అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణానికి రూ.212 కోట్లు.. సీఆర్డీఏ ఆమోదం October 9, 2025 by admin అమరావతిలో రూ.212 కోట్ల అంచనా వ్యయంతో రాజ్ భవన్ నిర్మాణానికి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ సముదాయంలో భాగంగా కృష్ణా నది ఒడ్డున దీనిని నిర్మించనున్నారు.