వైద్యం వికటించి యువతి మృతి
నాచారంలోని సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్ లో వైద్యం వికటించి శైలేజ (22) అనే యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి జిల్లా సూళ్లూరు గ్రామానికి చెందిన శైలజ అనే యువతి కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చారు. అపెండిక్స్ ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రి యాజమాన్యం గత్యంతరం లేక వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దాంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో […]