వలసదారులకు నో ఎంట్రీ
అభివృద్ధి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు నెలకొని ఉన్న కొన్ని దేశాలు ప్రస్తుతం అలజడులకు లోనవుతున్నాయి. అక్రమంగానో, సక్రమంగానో తమ దేశాల్లోకి ప్రవేశించి, తిష్ఠవేసుకుని కూర్చున్న వలసదారులవల్ల తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటడమే కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, తమ జాతీయ, సాంస్కృతిక విలువలు తరిగిపోతున్నాయని ఆయా దేశస్థులు సాగిస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగినవే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే వలసలకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ […]
7000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా- ఈ ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ ధర ఎంతంటే..
సర్పంచ్లకే పవర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రమంతటా ఎ ల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏ ర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్లకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రా మాల్లో అవసరమైన కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామా ల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడీ […]
మోడీ పర్యటనతో మణిపూర్ గాయం మానేనా?
ఒకప్పుడు భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లో జాతు గుర్తింపుల శక్తివంతమైన సముదాయంగాఉన్న మణిపూర్, ఇప్పుడు శాశ్వత విభజనకు చిహ్నంగా మారింది. 2023 మే 3న లోయలో నివసించే మెయితీ మెజారిటీ కమ్యూనిటీ, కొండ ఆధారిత కుకి-జో తెగల మధ్య జాతిపరమైన హింస చెలరేగినప్పటి నుంచీ రాష్ట్రంలో 258 మందికి పైగా మరణించారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. జాతిపరంగా, అనధికారికంగా స్పష్టమైన విభజనను చూసింది. రెండున్నర సంవత్సరాల తర్వాత, అంటే.. ఘర్షణలు ప్రారంభమైన 865 రోజుల తర్వాత, 2025 సెప్టెంబర్ […]
జిఎస్టి కొత్త శ్లాబులు.. కమలానికి కలిసొచ్చేనా!
జిఎస్టి శ్లాబుల మార్పు అంశాన్ని బలమైన రాజకీయ అస్త్రంగా మల్చుకొనేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఇప్పటికే అమలులోనున్న జిఎస్టి విధానంతో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకే మేలు చేశారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ వచ్చారు. వాటిని ఎదుర్కొనేందుకు తాజాగా జిఎస్టి శ్లాబుల మార్పుతో తాము పేద, సామాన్య, మధ్య తరగతి పక్షమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా మిడిల్ క్లాస్కు ప్రధాని మేలు చేశారని బిజెపి అంటోంది. మోడీ వల్లనే […]
ITR filing date extension : అలర్ట్! అలర్ట్! ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు..
ఓజోన్ రక్షతి రక్షితః
ఓజోన్ అనేది ఆక్సిజన్ ప్రత్యేక రూపం. ఇది మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిన ప్రత్యేకమైన వాసన కలిగిన రంగులేని వాయువు. భూవాతావరణంలో స్ట్రాటోస్పియర్ పొరలో ఉండే ఓజోన్ వాయువు పొర అతినీల లోహిత కిరణాలను శోషించుకొని భూమిపైగల సమస్త జీవరాశిని కాపాడుతుంది. అందుకే ఓజోన్ పొరను భూమి కవచం లేదా భూమి గొడుగు అంటారు. ఇది నీటిలోని సూక్ష్మక్రిములను చంపడానికి, గాలిని శుభ్రపరచడానికి, ఆహార పదార్థాల రంగును పోగొట్టడానికి, ఆహార నిల్వలలో బ్యాక్టీరియా పెరుగకుండా కూడా ఉపయోగపడుతుంది. […]
ఫీజుల చర్చలు సఫలం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్ర భుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో ప్రస్తుతం రూ.600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని తెలిపింది. దీంతో మంగళవారం ప్రైవేట్ కాలేజీలు యథావిధిగా కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వ తీరును నిరసి స్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు […]
దులీప్ ట్రోఫీ 2025 విజేత సెంట్రల్ జోన్
బెంగళూరు: ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ విజేతగా నిలిచింది. సౌత్ జోన్తో జరిగిన ఫైనల్లో సెంట్రల్ ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో సెంట్రల్ ఈ మాత్రం స్కోరును అందుకోవడానికి కూడా తీవ్రం శ్రమించాల్సి వచ్చింది. గుర్జాప్నీత్ సింగ్, అంకిత్ శర్మలు అద్భుత బౌలింగ్తో సెంట్రల్ జోన్ […]