jokerbetyakabetbetkolikankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escortrinabetbetlike

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

padişahbet

Casibom - Casibom Güncel Giriş - Casibom Güncel - Casibom Giriş

Casibom - Casibom Giriş

Casibom - Casibom Giriş

Casibom - Casibom Güncel Giriş - Casibom Güncel - Casibom Giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

ultrabet

pusulabet

ultrabet

jojobet giriş

Casibom Giriş Güncel

Casibom Güncel

Casibom Güncel Giriş

vdcasino

vdcasino

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

galabet giriş

galabet giriş

Hacklink Panel

Hacklink

ultrabet

galabet

Streameast

Hacklink

aresbet

casibom giriş

jojobet

Holiganbet giriş

aresbet

aresbet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

aresbet

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

pusulabet giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

vdcasino

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

meritking güncel giriş

vdcasino

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

meybet

parmabet

parmabet

parmabet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

jojobet

aresbet

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Casibom Güncel

Kavbet

Galabet

betvole

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

ultrabet

Marsbahis

grandpashabet

meritking

mavibet

sekabet

sekabet

matbet

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

ultrabet giriş

vaycasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

lunabet

lunabet giriş

Casibom Giriş

yakabet resmi adres

jojobet

Atlasbet Giriş

jojobet

jojobet

Situs Judi Bola

Agb99

holiganbet

piabellacasino

ultrabet

ultrabet giriş

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

marsbahis

sekabet

matbet

imajbet

grandpashabet

jojobet

grandpashabet

holiganbet

jojobet

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza siteleri

1xbet

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

kingroyal

ultrabet

tlcasino

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

ultrabet

betasus

bahiscasino

jokerbet

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

yakabet

imajbet

meritking

pusulabet

Casibom

kralbet

casibom

casibom giriş

betkolik

casibom güncel giriş

betovis

dinamobet

marsbahis

grandpashabet

vdcasino

sahabet

onwin

casibom

holiganbet

marsbahis

casibom

ccasinolevant

rinabet

pusulabet

otobet

betlike

matadorbet

casinolevant

casinolevant

ultrabet

sweet bonanza

holiganbet

betsilin

Jojobet giriş

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

starzbet

casibom

marsbahis

casibom giriş

casibom güncel giriş

kralbet

meritking giriş

royalbet

palacebet

casibom giriş

betpuan

milosbet

vdcasino

marsbahis

casibom

casibom giriş

galabet

రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక కుప్పకూలిన తహశీల్దారు

అమరావతి: రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక ఓ తహశీల్దారు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చౌటపాచర్ల పరిధిలోని భూములను కొందరు నాయకులు ఆక్రమించారు. బాధితుడు లక్ష్మణ్ కుమార్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య తహశీల్దారు వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి ఆ భూములను పరిశీలించాడు. అనంతరం ఇరువర్గాలను తాహశీల్దారు ఆఫీస్‌కు పిలిపించి మాట్లాడారు. రాజకీయ నేతల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా తహశీల్దారు అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే అతడిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ భూముల విచారణ బాధ్యతలు డిప్యూటీ తహశీల్దారుకు అప్పగించారు. 

కర్నూలు జిల్లాలో గంజాయి సాగు… ట్రాక్టర్ లో తీసుకెళ్లిన పోలీసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో య‌థేచ్ఛ‌గా గంజాయి సాగు చేస్తున్నారు.  దేగులపాడు గ్రామంలో భారీగా గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  దేగులపాడు గ్రామానికి చెందిన శివయ్య అనే రైతు మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు. పోలీసులకు సమాచారం తెలియడంతో అక్కడికి చేరుకొని గంజాయి మొక్కలను పీకి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక లీడర్ల అండతోనే శివయ్య అనే రైతు గంజాయి సాగు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతి త్వరలో మూడు పువ్వులు ఆరు కాయలు లాగా గంజాయి సాగు చేస్తే గంజాయాంధ్రపదేశ్ గా మారుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గంజాయి అమ్మేవారిని, కొనేవారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తే మత్తు పదార్థాల జోలికి ఎవరు వెళ్లారని తెలిపారు. 

యాదాద్రి భువనగిరిలో రైలు నుంచి జారిపడి నవ దంపతులు మృతి

యాదాద్రి భువనగిరి: నవదంపతులు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో గురువారం అర్థరాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎపిలో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన సింహాచలం(25), భవాని(22) రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సింహాచలం హైదరాబాద్‌లో ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జగద్గిరిగుట్టలోని గాంధీనగర్‌లో అద్దె ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు. వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిని తరువాత ఇద్దరు డోర్ వద్ద నిల్చొని ఉన్నారు. డోర్ నుంచి ఇద్దరు కిందపడడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ట్రాక్‌మెన్ గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

ఇంట్లో బాయ్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు తండ్రి వచ్చాడు… 8వ ఫ్లోర్ నుంచి పడి కూతురు మృతి

హైదరాబాద్: బాయ్ ఫ్రెండ్‌తో ప్లాట్‌లో ఉండగా తండ్రి రావడంతో కూతురు పక్క ప్లాట్‌లోకి దూకబోయి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీకి చెందిన ఓ యువతి(20) నగరంలో ఓ సంస్థలో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో పని చేస్తున్న యువకుడు పరిచయం కావడంతో ప్రేమలో పడింది. తెల్లపూర్ పరిధిలోని అపార్టుమెంట్‌లో ఆమెకు రెండు పడక గదులు ఉన్నాయి. గురువారం యువకుడితో కలిసి యువత ఆ ప్లాట్‌కు వచ్చింది. అదే సమయంలో రేషన్ బియ్యం కోసం తండ్రి అదే ప్లాట్‌కు వచ్చాడు. ప్లాటుకు బయట తాళం వేసి ఉండడంతో లోపల ఎవరో ఉన్నట్లు గురించి కేకలు వేయడంతో కూతరు భయపడింది. పక్క ప్లాట్‌లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. తప్పించుకునే క్రమంలో ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడడంతో ఘటనా స్థలంలోనే యువతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మళ్లీ మంటల్లో బంగ్లా

ఢాకా: బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని షే క్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బి న్ హదీ హత్యోదంతం దేశంలోని పలు ప్రాంతాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా త మొదలైన నిరసనలు, హింసాకాండ శుక్రవారం కూడా కొనసాగాయి. అవామీలీగ్, భారత్ వ్యతిరేక నినాదాలతో రహదారులపై నిరసనకారులు ఆందోళనలకు దిగారు. యూనివర్శిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారులు బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం వద్ద ఇప్పటికే కూల్చివేసిన నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. ఛాటోగ్రామ్ ప్రాంతంలోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై కొందరు రాళ్లు రువ్వారు. ఢాకాలో హింసా కాండకు పాల్పడుతున్న నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్రయోగించారు.

లాఠీ చార్జి చేశారు. 12 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడినట్లు తెలిసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమమద్ యూనస్ టెలివిజన్ లో ప్రసంగిస్తూ, ఇంక్విలాబ్ మంచా లీడర్ హాది మరణాన్ని ధృవీకరించిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. హాదీ పై డిసెంబర్ 12న అనూహ్యంగా ఢాకాలో దుండగులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్సకోసం సింగపూర్ తరలించగా అక్కడ గురువారంనాడు ఆయన మరణించారు. దీంతో గురువారం రాత్రినుంచే ఆయన మద్దతు దారులు అల్లర్లకు తెగపడ్డారు. గురువారం అర్థరాత్రి సమయంలో నిరసనకారులు బెంగాలీ భాషా దినపత్రిక, ఆంగ్ర పత్రిక భవనాలకు నిప్పంటించారు. మొదట ప్రోథోమ్ అలో కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత దినపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టారు.రాజ్ షాహి నగరంలో అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసంచేశారు.

హిందూ యువకుడి దారుణహత్య..

ఇదే నేపథ్యంలో భారత వ్యతిరేకులైన అల్లరి మూక దాడిలో భలుకా సబ్ డిస్ట్రిక్ట్ లో దీపు చంద్ర దాస్ అనే హిందు యువకుడు చనిపోయాడు. ఇస్లాంను అవమానించారని ఆరోపణపై ఈ దాడి జరిగింది. విచక్షణ కోల్పోయిన నిరసనకారులు అతడి మృతదేహాన్ని తగులపెట్టారని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. హాదీ మరణానంతరం హింసాత్మక నిరసనలు చెలరేగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. హిందూ వ్యక్తి హత్యను కూడా ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లా ప్రభుత్వం ఖండించింది. కొత్త బంగ్లాదేశ్ లో అలాంటి హింసకు చోటులేదని పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వదిలి పెట్టబోమని ప్రకటించింది. నిరసనకారులు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదిలావుండగా మోమిన్ సింగ్ అనే మరో యువకుడిని కూడా ఆందోళనకారులు హతమార్చినట్లు తెలిసింది.

12న ఢాకాలో కాల్పులు.. సింగపూర్‌లో మృతి

కాగా, వచ్చే ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం, రానున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా హదీ పోటీ చేస్తున్నారు. ఆయనకు చెందిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడంపై యూనస్ ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగాలని హదీ నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 12న సెంట్రల్ ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన కొందరు దుండగులు ఆయన పై కాల్పులు జరిపారు. సింగపూర్‌లో ఆరు రోజుల మృత్యువుతో పోరాడి హాదీ చనిపోయారు. గురువారం రాత్రి ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ అనంతరం ఊరేగింపు జరిగింది. హాది పై దాడి చేసి హత్యచేసిన దుండగులు తర్వాత భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ వారు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హంతకులు తిరిగి వచ్చే వరకూ భారత హై కమిషన్ ను మూసివేయాలని వారు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పరిస్థితి అల్లకల్లోలం: పార్లమెంట్ ప్యానెల్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి అత్యంత సంక్లిష్టం, అల్లకల్లోలంగా ఉందని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. “ భవిష్యత్‌లో భారత్‌బంగ్లాదేశ్ సంబంధాలు” అన్న శీర్షికన కమిటీ సమర్పించిన నివేదికలో ఉభయదేశాల విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై ఇటీవల రాజకీయ పరిణామాల ప్రభావాన్ని వివరించింది. ఈ ప్రభావం నుంచి ద్వైపాక్షిక సంబంధాలను పరిరక్షించడమవుతుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహిస్తున్న ఈ పార్లమెంటరీ కమిటీ గురువారం ఈ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ప్రజాస్వామ్య ఎన్నికల షెడ్యూల్ విషయంలో అనిశ్చితి నెలకొందని, 2024 ఆగస్టులో సంభవించిన రాజకీయ పరిణామాలతో మైనారిటీలు, గిరిజనసమాజాలు, మీడియా వర్గాలు, మేథావులు, జర్నలిస్టులపై హింస , దాడులు చెలరేగి అనిశ్చితి, అస్థిరత ఏర్పడిందని కమిటీ తన నివేదకలో పేర్కొంది. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణం , ఆర్థిక మందగమనానికి దారి తీసిందని వివరించింది. 

పిఎసిఎస్, తొమ్మిది డిసిసిబిల పాలక మండళ్లు రద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ, సహకార సంఘాలతో (పీఎసీఎ స్) పాటు 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాలను శుక్రవారం రద్దు చేస్తూ వ్యవసాయ సహకార శాఖ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో ఆరు నెలల పదవీకాలంతో పర్సన్ ఇన్‌ఛార్జిలను ప్రభుత్వం నియమించింది. వీరు తదుపరి ఎన్నిక లు నిర్వహించే వరకు కొనసాగుతారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిని పునర్‌వ్యవస్థీకరించాకే వీటికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు ల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాలు, 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల పా లకవర్గాలు రద్దయ్యాయి. అలాగే తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కూడా పర్సన్ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. దీనికి కో ఆపరేటివ్ అండ్ రిజిస్టార్ ఆప్ కో ఆ పరేషన్ సొసైటీస్ పర్సన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిఎసీఎస్‌లు, డీసీసీబీల పునర్ వ్యవస్థీకరణ, 

ఎన్నికలు నిర్వహించిన అనంతరం వీటికి పాలకవర్గాలను నియమించనున్నట్లు పేర్కొన్నారు. పిఎసిఎస్‌లకు ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ వాటి పదవీకాలాన్ని ఆగస్టు వరకు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ప్రస్తుతం రద్దు చేసిన 9 డిసిసిబిల పదవీ కాలం ఆగస్టు 14 నే ముగిసింది. దీంతో తాజాగా పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకంతో పిఏసీఎస్‌లకు, అలాగే డీసీసీబీలు ఇక నుంచి పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. 9 డీసీసీబీ బ్యాంకులకు ఇక నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ,నిజామాబాద్, వరంగల్ జిల్లాలు ఉన్నాయి.

పిసిసికి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షునిగా బిసి సామాజి క వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్ ఉన్నందున, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించి సామాజిక సమతుల్యత పాటించాలని పార్టీ నాయకత్వం భావించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, రెడ్డి కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం శుక్రవారం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేసే వారి జాబితాను పార్టీ అధిష్ఠానం కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరగనున్నది. దీంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.

నియామకాల్లో పారదర్శకం

మన తెలంగాణ/హైదరాబాద్: నియామకా ల్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత పెంచడంపై దృష్టి సారించాలని పబ్లిక్ సర్వీ స్ కమిషన్లకు భారత రాష్ట్రపతి ద్రౌపది ము ర్ము సూచించారు. నియామకాల విషయం లో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు. 1950 తర్వాత యుపిఎస్‌సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందపని, ఈ కమిషన్ల విషయంలో అంబేడ్కర్ కీ లక పాత్ర పోషించారని వివరించారు. లక్ష్యాలు సాధించే దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఉండాలని సూచించారు. నియామకా ల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన ప రిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో శుక్రవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్క, టిజిపిఎస్‌సి ఛైర్మన్ బుర్రా వెంకటేశం, యుపిఎస్‌సి ఛైర్మన్ అజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ చైర్మన్లకు స్పష్టం చేశారు. నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

భారత వృద్ధిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, పారదర్శక ఉద్యోగ భర్తీ విధానాల ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశంలోనే అత్యంత నమ్మకమైన సంస్థలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. అభ్యర్థుల నిజాయతీ, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జెండర్ సెన్సిటివిటీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కృషి చేస్తోందని, అలాగే వికసిత భారత్ -2047 సాధన కోసం కృషి చేస్తోందని అన్నారు. నైపుణ్యాలు నేర్పవచ్చని కానీ సమగ్రత లోపాన్ని మాత్రం భర్తీ చేయలేమన్నారు. టెక్నాలజీ సవాళ్లను ఎదుర్కొనేలా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని కమిషన్ చైర్మన్లకు రాష్ట్రపతి సూచించారు. ప్రస్తుత సమయంలో భారత్‌కు అత్యుత్తమ పబ్లిక్ సర్వెంట్లు అవసరం ఉందని చెప్పారు. అలాంటి వారిని నియమించటంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ సదస్సు ద్వారా మరింత మెరుగైన విధానాలను అందిపుచ్చుకుంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు.

పిఎస్‌సిలపై నమ్మకాన్ని పెంచడం అందరి బాధ్యత: యుపిఎస్‌సి చైర్మన్

రాజ్యాంగం, పరిపాలన విభాగంలో ఈ సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని యుపిఎస్‌సి ఛైర్మన్ అజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లను మరింత బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై నమ్మకాన్ని పెంపొందించటం మనందరి బాధ్యత అని సూచించారు. యుపిఎస్‌సి ద్వారా ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. దాని ద్వారా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సామర్థ్యం పెంపు, నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

టిజిపిఎస్‌సి పరీక్షలను సక్రమంగా నిర్వహించింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

26వ నేషనల్ కాన్ఫరెన్స్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించటం గర్వంగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. గతేడాది అన్ని రకాల పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిగ్విజయంగా నిర్వహించిందని కొనియాడారు. సేవా దృక్పథం కలవారిని ప్రతిభ ఆధారంగా, క్యాలెండర్ అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. సమయానికి నోటిఫికేషన్లు ఇవ్వటం, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ఇవ్వటం ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పట్ల ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలని పలు సూచనలు చేశారు.

నేడు ముగింపు..హాజరుకానున్న ఉప రాష్ట్రపతి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నో ఫ్లై, నో డ్రోన్ జోన్‌గా రాచకొండ సిపి సుధీర్‌బాబు ప్రకటించారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు.. ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న వివిధ రకాల సవాళ్లపై చర్చించారు. వివిధ రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలు, పరస్పర సహకారంపై చర్చ సాగింది. ఈ సదస్సు శనివారం (డిసెంబర్ 20)తో ముగియనుంది. ఈ సదస్సుకు భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.

41మంది మావోల లొంగుబాట

మన తెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కా ర్యాలయంలో డిజిపి శివధర్‌రెడ్డి ఎదుట 41మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్, పార్టీ సభ్యుడు మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్‌లు ఉన్నారు. వీరిలో గెరిల్లా ఆర్మీ బెటాలియ న్‌కు చెందిన 11 మంది, తెలంగాణ స్టేట్ రెండో రీజినల్ కమాండ్‌కు చెందిన ఐదుగురు, కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన డివిసి స్టేట్ కమిటీ క్యాడర్ చెందిన వారు నలుగురు ఉన్నారు. ఈ లొంగుబాటులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, లొంగిపోయిన 41 మంది లో 39 మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఇద్దరు మాత్రమే తెలంగాణకు చెందిన వారు.

పొరుగు రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్ ఇప్పుడు తెలంగాణ పోలీసుల ద్వారా జనజీవన స్రవంతిలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు దీని ద్వారా స్పష్టమవు తోంది .లొంగిపోయిన వారు తమ వద్ద ఉన్న ఎల్‌ఎంజీ, 3 ఏకే 47 రైఫిల్స్, 5 ఎస్‌ఎల్‌ఆర్ రెఫిల్స్, 7 ఇన్‌సాస్ రైఫిల్స్, 1 బీజేఎల్ గ్రానైడ్ లాంఛర్, నాలుగు 303 రైఫిల్స్, ఒకటి సింగిల్ షాట్ రైఫిల్స్, 2 ఎయిర్ గన్స్‌తో కలుపుకుని మొత్తం 24 తుపా కులను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే వీరంతా లొంగిపోయారని తెలిపారు. ‘హింస ద్వారా ఏదీ సాధించలేమని గ్రహించి, ప్రజాస్వా మ్యబద్ధంగా జీవించాలని వారు నిర్ణయించుకున్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో పునరావాసం కల్పిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. అడవిలో ఉన్న మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో గౌరవంగా బతకాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టే ప్రయత్నాలకు ఈ లొంగుబాటు ఒక గొప్ప విజయమని డిజిపి పేర్కొన్నారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి, అనారోగ్య సమస్యలు, ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతోనే వీరు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు..

ప్రస్తుతం మావోయిస్టుల్లో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణ వాళ్లు ఉన్నారని, వీరిలో ఆరుగురు మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారని శివధర్ రెడ్డి అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు దాదాపు అన్ని పోలీసుల నుంచి కొల్లగొట్టినవేనన్నారు, ఆర్మీ, పోలీసులు వద్ద ఉండే ఆయుధాలే వారి వద్ద ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు ఆయుధాల సీరియల్ నెంబర్‌లపై సమాచారం ఇస్తామన్నారు. వారికి గతంలో మిస్త్స్రన ఆయుధాలను అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రభు త్వం లొంగిపోయిన వారికి క్యాడర్ ప్రకారం నగదు పరిహారం అందిస్తుందని, ఆయుధాలతో లొంగిపోయే వారికి కేంద్ర ప్రభుత్వం కూడా సహా యం చేస్తుందన్నారు. . లొంగిపోయిన 41 మంది మావోయిస్టులపై రూ. 1.46 కోట్లు కోట్ల రివార్డు ఉందన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారికి రావాల్సిన పరిహారాన్ని అందిస్తామన్నా రు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేలను అందించినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రా లకు చెందిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తా మన్నారు.

ఇప్పటివరకు 509 మంది మావోయిస్టులు లొంగుబాటు

2025లో ఇప్పటి వరకు 509 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. లొంగిపోవడానికి ప్రధాన కారణం 2026 మార్చి 31 వరకు కొత్త ప్రాంతాలకు వెళ్లాలని మావోయిస్టు పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. తెలియని ప్రాంతాలకు వెళ్లడం, నిత్యావసర వస్తువులు సరైన సమయంలో అందకపోవడం , కీలక నేతలే లొంగిపోతున్న నేపథ్యంలో కిందిస్థాయి మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వచ్చారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సాయం అందించారు. అలాగే వారిపై ఉన్న రివార్డు మొత్తాన్ని కూడా వారికే అందజేయనున్నారు. చట్టబద్ధమైన పౌరులుగా వారు సాధారణ జీవితం గడపడానికి అవసరమైన గృహ వసతి, ఉపాధి వంటి సౌకర్యాలను కల్పిస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు. అడవిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారు బయటకు వచ్చి మెరుగైన చికిత్స పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

‘ఆస్ట్రేలియాలో కాల్పులతో హైదరాబాద్‌కు సంబంధం లేదు’

ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో కాల్పులకు పాల్పడిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడే అయినప్పటికీ, ఆ ఉగ్ర ఘటనతో హైదరాబాద్‌కు సంబంధం లేదని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులు జరిపిన వారిలో సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు బయటపడింది. ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో కాల్పులకు తెగబడి పోలీసుల చేతుల్లో హతమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాది సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నగరంలోనే బీకామ్ వరకూ చదివారని తెలిపారు. సాజిద్ అక్రమ్ 27 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి వచ్చాడని వెల్లడించారు. 1998లో అక్రమ్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని, ఆ తర్వాత అదే సంవత్సవరం యురోపియన్‌కు చెందిన యువతి వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడని తెలిపారు.

పెళ్లి అయిన అదే ఏడాది మెుదటిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. 2004లో ఓసారి, 2009 ఫిబ్రవరిలో మరోసారి నగరానికి వచ్చాడని వెల్లడించారు. 2011 జూబ్లీ ప్రాపర్టీ సెటిల్మెంట్ ఇంకోసారి వచ్చాడని, 2016 మరోసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. 2022 తల్లి, సోదరిని చూడటం కోసం నగరానికి చెప్పారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్)తో సంబంధం ఉన్న తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ యూదులం తా బాండీ బీచ్‌లో హునెక్కా పండుగ చేసుకుంటుండగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 16 మంది మృతిచెందగా 36 మంది గాయ పడ్డా రు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని కుమారుడు నవీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నవీద్‌పై న్యూ సౌత్‌వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. వాటిలో 15 హత్యలు, ఓ ఉగ్రవాద చర్యకు సంబంధించిన కేసులు ఉన్నాయి.

పేద విద్యార్థిని విద్యా రుణం కోసం హరీశ్ ఇల్లు తాకట్టు

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: ప్రజలకు ఆప ద వస్తే అండగా తానున్నానని, ఆపదకు మరోపేరుగా నిలిచిన హరీశ్‌రావు మరోమారు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో తన క్యాంపు కార్యాలయంలో మమత అనే పిజి వై ద్య విద్యార్థినికి విద్యా రుణం కోసం బ్యాంక్‌లో తన స్వగృహాన్ని మార్ట్‌గేజ్ చేసి రూ.20లక్షలు మంజూరు చేయించారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన కొంక రామచంద్రం టైలరింగ్ వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమార్తె మమత ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితం గా ఎంబిబిఎస్ సీటు సాధించి చదువు పూర్తి చేసిం ది. పిజి ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్‌నగ ర్ ఎస్‌విఎస్ మెడికల్ కళాశాలలో ఆప్తమాలజీ వి భాగంలో ఆమెకు సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీన ర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ మూడేళ్ల పాటు ప్రతి సంవత్సరం రూ.7.50 లక్షల చొప్పున ట్యూ షన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 18వ తేదీ చివరి గడువు. దీంతో ఆర్థిక స్తోమత లేని ఆమె తండ్రి రామచంద్రం గతంలో 

తన కుమార్తెలకు ఎంబిబిఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీశ్‌రావు ఆర్థిక సహాయం చేసిన విషయం గుర్తుకొచ్చి మళ్లీ ఆయనే ఆదుకుంటారని భావించి ఈ విషయాన్ని ఆయనకు సమాచారం చేరవేశారు. విషయం తెలియగానే వెంటనే హరీశ్ రావు స్పందించి సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి మూడేళ్లకు సరిపడా దాదాపు రూ. 20 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బులను కళాశాలలో చెల్లించి ఆ విద్యార్థిని సీటు దక్కించుకుంది. మొదటి సంవత్సరం హాస్టల్‌కు లక్ష రూపాయలు అవుతుందని హరీశ్ రావు దృష్టికి రాగా మళ్ళీ హాస్టల్ ఫీజుకు ఎలాంటి అప్పు చేయొద్దని అ లక్ష రూపాయలు కూడా తానే చెల్లిస్తానని అందజేశారు.

పిజి అసాధ్యం.. చదవలేనేమో అని బాధపడ్డా: మమత (వైద్య విద్యార్థిని)

మా అమ్మానాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబిబిఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పిజి ఎంట్రన్స్‌లో సీటు దక్కిందని సంతోషపడ్డాను. ఉచితంగానే సీటు వచ్చినా ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. పిజి చదివే యోగ్యం లేదని బాధపడ్డా. కానీ ఆనాడు నాతో పాటు నా చెల్లెళ్ళకు ఎంబిబిఎస్ చదవడానికి హరీశ్‌రావు సార్ హెల్ప్ చేశారు. మేము అడగడమే ఆలస్యం.. ఆయన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకు వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆయన రుణం తీర్చుకోలేనిది.