కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన అధికారిక ఈమెయిల్ సేవను మార్చుకున్నారు. శ్రీధర్ వేంబు సహ వ్యవస్థాపకత్వం వహించిన భారతీయ బహుళజాతి టెక్ సంస్థ జోహో కార్పొరేషన్ నడుపుతున్న జోహో మెయిల్ (Zoho Mail) కు ఆయన మారారు. దేశీయ టెక్నాలజీకి మద్దతుగా అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు.