నిర్వహిస్తే అన్ని స్థానాల్లో ఓడిపోయారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సొంత పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించలేకపోయారని విమర్శించారు. తాను ఐరన్ లెగ్ కాదని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్‌లు అని పేర్కొన్నారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విందులు, వినోదాలు ఎవరి ఇళ్లల్లో జరుగుతున్నాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రేవంత్ ఇంట్లోని మహిళలను, పిల్లలను, మనుమడి గురించి తాను మాట్లాడను అని, రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో తాను చిల్లర రాజకీయాలు చేయను అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ పోరాటం కేవలం నేతల మధ్యే ఉండాలని పేర్కొన్నారు. అస్సాం సిఎం రాహుల్ గాంధీ పుట్టుకను ప్రశ్నించినప్పుడు కూడా కెసిఆర్ ఖండించారని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం తాను ఏనాడూ చేయలేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల చావును కోరుకునేంత నీచమైన మనస్తత్వం తనది కాదని అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన మనవడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బాగుండాలని ప్రార్థిస్తానని తెలిపారు. రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో శనివారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన, రాజకీయ విలువలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ చర్చలో రాజకీయ ఫిరాయింపులు, బిసి రిజర్వేషన్లు, కాంగ్రెస్- బిజెపి అంతర్గత ఒప్పందాలు, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం వంటి అంశాలపై కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కెసిఆర్ దిశానిర్దేశం 

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ఇకపై కెసిఆర్ నేరుగా ప్రజల్లోకి వస్తారని కెటిఆర్ ప్రకటించారు.ఆదివారం జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో కెసిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపైన సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని కెటిఆర్ వెల్లడించారు.

బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ది పచ్చి మోసం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కెటిఆర్ విమర్శించారు. అందుకే 23 శాతం ఉన్న రిజర్వేషన్లను పంచాయతీ ఎన్నికల్లో 17 శాతానికి తగ్గించిందని మండిపడ్డారు. పార్టీలపరంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశంపై రేవంత్ రెడ్డికి సంబంధమే లేదని, ఆయన సొంత పార్టీతో పాటు ఇతర పార్టీలకు ఆయన అధ్యక్షుడు కాదని పేర్కొన్నారు. బిసిలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ బిసిలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బిసిలకు సీట్లు ఇచ్చే అంశంలో కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి తమ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 42 శాతానికి మించి, అన్ని సందర్భాల్లో బిసిలకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన పార్టీ తమది అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ 12 జనరల్ సీట్లలో 6 సీట్లు (50 శాతం) బిసిలకు ఇస్తే, కాంగ్రెస్ ఎన్ని ఇచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము 34 సీట్లు బిసిలకు ఇస్తే, కాంగ్రెస్ కేవలం 19 సీట్లు మాత్రమే ఇచ్చిందని గణాంకాలు వివరించారు. 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చి, బిసి డిక్లరేషన్‌లోని అన్ని అంశాలపై రేవంత్ రెడ్డి బిసిలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం

కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కెటిఆర్ ఆరోపించారు. ఢిల్లీలో బిజెపి ఎంపీ దూబే గృహప్రవేశానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్‌లో రేవంత్ రెడ్డి నివాసాన్ని రీమోడల్ చేయించింది ఒక బిజెపి ఎంపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం రమేష్ వంటి వారికి రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు ఇస్తుంటే, బిజెపి ఆయనకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎటిఎంగా మారిందని, ఇక్కడ ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందని సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి అన్నా కూడా బిజెపి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ తమకు మొదటి నుంచి మిత్రుడు అని, ఆయనతో కలిస్తే బిజెపి నేతలకు ఎందుకు బాధ..? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడుల తర్వాత కూడా కేసు నమోదు చేయని ఏకైక సందర్భం తెలంగాణ మంత్రి పొంగులేటి అంశంలోనే ఉన్నదని, ఈ అంశం మీద బిజెపి నాయకులు మాట్లాడాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల ఎవరికీ లాభం లేదని పేర్కొన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా తేలేని కిషన్ రెడ్డితో తమకేం లాభం ఉంటుందని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, బిజెపి ఒకటే అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కెటిఆర్ స్పందిస్తూ.. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య అద్భుతమైన మైత్రి బంధం ఉన్నదని, అది రేవంత్ రెడ్డికి, బిజెపి నేతలకు కూడా తెలుసు అని అన్నారు. అందుకే ప్రధానమంత్రి కూడా బిజెపి నేతలకు తలంటి పోసినట్లు వార్తలు వచ్చాయన్న అంశాన్ని ప్రస్తావించారు.

ధమ్ముంటే ఫిరాయింపు ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించాలి

పంచాయతీ ఎన్నికల్లో సిఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నట్లు కాంగ్రెస్‌కు 66 శాతం సీట్లు గెలుచుకున్నది నిజమైతే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలి కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. అభివృద్ధి కోసం పార్టీ మారామని ఎంఎల్‌ఎలు మైకుల్లో బహిరంగంగా చెబుతున్నారని, కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుని తాము బిఆర్‌ఎస్‌లోనే ఉన్నామనడం పెద్ద కామెడీ అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన పది మంది ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు స్పీకర్ ముందు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, బయట మాత్రం రాహుల్ గాంధీ కండువా కప్పుకున్నామని చెబుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎంఎల్‌ఎల పరిస్థితి గబ్బిలాల్లా తయారైందని, పదవుల కోసం ఇంత దిగజారడం దురదృష్టకరమని విచారం వ్యక్తంఒ చేశారు.

పాలనా వైఫల్యం – పారిశ్రామికాభివృద్ధికి విఘాతం

రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, పారిశ్రామికవేత్తలు భయపడి ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విరూపాక్ష ఫార్మా వంటి కంపెనీలు కర్నూలుకు వెళ్ళిపోవడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా డ్రామాలు ఆడుతున్నారని, గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసినా వీళ్లకు బుద్ధి రాలేదని విమర్శించారు. ఫార్మాసిటీ రద్దు, ఫార్మా విలేజీల ఏర్పాటు అంటూ అడ్డమైన విధానాల వలనే ఈ పరిస్దితి వచ్చిందన్నారు.

పేర్ల మార్పు విషయంలో బిజెపి, కాంగ్రెస్ దొందు దొందే

ఉపాది హమీకి చేసిన సవరణల వలన గ్రామీణ పేదలకు అన్యాయం జరుగుతోందని కెటిఆర్ ఆరోపించారు.ఈ అంశంపైన ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ పేర్ల మార్పు వల్ల దేశవ్యాప్తంగా అదనపు భారం పడుతుందని చెప్పారని, తన సొంత ప్రభుత్వం ఇక్కడ అడ్డగోలుగా పథకాల పేర్లను, ప్రాంతాల పేర్లను మార్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పేర్ల మార్పు విషయంలో బిజెపి, కాంగ్రెస్ రెండూ దొందు దొంగే అని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి పేరు మార్పిడిపై గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నదన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, పేర్ల మార్పిడి మాత్రమే కాకుండా తెలంగాణ తల్లిని కూడా మార్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చేస్తున్న విమర్శలపైన ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. బిజెపి ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తీసివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గాంధీ మహాత్ముని పేరును తీసివేయాలనే ఆలోచన బిజెపికి ఎలా వచ్చిందని అడిగారు. బిజెపి పేరు మార్పు మాత్రమే కాకుండా, ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా అనేక నిబంధనలు ఉంచిందని, ఈ అంశాన్ని తమ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు.

మీ వల్లే సగం సీట్లు కోల్పోయాం

18 మంది ఎంఎల్‌ఎలపై సిఎం రేవంత్ ఆగ్రహం

గెలుపు గుర్రాలను కాదని సర్పంచ్ అభ్యర్థులుగా బంధుమిత్రులను బరిలోకి దింపుతారా?

రెబెల్స్‌ను బుజ్జగించడంలో విఫలమయ్యారు

జిల్లా మంత్రులు, ఇన్‌చార్జీ మంత్రులను ఎందుకు సంప్రదించలేదు?

భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే ఊరుకునేది లేదు..  ముఖ్యమంత్రి హెచ్చరిక

నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని ఎంఎల్‌ఎలపై సిఎం సహా

పార్టీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేశ్ గౌడ్ అసహనం

మన తెలంగాణ/హైదరాబాద్‌ః “మీ నిర్వాకం వల్లే సగం సీట్లు కోల్పోయాం.. లేకపోతే వందకు తొంబై శాతం గ్రామ పంచాయతీ సీట్లను కైవసం చేసుకునేవాళ్ళం.. సర్పంచ్‌లుగా బంధు, మిత్రులను పోటీకి దించుతారా?.. తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించి పోటీ నుంచి విరమింపజేయడంలో విఫలమయ్యారు.. ఇలాంటివి భవిష్యత్తులో పునరావృత్తమైతే ఊరుకోను” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 18 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ఈ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా ఫలితాల చిట్టాను దగ్గర పెట్టుకుని యాభై శాతానికి తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందిన ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎమ్మెల్యేలపై ఎంతో నమ్మకం పెట్టుకుంటే, పుట్టి ముంచారని ఆయన అన్నారు. పార్టీ అభ్యర్థులు నిలబడిన తర్వాత అక్కడే తిరుగుబాటు (రెబెల్స్) అభ్యర్థులు పోటీ చేస్తే మన ఎమ్మెల్యేలు నిలువరించలేకపోయారని ఆయన ఆగ్రహంగా అన్నారని తెలిసింది. కొంత మంది ఎమ్మెల్యేలు పట్టుబట్టి బంధు, మిత్రులను పోటీకి దించడంతో, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేశారని అందుకే భారీ నష్టం వాటిల్లిందన్నారు.

అంతేకాకుండా రెబెల్స్‌ను పోటీ నుంచి ఎందుకు తప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వారిని వద్దని ఎందుకు వారించలేకపోయారు?, వారిని పోటీ నుంచి తప్పించే విషయంలో జిల్లా మంత్రికో, ఇన్‌ఛార్జి మంత్రికో చెప్పి వారిని పోటీ నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఏమిటో తనకు తెలియజేయాల్సిందిగా ఆ ఎమ్మెల్యేలకు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్‌తో అన్నట్లు తెలిసింది. బరిలో నుంచి తిరుగుబాటు అభ్యర్థులను తప్పించి ఉంటే మరో ఇరవై, ముప్పై శాతం సీట్లు పెరిగేవని ఆయన అన్నట్లు సమాచారం. ఏదైనా ఎమ్మెల్యేల నిర్వాకం వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందని ఆయన కోపంగా అన్నారని పార్టీ వర్గాల సమాచారం. మున్ముందు జాగ్రత్తగా ఉండాలని, పునరావృతమైతే తాను ఊరుకోనని చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యేలకు పిసిసి చీఫ్ ఫోన్

పట్టున్న చోట కోల్పోయాం..

ఇదిలాఉండగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆగ్రహం గురించి చెప్పారు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా అసహనం వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీకి మంచి పట్టు ఉన్న చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల వల్ల అనేక స్థానాలు కోల్పోయామన్నారు. ఫలితంగా అరవై శాతం సీట్ల వద్దే నిలిచిపోయామని, లేకపోతే తొంబై శాతం సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించి ఉండేవారిమని ఆయన అన్నారు. 31 జిల్లాల్లో 12,733 స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 7,010 స్థానాలను కైవసం చేసుకుందన్నారు. బిఆర్‌ఎస్ 3,502 గెలుపొందగా, బిజెపి 688 సర్పంచ్ స్థానాలను గెలుపొందినట్లు ఆయన చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థుల వల్ల్ల ఇండిపెండెంట్లకు, ఇతర పార్టీలకు లాభం అయినట్లు స్పష్టంగా లెక్కలు చెబుతున్నాయని ఆయన చెప్పారు.

ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారని సమాచారం. తిరుగుబాటు అభ్యర్థులను సమన్వయపరచుకోవడంలో కొంత మంది ఎమ్మెల్యేలు విఫలమయ్యారని మీనాక్షి నటరాజన్ అసహనం వ్యక్తం చేశారని మహేష్ కుమార్ గౌడ్ వారికి గట్టిగా చెప్పారు. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని, ఇప్పుడు గ్రామ పంచాయతీలో బలంగా ఉంటేనే రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి సులభం అవుతుందన్న విషయాన్ని గమనించాలని సూచించారు. త్వరలో జరగబోయే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఫలితంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందని, అంతేకాకుండా పార్టీ అధిష్టానం నుంచి కూడా చివాట్లు తినాల్సి వస్తుందన్న విషయాన్ని మరిచిపోరాదని మీనాక్షి మీకు చెప్పమన్నారని మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా చెప్పారని పార్టీ వర్గాల సమాచారం.

రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కెటిఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ మొబైల్ యాప్ నాటకాన్ని కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల పాటు ఎరువుల కోసం రైతులు ఎప్పుడూ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి లేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస ప్రణాళికా జ్ఞానం లేకపోవడం వల్లనే నేడు రాష్ట్రంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లైన్లను దాచే ప్రయత్నాలు పక్కనబెట్టి, అసలు సమస్యపై దృష్టి సారించాలని హితవు పలికారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఎవరూ హరించలేరని, గ్రామాల్లో సర్పంచులే అసలైన కథానాయకులని కెటిఆర్ పేర్కొన్నారు.

పరమతాలను కించపరిస్తే కఠిన శిక్షలు

 శాసనసభలో చట్టం తెస్తాం

మత ప్రాతిపదికన దాడులకు ప్రయత్నించిన వారిని ప్రభుత్వం ఆణచివేసింది

మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలు ఎవరి దయా కాదు

ఏసుక్రీస్తు బోధనల స్ఫూర్తితోనే మా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది

క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమ్రంతి రేవంత్‌రెడ్డి

వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు

మనతెలంగాణ/హైదరాబాద్: మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రేమను పంచాలని, శాంతిని పెంచాలని ఏసుక్రీస్తు చాటారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ద్వేషించే వారిని సైతం ప్రేమించాలని మానవాళికి ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారని ఆయన అన్నారు. ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ నెల మిరాకిల్ మంత్‌గా ఆయన అభివర్ణించారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా సిఎం రేవంత్‌రెడ్డి చిన్నారులకు క్రిస్మస్ బహుమతులను అందజేశారు. క్రిస్టియన్ సోదరులకు తెలంగాణ ప్రభుత్వం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. డిసెంబర్ నెల క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాదనీ, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మిరాకిల్ మంత్ అని, కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టింది కూడా డిసెంబర్ నెలలోనే ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా డిసెంబర్ నెల అని ఆయన తెలిపారు.

ఏసుక్రీస్తు బోధనల స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది

ప్రభువు బోధనల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంద ని, ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, దుష్ప్రచారం చేసినా రాష్ట్రంలో శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించి పేదల కుటుంబాల్లో వెలుగులు నింపామని ఆయన అన్నారు.

మైనారిటీలకు అందించే సంక్షేమం ఎవరి దయ కాదు

ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్యాన్ని ప్రాధాన్యతగా తీసుకొని పేదలకు అందించాయని, ఒక యుద్ధంలా, యజ్ఞంలా అంకితభావంతో ప్రభుత్వంతో పో టీ పడి పేదలకు విద్య, వైద్యాన్ని అందిస్తున్నాయని ఆయన తెలిపారు.

ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించాలని, మత ప్రాతిపదికన దాడులు చేయాలని చూసిన వారిని ప్రభుత్వం అణచివేసిందని, ఇతర మతాలను కించపరిస్తే శిక్షించే విధంగా శాసనసభలో చట్టం తెస్తామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. క్రిస్టియన్, ముస్లిం స్మశాన వాటికల సమస్యను పరిష్కరిస్తామని ఆయ న తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెం ట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళతామని, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్ గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దూకుడు

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన సిట్ టీం దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు విచారణకు మరో వారం గడువు పెంచ డంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును శనివారం సిట్ టీం విచారించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్‌లో విచారించారు. నూతన సిట్ టీం ఏర్పాటుతో బషీర్ బాగ్‌లోని సిసిఎస్‌లో విచారిం చారు. ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను సిపి సజ్జనార్ పరిశీలించారు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనే అంశం పైన ప్రధానంగా దృష్టి సారించారు. విచారణ అనంతరం ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో వసతి ఏర్పాటు చేసి విచారించారు.

తాజాగా సిట్ కార్యాలయం మార్చేందుకు కార్యా చరణ చేస్తున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ఐపిఎస్ స్థాయి హోదాలో పని చేయడంతో అదే స్థాయి ఐపిఎస్ అధికారులతో విచారణ ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీస్ రిపోర్ట్ విచారణలో కీలకం కానుంది. మరో ఆరు రోజుల పాటు సిట్ బృందం ప్రభాకర్‌రావును విచారించనుంది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసంతో పాటు మొబైల్, ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని ప్రభాకర్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. వారం రోజుల విచారణ అనంతరం ఆ రిపోర్టును సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమర్పించ నుంది. ఈ వారం రోజుల విచారణలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.

29నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు?

రేపు మంత్రులతో ముఖ్యమంత్రి సమాలోచనలు

పరిషత్, మున్సిపల్ ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై సభలో చర్చ 

ఏడు ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టే యోచన 

సహకార ఎన్నికలపైనా ప్రకటన వెలువడే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోన్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఈ నెల 22న మంత్రులతో సమావేశమై సీఎం రేవంత్‌రెడ్డి చర్చించాక తేదీలను ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్‌లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తోన్నటు ్టఈ వర్గాల సమాచారం. పైగా అసెంబ్లీ సమావేశాలను ఎలాగు ఆరు నెలలలోపు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేసినట్టు అవుతుంది, అలాగే బిసి రిజర్వేషన్లపై చర్చించాకే ఎన్నికలకు వెళ్లినట్టు ఉంటుందని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న అపవాదు ప్రభుత్వం పై పడకుండా వీటిపై విపక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్టు అవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు ఇదే సమావేశాలలో ఏడు ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులు ప్రతిపాదించవచ్చని సమాచారం. ఈ విషయాలన్ని కూడా 22న మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారని చెబుతున్నారు.

రిజర్వేషన్లను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ తిరస్కరించడంతో ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లను కల్పించడమా? లేక మరేదైనా ప్రత్యామ్నాయం ఉందా? అనే అంశంపై కూడా సభలో చర్చకు పెట్టనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఏ విధంగా ముందు కెళదామని విపక్షాల అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంటే విమర్శలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

కాగా, గత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మొత్తం ఏడు ఆర్డినెన్స్‌లను తేగా అందులో రెండు జిహెచ్‌ఎంసి చట్ట సవరణలు. అలాగే మున్సిపాలిటీల చట్ట సవరణ, ప్రభుత్వ ఉద్యోగుల నియామకం. వేతనాల చట్ట సవరణ. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో చర్చించి ఆమోదించనున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పాలక మండళ్లను రద్దు చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. 

సారొస్తున్నారు సరే…?

2023 నవంబర్‌లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కేసీఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చ నీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్‌లోకి ఆయన వచ్చింది లేదు.

ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ బిఆర్‌ఎస్‌కు చేసిన నష్టం ఏమిటో పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థ మవుతున్నది. ఈ రెండేళ్లలో బిఆర్‌ఎస్ ఎన్నికల లో ఓడిపోవడమే కాకుండా ఇంటా బయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది శాసనసభ్యులతో పాటు జిహెచ్‌ంఎసి మేయర్ వలస పోయారు. వాటికంటే ప్రధానమైనది కేసీఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లి పోయాక కూడా బిఆర్‌ఎస్‌కి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు? 

ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నార ని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఎపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్ని హిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయ త్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడా నికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది.

తెలంగాణలో గ్రామపంచాయతీలకు జరిగిన ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సహా 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యం సాధించిన ఉత్సాహభరితమైన మూడ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్న తరుణంలో నేడు కెసిఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కలుసుకోవడానికి వస్తుండటం విశేషం. రెండు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల తొలివిడత ఫలితాలు వెలువడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో విలేకరులతో మాట్లాడినప్పుడు కెసిఆర్ మళ్లీ బయటకు వస్తున్నారన్న విషయాన్ని ఒక విలేకరి ప్రస్తావిస్తే ‘ఆయన అధికారంలో ఉండగానే ఎదుర్కొని ఓడించాం.. ఇప్పుడు అది పెద్ద విశేషం కాదు’ అన్నారు.

2023 నవంబర్ లో అధికారం కోల్పోయిన తర్వాత కెసిఆర్ కొద్దిసార్లు మాత్రమే బయటకు వచ్చారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఒకసారి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడం, ఆ తర్వాత అనారోగ్యం తోడై ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఈ సందర్భంలో కెసిఆర్ మళ్ళీ బయటికి వస్తున్నారన్న వార్త చర్చనీయాంశమే అయింది. గతంలో ఒకసారి పార్టీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగసభలో పాల్గొనడం తప్ప పబ్లిక్ లోకి ఆయన వచ్చింది ఎప్పుడూలేదు.

శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఈ రెండేళ్లలో ఓ రెండు శాసనసభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. వాటికంటే ముందు అత్యంత కీలకమైన లోకసభ ఎన్నికలు జరిగాయి. నిన్నగాక మొన్న గ్రామపంచాయతీ ఎన్నికలు కూడా ముగిసినా వీటిల్లో ఎక్కడ కెసిఆర్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొన్నది లేదు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుండి తనకింది నాయకులు అందరికీ దిశానిర్దేశం చేస్తే చేసి ఉండవచ్చు. పైన పేర్కొన్న అన్ని ఎన్నికల్లో కూడా, గ్రామపంచాయతీలు మినహాయిస్తే, భారత రాష్ట్ర సమితి ఘోర వైఫల్యం చెందిందన్న విషయం అందరికీ తెలిసిందే. అత్యంత కీలకమైన సందర్భాలలో కూడా ఆయన మౌనంగానే ఉండిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కెసిఆర్ రాజకీయాలను దగ్గరినుండి చూసినవాళ్లకు ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏమీ కాదు.

ఈ రెండు సంవత్సరాలూ బయటకు రాకుండా తెరవెనకే ఉండిపోవడం కూడా కెసిఆర్ రాజకీయ వ్యూహంలో భాగమే అని ఆయన సమర్థకులు చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన ఉద్యమ కాలంలో కూడా ఆయన ఈ వ్యవహారశైలి చూశాం. కొన్ని సందర్భాల్లో కెసిఆర్ బయట కనిపించకపోతే ‘ఇదేమిటి, నాయకుడు బయటికి రాకుంటే ఎలా? ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో’ అన్న విమర్శ వినిపించేది. మళ్ళీ హఠాత్తుగా ఆయన బయటకు వచ్చేవారు. కెసిఆర్ ఒక విషయాన్ని నమ్ముతుంటారెమో బహుశా. అస్తమానం జనంలో కనిపిస్తూ ఉంటే తన ప్రాముఖ్యత తగ్గిపోతుంది కాబట్టి అవసరమైనప్పుడే బయటికి రావాలన్నది ఆయన ఆలోచన కావచ్చు.

కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజాక్షేత్రంలో ఆయన గైర్హాజరీ భారత రాష్ట్ర సమితి పార్టీకి చేసిన నష్టం ఏమిటో ఆయన పార్టీ నాయకత్వానికి తెలుసు, కార్యకర్తలకు తెలుసు. తెలంగాణ ప్రజానీకానికి కూడా అర్థమవుతున్నది. ఈ రెండేళ్లలో భారత రాష్ట్ర సమితి ఎన్నికలలో ఓడిపోవడమే కాకుండా ఇంటాబయటా కూడా తీవ్రమైన కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పదిమంది పార్టీ శాసనసభ్యులు అధికార పక్షానికి వలసపోయారు. ప్రతిష్ఠాత్మకమయిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వలసపోయారు. వాటికంటే ప్రధానమైనది కెసిఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి నాయకురాలు కవిత వ్యవహారం. ఆమె పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు బయటికి వెళ్లిపోయాక కూడా భారత రాష్ట్ర సమితికి చేస్తున్న నష్టాన్ని చంద్రశేఖరరావు ఎందుకు పట్టించుకోవడం లేదు? కవిత పార్టీలో ఉన్నప్పుడు జరిగిన నష్టం ఆమె మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లడం. కవిత తీహార్ జైల్లో కొన్ని మాసాలు గడిపి బయటికి వచ్చిన కొద్దికాలంలోనే పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపట్ల కినుక వహించడం, తిరుగుబాటు చేయడం, సస్పెండ్ కావడం అక్కడి నుండి దాదాపు ప్రతిరోజూ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, గతంలో పార్టీ అధికారంలో ఉండగా జరిగాయంటున్న అవినీతి కార్యక్రమాల గురించి ఆమె చేస్తున్న ప్రకటనలు మామూలుగా తీసిపారేయవలసినవి కావు.ఈ నష్టం జరగకుండా నివారించడానికి కెసిఆర్ ఎందుకు ప్రయత్నించలేదు? కవిత చేస్తున్న ఆరోపణలు, దానికి బదులుగా ఆమెమీద కొందరు భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న ప్రత్యారోపణలలో వాస్తవం ఎంత ఉంది అన్నది అలా ఉంచితే ఈ క్రమంలో జరుగుతున్న నష్టం మాత్రం చిన్నది కాదు. కెసిఆర్ ఎందుకు దీన్ని నివారించాలేనంత అశక్తులు అయిపోయారు? కవిత ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు మీద, సీనియర్ నాయకుడు హరీశ్ రావు మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా చేస్తున్న విమర్శలలో వాస్తవం ఎంత ఉంది అనేది అలా ఉంచితే దానివల్ల పార్టీకి నష్టం జరిగిందన్న మాట వాస్తవం. ఈ పరిస్థితిని నివారించే లేదా ఇదంతా జరిగిపోయాకనైనా చక్కదిద్దే స్థితిలో కెసిఆర్ లేరా!

భారత రాష్ట్ర సమితి పగ్గాలు కెసిఆర్ చేతుల్లో లేకపోతే ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో జరపబోతున్న సమావేశంవల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎన్నికలొచ్చినప్పుడే బయటకు రావాలని ఆయన అనుకుంటున్నారా? రాష్ట్రసాధన కోసం ఇంత పోరాటం చేసి, రాష్ట్రాన్ని సాధించి, తొమ్మిది సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా తనను ఓడించారని ప్రజలమీద అలిగి ఆయన బయటకు రావడం లేదా? ఇది వెనకటికి చెప్పిన ముతక సామెతలాగా ఉంది. చెరువు మీద అలిగితే ఎవరికీ నష్టం?

ఇవాళ తన పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత కెసిఆర్ వచ్చే మూడు సంవత్సరాలు క్రియాశీల రాజకీయాల్ని నడుపుతారా లేక మళ్ళీ ఏకాంతంలోకి వెళ్ళిపోతారా అన్నది శేష ప్రశ్న. అందుకు కారణం గతంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో.. ముఖ్యంగా పార్టీ రజతోత్సవం జరిగిన సమయంలో కెసిఆర్ మళ్ళీ చురుగ్గా రాజకీయ క్షేత్రంలో నిలబడతారని ప్రచారం జరిగింది కానీ షరామాములే. భారత రాష్ట్ర సమితికి అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు కూడా కెసిఆర్ అయిన కారణంగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించాలని పార్టీకి సంబంధించిన వారు ఆశిస్తారు. కనిపించకపోతే బయటివారు విమర్శిస్తారు. చూస్తూనే ఉన్నాం కదా, అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాలు విసురుతూ ఉంటారు.. ‘కెసిఆర్ ను శాసనసభకు రమ్మనండి అన్ని విషయాలు చర్చిద్దాం’ అని. రేవంత్ రెడ్డి సవాలును భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు, కెసిఆర్ అభిమానులు తేలిగ్గా కొట్టిపారేయవచ్చుగాక, కానీ జనం దృష్టిలో మాత్రం రేవంత్ రెడ్డికి ప్లస్ మార్కులు పడుతున్నాయి.

ఇవాళ జరగబోయే సమావేశంలో కెసిఆర్ ఏ అంశాలు చర్చించబోతున్నారు? తన పార్టీ ప్రజాప్రతినిధులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అనే విషయాలు కూడా బయట చర్చనీయాంశాలయ్యాయి. ప్రభుత్వపక్షమే అధికారికంగా చేసిన ప్రకటన ప్రకారం మొన్న ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో 33% పంచాయతీలను భారత రాష్ట్ర సమితి, బిజెపి దక్కించుకున్నాయి. ఇందులో బిజెపిని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బిజెపి నాయకులు తమ పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నా, అందులో సింహభాగం భారత రాష్ట్ర సమితికే దక్కిన విషయం అందరికీ తెలిసిందే. పైగా పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగినవి కాదు. దీని తర్వాత జరిగే ఎన్నికలు మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పార్టీల గుర్తులు మీద జరిగేవి. కాబట్టి పంచాయతీలు ఇచ్చిన ఉత్సాహంతో వీటిలో రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేయబోతున్నారా కెసిఆర్?

అయితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో తన తర్వాత కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు కె.టి.రామారావు, హరీశ్ రావులకు రానున్న మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలలో బాధ్యతలను పంచే ఆలోచన కూడా కెసిఆర్ చేస్తున్నారని వినికిడి. పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల బాధ్యతలు కెటిఆర్‌కు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తుల ఎన్నికల బాధ్యతలు హరీశ్ రావుకు అప్పగించి సమాన స్థాయి కల్పిస్తారని ప్రచారం. ఇదే కాకుండా ఇవాళ్టి సమావేశంలో కెసిఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు తాను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్న మరో అంశం మీద కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నదీజలాల పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం మీద తనకున్న పట్టును, తెలంగాణ ప్రభుత్వంతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నిర్ణీత వాటాలకు మించి నీటిని తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవడానికి పోరాటానికి సన్నద్ధం చేయడానికి కూడా ఇవాళ్టి ఆయన దిశానిర్దేశం ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోవాలని జరిగిన ఉద్యమంలోని మూడు ప్రధాన అంశాల్లో అత్యంత కీలకమైనవి నీళ్లు, నిధులు, నియామకాలు ఆ తర్వాతనే. మరి ఇంత ముఖ్యమైన అంశంలో చంద్రబాబు తన అధికారాన్ని, సాన్నిహిత్యాన్ని ఉపయోగించి నీళ్లు తరలించుకుపోతానంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఊరికే ఉంటుందా? తెలంగాణలో అధికారం కోసం కలలు కంటున్న భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు వత్తిడికి లొంగి తెలంగాణకు ద్రోహం చేసే సాహసం చేస్తుందా?.

దేవులపల్లి అమర్

ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు బలం

మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునికత, ఆధ్యాత్మికత సమ్మేళనమే మన నాగరికతకు ఉన్న అతిపెద్ద బలం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వసుధైక కుటుంబకం అనే భావన ప్రపంచమంతటినీ ఒకే కుటుంబంగా భావించే ఆలోచనని, ఇది నేటి ప్రపంచ శాంతికి అత్యంత అవసరమని ఆమె తెలిపారు. బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన “భారతదేశ శాశ్వత జ్ఞానం: శాంతి, ప్రగతికి మార్గాలు” అంశంపై జరిగిన సదస్సును ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రపంచ సమాజం అనేక మార్పులకు లోనవుతోందన్నారు. ఈ మార్పులతో పాటు మనమూ మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక సంఘర్షణలు, పర్యావరణ అసమతుల్యత, మానవీయ విలువల క్షీణత వంటి అనేక తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సు కోసం ఎంచుకున్న అంశం చాలా సందర్భోచితంగా ఉందన్నారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే సంతోషాన్ని, శాంతిని తీసుకురాదని మనం గుర్తుంచుకోవాలని సూచించారు. అంతర్గత స్థిరత్వం, భావోద్వేగ మేధస్సు, విలువలతో కూడిన జీవన విధానం అత్యంత అవసరమని తెలిపారు.