హైదరాబాద్ టూ ఊటీ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. బడ్జెట్ ధరలో ఫుల్లుగా చిల్

ఊటీ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రకృతి మధ్య చల్లని ప్రదేశంలో గడుపుతుంటే వచ్చే కిక్కే వేరు. మీరు కూడా ఊటీ వెళ్లాలి అనుకుంటే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ సూపర్ టూర్ ఎప్పుడు ఉంది? బడ్జెట్ ఎంత?,తెలంగాణ న్యూస్ Source

బంగారం ధరలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? రికార్డు స్థాయికి చేరిన ధరలు, అసలు

Gold prices: దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,312 రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ బలహీనపడటమే ప్రధాన కారణాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ సుంకాల తగ్గింపు వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి.,బిజినెస్ న్యూస్ Source

గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. మెయిన్స్ ఫలితాలు రద్దు.. రీవాల్యూయేషన్‌కు

గ్రూప్ 1 మూల్యంకనం, ర్యాంకింగ్ లిస్ట్ మీద తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫలితాలను రద్దు చేసింది. రీవాల్యూయేషన్‌కు ఆదేశించింది.,తెలంగాణ న్యూస్ Source

యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘అన్నదాత పోరు’

రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ Source

అమెరికా ‘హైర్ యాక్ట్’తో భారత ఐటీ రంగానికి భారీ షాక్? 25% పన్ను

అమెరికాలో ప్రతిపాదిత ‘హైర్ యాక్ట్’ భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ బిల్లు ప్రకారం, విదేశీ సేవలకు 25% పన్ను విధించాలని ప్రతిపాదన. ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ఇది మరింత భారంగా మారవచ్చు.,బిజినెస్ న్యూస్ Source

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్‌ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన […]

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు: ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేయాలని ఒత్తిడి, మంత్రుల రాజీనామా పర్వం!

నేపాల్‌లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.

నేపాల్‌లో ఉద్రిక్తత పరాకాష్టకు: ఆందోళనల నడుమ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా

హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.

అమెరికా ‘హైర్ యాక్ట్’తో భారత ఐటీ రంగానికి భారీ షాక్? 25% పన్ను ప్రభావం ఉంటుందా?

అమెరికాలో ప్రతిపాదిత ‘హైర్ యాక్ట్’ భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ బిల్లు ప్రకారం, విదేశీ సేవలకు 25% పన్ను విధించాలని ప్రతిపాదన. ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ఇది మరింత భారంగా మారవచ్చు.

తన సొంత దేశంలో నిరసనలపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్ నటి.. ఇది ఓ బ్లాక్ డే అంటూ..

తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.