డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇంట్లో విషాదం
హైదరాబాద్: టాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి తల్లి రత్న కుమారి(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత రాత్రి రత్న కుమారి తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వైెవిఎస్ చౌదరి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. Also Read: విజయవాడలో నడిరోడ్డుపై మహిళపై అత్యాచారం…. సిసి కెమెరాలో రికార్డు ‘మన పెద్దలు కొంత మందిని […]