ఆ లగ్జరీ కార్లు మీ వద్దకు ఎలా వచ్చాయి?.. కెటిఆర్ను ప్రశ్నించిన బండి
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః లగ్జరీ కార్ల కుంభకోణం నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా? అని ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ కార్లు కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల […]