యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘అన్నదాత పోరు’
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ Source