దరాబాద్: లంగర్ హౌస్, బాపునగర్ లో వేలసినా నల్లపోచమ్మ సమేత దుర్గామాత దేవాలయంలో అమ్మవారు మహాచండి దేవి రూపంలో దర్శనం ఇచ్చారు. అలాగే ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్ర సమయంలో అమ్మవారికి పల్లకి సేవాతో పాటుగా అమ్మావారికి పవలింపు సేవ కూడా చేస్తున్నాట్టు ఆలయా కమిటి సభ్యులైనా గుడిపల్లి గణేష్ తేలిపారు.