elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

నల్లధనం తెస్తామన్న హామీ ఏమైంది?.. కిషన్ రెడ్డిపై జగ్గా రెడ్డి ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః అధికారంలోకి రాగానే విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామన్న హామీ ఏమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై జగ్గారెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి అకౌంట్‌లో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని బిజెపి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ హామీ సంగతి ఏమైందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

ఈ హామీల గురించి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఆ విధంగా లేఖ రాస్తే తాము ఆయన లేఖకు సమాధానం ఇస్తామని జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బిజెపికి లేదని ఆయన దుయ్యబట్టారు. సోనియా గాంధీ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించామని, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్ ఇస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలను బిజెపి నిలబెట్టుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని జగ్గా రెడ్డి తెలిపారు.

కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్

మీ 12 ఏళ్ళ పాలన, మా రెండేళ్ళ పాలనపై చర్చకు సిద్ధమా?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ సవాల్

కిషన్ రెడ్డికి సోనియాకు లేఖ రాసే స్థాయి లేదు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః “కేంద్రంలో మీ పన్నెండేళ్ళ పాలన, రెండేళ్ళ మా పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా?” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్ళలో 24 కోట్ల ఉద్యోగాలు కల్పించిన దాఖలాలు లేవని తెలిపారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసే స్థాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని ఆయన విమర్శించారు.

తెలంగాణపై అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై వత్తిడి తెచ్చే సామర్థం లేని కిషన్ రెడ్డికి సోనియా గాంధీకి లేఖ రాసే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల్లో కేంద్రం తెలంగాణపై పక్షపాతం చూపుతున్నదని ఆయన ఆరోపించారు. బిసి రిజర్వేషన్లు, మెట్రో రైలు ప్రాజెక్టు, మూసి నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో ప్రధాని మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్‌టిసి: భట్టి విక్రమార్క

మహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు

పిఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు

విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు బుక్స్, యూనిఫామ్స్, షూస్

రజక, నాయి బ్రాహ్మణ కులవృత్తుల ఉచిత విద్యుత్ బిల్లుల విడుదల

సమీక్షా సమావేశంలో ఉప ఉఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మన తెలంగాణ/హైదరాబాద్: మహాలక్ష్మి పథకం వల్ల ఆర్‌టిసి లాభాల్లోకి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ హాస్టళ్లలోని నిరుపేద విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ ఛార్జీలను 200 శాతం పెంచామన్నారు. ప్రతి మూడు నెలలకు కాస్మోటిక్, మెస్ చార్జీల బిల్లులను చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ప్రజాభవన్ లో ఆర్‌టిసి, బిసి సంక్షేమ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి, ఇతర జాయింట్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు, ఎంజెపి కార్యదర్శి సైదులు, బిసి సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆర్‌టిసి బలోపేతం చేసేందుకు, కార్మికులను ఆదుకునేందుకు ప్రజాప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని అన్నారు.

ముఖ్యంగా ఆడబిడ్డలకు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు తెచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్‌టిసి లభాల్లోకి వచ్చిందన్నారు. మహిళా సంఘాల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం అందించిన సహాకారంతో సంస్థకు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. బస్ డిపోల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధికి ప్రజాప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ప్రభుత్వ సహకారంతో సంస్థ నూతనంగా ఆదాయా మార్గాలను అన్వేషించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆర్‌టిసిలో మహాలక్ష్మీ పధకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగాయని, ఈ పథకం వల్ల మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్‌టిసిలో పిఎఫ్ బకాయిలు రూ. 1400 కోట్లు ఉంటే ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ. 660 కోట్లకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. సిసిఎస్ బకాయిలు గతంలో రూ.600 కోట్లు ఉండగా ప్రజాప్రభుత్వం రూ.373 కోట్లకు తగ్గించిందన్నారు.

మహిళల ప్రయాణానికి ప్రత్యేక కార్డులు

ఆర్‌టిసిలో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకొని ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాలని అధికారులను బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు చేరాలని అధికారులకు ఆయన సూచించారు. ఆర్‌టిసిలో పిఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని, వీటికి చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పిఎం ఈ -డ్రైవ్ కింద నిజామాబాద్ వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు.

పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు

ప్రతి సంవత్సరం పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్, షూస్ పంపిణీ చేయాలని అందుకు సంబధించిన నిధులు విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ను ఆదేశించారు. నాయి బ్రాహ్మణ, రజకకుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తుకు సంబంధించిన బకాయిలు లేకుండా నెల వారిగా ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటోందని, అందులో భాగంగా ఒకేసారి వంద ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసిందని చెప్పారు. గతంలో ఎంజెపిలో 327 గురుకులాల్లో కేవలం 26 గురుకులాలకు మాత్రమే సొంత భవనాలున్నాయని తెలిపారు. ప్రజాప్రభుత్వం వంద ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు కార్పొరేట్ తరహాలో భవనాలను నిర్మిస్తోందన్నారు. గురుకులాల స్కూల్ అద్దె, మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేశారని తెలిపారు. గీత వృత్తిదారుల రక్షణకు ఇప్పటి వరకు 30 వేల కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.

అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టుల నియామకాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. మార్చ్ 2026 వరకు 3,233 కండక్టర్ పోస్టులు అవసరం ఉండగా తాత్కాలికంగా నియామకాలు జరపడంతో పాటు 50 శాతం రెగ్యులర్ నియామకాలకు అనుమతివ్వాలని కోరారు. చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు, డ్రైవింగ్ లైసెన్స్ ల జారిలో ఉన్న ఇబ్బందులు తేలెత్తకుండా యూజర్ ఛార్జీలకు అనుమతివ్వాలని, రవాణా శాఖ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచడానికి కొత్త వాహనాలకు అనుమతివ్వాలని ,టాక్స్ కలెక్షన్ కోసం ట్యాబ్ లు మంజూరు చేయాలని మంత్రి డిప్యూటీ సిఎంను కోరారు.

గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ.. 14 రోజులు రిమాండ్

మావోయిస్టులతో లింకులు…?

జనగామలో మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్ చేసిన ఎన్‌ఐఎ

గాదె ఇన్నయ్యను అరెస్టు చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులను అడ్డుకున్న చిన్నారులు

ఉపా చట్టం కింద కేసు నమోదు

నాంపల్లి ఎన్‌ఐఎ కోర్టు ముందు హాజరుపర్చిన ఎన్‌ఐఎ అధికారులు

14 రోజులు రిమాండ్ విధించిన ఎన్‌ఐఎ కోర్టు, చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఎన్‌ఐఎ లోతుగా దర్యాప్తు

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అరెస్టు కలకలం రేపుతోంది. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఎ అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండల కేంద్రంలో నిర్వహిస్తు న్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వెళ్లిన ఎన్‌ఐఎ అధికారులు గాదె ఇన్నయ్యను అరెస్టు చేశారు. గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇదివరకే గాదా ఇన్నయ్యపై పలు సెక్షన్ల కింద ఎన్‌ఐఎ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో గాదె ఇన్నయ్య (గాదె ఇన్నారెడ్డి)ని ఎన్‌ఐఎ ఆది వారం అరెస్ట్ చేసింది. ఆయనపై ఎన్‌ఐఎ తీవ్రమైన అభియోగాలు నమోదు చేస్తూ చర్యలు చేపట్టింది. గాదే ఇన్నయ్యను అరెస్టు చేయడం కోసం పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుము ట్టారు. నిషేధిత సంస్థల భావజాలా న్ని ప్రచారం చేయడం, చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటం ద్వారా దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్నారనే ఆరోపణల పై ఎన్‌ఐఎ ఆయనతో పాటు ఇతరులపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ క్రమం లో జనగామ జిల్లాలో ఎన్‌ఐఎ గాదె ఇన్నయ్యను అదుపులోకి తీసు కుంది.

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి (వికల్ప్) అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఒక సభ గాదె ఇన్నయ్య అరెస్టు కు ప్రధాన కారణమైంది. సిపిఐ (మావోయిస్ట్) అనుబంధ సంస్థ అయిన ’అమరుల బంధు మిత్రుల సంఘం’ (ఎబిఎంఎస్) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ’భారత్ బచావో’ వ్యవస్థాపకుడిగా గాదె ఇన్నయ్య ప్రసంగించారు. తన ప్రసంగంలో భాగంగా భారత ప్రభుత్వ భద్రతా బలగాలు రామచంద్రారెడ్డిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చిత్రహింసలు పెట్టి హత్య చేశాయని ఇన్నయ్య ఆరోపించారు. సుమారు 150 నుండి 200 మంది ప్రజలు పాల్గొన్న ఆ అంత్యక్రియల సభలో గాదె ఇన్నయ్య చేసిన ప్రసం గానికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఐఎ స్పష్టం చేసింది. ఆయన చేసిన ప్రసంగం దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగు బాటు కార్యకలాపాలను ప్రేరేపించడానికి ప్రయత్నించినట్లు ఉందని ఎన్‌ఐఎ పేర్కొంది. ఈ కారణంగా కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన వీడియో సాక్ష్యాలను ఎన్‌ఐఏ సేకరించినట్లు సమాచారం. ఈ ప్రసంగం ద్వారా గాదె ఇన్నయ్య ప్రజలను రెచ్చగొట్టి, దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు లేదా విధ్వంసక కార్యకలాపాలకు పురికొల్పే ప్రయత్నం చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది.

హిడ్మా తల్లిని కలిశాడు.. హిడ్మా మరణంపై ఉద్వేగభరిత ప్రసంగం 

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్‌ఐఎ దృష్టి సారించింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.

గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర

కాగా, గాదె ఇన్నయ్య గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా రు. ప్రస్తుతానికి ఆయన ’భారత్ బచావో’ అనే సంస్థ ద్వారా సామాజిక, రాజకీయ అంశా లపై గళం వినిపిస్తున్నారు. గతంలో కూడా ఆయనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఎన్‌ఐఎ రంగంలోకి దిగి అరెస్ట్ చేయడం తో ఈ కేసు తీవ్రత పెరిగింది. ‘ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మావోయిస్టు పార్టీకి మద్ధతు తెలుపుతున్నట్లు, మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా గాదె ఇన్నయ్య మాట్లాడిన వీడియో ప్రకారం మేము అరెస్టు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఆ ఇంటర్య్యూ ఇచ్చి రెండు మూడు నెలలైంది. ఆదివారం కావడంతో కోర్టు ఉండదనే కారణంతోనే అరెస్టు చేశారు. సుమారు నలబై యాబై మంది పది కార్లలో వచ్చి అతడు పారిపోతాడేమోనని చుట్టూ నిఘా పెట్టారు. ప్రజల మనిషి ఎటూ పోడూ. తల్లిలాంటి పార్టీపైన ఎంతో కొంత ప్రేమ ఉంటుందే తప్ప అతడు ఎటూపోడు‘- అని గాదె ఇన్నయ్య కుమార్తె అన్నారు.

గాదే ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించిన ఎన్‌ఐఎ కోర్టు

గాదె ఇన్నయ్య అరెస్టు నాంపల్లి ఎన్‌ఐఏ న్యాయస్థానంలో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లిలోని ఎన్‌ఐఎ న్యాయస్థానం గాదె ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచలగూడ జైలుకు తరలించారు.

ఎన్‌ఐఎ లోతుగా దర్యాప్తు…!

ఈ వీడియో క్లిప్పింగులను పరిశీలించిన ఎన్‌ఐఏ అధికారులు, ఇది మావోయిస్టులకు సానుభూతి పెంచే చర్యగా గుర్తించారు. అరెస్టు సందర్భంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి పలు మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక సమాచారం ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో మావోయిస్టు ఉద్యమం లో కీలకంగా పనిచేసిన ఇన్నారెడ్డి, ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ప్రస్తుతం జాఫర్‌ఘడ్‌లో అనాథ పిల్లల కోసం ఆశ్రమం నడు పుతున్నారు. అయితే ఆశ్రమం మాటున ఏవైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు సాగుతున్నాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టు నేత హిడ్మా మరణం తర్వాత చెల్లాచెదురైన పార్టీ కేడర్‌ను ఇన్నారెడ్డి ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమానికి వచ్చే విరాళాలు, నిధులు మావోయిస్టులకు అందుతున్నాయా? అనే అంశాలపై కూడా ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

చిరు హిట్ సినిమా క్యారెక్టర్లతో అనిల్ రావిపూడి సెల్ఫీ

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌తో ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026, జనవరి 12న విడుదల కానుంది. అయితే ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని అనిల్ కూడా ఫాలో అయ్యారు. ఎఐ సాయంతో సినిమా నటులతో సెల్ఫీలు దిగుతున్నట్లు ఉండే వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అనిల్ కూడా అదే చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించి ‘ఖైదీ’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్’ తదితర చిత్రాల్లో చిరంజీవి పాత్రలతో సెల్ఫీ దిగుతున్నట్లు ఉండే ఓ వీడియోని ఆయన షేర్ చేశారు. చివర్లో తన సినిమాని కూడా జత చేశారు. ‘అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి.. ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. 

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఓపెనర్లు

మౌంట్‌ మాంగనూయ్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ సరికొత్త సృష్టించారు. ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడిగా ప్రపంచ రికార్డు సాధించారు. టెస్ట్ క్రికెట్‌లోనే కాదు.. యావత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడిగా కాన్వే, లాథమ్ నిలిచారు.

ఈ మ్యాచ్‌లో లాథమ్ తొలి ఇన్నింగ్స్‌లో 137, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(227), రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్‌ను కేవలం తొమ్మిది మంది మాత్రమే సాధించారు.

సమైక్య రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం జరిగింది: కెసిఆర్

హైదరాబాద్: కేంద్రం, రాష్ట్రం పాలమూరు ప్రాజెక్టుకు చేసిన ద్రోహంపైనే భేటీలో చర్చ జరిగిందని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలిపారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన బిఆర్ఎస్ బిఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో ఎక్కువ అన్యాయానికి గురైన జిల్లా పాలమూరు అని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టిడిపి పాలమూరుకు ద్రోహం చేశాయని మండిపడ్డారు.

174 టిఎంసిలు పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందని కెసిఆర్ తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ, ప్రత్యేకించి పాలమూరు పాలిట పెనుశాపం. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మి. ప్రవహిస్తుంది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ముందు చాలా వాదించాం. ఉద్యమ సమయంలో పాలమూరుకు జరిగిన అన్యాయం వివరించాం. రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కరిస్తామని ట్రైబ్యునల్ చెప్పింది. బచావత్ ట్రైబ్యునల్ పంపకాల్లో పాలమూరు గురించి స్పష్టంగా చెప్పారు. పాలమూరు కోసం గంటెడు నీళ్లు అడిగిన వాళ్లే అప్పుడు లేరు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టిఎంసిలు జూరాలకు సుమోటోగా కేటాయించింది. అంజయ్య కాలంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది’’ అని కెసిఆర్ వివరించారు.

అయితే జూరాల ప్రాజెక్టు మాత్రమే కట్టారు కానీ కాల్వలు లేవని కెసిఆర్ పేర్కొన్నారు. ‘‘అప్పుడు సిఎంగా ఉన్న చంద్రబాబు పాలమూరును దత్తత తీసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేశారు. ఆ పునాదిరాళ్లన్నీ ఓ చెక్‌డ్యామ్ అవుతుందని నేను ఉద్యమ సమయంలో చెప్పా. పాలమూరులోని మండల కేంద్రాల నుంచి ముంబయికి బస్సులుండేవి. పాలమూరు నుంచి ముంబైకి విస్తృతంగా వలసలు ఉండేవి. గోరటి వెంకన్న కూడా పాలమూరు వలసలపై పాట రాశారు. సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి పేరిట చంద్రబాబు సభలు పెట్టారు. జూరాల ప్రాజెక్టు కోసం పరిహారం డబ్బు చంద్రబాబు కట్టలేదు. నా విమర్శలకు తట్టుకోలేక చంద్రబాబు కర్ణాటకకు డబ్బు కట్టారు. నేను ఉద్యమం మొదలుపెట్టాక తొలిసారి జోగులాంబ-గద్వాల పాదయాత్ర చేశా’’ అని కెసిఆర్ పేర్కొన్నారు.

ఎంతో అధ్యయనం చేశాకే జోగులాంబ-గద్వాల పాదయాత్ర చేశానని కెసిఆర్ అన్నారు. ‘‘ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పాటైంది. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు.. వెనక్కు నెట్టివేయబడ్డ రాష్ట్రమని పదే పదే చెప్పా. గంజి కేంద్రాలు పెట్టాల్సిన దుస్థితికి పాలమూరు ఆనాడు దిగజారింది. రాష్ట్రం వచ్చాక ప్రాజెక్టుల పరిస్థితిపై పూర్తి అధ్యయనం చేశాం. పాలమూరు జిల్లాకు ప్రథమ ప్రాథాన్యత ఇవ్వాలని నిర్ణయించాం. చంద్రబాబు పెండింగ్‌ పెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. 300 కి.మి. కృష్ణ నది పారే జిల్లాలోు గతంలో 30 వేల ఎకరాలు కూడా ఆయకట్టు లేదు. పాలమూరు జిల్లాలో వందల కొద్దీ చెక్‌డ్యాములు కట్టాం. తుమ్మిళ్ల లిఫ్ట్ పూర్తి చేసి ఆర్డిఎస్ ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేశాం’’ అని కెసిఆర్ తెలిపారు.

కుప్పకూలిన యువ భారత్.. ఆసియాకప్ విజేత పాక్

దుబాయ్: అండర్-19 ఆసియాకప్ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఐసిసి అకాడమీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 347 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగి భారత్ ఆరంభం నుంచి తడబడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. కీలక ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ(26), ఆరోన్ జార్జ్(16) రాణించలేకపోయారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. చివర్లో వచ్చిన దీపేశ్(36) ఒంటరి పోరాటం చేశాడు. దీంతో భారత్ 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా పాకిస్థాన్ 191 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. అండర్‌-19 ఆసియాకప్ విజేతగా నిలిచింది.

కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది: కెసిఆర్

హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినట్లు భారత రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే ప్రభుత్వ విధానమని విమర్శించారు. బిఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో జరిగింది. పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కెసిఆర్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే బిఆర్ఎస్ సత్తా తెలిసేది. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ ఒక కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్ ఎస్టేట్ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం కుటుంబమంతా లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చింది’’ అని విమర్శించారు.

ఒటిటిలోకి కీర్తీ సురేశ్ లేటెస్ట్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రివాల్వర్ రీటా’. జికె చందు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళని స్వామి సంయుక్తంగా నిర్మించారు. తండ్రి లేని కుటుంబాన్ని ఓ బేకరిలో పని చేస్తూ చూసుకొనే అమ్మాయి జీవితంలో గ్యాంగ్‌స్టర్స్ ప్రవేశించడంతో ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా కథాంశం.

గత నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. తాజాగా ఈ మూవీ ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్‌ పంచుకుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్ల్సీ కీలక పాత్రలు పోషించారు. మరి బుల్లితెరపై ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తుందో చూడాలి.