ఫేక్ అప్లికేషన్లు, ఫేక్ లాగిన్ ఐడిలతో ఓట్లను తొలగించారు: రాహుల్
ఢిల్లీ: మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. కర్నాటకలోనూ ఓట్లను తొలగించారని, కర్నాటక ఎన్నికల్లో 6800 ఓట్లు తొలగించారని, లింక్డ్ మొబైల్ నెంబర్లన్నీ తప్పుడు నెంబర్లేనని తెలియజేశారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నెంటర్లు ఉపయోగించారని, ఓట్ల తొలగింపుపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, […]