ఇవాళ మరో కొత్త స్కీమ్ ప్రారంభం – ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 15 వేలు…! అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి October 4, 2025 by admin రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్ సేవలో(వాహనమిత్ర) పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలను అందజేస్తారు.