గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదు: కెటిఆర్
హైదరాబాద్: ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బిజెపి పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదని, పోస్టుల అమ్మకం ఆరోపణలపై బిజెపి మౌనానికి కారణమేంటి? అని కెటిఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతిదానికీ సిబిఐ విచారణ కావాలని హడావిడి చేశారని, గ్రూప్-1 స్కాంపై బిజెపి నేతలు సిబిఐ విచారణ ఎందుకు […]
ఏపీ అటవీ శాఖలోతానేదార్ ఉద్యోగాలు – ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం, ప్రాసెస్ ఇలా…
టాలెంట్ ఉంటే సరిపోదు.. అవి ఉంటేనే సక్సెస్..: గిల్
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కొన్నాళ్ల లోనే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు.. యువ క్రికెటర్ శుభ్మాన్ గిల్ (Shubman Gill). 2019లో వన్డే జట్టులో, 2020లో టెస్టుల్లో అడుగు పెట్టిన గిల్.. తాజాగా భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ అయిపోయాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్సిరీస్లో కెప్టెన్గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించి.. సిరీస్ని 2-2గా సమం చేశాడు. అంతేకాక.. తాజాగా ఆసియాకప్ కో్సం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే తనకు ప్రపంచ క్రికెట్లో ఇద్దరు మార్గదర్శకులని […]
సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు: బాణాసంచాపై నిషేధం ఒక్క ఢిల్లీకేనా?
రవిత్రయం… జంగు సైరనూదిరో జైలులో మాయన్నలు
తెలుగు నేలనంతా హోరెత్తించిన “జంగు సైరనూదిరో జైలులో మాయన్నలు” పాటకు స్ఫూర్తినిచ్చిన పోరాటానికి నాయకత్వం వహించింది ముగ్గురు విప్లవ కారులు. 90వ దశకంలో అరెస్టయి హైదరాబాద్ జైల్లో ఉన్న అప్పటి పీపుల్స్ వార్ నాయకులు చారిత్రాత్మక పోరాటాన్ని నిర్మించారు. “రవిత్రయం” (శాఖమూరి అప్పారావు అలియాస్ రవి, పటేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ సూర్యం, మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్) శతృ శిబిరాన్ని కూడా పోరాట కేంద్రంగా ఎలా మలచవచ్చో ఆచరణలో చూపించారు. తమ పోరాటం వల్ల దేశ […]
ఏడు నెలలు క్రికెట్కి దూరం.. తొలి మ్యాచ్లో రెచ్చిపోయిన అర్జున్..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) క్రికెట్లో అంతగా పేరు సంపాదించలేకపోయాడు. ఇప్పటికీ సచిన్ కుమారుడిగానే అతన్ని చూస్తున్నారు. కానీ, తనకంటే సొంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే తనకు దొరికి అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నాడు అర్జున్. మరోవైపు ఇటీవల అర్జున్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలినే అతడు వివాహం చేసుకోనున్నాడు. అయితే ఏడు నెలల విరామం తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అతడు.. తొలి మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. ఐదు […]
ఆర్ఎంపి వైద్యుడిపై వంద మంది జనసేన కార్యకర్తలు దాడి… విధ్వంసం…. వీడియో వైరల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు ఆర్ఎంపి వైద్యుడిపై వంద మంది జనసైనికులు మూకుమ్మడి దాడి చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ లో పవన్ పై ఆర్ఎంపి వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ విమర్శలు చేశాడు. తాళ్లపాలెం పంచాయతీలోని హెచ్ సత్తెనపాలెంలోని గిరిధర్ ఇంటిపై మంది మంది జనసైనికులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే జనసేన కార్యకర్తలు గిరిధర్ ఇంటిని ధ్వంసం చేయడంతో […]
ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : రేపు సీట్ల కేటాయింపు – అలాట్మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
మ్యాన్ హోల్ మూత మూసేందుకు తక్షణమే చర్యలు: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్: మ్యాన్ హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మ్యాన్ హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని అన్నారు. గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్ పురాలో మూతలేని మ్యాన్ హోల్ కారణంగా ఆరు సంవత్సరాల బాలిక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ స్పందించారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని, మ్యాన్ హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే […]