ఉక్రెయిన్‌లో పెన్షనర్లపై రష్యా బాంబు దాడి.. 21 మంది మృతి

తూర్పు ఉక్రెయిన్‌లో మంగళవారం ఒక గ్రామంపై రష్యా గ్లైడ్ బాంబు దాడికి 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొనెట్‌స్క్ రీజియన్ లోని యరోవా గ్రామంలో పెన్షన్ల కోసం బారులు తీరిన వృద్ధులపై ఈ బాంబు దాడి జరగడం శోచనీయం. ఈ దాడి అత్యంత పాశవికమని , రష్యా తన దురాక్రమణకు తగిన మూల్యం చెల్లించుకునేలా అదనపు ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థించారు. … Read more