విశాఖపట్నంలో చోటు చేసుకున్న దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేరానికి పాల్పడింది ఇంట్లోని సొంత మనువడే అని పోలీసులు వెల్లడించారు. ఇతనికి సహకరించిన అతన స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు.
విశాఖపట్నంలో చోటు చేసుకున్న దోపిడీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేరానికి పాల్పడింది ఇంట్లోని సొంత మనువడే అని పోలీసులు వెల్లడించారు. ఇతనికి సహకరించిన అతన స్నేహితులను కూడా అరెస్ట్ చేశారు.