ఏపీలో రాబోయే రోజుల్లో ప్రజలపై విద్యుత్ భారాన్ని మరింత తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విద్యుత్ శాఖను జగన్ ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది…వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు.