ఏపీ పీజీసెట్ వెబ్ ఆప్షన్స్‌కు మిగిలి ఉంది ఇంకా ఒక్క రోజే.. సెప్టెంబర్ 20న సీట్ల కేటాయింపు!

ఏపీ పీజీసెట్ వెబ్ ఆప్షన్స్ కొనసాగుతున్నాయి. నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకునేందుకు అభ్యర్థులకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది.

అడవిలో దారుణం.. నోట్లు గుడ్డలు కుక్కి.. ప్లాస్టర్ వేసి హత్య..

Tirupati Pakala

తిరుపతి: జిల్లాలోని పాకాల మండలం (Tirupati Pakala) మూలవంక అడవుల్లో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. లభ్యమైన మృతదేహాల పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను కూడా పోలీసులు గుర్తించారు. లభ్యమైన మహిళ, పురుషుడి మృతదేహాలకు పోలీసులు శవపరీక్షలు చేయించారు. శవపరీక్షలో మహిళ, పురుషుడు హత్యకు గురైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడు తంజావూర్‌కు చెందిన కలై సెల్వన్‌ అని వెల్లడించారు. అయితే […]

ఆ నిర్ణయం సరికాదు.. ‘మా ఐన్‌స్టీన్’ అంటూ అక్తర్ అసహనం..

Shoaib Akhtar

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నో టెన్షన్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మా అలీ అఘా టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తప్పుబట్టారు. టీం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ […]

రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం

jagan fire chandra babu

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో తమ రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనానని రూపాయిన్నరకే కిలో టమోటానా..ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై జగన్ఆ గ్రహం వ్యక్తం చేశారు.   రైతు బతకొద్దా? అని కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నారని తమరు కనికరం కూడా చూపడం లేదు కదా? అని విమర్శించారు. ఉల్లి, […]

Google Gemini AI photo editing prompts : ఈ ప్రాంప్ట్​లతో చిన్నపటి మిమ్మల్ని మీరు ‘హగ్’ చేసుకోండి..!

‘Hug My Younger Self’ అనే ఏఐ ఇమేజ్​ ట్రెండ్​ సోషల్​ మీడియాను ఊపేస్తోంది. మరి మీరు కూడ ఈ ట్రెండ్​లో జాయిన్​ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఈ ప్రాంప్ట్​లు మీకోసమే..

నాలాలో మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ.. కుటుంబసభ్యుల ఆగ్రహం

Hyderabad

హైదరాబాద్: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని (Hyderabad) అతలాకుతలం చేశాయి. మూడు రోజుల క్రితం భారీ వర్షం కురియడంతో పలు ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యయి. ఈ క్రమంలో వాహనదారుడు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే అఫ్జల్‌సాగర్, వినోబానగర్‌లో ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నాలాలు ఉప్పొంగాయి. ఈ క్రమంలో నాలాల్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన అర్జున్, రాము, దినేష్‌లుగా గుర్తించారు. అయిుతే గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. డిఆర్ఎఫ్, […]

iOS 26 : ఐఓఎస్​ 26 విడుదల- కానీ ఆ ఐఫోన్స్​లో పనిచేయదు! లిస్ట్​ ఇదిగో..

యాపిల్​ ఐఫోన్​ యూజర్స్​కి ముఖ్యమైన అలర్ట్​! లేటెస్ట్​ ఐఓఎస్​ 26ని యాపిల్​ సంస్థ రిలీజ్​ చేసింది. అయితే ఇది కొన్ని ఐఫోన్స్​కి మాత్రమే పరిమితంకానుంది! పూర్తి వివరాల్లోకి వెళితే.. 

అక్టోబర్ 22 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. దర్శన సమయంలో మార్పులు!

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవంబర్ 21 వరకు జరుగుతాయి.

ఇంటి ముందు కాల్పులు.. దిశా పటానీకి హామీ ఇచ్చిన సిఎం

Disha Patani

లక్నో: ఇటీవల నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నటి కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. కాల్పుల ఘటనపై సిఎం ఆరా తీశారు. దిశా తండ్రికి సిఎం ఫోన్ చేసి కాల్పులకు పాల్పడిన వారిని కచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీష్ వెల్లడించారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ మాకు ఫోన్ చేశారు. మా కుటుంబానికి […]

రైలులో సిగరెట్​ కాల్చుతూ దొరికిపోయిన మహిళ- “పోలీసులను పిలుచుకోండి” అంటూ కోపం..

రైలులోని ఏసీ కోచ్​లో ఒక మహిళ సిగరెట్​ కాల్చుతూ, తోటి ప్రయాణికులతో గొడవపడుతున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో ఇప్పుడు వైరల్​గా మారాయి. “పోలీసులను పిలుచుకోండి” అంటూ ఆమె అన్న మాటలు సైతం రికార్డు అయ్యాయి.