హైదరాబాద్ : 1991 లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ములుగు జిల్లాకు చెందిన ఆశన్న 1999 లో పీపుల్స్ వార్ యాక్షన్ టీం అధిపతిగా నియామకం అయ్యారు. 2023 లో అలిపిరిలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పేల్చివేత ఘటనలో, 2000 అప్పటి హోం మంత్రి మాధవరెడ్డిని చంపిన ఘటనలో ఆశన్న ఉన్నారు. సుమారు 120 మంది నక్సల్ తో కలిసి ఆశన్న పోలీసుల ఎదుట అలియాస్ రూపేష్ లొంగిపోయే అవకాశం ఉంది.